Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రేపు `ఛలో మెడికల్ కాలేజ్` విజయవంతం చేయండి!
ఈ ప్రభుత్వానికి ప్రజలు.. దేవుడు అంటే లెక్కలేదు
దుర్గమ్మ ఉత్సవాల విశిష్టతకు భంగం కలిగించేలా చర్యలు
ఆర్డీటీ పరిరక్షణకు ప్రజా ఉద్యమం
ప్రాణాలు పోతున్నా.. పట్టించుకోరా!
తిరుపతిలో `ఛలో మెడికల్ కాలేజ్` పోస్టర్ ఆవిష్కరణ
ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలా?
ఇది పేదల వ్యతిరేక ప్రభుత్వమని మరోసారి నిరూపణ
వైయస్ఆర్సీపీ స్టేట్ అడ్మిన్ హెడ్గా ఆలూరు సాంబశివారెడ్డి
పార్టీ క్రమశిక్షణా కమిటీ సమావేశం
స్టోరీస్
18-09-2025
రేపు `ఛలో మెడికల్ కాలేజ్` విజయవంతం చేయండి!
18-09-2025 04:28 PM
ఇందులో పది కళాశాలల నిర్మాణానికి 4,500 కోట్లు అవసరం అన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం ఇందుకు నిధులు లేవని పేద విద్యార్థులు డాక్టర్లు కాకూడదనే చంద్రబాబు ఈ దుర్మార్గపు ఆలోచనకు తెర తీశారని దుయ్యబట్టారు
ఈ ప్రభుత్వానికి ప్రజలు.. దేవుడు అంటే లెక్కలేదు
18-09-2025 04:22 PM
‘‘ప్రభుత్వం,మంత్రుల నుంచి బాధ్యతారాహిత్యంగా సమాధానం వస్తోంది. ప్రజల సమస్యలపై కనీసం బాధ్యత లేదు. నిస్సిగ్గుగా సమాధానాలు చెబుతున్నారు. 50 ఏళ్లకే పెన్షన్ గురించి అడిగితే సమాధానం లేదు.
దుర్గమ్మ ఉత్సవాల విశిష్టతకు భంగం కలిగించేలా చర్యలు
18-09-2025 03:51 PM
విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బియ్యం రవాణా మాఫియా నడిపేది ఎంపీ కేశినేని చిన్నినే అని ఆ పార్టీ ఎమ్మెల్యే చెబుతున్నారు. పెద్దిరెడ్డి అనే వ్యక్తిని మేనేజర్ గా...
ఆర్డీటీ పరిరక్షణకు ప్రజా ఉద్యమం
18-09-2025 03:39 PM
ఆర్డీటీకి మతం బూచి చూపి దేశం నుంచి వెళ్లిపోయేలా చూస్తున్నారు. విదేశీ నిధులు రాకుండా అడ్డుకుని ఆర్డీటీ సేవలు అందించలేని పరిస్థితికి తెచ్చారు.
ప్రాణాలు పోతున్నా.. పట్టించుకోరా!
18-09-2025 03:29 PM
పెరుమన దగ్గర ఇసుక అధికలోడుతో ఉన్న ట్రిప్పర్ రాంగ్ రూట్లో రావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మరణించిన వారి కుటుంబాల గోడు వర్ణాణాతీతం
తిరుపతిలో `ఛలో మెడికల్ కాలేజ్` పోస్టర్ ఆవిష్కరణ
18-09-2025 03:15 PM
2023 ఏడాదిలో ఆరు మెడికల్ కళాశాలల్లో మెడికల్ విద్యార్దులు విద్యను అభ్యసిస్తుంటే, కూటమి పాలనలో మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని చూస్తోందని ధ్వజమెత్తారు.
ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలా?
