Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
అమరావతి పేరుతో ‘షో పాలిటిక్స్’.
వైయస్ఆర్సీపీకి భయపడి కౌన్సిల్ లో తీర్మాణం చేయలేదు
కుల, మత వివక్షకు ఆజ్యం పోస్తున్న కూటమి ప్రభుత్వం
దళితులను వేధిస్తున్న కూటమికి పతనం ఖాయం
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వైయస్ జగన్ నివాళి
వైయస్ జగన్ ఈస్టర్ శుభాకాంక్షలు
తక్షణం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలి
ఆడబిడ్డలకు రక్షణ కూడా కల్పించలేరా ?
చంద్రబాబు ప్రెస్ మీట్లో చెప్పినవన్నీ అబద్ధాలే
అమరావతి పేరుతో ‘అంతులేని దోపిడీ’.
స్టోరీస్
05-04-2026
అమరావతి పేరుతో ‘షో పాలిటిక్స్’.
05-04-2026 09:12 PM
"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత మళ్లీ అమరావతి చట్టం పేరుతో ప్రజలను భ్రమల్లో ముంచే ‘షో పాలిటిక్స్’కు తెరలేపిందని వైయస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. ఆదివారం...
వైయస్ఆర్సీపీకి భయపడి కౌన్సిల్ లో తీర్మాణం చేయలేదు
05-04-2026 05:06 PM
గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి బిల్లుకు వైయస్ఆర్సీపీ సహకరించినట్టు ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు చెప్పారు
కుల, మత వివక్షకు ఆజ్యం పోస్తున్న కూటమి ప్రభుత్వం
05-04-2026 05:03 PM
ఏపీలో సామాజిక అసమానతలు, కులవివక్ష, మత స్వేచ్ఛకు భంగం కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యే సుప్రీంకోర్టు దళిత క్రై స్తవులకు ఇచ్చిన తీర్పు మీద ఓ పెద్ద అలజడి వస్తే క్రై స్తవ సమాజం...
దళితులను వేధిస్తున్న కూటమికి పతనం ఖాయం
05-04-2026 04:13 PM
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులపై దాడులు, వేధింపులు ఎక్కువైపోయాయని, దళిత మహిళలను నడి రోడ్డుపైన కూటమి నాయకులు లాఠీలు, కర్రలతో కొట్టి దాడి చేస్తున్నా సీఎం చం
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వైయస్ జగన్ నివాళి
05-04-2026 09:44 AM
తొలి దళిత ఉప ప్రధాని గా దేశానికి సేవలందించిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.
వైయస్ జగన్ ఈస్టర్ శుభాకాంక్షలు
05-04-2026 09:39 AM
అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు’’ అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
తక్షణం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలి
05-04-2026 09:37 AM
ప్రతి పేదవాడికి నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలని దివంగత వైయస్సార్ ప్రారంభించిన మహత్తరమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది.
ఆడబిడ్డలకు రక్షణ కూడా కల్పించలేరా ?
05-04-2026 09:30 AM
రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో మహిళలకు రక్షణ పూర్తిగా కరవైంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై దాడులు, హత్యలు, అఘాయిత్యాలు పెరిగాయి. ఇవన్నీ తట్టుకోలేక మహిళల ఆత్మహత్యలు కూడా పెరిగాయి....
04-04-2026
చంద్రబాబు ప్రెస్ మీట్లో చెప్పినవన్నీ అబద్ధాలే
04-04-2026 07:42 PM
చంద్రబాబు రాష్ట్రంలో మూడు ప్రాంతాలను పేకముక్కలతో పోల్చి అవమానిస్తున్నారు. రూ.2 లక్షల కోట్ల అప్పుతో కూడా సాధ్యం కాని అమరావతిపై సంబరాలు చేయమని ఇతర ప్రాంతాలకు చెప్పడం అన్యాయం.
అమరావతి పేరుతో ‘అంతులేని దోపిడీ’.
04-04-2026 07:39 PM
విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా, ప్రజల ప్రాథమిక సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొ
అమరావతి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు
04-04-2026 04:03 PM
రాజధాని ఏర్పాటులో 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలని, అది సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండాలని జగన్ ముందుగానే ఆలోచించారని చెప్పారు.
టీటీడీ పవిత్రత పరిరక్షణకు చిలకలూరిపేటలో వైయస్ఆర్సీపీ నిరసన
04-04-2026 03:56 PM
పట్టణంలోని చౌత్రా సెంటర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ, తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ...
రైల్వే కోడూరులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు
04-04-2026 03:52 PM
ఊర్లగట్టుపోడు పంచాయతీ ఎగువపల్లి గ్రామానికి చెందిన సుమారు 20 కుటుంబాల సభ్యులు టిడిపిని వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం. ఈ సందర్భంగా వారందరికీ పార్టీ శాలువాలు కప్పి, కొరముట్ల...
ఏపీని ‘అత్యాచారాంధ్రప్రదేశ్‘గా మార్చిన కూటమి ప్రభుత్వం
04-04-2026 03:39 PM
పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగిని అయిన ఓ ఒంటరి మహిళపై కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడటం అత్యంత దురదృష్టకరం. మద్యం మత్తులోనే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు...
వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
04-04-2026 11:31 AM
బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, ఇలాంటి వ్యక్తి తిరుమల వంటి పవిత్ర సంస్థకు చైర్మన్గా కొనసాగడం తగదన్నారు. వెంటనే పదవి నుంచి తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు...
బీఆర్ నాయుడు రాజీనామా చేసే వరకు పోరాటం ఆగదు
04-04-2026 11:06 AM
పార్టీ అధినేత వైయస్ జగన్ ఆదేశాల మేరకు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం
కడపలో వైయస్ఆర్సీపీ నేతలకు పోలీసుల నోటీసులు
04-04-2026 11:02 AM
ఈ కార్యక్రమం పూర్తిగా శాంతియుతంగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడే ఉద్దేశంతో నిర్వహిస్తున్నామని వైయస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తుగా నోటీసులు
బీఆర్ నాయుడు వ్యవహారశైలిపై పులివెందులలో నిరసన
04-04-2026 10:59 AM
టిటిడి చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి, సంస్థ పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, పట్టణ అధ్యక్షుడు హల్...
తిరుపతిలో వైయస్ఆర్సీపీ ఆందోళన..
04-04-2026 10:56 AM
పోలీసులు 30 యాక్ట్ పేరుతో మీడియాపై ఆంక్షలు విధించడంపై భూమన అభినయ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కట్టడి చేయడం సరికాదని, మీడియా స్వేచ్ఛను అణిచివేయడం అనేది అన్యాయమని ఆయన...
వైయస్ఆర్ జిల్లాలో వైయస్ఆర్సీపీ నేతలపై పోలీసుల ఒత్తిడి
04-04-2026 10:50 AM
ఆందోళనకు హాజరు కాకూడదని ముందస్తుగా హెచ్చరిస్తూ పలువురు నేతలకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
విజయవాడ ఈస్ట్ బైపాస్ కోసం ప్రజల ఐక్యపోరాటం
04-04-2026 10:48 AM
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు కారిడార్లో ఈ ఈస్ట్ బైపాస్ కీలక భాగమని పేర్కొన్నారు. ఈ ప్రణాళిక ద్వారా సహజసిద్ధమైన అభివృద్ధి సాధ్యమవుతుందని,
03-04-2026
రాజ్యసభలో వైయస్ఆర్సీపీ గొంతు నొక్కే కుట్ర
03-04-2026 07:16 PM
అమరావతి రాజధాని నిర్మాణానికి వైయస్ఆర్సీపీ వ్యతిరేకం కాదు. రాజధాని ముసుగులో జరుగుతున్న విచ్చలవిడి దోపిడీకే వైయస్ఆర్సీపీ వ్యతిరేకం. బిల్లులో ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు చేర్చలేదని ప్ర...
కూటమి నేతృత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన.
03-04-2026 07:13 PM
కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయి, రాష్ట్రం ‘అత్యాచారాంధ్రప్రదేశ్’గా మారింది. పల్నాడు జిల్లా మాచర్లలో ఒంటరి మహిళను కత్తితో బెదిరించి, కాళ్లు చేతులు కట్టేసి...
మావిగన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ది మంత్రం
03-04-2026 07:10 PM
అమరావతి తీర్మానం అసెంబ్లీలో తప్ప మండలిలో పెట్టలేదు. లోక్ సభ, రాజ్యసభలో బిల్లు తెచ్చారు. అమరావతి రాజధానిని మార్చే అవకాశమే లేదంటున్నారు. ఎందుకు లేదు ?, రాజ్యాంగాన్నే సవరిస్తుంటే, అసెంబ్లీలో ఒక చట్టం...
రాష్ట్రంలో టీడీపీ కూటమి అరాచక పాలన
03-04-2026 07:01 PM
నిన్నటి ఘటన చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉందా, చట్టం అమల్లో ఉందా అనే అనుమానాలు రేకెత్తించింది. చట్టానికి కళ్లు లేవు, పోలీసులు నిమిత్తమాత్రులుగా ఉన్నారు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందనే...
వైయస్ఆర్సీపీ కీలక నేతలతో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్
03-04-2026 06:58 PM
రాజధాని విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది స్పష్టమైన వైఖరి, చంద్రబాబుకు రాజధాని పూర్తి చేయాలన్న ఉద్దేశమే లేదు, ఆ పేరుతో శాశ్వతంగా ఎలా దోచుకోవాలన్నదే ఆయన ప్లాన్. మనం గతంలో విశాఖను గ్రోత్ కారిడార్...
కులాల కుంపట్లు రాజేస్తున్న చంద్రబాబే పెద్ద సైకో
03-04-2026 06:54 PM
అమరావతి బిల్లును పార్లమెంట్లో పెట్టగానే రాష్ట్ర ప్రజల తలరాతలు మారిపోయినట్టే కూటమి నాయకులు కళ్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. ఇన్నాళ్లూ గ్రాఫిక్స్ చూపించి అమరావతి రాజధాని టోక్యో, సింగ...
రూ.2 లక్షల కోట్ల అప్పుతో అమరావతి నిర్మాణం సబబేనా?:
03-04-2026 03:14 PM
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్న తరుణంలో, కూటమి ప్రభుత్వం కేవలం అమరావతి రాజధాని నిర్మాణం కోసమే రూ.2 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధపడటం ఎం
ప్రజల మధ్యే నాయకత్వం
03-04-2026 03:11 PM
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నియోజకవర్గ పరిశీలకుడు తదితరులు పాల్గొన్నారు.
ఉపరాష్ట్రపతిని కలిసిన వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం
03-04-2026 03:06 PM
ప్రతినిధి బృందంలో లోక్సభ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, డాక్టర్ గురుమూర్తి, గొల్ల బాబురావు పాల్గొన్నారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »