స్టోరీస్

23-08-2026

23-08-2026 08:18 PM
తిరుమల కొండపై మద్యం అక్రమ రవాణా చేస్తూ దొరికిన‌ ఈగ రాము, ఈగ ప్రియ అరెస్టు వ్యవహారంలో వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోంది.
23-08-2026 05:34 PM
 తాడేపల్లి: ఏపీలో పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామాలున్నాయని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన
23-08-2026 05:27 PM
గత ఖరీఫ్‌లోనే పంటల సాగు తగ్గిపోయిందని, దీంతో ప్రస్తుతం పశుగ్రాసానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు
23-08-2026 05:14 PM
మార్గదర్శి ఫైనాన్స్ కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈ నెల 20న డిస్మిస్ చేసింది.
23-08-2026 05:11 PM
మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ బ్రిటీష్ సామ్రాజ్యంపై రాజీలేని పోరాటం చేసిన ధీరోదాత్తుడు టంగుటూరి అని కొనియాడారు.
23-08-2026 05:06 PM
తాడేపల్లి: రాష్ట్రంలోని దేవాలయాలు, హిందూ ధర్మం పరిరక్షణలో కూటమి ప్రభుత్వం ఘోరంగా  పూర్తిగా విఫలమైందని, ఇందుకు పెద్దకాకానిలోని మల్లేశ్వర స్వామి ఆలయంలో భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రాలు
23-08-2026 05:03 PM
సీఎం చంద్రబాబు నాయుడు  అనకాపల్లి పర్యటనలో స్వచ్ఛాంధ్ర పేరుతో ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేస్తున్నారు. వ్యవసాయ ఆధారిత గ్రామీణ ప్రాంతాలకు సీఎం వచ్చినప్పుడు రైతుల సమస్యలు,
23-08-2026 04:57 PM
ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర ప్రగతికి దృఢమైన పునాదులు వేసిన ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తి దాయకం.

22-08-2026

22-08-2026 04:26 PM
ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. గూడూరు టౌన్‌ టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పల్లి కోటేశ్వరరావు,
22-08-2026 04:21 PM
తుంగభద్ర జలాశయం నుంచి సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు.
22-08-2026 03:23 PM
గత వైఎస్ జగన్ గారి హయాంలో అనకాపల్లిలో కోకాకోలా సంస్థకు, సత్యసాయి జిల్లాలో ఈవీ వాహనాల తయారీ సంస్థ ఆజాద్ మొబిలిటీకి కేటాయించిన భూములను ఈ ప్రభుత్వం అకారణంగా వెనక్కి లాక్కుని ఆ సంస్థలను
22-08-2026 02:37 PM
డీఎస్సీ, ఏపీపీఎస్సీ రెండింటిపైనా సీబీఐ విచారణ వేయాలని మా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంగా సవాల్ విసిరారు. కానీ సీబీఐ పేరు వింటేనే చంద్రబాబు, లోకేష్‌లకు
22-08-2026 02:06 PM
శ్రీశైలం ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ రైతుల పొలాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు
22-08-2026 12:55 PM
స్వామివారి ఆశీస్సులు తమ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. గొలగమూడికి రాగానే ఎంతటి కష్టం, ఎంతటి భారం ఉన్నా క్షణాల్లో తీరిపోయిన భావన కలుగుతుందని అన్నారు.
22-08-2026 12:51 PM
దామినేడులో 21 ఎకరాలను ఎకరాకు రూ.90 లక్షలకే కేటాయించారని భూమన పేర్కొన్నారు. 1.71 సెంట్ల స్థలంలో స్టార్‌ హోటల్‌ నిర్మాణానికి అనేక రాయితీలు కల్పించారని, ఐదేళ్లపాటు విద్యుత్‌ ఉచితం సహా పలు
22-08-2026 12:47 PM
గత నాలుగు రోజులుగా సుమారు 25 మంది పూజారులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారని తెలిపారు. ఒక్కో పూజారి నుంచి రూ.50 వేలు వసూలు చేసి కొత్త మంగళసూత్రం తయారు చేయించేందుకు ఆర్డర్‌
22-08-2026 12:37 PM
తాడిపత్రి పోలీస్‌ స్టేషన్ల వద్దే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, అయినా ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
22-08-2026 11:45 AM
సంవత్సరాలు గడుస్తున్నా ప్రాజెక్టులోని కీలక పనులు పూర్తికాకపోవడం దురదృష్టకరం. 2024 వరకు జరిగిన పనులు మినహా కూటమి ప్రభుత్వం గులకరాయంత పనికూడా
22-08-2026 11:41 AM
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందడం ప్రభుత్వ బాధ్యతని, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు
22-08-2026 11:34 AM
కేసులో రాజీకి అంగీకరించకపోవడంతో తనను పదేపదే పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వేధింపులకు గురిచేస్తున్నారని పెద్ద గురవయ్య పేర్కొన్నారు
22-08-2026 11:27 AM
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో డీఎస్సీ పరీక్ష ప్రశ్నల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యత ఒకే అధికారి చేతిలో పెట్టినట్లు లోకేశ్‌ స్వయంగా అంగీకరించడాన్ని గుర్తు చేస్తూ
22-08-2026 09:33 AM
ఇప్పటికే వచ్చిన 44 లక్షల నోటీసుల్లో అనుమానాస్పద అంశాలను గుర్తించి, ప్రతి ఓటు స్థాయిలో పరిశీలన జరపడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.

21-08-2026

21-08-2026 07:11 PM
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడల్లా రాయలసీమ ప్రాంతం కరువుతో అల్లాడాల్సిందే. ఆయన పరిపాలన సీమకు అన్యాయం చేయడానికే అన్నట్లుగా సాగుతోంది.
21-08-2026 04:33 PM
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చింది.
21-08-2026 04:27 PM
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కొడిగట్టిపోయింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ స్థానంలో.. 'రెడ్ బుక్' రాజ్యాంగం రాజ్యమేలుతోంది.
21-08-2026 04:23 PM
నిరుద్యోగులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేసారు
21-08-2026 04:16 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సంకుచిత మనస్తత్వం, వ్యక్తిగత కక్షతో రాయలసీమ సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.
21-08-2026 04:10 PM
భారతీయ చలనచిత్ర రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని, నంది అవార్డులతో పాటు అనేక పురస్కారాలు ఆమె ప్రతిభకు దక్కిన గౌరవాలని వైయస్‌ జగన్‌...
21-08-2026 02:27 PM
 డీఎస్సీ అక్రమాలపై నాలుగు రోజులుగా సీబీఐ విచారణ కోరుతున్నాం. ముఖ్యంగా స్పోర్ట్స్‌ కోటాలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?
21-08-2026 02:21 PM
రైతులకు నష్టపరిహారం అందించే ప్రణాళికలు కూడా ప్రభుత్వం రూపొందించలేదని శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి అన్నారు.

Pages

Back to Top