27-01-2021
27-01-2021 08:04 PM
తాడేపల్లి: దరఖాస్తు చేసుకున్న అర్హులకు 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టా అందించాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు.
27-01-2021 07:56 PM
పంచాయతీ ఎన్నికలనేవి పార్టీలకు అతీతంగా జరుగుతాయని, పార్టీల ప్రమేయం లేకుండా జరుగుతాయని, పార్టీల గుర్తులకు సంబంధం లేకుండా జరుగుతాయని తెలిసినా కూడా.. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు పలానా పార్టీకి...
27-01-2021 07:30 PM
చంద్రబాబు గత 40 ఏళ్లుగా మ్యానిప్యులేషన్స్కు, మేనేజ్మెంట్కు, వ్యవస్థలను వక్రమార్గం పట్టించటానికి, వ్యవస్థలను తన స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకున్నారు. తాజాగా ఎస్ఈసీని కూడా చంద్రబాబు వేదికగా...
27-01-2021 02:49 PM
కడప, కర్నూలు, అనంత లోని 6 లక్షల ఎకరాలకు నీరు అందుతోంది. HLC, LLC కాల్వలకు 54 టిఎంసీల కేటాయింపు ఉన్నా దశాబ్దాలుగా సగం నీరు కూడా రాని పరిస్థితి. ఇప్పుడా సమస్య పరిష్కారమైందని విజయసాయిరెడ్డి ట్వీట్...
27-01-2021 12:34 PM
తాడేపల్లి: నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది.
27-01-2021 10:59 AM
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 18 పోలీసు మెడల్స్ కు ఎంపికైన అధికారుల, సిబ్బందికి అభినందనలు. విధి నిర్వహణలో ప్రతిభ, నిజాయితీలు కనబర్చినందుకు పతకాలు దక్కాయి. మెడల్స్ పొందిన స్ఫూర్తితో పోలీసు శాఖ...
26-01-2021
26-01-2021 07:18 PM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రామస్థాయిలో సమూల మార్పులు వచ్చాయని, మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని.. సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్
26-01-2021 07:14 PM
దేశంలో కోరుకుంటున్న మార్పును తొలిసారి ప్రభుత్వం చేసిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎవరు డబ్బు, మద్యం పంపిణీ చేసినా అతని ఎన్నిక రద్దు, రెండేళ్ల జైలు తప్పదని తెలిపారు. ఎన్నికలు నిర్వహించాల్సిన వారు...
26-01-2021 12:36 PM
72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
26-01-2021 12:33 PM
సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి
26-01-2021 11:20 AM
ఇది రాష్ట్రానికి గర్వకారణమని, పురస్కార గ్రహీతలు ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందించి రాష్ట్రానికి మరింత గుర్తింపు తెచ్చారని సీఎం తన సందేశంలో కొనియాడారు.
26-01-2021 11:04 AM
రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం స్పష్టమైన అజెండాతో ఉంది. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది
26-01-2021 09:19 AM
అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వేడుకల్లో సీఎస్ ఆదిత్యనాథ్దాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
26-01-2021 09:05 AM
ఎన్నిక ఏకగ్రీవమైన పంచాయతీలకు రెండు వేల వరకూ జనాభా ఉంటే రూ.5 లక్షలు, ఐదు వేల జనాభా ఉంటే రూ.10 లక్షలు, 10 వేల పైన జనాభా ఉంటే రూ.15 లక్షలు, ఆ పైన జనాభాను బట్టి రూ.20 లక్షల చొప్పున ఇవ్వడం జరుగుతోందని...
25-01-2021
25-01-2021 09:08 PM
తాడేపల్లి: విశాఖ ఏజెన్సీ స్ట్రాబెర్రీ సాగుకు అనుకూలంగా ఉన్నందున పెద్ద ఎత్తున సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని వైయస్ఆర్ సీపీ ఎంపీ మా
25-01-2021 07:26 PM
ప్రపంచంలోనే ఎంతో గొప్పదైన మన రాజ్యాంగం అమలు ప్రారంభమై 71 సంవత్సరాలు పూర్తి చేసుకుని 72లోకి అడుగు పెడుతున్న ఈ శుభ సమయంలో రాజ్యాంగ పీఠికలో ప్రస్తావించిన ప్రతి ఒక్క మాటా ఎంత విలువైనదో, ప్రతి ఒక్కరూ...
25-01-2021 07:18 PM
పంచాయతీ ఎన్నికలు ముందుకు తీసుకురావడంలోనే కుట్ర ఉందని అర్థమవుతుందన్నారు.ఎన్నికల నిర్వహణలో కుయుక్తులు ఉన్నాయని భావిస్తున్నామన్నారు.వ్యాక్సినేషన్, ఎలక్షన్ ఒక్కసారి జరగలేవని...
25-01-2021 03:31 PM
అన్నా రాంబాబు సవాలును స్వీకరించే సత్తా "జనసేన"కు ఉందా ? అంటూ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
25-01-2021 03:19 PM
విజయలక్ష్మి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. రేపటిలోగా వారి కుటుంబానికి ఈ పరిహారం అందుతుందని మంత్రులు చెప్పారు.
25-01-2021 03:06 PM
రాష్ట్రంలో దేవుడి విగ్రహాల ధ్వంసంలో చంద్రబాబు ప్రమేయం ఉందని, ఆలయాలపై టీడీపీ దాడుల ఘటనపై ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా అంశంపై స...
25-01-2021 12:35 PM
. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అవసరం ఉందని వైయస్సార్సీపీ భావిస్తోంది. మరోవైపు ప్రత్యేక హోదా సాధనకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
25-01-2021 11:50 AM
అనంతరం ఇడుపులపాయలోని దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద వైయస్ఆర్ విగ్రహానికి వైయస్ విజయమ్మ నివాళులర్పించారు.
25-01-2021 11:29 AM
చంద్రబాబు కోసం నిమ్మగడ్డకు తొందర ఎక్కువైందని, ఆయన స్పీడ్ తగ్గించుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
25-01-2021 11:16 AM
కొత్త ఓటర్లను వదిలేసి హడావుడిగా నోటిఫికేషన్ ఎందుకని ఎన్నికల కమిషనర్ను మిథున్రెడ్డి ప్రశ్నించారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు.
25-01-2021 10:33 AM
కరోనా కారణంగా ప్రాణహాని ఉందని ఉద్యోగులు అందరూ ఎన్నికలు వ్యతిరేకిస్తున్నారు తప్పితే తాము కాదన్నారు. తమకు ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం అన్నారు.
25-01-2021 10:26 AM
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సందర్భంగా చర్చిస్తారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ ఏయే అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించాలో సీఎం దిశానిర్దేశం చేస్తారు.
24-01-2021
24-01-2021 07:26 PM
ఎన్నికలు జరపాలని న్యాయస్థానం ఆదేశిస్తే.. ధర్మాసనాన్ని గౌరవించి ఎన్నికలు జరుపుతామన్నారు.
24-01-2021 02:02 PM
ఎక్కడో ఆత్మహత్య చేసుకుంటే..దాన్ని పట్టుకొని జనసేన నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారు. వెంకయ్య తాగుడుకు బానిసై ఆత్మహత్య చేసుకున్నాడని అతని అన్న స్టేట్మెంట్ ఇచ్చాడు.
23-01-2021
23-01-2021 05:48 PM
కళ్లు, చెవులు మూసుకుని అయ్యో అనడం మినహా చేయగలిగేది ఏమీ లేదని అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని వికృత చేష్టలు చూపిస్తాడో అని ఎద్దేవా చేశారు.
23-01-2021 05:16 PM
రాష్ట్రంలో చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు నిమ్మగడ్డ రమేష్ తీరు సరిగా లేదని మంత్రి తప్పుపట్టారు.