స్టోరీస్

21-05-2026

21-05-2026 03:00 PM
2024 రబీ మార్కెటింగ్ సీజన్ నుంచే దిగుమతి సుంకాల సమస్యపై కేంద్ర ప్రభుత్వానికి తాము లేఖలు రాశామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన దాఖలాలు కనిపించలేదని విమర్శించారు.
21-05-2026 02:56 PM
అమరావతి అయితే జీరో నుంచి మొదలుపెట్టాలి. చంద్రబాబు స్కామ్‌ల కోసం ఏపీని ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలకు కూడా మావిగన్‌కు మద్దతు పలికారు. అది తట్టుకోలేక చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
21-05-2026 11:15 AM
ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఈ నిర్ణయం తీసుకుందని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు విమర్శించారు. ప్రజల్లో బలమైన ఆదరణ కలిగిన నాయకులను లక్ష్యంగా చేసుకుని భద్రతా సౌకర్యాలను తగ్గించడం సరైన విధానం కాదన్నారు. రాజకీయ...
21-05-2026 11:06 AM
దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చుతామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
21-05-2026 10:53 AM
తాజా రాజకీయ పరిణామాలతో పాటు ప్రజా సమస్యలపైనా ఆయన అంశాలవారీగా మాట్లాడతారని పార్టీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.

20-05-2026

20-05-2026 07:20 PM
తాడేపల్లి, మే 20: వైయస్ఆర్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు రేపు (21.05.2026, గురువారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడ
20-05-2026 05:24 PM
చెల్లుబోయిన వేణు, తానేటి వనిత మాట్లాడుతూ, కోట్లాది రూపాయల విలువైన మట్టిని అక్రమంగా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
20-05-2026 05:05 PM
 దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులలో దక్షిణ భారతావనిలో ప్రకాశం పంతులు అగ్రగణ్యులని, అలాంటి మహానీయుడి జీవిత విశేషాలు భావితరాలకు తెలిసేలా ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో ప్రకాశం స్మృతివనం ఏర్పాటుతో పాటు
20-05-2026 05:02 PM
ఏ రాజకీయ పార్టీ విజయానికైనా బూత్ స్థాయి కార్యకర్తలే నిజమైన బలమైన పునాదని బొత్స అనూష‌ పేర్కొన్నారు. నాయకులు దిశానిర్దేశం చేయగలరేమో గానీ, క్షేత్రస్థాయిలో పార్టీ జెండాను మోసి ప్రజాదరణను
20-05-2026 03:16 PM
పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోల్‌ డీజిల్‌ చార్జీల భారంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే చంద్రబాబు మాత్రం పబ్లిసిటీ కోసం వీడియోలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.
20-05-2026 02:52 PM
బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి, తనపై కేసులు పెట్టి భయపెట్టగలమని అనుకోవడం అవివేకమని హెచ్చరించిన ఆయన, కేసులు పెట్టినా, జైళ్లకు పంపించినా సామాన్య ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
20-05-2026 02:46 PM
భారత ఎన్నికల సంఘం (ECI) నిబంధనలను కచ్చితంగా పాటించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఆయన, ఈసీఐ రూపొందించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు.
20-05-2026 02:06 PM
నేడు కాసు బ్రహ్మానందరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానేతకు ఘన నివాళులు అర్పిస్తున్నాను అంటూ వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
20-05-2026 01:57 PM
పార్టీ కార్యకర్తలతో సమన్వయం పెంచుతూ ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లాలని నాయకులు సూచించినట్లు తెలిసింది.  
20-05-2026 12:27 PM
భావానికి భాషను, భాషకు భావోద్వేగాన్ని జోడించిన ఆయన కలం తెలుగు సినీ సాహిత్యానికి అపూర్వమైన గౌరవాన్ని తీసుకొచ్చింది.
20-05-2026 12:21 PM
ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల వ్యవహార శైలిపై వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  
20-05-2026 12:16 PM
కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మంత్రి టిజి భరత్. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు చేసిన త్రీ టౌన్ పోలీసులు.
20-05-2026 12:01 PM
దేశ రాజకీయాల్లో విశిష్ట ముద్ర వేసిన కాసు బ్రహ్మానందరెడ్డి గారు పరిపాలనలో దూరదృష్టి కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారని నాయకులు కొనియాడారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ...
20-05-2026 11:54 AM
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్‌ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు జ్వాలాపురం శ్రీకాంత్‌, ద్రోణంరాజు శ్రీవాత్సవ, రాంపల్లి రవిచంద్ర, పురుషోత్తమ శర్మ,
20-05-2026 11:50 AM
ధైర్యానికి ప్రతీక, నిజాయితీకి మారుపేరు, ప్రజాసేవకు చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిన గొప్పనాయకుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు.
20-05-2026 11:47 AM
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది మత్సకారుల భరోసా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. అంటే మత్సకారుల్ని వేట నిషేధం సమయంలో డబ్బులు ఇవ్వకుండా తొలి ఏడాది మోసం చేశారు.

19-05-2026

19-05-2026 06:23 PM
శ్రీ‌కాకుళం: జువ్వ‌ల‌దిన్నె ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా వైయస్ జ‌గ‌న్ గారికి వ‌చ్చిన ప్ర‌జా స్పంద‌న‌, ఆయ‌న ఇచ్చిన పిలుపుతో చంద్ర‌బాబులో వ‌ణుకు మొద‌లైంద‌ని, అందుకే ప‌చ్చి అబ‌ద్ధాలు వ‌ల్లె వ
19-05-2026 04:17 PM
ఉన్నత విద్యను అభ్యసించి, పీహెచ్‌డీలు పూర్తి చేసిన దివ్యాంగులు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారని తెలిపారు.
19-05-2026 03:50 PM
ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు.
19-05-2026 03:45 PM
గ్రామంలోని సర్వే నంబర్ 308 పరిధిలో ఉన్న పెద్ద ఊరకుంట సమీపంలోని బీసీ కాలనీలో గుంతలు తీయడానికి పొక్లైన్‌లు, ట్రాక్టర్లు మోహరించారని తెలిపారు.
19-05-2026 03:43 PM
అంబటి రాంబాబు మాట్లాడుతూ.. డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని అన్నారు.
19-05-2026 03:25 PM
ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన నీలం సంజీవరెడ్డి గారు ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో ఎల్లప్పుడూ ముందుండారని పేర్కొన్నారు
19-05-2026 03:16 PM
 చంద్రబాబు ఇప్పుడు మాత్రం ఇంధనం పొదుపు చేయాలి, కార్లలో తిరగకూడదు, దగ్గరి ప్రాంతాలకు సైకిళ్లపై వెళ్లిపోండి, ఒకరోజు నో వెహికల్‌ డే పాటించాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు.
19-05-2026 02:55 PM
ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలు, వైయ‌స్ఆర్‌సీపీ చేపడుతున్న కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగించాలని సూచించారు
19-05-2026 02:48 PM
వార్డుల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని పేర్కొన్నారు. సమస్యాత్మకంగా ఉన్న విభజిత వార్డులపై ప్రతిపాదిత అభ్యంతరాలను ఆయా వార్డుల నాయకులు, మాజీ కౌన్సిలర్లు

Pages

Back to Top