18-09-2025 03:02 PM
చివరకు యువకులు తప్పతాగి, నగర నడిబొడ్డున పోలీసులపైనే దాడులకు దిగడం కూడా ఇటీవల చూశామని భరత్ ప్రస్తావించారు. తప్పతాగిన యువకులు సృష్టించిన భీభత్సానికి జనం విస్తుపోయారన్నారు
ఇది పేదల వ్యతిరేక ప్రభుత్వమని మరోసారి నిరూపణ
18-09-2025 02:31 PM
చంద్రబాబు గారూ… మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్నవాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని, మీరు...
వైయస్ఆర్సీపీ స్టేట్ అడ్మిన్ హెడ్గా ఆలూరు సాంబశివారెడ్డి
18-09-2025 01:20 PM
ఆలూరు సాంబశివా రెడ్డిని పార్టీ "స్టేట్ అడ్మిన్ హెడ్" గా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.
పార్టీ క్రమశిక్షణా కమిటీ సమావేశం
18-09-2025 01:15 PM
ఈ సమావేశంలో పార్టీ క్రమశిక్షణకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై చర్చించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పార్టీ అధినేత వైయస్ జగన్ దృష్టికి తీసుకువెళ్ళనున్నారు.
కరేడులో అదనపు భూసేకరణ జీవో రద్దు చేయాలి
18-09-2025 01:11 PM
ఇండోసోల్కు భూములు ఇచ్చిన జీవోను ర ద్దు చేయకుండానే బీపీసీఎల్కు ఎందుకిచ్చారని ఎమ్మెల్సీ మాధవరావు ప్రశ్నించారు. ఇండోసోల్ కంపెనీని అక్కడ నుంచి కరేడుకు ఎందుకు తరలించారని నిలదీశారు.
రైతు సమస్యలపై చర్చకు వైయస్ఆర్సీపీ పట్టు
18-09-2025 12:56 PM
. గత ఐదేళ్లుగా ఎప్పుడైనా రైతులు ఇలా రోడ్డెక్కి ఆందోళన చేశారా?. మా హయాంలో రైతులకు ఎలాంటి సమస్య ఎదురవ్వలేదు. యూరియా కోసం ఎన్నడూ ఆందోళనలు జరగలేదు
యూరియా కోసం క్యూ
18-09-2025 12:41 PM
యూరియా సమస్యను కూటమి ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు.
వరికేపూడిసెల ప్రాజెక్టు ఘనత వైయస్ జగన్దే
18-09-2025 12:32 PM
పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ.. “ వైయస్ఆర్ పల్నాడు కరువు నివారణ పథకం” క్రింద… రూ. 340.26 కోట్ల వ్యయంతో వరికపూడిశెల ఎత్తిపోతల పథకాన్ని వైయస్ఆర్సీపీ ప్రభుత్వం చేప...
మద్యం ఆదాయం ఎక్కడికి పోతోంది
18-09-2025 11:49 AM
ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయని 2024-25 తొలి ఐదు నెలల్లోనే ఎక్సైజ్ ఆదాయం రూ. 6,782.21 కోట్లు. మద్యం పాలసీలో మార్పులు వచ్చాక 2025-26 తొలి ఐదు నెలల్లో ఆదాయం రూ.6,992.77 కోట్లు మాత్రమే.
తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అరెస్టు
18-09-2025 11:44 AM
కొండాపురం వద్ద మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని పోలీసులు అడ్డుకొని తాడిపత్రి వెళ్లొద్దని ఆంక్షలు విధించారు. దీంతో వైయస్ఆర్సీపీ శ్రేణులు, పోలీసులక మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో...
నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ అరెస్ట్
18-09-2025 11:27 AM
ప్రభుత్వానికి పోలీసులు తొత్తులగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. అరెస్టులతో భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే గణేష్ స్పష్టం చేశారు.
కూటమి పాలన అస్తవ్యస్తం
18-09-2025 11:19 AM
పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. గతంలో రైతులకు పెట్టుబడి సహాయం అందించేవారు. రైతులను ప్రభుత్వం ముంచుతోంది.
మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగుల దగా!
18-09-2025 09:46 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు తొలగింపు, రేషన్ వాహనాలు, ప్రభుత్వ లిక్కర్ షాపులు రద్దు చేయడంతోపాటు ఆప్కాస్ లో పనిచేస్తున్న వేలాదిమందిని తమకు నచ్చని కారణంతో వేలాదిమందిని అధికార...
నేడు వైయస్ఆర్సీపీ కీలక సమావేశం
18-09-2025 09:36 AM
తాజా రాజకీయ పరిణామాలపై, కీలకాంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
17-09-2025
చంద్రబాబు చేసింది శూన్యం.. చెప్పుకునేది ఘనం
17-09-2025 06:39 PM
అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావొస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పుడు ప్రకటనలతో కూటమి నాయకులు ప్రజల్ని ఇప్పటికీ తప్పుదోవ పట్టిస్తున్నారు
షాదీఖానా నిర్మాణం పూర్తి చేసే వరకు పోరాటం
17-09-2025 05:18 PM
కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిన నిర్మాణం పూర్తి కాలేదు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మైనార్టీలను మోసం చేశారు. 2014 నుంచి షాదీఖాన విషయంలో అబద్ధాలు చెబుతూనే ఉన్నారు.
ప్రజాహితం ఊసే లేని కలెక్టర్ల కాన్ఫరెన్స్
17-09-2025 04:21 PM
పీపీపీ విధానం, పీ 4 పై ఉపన్యాసాలివ్వడం మినహా... రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా రాష్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. నాలుగోసారి అధికారం చేపట్టిన చంద్రబాబు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ...
రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన జరగడం లేదు
17-09-2025 02:50 PM
శ్రీకాకుళం: రాష్ట్రంలో ఇవాళ రాజ్యాంగబద్ధంగా పాలన జరగడం లేదని వైయస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆక్షేపించారు.
మెడికల్ కాలేజీల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు
17-09-2025 02:04 PM
7 అసెంబ్లీ నియోజకవర్గాలు యువజన విభాగం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, విద్యార్ధి విభాగం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా పరిధిలో ఉన్న అన్నీ అనుబంధ విభాగాలు నాయకులు, కార్యకర్తలు అభిమానులు 19వ తేదీ...
నెల్లూరు జిల్లా రోడ్డు ప్రమాదంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
17-09-2025 01:24 PM
ఈ ఘటనలో చిన్నారి సహా ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని వైయస్ జగన్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
ప్రజాస్వామ్య విధ్వంసకారుడు చంద్రబాబు
17-09-2025 01:08 PM
తన ఐదేళ్ల పాలనతో విద్య, వైద్య రంగంలో వైయస్ జగన్ గారు రాష్ట్రంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. కరోనాతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉన్నా ఒక వైపు సంక్షేమం ఇంకోవైపు అభివృద్ధిని చేసిచూపించిన విజన...
సామాజిక వికాసానికి గొప్ప ఆవిష్కరణలను అందించిన భగవాన్ విశ్వకర్మ
17-09-2025 12:59 PM
సమస్త హస్తకళలకు అధిదేవత, విశ్వరూపశిల్పి, విశ్వకర్మ. భగవంతుడి స్వరూపంగా విశ్వకర్మ జయంతిని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరం. బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్బోన్ కాస్ట్...
19న ఛలో మెడికల్ కాలేజీ విజయవంతం చేద్దాం
17-09-2025 12:27 PM
చంద్రబాబు 15 ఏళ్ల సీఎం పాలనలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకురాలేదు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రవేట్ పరం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం
మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్
17-09-2025 12:13 PM
వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మూలపాడుకు వెళ్లకుండా జోగి రమేష్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 144 సెక్షన్ అమల్లోకి తెచ్చిన పోలీసులు.. అటువైపుగా గుంపులుగా వెళ్లేందుకు ఎవరినీ...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »