స్టోరీస్

15-03-2026

15-03-2026 05:05 PM
చంద్రబాబు నాయుడు నిజంగా డ్రగ్స్‌పై చర్యలు తీసుకోవాలనుకుంటే పుట్టా మహేష్ యాదవ్‌ను వెంటనే టీడీపీ నుంచి సస్పెండ్ చేసి ఎంపీ పదవి నుంచి రాజీనామా చేయించాలి
15-03-2026 05:00 PM
డ్రగ్స్ సేవిస్తూ దొరికిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్.. గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు. ఇంత దారుణంగా అధికార పార్టీ ఎంపీ ఇలా డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడినా
15-03-2026 04:52 PM
 టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అనడం కన్నా, చంద్రబాబు, లోకేష్‌ నేతృత్వంలో అచ్చం తెలుగు డ్రగ్స్‌ పార్టీ అనేలా మారిపోయింది. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌ డ్రగ్స్‌ పార్టీలో పాల్గొనడమే
15-03-2026 04:49 PM
డ్రగ్స్‌ తీసుకుంటూ దొరికిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌ కి ఎంపీగా కొనసాగే అర్హత ఏ మాత్రం లేదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండటానికి ఆయన అనర్హుడు.
15-03-2026 09:59 AM
శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ వరి పంట తరువాత పెద్ద ఎత్తున రైతులు మొక్కజొన్న సాగు చేస్తున్నారని ధర్మాన తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా మొక్కజొన్న పంట రైతులకు కొంత
15-03-2026 09:55 AM
ఆర్ధిక సంవత్సరం చివరికి ఇందులో ఆర్బీఐకి కట్టాల్సింది కచ్చితంగా అప్పే అవుతుంది. మండలిలో మా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మొత్తం రాష్ట్ర అప్పు 9 లక్షల 74 వేల కోట్లు ఉందని
15-03-2026 09:52 AM
ఏపీ కేబినెట్ ఆంధ్రప్రదేశ్ లో బేటీ అయితే... ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణా రాష్ట్రరాజధాని హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్నారు

14-03-2026

14-03-2026 06:01 PM
తరువాత కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి రూ.6 వేల సాయం ప్రకటించినప్పటికీ, రాష్ట్రంలో అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్ర‌బాబు ఆ తరహా
14-03-2026 05:50 PM
 అన్నదాత సుఖీభవ పథకం ద్వారా టీడీపీ కూటమి ప్రభుత్వం మరోసారి రాష్ట్ర రైతులను దారుణంగా మోసం చేసింది. కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తామని ఎన్నికల...
14-03-2026 05:18 PM
మరోవైపు ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు అస్సలు పట్టడం లేదు. ఎంతసేపూ కుట్రపూరిత, కక్ష రాజకీయాలు తప్ప. ఏ సమస్య వచ్చినా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేయడం, రోజూ జగన్‌గారిని
14-03-2026 05:13 PM
తిరుమల లడ్డూ అంశం, వివేకానందగారి హత్యతో పాటు గత ప్రభుత్వ అప్పులు, వ్యవసాయం, నీటిపారుదలశాఖ ఇలా అన్నింటిలోనూ అబద్దాలు చెప్పడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది.
14-03-2026 02:43 PM
ఈ రాష్ట్రంలో ఎవరైనా సొంతంగా పార్టీ పెట్టి, ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లతో గెలిచిన నాయకుడు ఉన్నారా?
14-03-2026 02:35 PM
అనంతరం పులివెందులలో  ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్మించిన  విశ్వశాంతి భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు
14-03-2026 02:31 PM
 కాలనీలో వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో మహిళలు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే వీధిదీపాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

13-03-2026

13-03-2026 07:17 PM
రాష్ట్ర అప్పుల‌పై పచ్చి అబ‌ద్ధాల‌తో వైయ‌స్ జ‌గ‌న్ గారి మీద మ‌రోసారి ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ త‌ప్పుడు ప్ర‌చారానికి పూనుకున్నాడు
13-03-2026 07:10 PM
సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ కలెక్టర్ల సదస్సు సైతం డుమ్మా కొట్టి, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో వైయస్.జగన్ కట్టిన హార్భర్ లో ఓ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు
13-03-2026 07:06 PM
పోలీసు వ్యవస్థకు ఆయన అందించిన సేవలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. హెచ్‌ జే దొర గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ
13-03-2026 07:05 PM
ఈ ప్రభుత్వంలో 16 సార్లు ప్రకృతి విపత్తులు వస్తే ఎంత మంది రైతులకు సాయం అందించారో చెప్పాలి. మొంథా తుపాన్‌ బాధిత రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చారో లేదా క్షేత్రస్ధాయిలో రైతుల్ని అడిగితే తెలుస్తుంది.
13-03-2026 06:51 PM
 గతంలో ఎంపీఎఫ్‌గా ఉన్న  పథకాన్ని వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత వసతి దీవెనగా మార్పు చేసి విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూర్చారు. డిగ్రీ విద్యార్థులకు రూ.10 వేల వరకు, ఇంజినీరింగ్‌
13-03-2026 03:19 PM
ఈ–క్రాప్ నమోదు చేయకపోయినా వ్యాపారుల ద్వారా గత ఏడాది పండిన శనగలను కొనుగోలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ
13-03-2026 03:08 PM
తిరుపతిలో కిరణ్ రాయల్ పలువురు మహిళలను మోసం చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయని గీతా యాదవ్ వ్యాఖ్యానించారు. తమ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని,
13-03-2026 02:48 PM
 ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రామాయణ రచనతో శ్రీకృష్ణదేవరాయల మన్ననలు పొందిన కవయిత్రి మొల్ల జీవితం అందరికీ ఆదర్శమని కొనియాడారు.
13-03-2026 12:30 PM
అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తామని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్‌ జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు.
13-03-2026 12:01 PM
చేనేత కార్మికుల సంక్షేమం కోసం వైయ‌స్‌ జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేసిందని ఉషాశ్రీచరణ్ తెలిపారు. ‘నేతన్న నేస్తం’ పథకం ద్వారా ప్రతి ఏడాది చేనేత కార్మికులకు రూ.24 వేల ఆర్థిక సహాయం అందించామని,
13-03-2026 07:46 AM
024 ఎన్నికల్లో టీడీపీ కూటమి ఇచ్చిన హామీలన్నిం టినీ అమలు చేయాలి. ఇప్పటి వరకు హామీలు అమలు చేయకపోవడంతో దళిత జాతికి జరిగిన ఆర్థిక నష్టం (బకాయిలు) వెంటనే చెల్లించాలి.

12-03-2026

12-03-2026 04:53 PM
 ఇటీవల కదిరి లక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో జరిగిన రథోత్సవం సందర్భంగా సరైన ఏర్పాట్లు చేయని కారణంగా భక్తులు రథం చక్రాల కింద  పడి సుమారు 40 నిమిషాల పాటు నలిగిపోయారు
12-03-2026 04:27 PM
వైయస్.రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక దాదాపు 700 మంది ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలను ఓదార్చడానికి వెళ్తానని చెబితే... అప్పటి రాష్ట్ర, కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు  ...
12-03-2026 02:56 PM
పేద ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేసిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయకుండా అరాచకాలకు
12-03-2026 02:51 PM
వైయస్ఆర్ ఆశయాలను సాధించడమే పార్టీ లక్ష్యమని అన్నారు. పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేసి 2029లో మళ్లీ విజయం సాధించేలా పనిచేయాలని పిలుపునిచ్చారు
12-03-2026 02:26 PM
భవిష్యత్తులో కూడా పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.

Pages

Back to Top