స్టోరీస్

14-06-2026

14-06-2026 06:16 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం పర్యటన సందర్భంగా, ఇటీవల మహాశివరాత్రి ఉత్సవాల సమయంలో కూడా కాటేజీ తాళాలు దేవస్థానం అధికారుల వద్దే ఉన్నాయని గుర్తు చేశారు.
14-06-2026 05:44 PM
 తెలుగు దొంగల పార్టీ (టీడీపీ) అనుబంధ సంస్థ సాధు పరిషత్‌ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. స్వామి పేరుతో తనను తాను ప్రచారం చేసుకుంటున్న శివానందస్వామి దానికి అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడు, సభ్యుడు కూడా
14-06-2026 05:40 PM
ఎస్సీఈఆర్టీ (SCERT) లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తికి సోషల్ స్టడీస్ లో రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు, టీజీటీ తెలుగులో 6వ ర్యాంకు వచ్చాయి
14-06-2026 05:34 PM
ఆర్యవైశ్యుల ఆత్మగౌరవ పరిరక్షణకు వైయస్‌ జగన్‌ విశేష కృషి చేశారు. చింతామణి నాటకాన్ని నిషేధించి ఆ వర్గం మనోభావాలను గౌరవించిన ఘనత ఆయనకే దక్కుతుంది
14-06-2026 04:43 PM
ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీస్టేట్‌ కోఆర్డినేటర్‌ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు కూడా డీఎస్సీ అభ్యర్థులతో మాట్లాడారు.
14-06-2026 04:32 PM
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందించి అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆయన కోరారు.

13-06-2026

13-06-2026 07:48 PM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తిరుపతిలో మాట్లాడుతూ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒత్తాసు పలికిందని చెప్పారు. మీ మాటలకు నవ్వాలో, ఏడవాలో కూడా తెలియడం లేదు.
13-06-2026 07:06 PM
అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ఆర్థిక ఇబ్బందుల నెపంతో 'ఆడబిడ్డ నిధి' పథకాన్ని అటకెక్కించి, దానికి ప్రత్యామ్నాయంగా 'పీ4' తీసుకొచ్చామనడం మహిళలను నిలువునా వంచించడమే.
13-06-2026 06:30 PM
 తిరుపతిలో ఈ నెల 12న‌ జరిగినది కూట‌మి ప్ర‌భుత్వ విజయోత్సవ సభ కాదు.. ఆరు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సభ. చంద్రబాబు రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు ఏంటో గూగుల్‌లో వెతికినా కనిపించవు
13-06-2026 04:10 PM
ఈ సందర్భంగా రాజన్నదొర వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అమలు చేసిన సంక్షేమ పథకాలపై విశ్వాసంతోనే ప్రజలు స్వచ్ఛందంగా
13-06-2026 03:57 PM
చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మరచిపోయారని, రెండు సంవత్సరాల తర్వాత హెలికాప్టర్‌లో మేనిఫెస్టో చదివానని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు
13-06-2026 03:50 PM
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత దారుణమైన నియామక ప్రక్రియ ఎప్పుడూ చూడలేదన్నారు. 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో పారదర్శకతకు రక్షణగా ఉన్న ప్రతి వ్యవస్థను బలహీనపరిచారని...
13-06-2026 03:41 PM
ఒంగోలు దక్షిణాది నల్ల నేలల ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందన్నారు. జూన్ 12న అక్కడ సగటు ధర కిలోకు కేవలం రూ.200.41 మాత్రమే నమోదైందని, కనిష్ఠ ధర రూ.160కు పడిపోయిందని చెప్పారు
13-06-2026 11:43 AM
బసాపురం గ్రా­మానికి చెందిన కుమ్మరి అల్లయ్య, మోరి డొంకయ్య, మేకల ప్రహ్లాద, శివ, కురువ నవీన్‌ బైక్‌లపై వస్తుండగా టీడీపీ వర్గీయులు వెంబడించారు. బూదూరుకు చెందిన పెద్ద నాగప్ప మోటార్‌ సైకిల్‌ను,
13-06-2026 11:37 AM
టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ప్రకటించిన "సూపర్-6" హామీల్లో ఆడబిడ్డ నిధిపై చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున అందజేస్తామని, అధికారంలోకి...
13-06-2026 11:25 AM
నిత్యం మోసాలు, రాజకీయ కక్ష సాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని జంగిల్‌ రాజ్‌గా మార్చారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలన వైఫల్యంపై శుక్రవారం రాష్ట్ర...

12-06-2026

12-06-2026 06:07 PM
సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రజలను చంద్రబాబు దగా చేశారు. చంద్రబాబు జీవితమంతా ప్రజలను వంచించడమే. రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని చంద్రబాబు మోసం చేశారు.
12-06-2026 05:56 PM
చంద్ర‌బాబు ప‌రిపాల‌నా ద‌క్షుడు కాదు.. వెన్నుపోటు వీరుడు. మ‌హిళ‌లు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికులు, రైతులు, ఈనే తేడా లేకుండా త‌ప్పించుకోలేని విధంగా త‌న రెండేళ్ల పాల‌న‌లో అన్ని వ‌...
12-06-2026 05:11 PM
తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైయస్సార్‌సీపీ చేపట్టిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన, ర్యాలీ కార్యక్రమాల సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరి
12-06-2026 03:44 PM
ఎన్నికల సమయంలో సూపర్‌ సిక్స్‌  పేరుతో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. మెగా డీఎస్సీ పేరుతో నిర్వహించిన నియామకాల్లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు
12-06-2026 03:13 PM
ఉమ్మడి మేనిఫెస్టో పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు ఆ హామీలను విస్మరించి ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు.
12-06-2026 02:57 PM
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు
12-06-2026 10:14 AM
సురేశ్‌ను కోల్పోయిన కుటుంబం ఎదుర్కొంటున్న వేదన మాటల్లో చెప్పలేనిదని వైయస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
12-06-2026 10:11 AM
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం...

11-06-2026

11-06-2026 07:48 PM
ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో నెంబర్ 169 ద్వారా అదనంగా 12,500 కనెక్షన్లకు రూ. 1.50 కే విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నా.. .  ప్రభుత్వం అందులో పొందుపరిచిన కఠిన నిబంధనలు మాత్రం ఆక్వా రైతులకు శాపంగా...
11-06-2026 05:51 PM
ఆ నేపథ్యంలోనే శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన, ర్యాలీ కార్యక్రమంలో డీఎస్సీ అంశాన్ని కూడా ప్రస్తావించాలని, పరీక్ష నిర్వహణ, ఉద్యోగాల భర్తీలో అక్రమాలు ఎత్తి చూపుతూ,...
11-06-2026 05:38 PM
విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బండి పుణ్యశీలను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు.
11-06-2026 05:26 PM
 తాడేపల్లి: తొలి సంతకం అంటూ నానా హడావిడి చేసి టీచర్‌ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ–2025లో గతంలో ఎన్నడూ లేని, వినని విధంగా సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు అక్రమాలకు పాల్పడ్డార
11-06-2026 05:11 PM
భూమన కరుణాకర్‌రెడ్డి కుటుంబంపై ఆరోపణలు చేసే ముందు తమ ఆరోపణలను నిరూపించాలని సవాల్‌ విసిరారు. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాలపై సమగ్ర విచారణ జరిపితే పెద్ద ఎత్తున అవకతవకలు బయటపడతాయని అన్నారు
11-06-2026 05:07 PM
తల్లి వందనం పథకం కింద పూర్తి మొత్తాన్ని చెల్లించకుండా వేలాది కుటుంబాలను పథకం నుంచి తప్పించారని, ఆడబిడ్డ నిధి పేరుతో నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పి మహిళలను మోసం చేశారని విమర్శించారు.

Pages

Back to Top