స్టోరీస్

24-04-2026

24-04-2026 12:45 PM
ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పందిస్తూ వినతి పత్రాన్ని స్వీకరించ‌ని విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్...
24-04-2026 12:32 PM
ఇచ్చాపురం ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి గతంలో బ్రిడ్జి వద్దకు వచ్చి వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం నిర్మించకపోతే తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్మిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటికి రెండేళ్లు గడిచినా పనులు...
24-04-2026 12:27 PM
సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, వర్గాల మధ్య విభేదాలు రేకెత్తించేలా ఉన్న వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు
24-04-2026 12:23 PM
ఇటీవల వచ్చిన మొంథా తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పటికీ వారికి నష్టపరిహారం అందలేదని విమర్శించారు. వెంటనే రైతులకు పరిహారం చెల్లించడంతో పాటు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
24-04-2026 12:01 PM
మనందరం అంబేద్కర్ గారి స్ఫూర్తితో సమానత్వ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలి. యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలి. అదే ఆయనకు నిజమైన నివాళి
24-04-2026 09:29 AM
లీసా గిల్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అవ్వడం ఏపీ న్యాయవ్యవస్థకు గర్వకారణం. జస్టిస్ లీసా గిల్ తన  పదవీకాలం విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నానని వైయ‌స్ జగన్ పేర్కొన్నారు.  

23-04-2026

23-04-2026 09:55 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లాలో శంకుస్థాపన చేసిన రెన్యూ సోలార్  సంస్థ క్రెడిట్ పూర్తిగా వైయస్ జగన్ దే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది.
23-04-2026 09:50 PM
చంద్ర‌బాబు క్రెడిట్ చోరీకి ఇంత‌కన్నా నిద‌ర్శ‌నం ఇంకోటి అవ‌స‌రం లేదు. విస్తరణలో భాగంగా ఇప్పుడు అనకాపల్లిలో మూడో రెన్యూ ఎనర్జీ ప్లాంట్ ను శంకుస్థాపన చేస్తూ చంద్ర‌బాబు క్రెడిట్ చోరీకి
23-04-2026 07:26 PM
సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మ‌న్ పోతుల బాలకోటయ్య నిన్న డీజీపీకి మా పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంక‌ట‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ‘పిచ్చి బాలకోటయ్య’ అన్నందుకు తన సామాజిక వర్గాన్ని
23-04-2026 07:22 PM
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించిన 160 ఎకరాలను 11 ఏళ్లకు లీజుకు ఇవ్వడం ద్వారా ఏటా రూ.26.45 కోట్ల చొప్పున, 11 ఏళ్లలో దాదాపు రూ.300 కోట్ల సొమ్ము
23-04-2026 07:19 PM
 2024 ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగుల్ని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఎంతో రెచ్చగొట్టారు. మా ప్రభుత్వం గనుక వస్తే మీకు ఎంతో మేలు చేస్తామని, మీకు రావాల్సిన ఆర్దిక ప్రయోజనాలన్నీ ఇచ్చేస్తామని మోసపూరిత...
23-04-2026 07:15 PM
గంగ‌ను భూమి మీద‌కు తీసుకురావడం కోసం ఒంటి కాలి మీద శ్రీ భ‌గీర‌థ మ‌హ‌ర్షి క‌ఠోర త‌ప‌స్సు చేశారు. ఆ విధంగా ఆ మ‌హానుభావుడు స‌క‌ల జీవ‌రాశుల మ‌నుగ‌డ‌కు ఆయ‌న కార‌ణ‌ భూతుల‌య్యారు.
23-04-2026 07:11 PM
 జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ ప్రైవేటీకరణ, మత్సకారుల మనోభావాల్ని దెబ్బతీస్తున్న సోనా బోట్ల మాయంపై ఇప్పటికే వైఎస్సార్సీపీ పోరాటాలు చేస్తోంది. జువ్వల దిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ ప్రైవేటీకరణకు...
23-04-2026 03:53 PM
రాబోయే రోజుల్లో సాఫ్ట్‌వేర్ రంగానికి విపరీతమైన ఆదరణ ఉంటుందని, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి నూతన సాంకేతికతలతో అనేక అవకాశాలు, సవాళ్లు ఉత్పన్నమవుతాయని పేర్కొన్నారు.
23-04-2026 02:52 PM
రాష్ట్రంలో ఓ వెలుగువెలిగిన ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక నిర్వీర్యం చేసేసింది. చంద్ర‌బాబు సీఎం అయ్యాక ఈ రెండేళ్ల‌లో ప‌థ‌కం అమ‌లుపై నీలినీడలు క‌మ్ముకున్నాయి
23-04-2026 02:41 PM
వేసవిలో ప్రజలకు తాగునీరు, మజ్జిగ, శీతలపానీయాలు అందించే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సామాజిక బాధ్యత అని, అలాంటి సేవా కార్యక్రమాలను అడ్డుకోవడం దారుణమని విమర్శించారు.
23-04-2026 01:37 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలన వింత పోకడలకు పోతోందని, విశాఖపట్నంలో వాకింగ్ చేసే వారిపై పన్ను విధించడం అత్యంత దారుణం. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవనం కోసం వాకింగ్‌ను ప్రోత్సహిస్తూ రాయితీలు...
23-04-2026 01:33 PM
ఈ బహిరంగ సభలో బీసీ వర్గాల సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేయ‌నున్న‌ట్లు నాయకులు తెలిపారు. 
23-04-2026 01:18 PM
తాను ఆర్టీసీ డిపోలలో జెండాలు పట్టుకుని ప్రచారం చేశానని అశోక్‌బాబు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని వెంక‌ట్రామిరెడ్డి మండిప‌డ్డారు
23-04-2026 12:51 PM
ఈ ఘటనలో టీడీపీకి చెందిన నేత మాణిక్యరావు రాడ్‌తో దాడి చేశారు. దాడిలో గాయపడిన ఆదామ్ జానీని స్థానికంగా చికిత్స అందించినట్లు తెలుస్తోంది
23-04-2026 12:38 PM
పులివెందులలోని ఇరిగేషన్ కార్యాలయానికి రైతులతో కలిసి చేరుకున్న వారు, ఎత్తిపోతల పథకాల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని
23-04-2026 12:31 PM
భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన ఆదర్శాలు సమాజానికి మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు.

22-04-2026

22-04-2026 06:55 PM
వివేకా హత్య కేసు దర్యాప్తును కొనసాగించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడటంతో ఆ కేసుతో ఇక లాభం లేదనుకున్న చంద్రబాబు.. వైయ‌స్ఆర్‌సీపీ మీద బురదజల్లి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేయడానికి దస్తగిరి...
22-04-2026 06:52 PM
వ్య‌క్తిగ‌త‌ వివాదంలో ఈ నెల  6వ తేదీన దస్తగిరిని దారుణంగా హ‌త్య చేశారు. 7వ తేదీన కొందరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు
22-04-2026 05:24 PM
వైయస్ జగన్ హయాంలో కరోనా వంటి కష్ట కాలంలో కూడా మార్క్ ఫెడ్ ద్వారా ప్రతి పంటను మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు.
22-04-2026 04:56 PM
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటు హక్కు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ వెంకాయమ్మ,
22-04-2026 04:46 PM
 ఏబీ వెంకటేశ్వరరావు, నల్లమోతుల చక్రవర్తి వంటి వారు అమరావతి చుట్టూ జరుగుతున్న చర్చను ’కుట్ర’గా చెబుతూ చరిత్రను వక్రీకరించడం సరికాదు. వారు చరిత్రకు కొత్త భాష్యాలు చెబుతున్నారు.
22-04-2026 04:33 PM
విద్యలో సమాన అవకాశాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని, డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు ఆపబోమని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.  
22-04-2026 03:58 PM
ఇప్పట్ల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైయ‌స్ జగన్, అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు
22-04-2026 03:33 PM
ఇటీవల మరణించిన వైయ‌స్ఆర్‌సీపీ నేత సుధాకర్ రెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ,

Pages

Back to Top