Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
కూటమి పాలనలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరం
రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారానే వివాదాలకు పరిష్కారం
వైయస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా బుట్టా రేణుక
తుపాన్ బాధితులను ఆదుకోవడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం
నకిలీ మద్యంతో నాకెలాంటి సంబంధం లేదు
రైతుల నడ్డి విరిచిన సీఎం చంద్రబాబునాయుడు
సర్వేపల్లిలో కోటి సంతకాల సేకరణ
ఒక సంతకం.. పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట
స్టోరీస్
01-11-2025
కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
01-11-2025 03:04 PM
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి 6గురు భక్తులు మరణించారు. అలాగే సింహాచలంలో జరిగిన దుర్ఘటనలో మరో ఏడుగురు మరణించారు. ఇప్పడు కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట కారణంగా ఇప్పటివరకూ 10 మంది...
కూటమి పాలనలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరం
01-11-2025 12:02 PM
జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. జూన్లో విత్తనం వేస్తే 60 రోజులు వర్షాలు కురవలేదు. ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ గురించి ప్రస్తావన చేయడం లేదు
రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
01-11-2025 11:35 AM
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపకుండా చంద్రబాబు గారి ప్రభుత్వం చారిత్రక తప్పిదాలకు పాల్పడుతూనే ఉంది.
Chandrababu anti-farmer
01-11-2025 11:27 AM
Speaking to media here on Saturday, former minister Kakani Goverdhan Reddy said, though in opposition, the review meeting held by YSRCP President YS Jagan Mohan Reddy has got a massive response as...
పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారానే వివాదాలకు పరిష్కారం
01-11-2025 11:22 AM
‘పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారానే వివాదాలకు పరిష్కారం దొరుకుతుందని భారత్ విశ్వసిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో భారత్ వ్యవస్థాపక సభ్య దేశం
వైయస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా బుట్టా రేణుక
01-11-2025 11:10 AM
ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్తగా కడిమెట్ల రాజీవ్ డ్డి (మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు)కి బాధ్యతలు అప్పగించినట్టు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
తుపాన్ బాధితులను ఆదుకోవడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం
01-11-2025 09:48 AM
గడిచిన రెండు, మూడు రోజులుగా తుపాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిని రాష్ట్రంలో రైతులు తీవ్ర వేదనలో ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి, దానిలో కిక్ బ్యాగ్స్ ద్వారా...
31-10-2025
నకిలీ మద్యంతో నాకెలాంటి సంబంధం లేదు
31-10-2025 07:24 PM
రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న నకిలీ మద్యం తయారీ, సరఫరాను ప్రశ్నిస్తూ, నేను నివాసం ఉండే ఇబ్రహీంపట్నంలో ఆ మద్యం తయారీని లోకానికి చూపడం నేరమా? దాంతో నాపై కక్ష కట్టిన సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి...
రైతుల నడ్డి విరిచిన సీఎం చంద్రబాబునాయుడు
31-10-2025 05:28 PM
కాకినాడ: మొంథా తుపాన్తో రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతే ప్రభుత్వం మాత్రం తూతూమంత్రంగా నష్టం అంచనాలు తయారు చేస్తోందని వైయస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్
సర్వేపల్లిలో కోటి సంతకాల సేకరణ
31-10-2025 05:10 PM
గొలగమూడి జాతీయ రహదారి నుంచి వెంకటాచలం మండల కేంద్రం వరకు వందలాది మోటార్ బైకులతో ర్యాలీ చేపట్టారు.
ఒక సంతకం.. పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట
31-10-2025 04:50 PM
మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా యువతకు రూ. 2-5 లక్ష వరకు రుణ సహాయం,మౌజం లకు రూ.5వేల నుండి రూ.10 వేలకు పెంపు హామీలు అమలు ఏమైందని ఆయన ప్రశ్నించారు
ఎంఎస్ రాజును వెంటనే టీటీడీ బోర్డు నుంచి తొలగించాలి
31-10-2025 04:08 PM
ఇంత జరుగుతున్నా, తాను సనాతన హిందూవాదిని అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? పవిత్ర భగవద్గీతపై ఏకంగా టీటీడీ బోర్డు సభ్యుడు అంత దారుణంగా మాట్లాడినా, ఆయన కనీసం ఎందుకు...
ప్రజా ఉద్యమంతో పీపీపీని అడ్డుకుందాం
31-10-2025 04:03 PM
కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రంలో వైద్య రంగం ఊపిరి తీస్తున్నారని వైయస్ఆర్సీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ అన్నారు. రాష్ట్రంలో వైద్యాన్ని అమ్ముకునేలా చంద్రబాబు పాలన...
రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి
31-10-2025 03:36 PM
తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైయస్ఆర్సీపీ పెడన నియోజకవర్గ ఇన్చార్జ్ ఉప్పాల రాము డిమాండ్ చేశారు. బంటుమిల్లి మండలం కంచడం, బర్రిపాడు గ్రామాల్లో “మోంథా”...
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
31-10-2025 02:55 PM
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ జగన్ పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి జగ్గయ్యపేట నియోజకవర్గంలో అపూర్వ స్పందన వస్తున్నట్లు వైయస్ఆర్ సీపీ...
కూటమి ప్రభుత్వానిది పని తక్కువ..ప్రచారం ఎక్కువ
31-10-2025 02:37 PM
మా పార్టీ శ్రేణులను మా అధినేత వైయస్ జగన్ ముందుగానే అప్రమత్తం చేసి, ప్రజలకు అండగా నిలవాలని ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు మేము, మా పార్టీ శ్రేణులు జిల్లాలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు అండగా నిలవడం...
పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర
31-10-2025 11:40 AM
కమిటీల నిర్మాణంతో పాటు పార్టీ అభివృద్ధిపై గడికోట శ్రీకాంత్రెడ్డి పార్టీ కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. రాబోయే రోజులలో కార్యకర్తల అభిప్రాయం మేరకు వైయస్ జగన్ పాలన ఉంటుందన్నారు.
భారత్ మహిళా క్రికెట్ జట్టుకు వైయస్ జగన్ అభినందనలు
31-10-2025 09:43 AM
ఈ సెమీస్ లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన మహిళా జట్టు ఫైనల్ లో కూడా అలాగే రాణించాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు.
30-10-2025
ఈ ప్రభుత్వ వచ్చాక రైతుకు భరోసా లేకుండా చేశారు
30-10-2025 06:37 PM
తాడేపల్లి: మొంథా తుపాను వల్ల సంభవించిన నష్టం, తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి పార్లీ కేంద్ర
పప్పుశనగ రైతులకు అండగా సాకే శైలజానాథ్
30-10-2025 05:46 PM
ఏపీ సీడ్స్ అధికారులతో డాక్టర్ సాకే శైలజానాథ్ ఫోన్ కాల్ లో మాట్లాడి ఎందుకు రైతన్నలకు పప్పు శనగ పంపిణీ చేయలేదని ప్రశ్నించడంతో వ్యవసాయ అధికారులు ఇండెంట్ పంపలేదని సమాధానం ఇచ్చారు
అమీన్ పీర్ దర్గా ఉత్సవాలు.. వైయస్ జగన్కు ఆహ్వానం
30-10-2025 05:39 PM
నవంబర్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ ఈ ఉర్సు మహోత్సవాలు జరుగుతున్నాయని.. ఈ ఉత్సవాలకు హజరుకావాలని వైయస్ జగన్ను కోరారు. వైయస్ జగన్ను కలిసిన కడప మాజీ మేయర్ సురేష్ బాబు, అమీన్ పీర్ దర్గా చీఫ్...
కూటమి ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటం
30-10-2025 05:08 PM
జిల్లాలో రబీ సీజన్లో పప్పుశనగ సాగు 70 వేల హెక్టార్లలో ఉంటుందని, సీజన్ ప్రారంభమై నెల రోజులు అవుతున్నా ఇంకా విత్తనాలు పంపిణీ చేయలేదన్నారు. తీరిగ్గా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రారంభించామని అధికారులు...
వైయస్ జగన్ పిలుపు..కదిలిన వైయస్ఆర్సీపీ శ్రేణులు
30-10-2025 12:52 PM
తాడేపల్లి: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలన్న వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు కది
నేడు తుపానుపై పార్టీ నేతలతో వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
30-10-2025 10:35 AM
బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలన్న వైయస్ జగన్ పిలుపు మేరకు పార్టీ నాయకులు,...
29-10-2025
తుపాన్ బాధితులకు చేయూత
29-10-2025 05:03 PM
నిత్యావసర వస్తువులు, దుస్తులు, రగ్గులు పంపిణీ చేశారు.
మోంథా తుపాన్తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
29-10-2025 04:17 PM
మోంథా తుపాను వల్ల గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీట మునిగి పంట నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 50 వేల రూపాయలు ప్రభుత్వం నేరుగా చెల్లించాలని వైయ...
కరోనా అయినా.. తుపానులైనా..
29-10-2025 03:52 PM
ప్రజల కోసం జనం నుంచి పుట్టిన పార్టీ వైయస్ఆర్సీపీ. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్సందించి వారికి ఆపన్న హస్తం అందిస్తోంది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా జనం కోసమే నిలబడుతుంది.
తుపాన్లోనూ `కోటి సంతకాల సేకరణ`
29-10-2025 03:12 PM
సీఎం చంద్రబాబు నాయుడివి చెత్త ఆలోచనలు అని, ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రక్రియను వెంటనే విరమించుకోవాలని వైయస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు
కేజీబీవీ విద్యార్థినులకు పరామర్శ
29-10-2025 02:23 PM
విషయం తెలుసుకున్న వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు జిల్లా అధికారులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
గోశాల నిర్వహణ సరిగ్గా లేదని టీటీడీ చైర్మనే ఒప్పుకున్నారు
29-10-2025 01:21 PM
బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డిని నాపై ఉసిగొల్పి నా మీద గోవుల మరణంపై నేను ప్రకటించటం కారణంగా మత విద్వేషాలను హిందూ ధార్మికతను దెబ్బతీస్తున్నానని నామీద అనేక సెక్షన్లతో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »