Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
బిల్లుల కక్కుర్తి వల్లే ఉండవల్లిలో స్టీల్ బ్రిడ్జి కుంగింది
చంద్రబాబు రూల్స్ పెడతాడు.. పాటించడు
తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు ‘జల దాసోహం’
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం
గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్రం సానుకూల స్పందన
ఇంధనం, విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత
గోదావరి డెల్టాకు జీవం పోసిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్
కాపు రైతులపై అక్రమ కేసులు పెట్టడం దారుణం
రాష్ట్రంలో బెల్ట్ షాపులు వెంటనే రద్దు చేయాలి
సర్ ఆర్థర్ కాటన్ సేవలు చిరస్మరణీయం
స్టోరీస్
15-05-2026
బిల్లుల కక్కుర్తి వల్లే ఉండవల్లిలో స్టీల్ బ్రిడ్జి కుంగింది
15-05-2026 06:53 PM
ఇవాళ ఉదయమే నిర్మాణ కంపెనీ ఈ వంతెన కుంగలేదని చెప్పింది. సాయంత్రానికి మాట మార్చి నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే అమరావతిలో పనులు
చంద్రబాబు రూల్స్ పెడతాడు.. పాటించడు
15-05-2026 06:17 PM
చంద్రబాబు, లోకేష్లకు కొన్ని సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడకూడదన్న కనీస జ్ఞానం లేకుండా పోయిందని, పారిశ్రామికవేత్తల ముందు రాష్ట్రం పరువు తీస్తున్నారని గుడివాడ అమర్నాథ్ చెప్పారు
తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు ‘జల దాసోహం’
15-05-2026 05:09 PM
మహానేత వైయస్సార్, ఆ తర్వాత వైయస్ జగన్ గారు పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల పూర్తి స్థాయి ఎత్తుతో, 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించేలా పనులు చేపట్టారు.
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం
15-05-2026 04:37 PM
విజయవాడ: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగికి తొలగించిన కాలును కుక్క తిన్న ఘటన అమానవీయమని వైయస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్రం సానుకూల స్పందన
15-05-2026 04:23 PM
గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరిగితే స్థానిక చెరకు రైతులకు మళ్లీ ఊతం లభించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు.
ఇంధనం, విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత
15-05-2026 02:24 PM
140 కోట్ల మంది భారతీయులు ఇంధనం, విద్యుత్ వినియోగంలో పొదుపు పాటిస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై భారం తగ్గుతుందని భూమన అన్నారు. వైయస్ఆర్సీపీ తరఫున తాము కూడా పొదుపు చర్యలను పాటిస్తున్నామని చెప్పారు.
గోదావరి డెల్టాకు జీవం పోసిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్
15-05-2026 02:06 PM
వ్యవసాయ రంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని తరతరాలు గుర్తుంచుకుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కాపు రైతులపై అక్రమ కేసులు పెట్టడం దారుణం
15-05-2026 02:04 PM
కూటమి ప్రభుత్వంలో పోలీసులు కూడా ఇలాంటి ఘటనలపై లోలోపల బాధపడుతున్నారని అన్నారు. “30 ఏళ్లు నీకు జెండా మోసిన కాపులపైనే దాడులు చేయిస్తావా?” అంటూ ధూళిపాళ్ల నరేంద్రను ప్రశ్నించారు
రాష్ట్రంలో బెల్ట్ షాపులు వెంటనే రద్దు చేయాలి
15-05-2026 01:59 PM
ఇంగ్లీష్ మీడియం విద్య అవసరాన్ని చాలా ముందుగానే గుర్తించిన నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని నారాయణస్వామి తెలిపారు.
సర్ ఆర్థర్ కాటన్ సేవలు చిరస్మరణీయం
15-05-2026 01:56 PM
రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మించి సముద్రంలో కలిసిపోతున్న గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ అని వైయస్ జగన్ కొనియాడారు.
ఇరిగేషన్ శాఖలో భారీ కుంభకోణం
15-05-2026 01:49 PM
జిల్లాలోని కాలువల పరిస్థితి దయనీయంగా ఉందని, చాలా కాలువల్లో నీరు పారే పరిస్థితి లేదన్నారు. కాలువల్లో భారీగా మొక్కలు, చెట్లు, చెత్త పేరుకుపోయి ఉండటమే కాకుండా, పనులు చేశామని
సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి
15-05-2026 01:45 PM
ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను వివరించడంతో పాటు కొత్త సభ్యులను చేర్చుకునేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆక్వా రైతులను దోచేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
15-05-2026 07:12 AM
తాడేపల్లి: ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్క సెంటు కబ్జా చేసినట్టు నిరూపించినా రాజకీయాల నుంచి వైదొలుగుతా
15-05-2026 07:08 AM
తాము మోసే పార్టీలు బాగుండాలని మిగతా అన్ని పార్టీల మీద బురదజల్లుతూ ఎల్లో మీడియా న్యూస్ రాయకుండా వ్యూస్ రాస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
ఆక్వా రంగంపై 'కమీషన్ల' కత్తి
15-05-2026 07:04 AM
ఫీడ్ ధరల పెంపుపై రైతుల నుండి నిరసన రావడంతో, ప్రభుత్వం జూమ్ మీటింగ్ పెట్టి పెంచిన ధరలను రద్దు చేస్తున్నామని ప్రకటించి చేతులు దులుపుకుంది
రేపల్లె కాంగ్రెస్ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు వైయస్ఆర్సీపీలో చేరిక
15-05-2026 07:00 AM
మోపిదేవి శ్రీనివాసరావు ఒక పార్టీ సభ్యుడిగా కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా పార్టీలోకి వచ్చారని పేర్కొన్నారు.
14-05-2026
హత్యలు, అత్యాచారాల కన్నా ప్రశ్నించడమే రాష్ట్రంలో పెద్ద నేరం
14-05-2026 05:03 PM
ఏపీలో సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్య సంస్కృతికి భిన్నమైన పద్ధతులు అవలంబిస్తున్నారు. టీడీపీ కూటమి పాలన ఎమర్జెన్సీ కన్నా దారుణమైన పరిస్థితులను తలపిస్తోంది.
ప్రత్యేక అధికారుల పాలనలో పరిష్కారం కానీ ప్రజా సమస్యలు
14-05-2026 04:48 PM
పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందన్నారు . గత వైఎస్సార్సీపీ పాలనలో క్లాప్ ఆటోలు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించేవని, నగరంలోని 50 డివిజన్లలో ఉదయం 11 గంటలకల్లా పరిశుభ్రంగా కనిపించేవన్నారు
కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని పరామర్శించిన వైయస్ఆర్సీపీ నేతలు
14-05-2026 04:45 PM
రాజకీయ ప్రతీకార ధోరణితోనే అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించిన ఆయన, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు
శ్రీవాణి టికెట్ల పేరుతో రూ.48 కోట్ల కుంభకోణం
14-05-2026 04:39 PM
దళారులు, ట్రావెల్ ఏజెంట్లు శ్రీవాణి టికెట్లను రూ.15 వేలకు అమ్ముతున్నారని నెలన్నర క్రితమే మేం బయటపెట్టాం. ఆన్లైన్లో కేవలం ఒకటిన్నర నిమిషంలో 800 టికెట్లు అయిపోయినట్లు ప్రకటించిన తర్వాత కూడా దళారుల...
వైయస్ జగన్ను కలిసిన మామిళ్లపల్లి రైతులు
14-05-2026 04:32 PM
రైతులపై టీడీపీ నేతలు దాడి చేయడమే కాకుండా ఆటో నడిపే తాగుబోతు వ్యక్తితో ఫిర్యాదు చేయించి కాపు కులానికి చెందిన 14 మందిపై కేసు నమోదు చేయించారు.
చచ్చినా, బ్రతికినా వైయస్ జగన్ వెంటనే ఉంటా
14-05-2026 04:27 PM
మంత్రి టీజీ భరత్ కనుసన్నల్లోనే కర్నూలు పోలీస్ యంత్రాంగం పనిచేస్తోందని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యానించారు. కర్నూలు సిటీ యువజన విభాగం అధ్యక్షుడు బాలు పై త్రీటౌన్ సీఐ శేషయ్య వేధింపులకు...
పోగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
14-05-2026 02:34 PM
వేలం కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ధరల పరిస్థితి, కొనుగోలు విధానాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తిరుపతిలో భూకబ్జాలు, రౌడీయిజంపై వైయస్ఆర్సీపీ ఆందోళన
14-05-2026 02:22 PM
తిరుపతిలో భయపెట్టే రాజకీయాలకు ప్రజలే గట్టి సమాధానం చెబుతారని పేర్కొన్న భూమన అభినయ్ రెడ్డి, ఎవరికి అన్యాయం జరిగినా తిరుపతి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
కుందువానిపేటలో సామూహిక గృహప్రవేశాలు
14-05-2026 01:48 PM
ఎన్నికల సమయంలో ప్రజలకు భారీ హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించిందన్నారు. “సంపద సృష్టిస్తాం, మరింతగా అభివృద్ధి చేస్తాం” అంటూ హామీలు ఇచ్చి ఇప్పుడు
విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారు లోకేష్
14-05-2026 01:40 PM
రాయలసీమ ప్రాంతంలో కరువు పరిస్థితులు, కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు, ఫీజుల భారం, నిరుద్యోగ భయం కారణంగా విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చంద్రశేఖర్ యాదవ్ పేర్కొన్నారు
వైయస్ జగన్ ప్రభంజనానికి 15 ఏళ్లు
14-05-2026 08:30 AM
కడప పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా కనీవినీ ఎరుగని రీతిలో 5,45,672 ఓట్ల భారీ మెజార్టీతో వైఎస్ జగన్ విజయం సాధించి దేశం దృష్టిని ఆకర్షించారు. 2011 నాటికి లోక్సభ చరిత్రలో భారీ మెజార్టీ సాధించిన రెండో...
13-05-2026
అమరావతి నుంచే దుబారాకి ఫుల్స్టాప్ పెట్టాలి
13-05-2026 10:30 PM
ప్రధాని నరేంద్ర మోడీ దుబారా తగ్గించుకుందామని దేశానికి కొన్ని సూచనలు చేశారు. అంతకుముందే ఆయన హైదరాబాద్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లను వారి నివాసాల్లో కలిశారు
తమిళనాడు సీఎం విజయ్కు శుభాకాంక్షలు తెలిపిన వైయస్ జగన్
13-05-2026 10:26 PM
తమిళనాడు ప్రజలు విజయ్ నాయకత్వంపై ఎంతో విశ్వాసం ఉంచారని పేర్కొన్న ఆయన, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల ఆశయాలను నెరవేర్చాలని కోరుకున్నారు.
తప్పుడు కేసులకు భయపడొద్దు.. చట్టపరంగా ఎదుర్కొందాం
13-05-2026 10:23 PM
తనపై నమోదు చేసిన తప్పుడు కేసులు, విచారణల నేపథ్యంలో ఎదురైన పరిస్థితులను పూడి శ్రీహరి వివరించగా, అలాంటి అక్రమ కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »