స్టోరీస్

27-05-2025

27-05-2025 08:48 PM
తాడేపల్లి: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందక ఏ ఒక్క పేద కుటుంబం కూడా కనీసం పండుగ కూడా జరుపులోని స్థితిలో ఉంటే, అవినీతి సొమ్ముతో చంద్రబాబు మాత్రం మహానాడు పేరుతో సంబరాలు జరుపుకుంటున్నార
27-05-2025 08:24 PM
రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం పద్మ అవార్డులు స్వీకరించిన వారిలో రాష్ట్రానికి చెందిన మంద కృష్ణమాదిగ, కెఎల్‌ కృష్ణ, వదిరాజ్‌ రాఘవేంద్రాచార్య పంచముఖి ఉన్నారు.
27-05-2025 06:00 PM
స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా రేపు తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయా ప్రాంతాల‌కు చెందిన స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో  వైయ‌స్ జ‌గ‌న్ భేటీ అవుతారు.
27-05-2025 05:36 PM
2019–24 మధ్య శ్రీ వైయస్‌ జగన్, తన పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి నిజమైన నిర్వచనం చెప్పి, దేశానికే ఆదర్శ«ంగా నిల్చారు. పేద వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చేందుకు ఆయన తీసుకున్న విప్లవాత్మక...
27-05-2025 05:08 PM
ప్ర‌భుత్వ తీరుపై ఆయ‌న‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ వీడియో సందేశం పంపించారు.
27-05-2025 04:33 PM
పోలీసులు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు ప్రతిపక్షం మీదనే ప్రయోగించడం చూశాం. ఇప్పుడు తాజాగా దళిత, మైనార్టీలకు కూడా వర్తింప చేస్తున్నారు.
27-05-2025 04:10 PM
గత రబీలో నాణ్యమైన విత్తనాలు వచ్చినా వాటిని కొనుగోలు చేసి స్టాక్‌ పెట్టుకోలేదన్నారు. రబీలో సాగు చేసిన వేరుశనగ అంతా ఇతర జిల్లాలకు తరలిపోయిందన్నారు.
27-05-2025 03:00 PM
ఈ ఘటనపై జాతీయ ఎస్సి కమిషన్ ,మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయిస్తామ‌ని ఆదిమూల‌పు సురేష్ తెలిపారు. 
27-05-2025 02:29 PM
రాష్ట్రంలో ఏడాది కాలంగా రెడ్‌బుక్ పాలన కొనసాగుతోంది. వైయస్ఆర్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలను వేధించడానికి అక్రమ కేసులు బనాయించి, జైళ్ళకు పంపుతున్నారు. అలాంటిదే పల్నాడు జిల్లా గుండ్లపాడులో జరిగిన...
27-05-2025 02:22 PM
కూటమి ప్రభుత్వం కాకాణి పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తుంద‌ని వారు మండిప‌డ్డారు. నోటీసులు ఇవ్వాల్సిన కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశార‌ని త‌ప్పుప‌ట్టారు.
27-05-2025 01:18 PM
తిరుపతి నియోజకవర్గం అంటే రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. నమ్మకద్రోహం చేసేదానికంటే అంతకన్నా  మోసం  ఇంక ఏమి లేదు, వ్యక్తిత్వం చంపుకుని బ్రతకాల్సిన పని ఏది లేదు
27-05-2025 01:00 PM
ఆయురారోగ్యాల‌తో ఉండాలని, దేశానికి నిరంతర సేవ చేసేందుకు దేవుడు శ‌క్తిని అనుగ్ర‌హించాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. 
27-05-2025 12:46 PM
ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయలేదో చంద్రబాబు చెప్పాలి. పేదల సంక్షేమ పథకాలు ఆపేసి... విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారు.
27-05-2025 12:34 PM
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందికు టీడీపీ సంసిద్ధమైంద‌ని ఆక్షేపించారు. మహానాడు సభలో ఉన్నవారికి ఎవరికైనా కరోనా ఉంటే రాష్ట్రం అంతా విజృంభిస్తుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు
27-05-2025 12:15 PM
గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదని, టీడీపీ కవ్వింపు చర్యలకు దిగడం సరికాదని పి.రవీంద్రనాథ్ రెడ్డి హిత‌వు ప‌లికారు
27-05-2025 10:57 AM
కూటమి పాలన(Kutami Prabhutvam)లో మద్ధతు ధర లేక రైతాంగం అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి స్వయంగా వారి సమస్యలు తెలుసుకోవాలని వైయ‌స్‌ జగన్‌ భావిస్తున్నారు.
27-05-2025 09:07 AM
వైయ‌స్ఆర్‌సీపీ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ తిరుపతి జిల్లా వెంకటగిరి జ్యూడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌...

26-05-2025

26-05-2025 10:36 PM
ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని తక్షణమే పంపి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గల్లంతైన వారిని రక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు.
26-05-2025 06:14 PM
గ్రామస్ధాయి వరకూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కమిటీల నియామకం యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలి
26-05-2025 06:05 PM
తాడేపల్లి: ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాజకీయ కక్షసాధింపులకే పోలీస్ వ్యవస్థ పరిమితమైందని వైయస్ఆర్‌సీపీ లీగల్‌సెల్అధ్యక్షుడు ఎం మనోహర్‌రెడ్డి మండిపడ్డారు.
26-05-2025 06:00 PM
 రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేయడంలో భాగంగానే తమకు నచ్చిన వ్యక్తులను కేసుల్లో ఇరికించడం, నచ్చిన సెక్షన్లు ప్రయోగించడం జరుగుతోంది. దేశ చరిత్రలోనే లేని విధంగా రాష్ట్రంలో డీజీ స్థాయి అధికారిని వేధించడం...
26-05-2025 04:35 PM
నేడు క్వింటా పొగాకు రూ.10 నుంచి రూ.15వేలకు కూడా కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కనీసం కూలి ఖర్చులు కూడా గిట్టుబాటు కాక, పూర్తిగా నష్టపోయే ప్రమాదంలో...
26-05-2025 03:39 PM
నిజానికి ఈ వ్యవహారంలో ఆయనకు ఎలాంటి సంబంధం లేకపోయినా, కొందరు టీడీపీ నాయకులతో ఆరోపణలు, ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేశారు.  
26-05-2025 03:20 PM
ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చంద్ర‌బాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర లేపారు. అందులో భాగంగానే ఇవాళ మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డిని అరెస్టు చేశారు
26-05-2025 03:00 PM
గతేడాది వచ్చిన ఆదాయంతో పోల్చుకుంటే ఈ ఏడాది రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు చూస్తే రైతులకు దిక్కుతోచడం లేదన్నారు. ఎక్కడచూసినా పొగాకు బేళ్లు అమ్ముడుపోక,...
26-05-2025 02:35 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి గ‌త‌ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన "ఇంటింటికి రేషన్" పథకాన్ని ఇప్పటి కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింద‌ని మండిప‌డ్డారు.
26-05-2025 12:54 PM
చంద్రబాబు సర్కారు ఒకటే లక్ష్యంతో పనిచేస్తోందని, అది ప్రతిపక్షంపై కక్ష సాధింపులు చేయడం అని ధర్మాన విమర్శించారు. ‘‘సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి మాటేమీ లేనట్టే, కానీ వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై అణచివేత...
26-05-2025 12:50 PM
రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా కాకాణి గారికి ఏమాత్రం సంబంధం లేని కేసులో ప్ర‌భుత్వ పెద్ద‌లు ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఆయ‌న‌ను అరెస్టు చేయించ‌డం దుర్మార్గం అంటూ శ్యామ‌ల ట్వీట్ చేశారు.
26-05-2025 10:48 AM
ఈ విషయంపై బాధితులు పోలీసుల­ను ఆశ్రయించగా వారు స్పందించలేదు. అయితే, నిందితులు అంతకుముందే ఫిర్యాదు ఇవ్వడంతో బాధితులను పిలిచి రోజంతా స్టేషన్‌లో ఉంచారు
26-05-2025 09:34 AM
యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తూ, టార్గెట్‌గా పెట్టుకున్న వారిని జైలుకు పంపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది.  ఇందులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, రిటైర్డ్‌...

Pages

Back to Top