Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
ఓటు చోరీ తరహాలో చంద్రబాబుది క్రెడిట్ చోరీ
పాలన చేతకాక సాక్షిపై అక్రమ కేసులు
జనార్థన్తో చాటింగ్ పేరుతో బురదచల్లుతున్నారు
కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారీ చేస్తున్నటీడీపీ నేతలు
తురకపాలెం మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి
ఫేక్ ప్రచారంపై మాజీ మంత్రి జోగి రమేష్ ఫిర్యాదు
నకిలీ మద్యం వ్యవహారంలో చంద్రబాబు కుట్రలు
మామిడి రైతులకు కూటమి సర్కార్ మోసం
రావు బాల సరస్వతీ దేవి మృతి పట్ల వైయస్ జగన్ సంతాపం
ప్రైవేటీకరణ కుట్రలను తిప్పికొట్టాలి
స్టోరీస్
15-10-2025
ఓటు చోరీ తరహాలో చంద్రబాబుది క్రెడిట్ చోరీ
15-10-2025 10:34 PM
ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు, తాను ముఖ్యమంత్రి కాకముందు ఎలాంటి అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని మర్చిపోయి ఎక్కడ, ఏం జరిగినా అది నేను, నా వల్లే అన్న అంటూ.. తాను ఏర్పాటు చేసుకున్న...
పాలన చేతకాక సాక్షిపై అక్రమ కేసులు
15-10-2025 10:29 PM
సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేక, ప్రజా సమస్యలను పరిష్కరించలేక పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. ఒకపక్క సోషల్ మీడియాను టార్గెట్ చేసి...
జనార్థన్తో చాటింగ్ పేరుతో బురదచల్లుతున్నారు
15-10-2025 10:25 PM
ఒక బీసీ నాయకుడిగా ఉన్న నాపైన కావాలనే ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారు. నకిలీ మద్యం దందాలో అరెస్ట్ అయిన జనార్థన్ది ఇబ్రహీంపట్నం అయినంత మాత్రాన అతడితో ఈ దందాతో నాకేం సంబంధం? జనార్థన్ వాట్సాప్...
కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారీ చేస్తున్నటీడీపీ నేతలు
15-10-2025 10:21 PM
ములకల చెరువు దగ్గర చంద్రబాబు ప్రభుత్వం నకిలీ మద్యం తయారు చేసే అతిపెద్ద ఇండస్ట్రీ తీసుకొచ్చింది. ఈ లిక్కర్ కేసులో జనార్ధనారావు అనే నిందితుడు తొలుత ఈ వ్యవహారంలో ఎవరికీ సంబందం లేదని చెప్పారు.
తురకపాలెం మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి
15-10-2025 06:03 PM
ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో తాము ఎంచుకున్న కొన్ని బాధిత కుటుంబాలకు మాత్రమే రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారు. దళితుల ప్రాణాలకు రూ.5 లక్షలతో ఖరీదు...
ఫేక్ ప్రచారంపై మాజీ మంత్రి జోగి రమేష్ ఫిర్యాదు
15-10-2025 05:54 PM
నకిలీ మద్యం కేసులో తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై విచారణ జరపాలని జోగి రమేష్ సీపీని కోరారు
నకిలీ మద్యం వ్యవహారంలో చంద్రబాబు కుట్రలు
15-10-2025 05:40 PM
డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే చంద్రబాబు ఒక పథకం ప్రకారం కుట్రలకు పాల్పడుతున్నారు. నకిలీ మద్యం విషయంలో చంద్రబాబు నీచమైన డ్రామాలకు పాల్పడుతున్నారనే దానిని ప్రజలు గమనిస్తున్నారు. నకిలీ మద్యం తయారీ...
మామిడి రైతులకు కూటమి సర్కార్ మోసం
15-10-2025 05:18 PM
ప్రభుత్వం తరపున ఇస్తున్న సబ్సిడీ మాత్రమే 40,795 మంది రైతులు 46వేల మెట్రిక్ టన్నులకు రూ.180 కోట్లు జమ చేసిందన్నారు
రావు బాల సరస్వతీ దేవి మృతి పట్ల వైయస్ జగన్ సంతాపం
15-10-2025 04:20 PM
ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
ప్రైవేటీకరణ కుట్రలను తిప్పికొట్టాలి
15-10-2025 03:53 PM
పేదలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ విద్య, వైద్య సేవలను దూరం చేయాలని చూస్తున్న ప్రస్తుత ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.బుధవారం ఉదయం 9 గంటలకు అల్లెన గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ప్రారంభమైంది.
పార్టీ అనుబంధ విభాగాలన్నీ చిత్తశుద్దితో పనిచేయాలి
15-10-2025 03:48 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్ధాగత నిర్మాణానికి సంబంధించి మన నాయకుడు వైయస్ జగన్ గారి ఆలోచనలు, ఇప్పటికే సిద్దమైన బ్లూప్రింట్ను ఏ విధంగా అమలు చేయాలనే దానిపై మనం ఏ విధమైన కార్యచరణతో ముందుకెళ్ళాలని...
మేజర్ భరద్వాజ్ ప్రాణత్యాగం గుంటూరుకు గర్వకారణం
15-10-2025 03:26 PM
దేశ సార్వభౌమత్వం, భద్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టే సైనికుల త్యాగం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని షేక్ నూరి ఫాతిమా అన్నారు. వీరమరణం పొందిన మేజర్ భరద్వాజ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి న తగిన...
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజల తిరుగుబాటు
15-10-2025 02:39 PM
రచ్చబండ కార్యక్రమం ద్వారా కోటి సంతకాల సేకరణను మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పిలుపునిచ్చారు. ప్రజా వైద్యాన్ని బలహీనపరచడం, ప్రైవేట్ కాపిటలిస్టుల చేతుల్లోకినెట్టడం చంద్రబాబు లక్ష్యం.
నకిలీ మద్యం దందాను అరికట్టాలి
15-10-2025 01:09 PM
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నదియాడిన పుట్టపర్తి లో కూడా నకిలీ మద్యం దందా కొనసాగుతుందని మండిపడ్డారు
అబ్ధుల్ కలాం ఆశయాలను ఆచరణలో చూపిన నేత వైయస్ జగన్
15-10-2025 01:06 PM
ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, పేదరికంను తన పట్టుదల, దీక్షతో జయించిన మహనీయుడు ఏపీజే అబ్ధుల్ కలాం. వీధిదీపాల కింద చదువుకుంటూ, తాను చిన్నతనంలో కన్న కలలను సాకారం చేసుకోవడానికి అహర్నిషలు కష్టపడి తన...
నకిలీ మద్యం కేసు సీబీఐకి అప్పగించాలి
15-10-2025 12:51 PM
సీఎం చంద్రబాబు డైరెక్షన్లోనే రిమాండ్లో ఉన్న నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్థన్రావుతో కుట్రపూరితంగా వైయస్ఆర్సీపీ నాయకుడు జోగి రమేష్ పేరును ప్రస్తావిస్తూ వీడియో విడుదల చేయించారని మండిపడ్డారు
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
15-10-2025 12:39 PM
గత ప్రభుత్వ హయాంలో సకాలంలో రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ, ఎరువులు, విత్తనాలు అందేవి . ఇప్పుడు అధికారులు..
‘కోటి సంతకాల సేకరణ’కు అనంతలో అనూహ్య స్పందన
15-10-2025 12:29 PM
ఏ నాయకుడి ఆలోచన అయినా ప్రజలకు మేలు చేసేలా ఉంటే దాన్ని విజన్ అంటారు. కానీ దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ పేరుతో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్పరం చేస్తున్నారు
పలాసలో వైయస్ఆర్సీపీ కార్యకర్త అక్రమ అరెస్ట్
15-10-2025 12:14 PM
వైయస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్టేషన్కు వస్తారని పోలీసులు ముందుగానే ఊహించారు. దీంతో కాశీబుగ్గ సబ్ డివిజన్తో పాటు పక్కనే ఉన్న టెక్కలి సబ్ డివిజన్కు సంబంధించిన ఎస్ఐలు, పోలీస్...
నేడు తురకపాలెంకు వైయస్ఆర్సీపీ ప్రతినిధి బృందం
15-10-2025 09:26 AM
తురకాపాలెంలో అంతుచిక్కని కారణాలతో మరణించిన కుటుంబాలకు సంబంధించి కొందరికి ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించింది. మాకు కలుషితమైన నీరు సరఫరా చేస్తున్నారంటూ తురకపాలెంకు చెందిన ప్రజలు
ప్రచారం జాస్తి… ఉద్యోగాలు నాస్తి…
15-10-2025 09:22 AM
గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకి భూములకు 25 శాతం రాయితీకి కేటాయిస్తున్నారు. కేపిటల్ సబ్సిడీ కింద రూ. 2200 కోట్లు ప్రభుత్వం ఇస్తోంది. ట్రాన్స్మిషన్ చార్జెస్, ఎలక్ట్రిసీటీ డ్యూటీ మినహాయింపు, పవ...
కురుపాం దుర్ఘటనపై ‘సిట్’తో దర్యాప్తు జరిపించండి
15-10-2025 09:18 AM
కేవలం రాష్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఒకే స్కూల్లో ఇద్దరు విద్యార్ధినులు మృతి చెందడంతో పాటు, 170 మందికి పైగా జాండిస్ బారిన పడ్డారని వైయస్ఆర్సీపీ ప్రతినిధుల బృందం జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్కు...
చంద్రబాబు డైరెక్షన్తోనే జనార్దనరావుతో వీడియో రికార్డింగ్
15-10-2025 08:49 AM
‘జుడీషియల్ రిమాండ్లో ఉన్న జనార్దనరావు వీడియో ఎలా రికార్డ్ చేశాడు? అంతకుముందే ఆయన తన ఫోన్ పోయిందని పోలీసులకు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఫోన్లేని వ్యక్తి వీడియో ఎలా రికార్డ్ చేశాడు? జుడీషియల్...
14-10-2025
వైయస్ఆర్సీపీని సంస్ధాగతంగా బలోపేతం చేద్దాం
14-10-2025 05:30 PM
వైయస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులుగా మీకు ఇచ్చిన పదవులు అంటే ఒక జవాబుదారీతనం, పరిధి ఉండాలని మన నాయకుడు జగన్ గారు ఆలోచించి మీకు ఈ బాధ్యతలు అప్పగించారు
నకిలీ మద్యం తయారీ వెనుక ప్రభుత్వ పెద్దలే ఉన్నారు
14-10-2025 04:24 PM
అక్టోబరు 3వ తేదీన మొలకల చెరువులో కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఆ సందర్భంలో 2-3 నెలల నుంచి కల్తీ మద్యం తయారు చేస్తున్నట్టు ఎక్సైజ్ పోలీసులు స్పష్టం చేశారు
హాస్టల్ విద్యార్థులకు వైయస్ఆర్సీపీ నేతల పరామర్శ
14-10-2025 02:36 PM
విద్యార్థుల అస్వస్థతకు కారణం ఏంటో ప్రభుత్వం ఇంతవరకూ నిర్ధారించలేదు. ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది. వార్డెన్ మీద విద్యార్థులే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ బాధ్యత లేని నిర్ణయం
14-10-2025 02:23 PM
ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతగా భావించాలి. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసి నాణ్యమైన వైద్యం పొందే పేదవాడి హక్కును కాల...
జోగి రమేష్పై కూటమి సర్కార్ కుట్ర
14-10-2025 02:16 PM
తంబాలపల్లి లో టీడీపీ తరఫున పోటీ చేసిన జయ చంద్ర రెడ్డి తన అఫిడవిట్ లో డిస్టలరీలు ఉన్నట్లు పేర్కొన్నారు .అప్పుడు కూటమి నేతలకు కళ్ళు పోయాయా? 16 నెలలు పూర్తయిన తర్వాత ఈ విషయం బయటకి రావడంతో వైయస్ఆర్...
ఎంపీ మిథున్ రెడ్డిపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు
14-10-2025 01:06 PM
సీబీఐ విచారణ కోరుతూ ఇటీవల కేంద్ర హోంమంత్రి కి మిథున్ రెడ్డి లేఖ రాశారు. సీబీఐ విచారణ డిమాండ్ చేయగానే మళ్ళీ మిథున్ రెడ్డి ని చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ చేసింది
ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ
14-10-2025 12:36 PM
గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను తీసుకొస్తే ఇప్పడు కూటమి వాటిని ప్రైవేట్పరం చేస్తుందని మండిపడ్డారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »