స్టోరీస్

06-04-2026

06-04-2026 05:02 PM
కేబుల్ టీవీ నెట్‌వర్క్ చట్టానికి విరుద్ధంగా ఆ చానల్ వ్యవహరించిందని, దీనిపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు
06-04-2026 04:55 PM
కొంతమంది కమిటీ సభ్యులకు సాంకేతిక పరిజ్ఞానంపై పరిమిత అవగాహన ఉండటం వల్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదని తెలిపారు
06-04-2026 04:48 PM
“నిండు ప్రాణం పోయిన తర్వాత దాన్ని తిరిగి తీసుకురాలేం. ఈ ఘటన ఎంతో బాధాకరం. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి
06-04-2026 04:35 PM
మావిగన్‌ ప్రతిపాదన ప్రజల్లోకి వెళ్తే అమరావతి నిర్మాణంలో తన అవినీతి కోట కుప్పకూలిపోతుందని చంద్రబాబులో భయం పట్టుకుంది. అందుకే మావిగన్‌ ప్రతిపాదనను ప్రజల్లోకి వెళ్లకుండా అనుకూల ఎల్లో మీడియా, యూట్యూబ్‌...
06-04-2026 04:03 PM
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, అన్ని పనులను సమయానికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.పార్టీ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించాలంటే వెరిఫికేషన్ ప్రక్రియ
06-04-2026 03:57 PM
గతంలో వైయ‌స్ జ‌గ‌న్ నాయకత్వంలోని వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో గాంధీజీ ఆలోచించిన గ్రామ స్వరాజ్య లక్ష్యంతో పాలన కొనసాగిందని గుర్తుచేశారు
06-04-2026 03:52 PM
వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటాల కోసం పుట్టిందని, ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు ముందుండి పోరాడుతామని స్పష్టం చేశారు
06-04-2026 03:21 PM
ఏబీఎన్‌ రాధాకృష్ణ కొత్తపలుకులో అత్యంత దిగజారి వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, నాయకుల కుటుంబ సభ్యులు, వారి భార్యల గురించి మాట్లాడటం ఆయన నీచ బుద్ధికి నిదర్శనం
06-04-2026 03:16 PM
కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని కర్నూలు మండలం పసుపుల గ్రామంలో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, స్వర్ణ గ్రామం, రైతు సేవా కేంద్రం, అలాగే బి తాండ్రపాడు మరియు దిన్నెదేవరపాడు గ్రామాల్లోని ఆయుష్మాన్...
06-04-2026 03:09 PM
 రాష్ట్ర రాజధాని విషయంలో ప్లాన్‌–బీగా జగన్‌ గారు సూచించిన ‘మావిగన్‌’కు ప్రజల్లో విశేష స్పందన రావడంతో ప్రభుత్వంలో వణుకు పుట్టింది
06-04-2026 12:41 PM
మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ, నందిగామ నియోజకవర్గ పరిధిలోని మొక్కజొన్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు
06-04-2026 12:29 PM
పొన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే దూళిపాళ్ల న‌రేంద్ర‌ ఆధ్వర్యంలో అరాచకాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆరోపించారు. అధికార మదంతో వైయ‌స్ఆర్‌సీపీ  కార్యకర్తలపై
06-04-2026 12:23 PM
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గతంలో శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ...
06-04-2026 12:16 PM
ఇటీవల మార్కాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కనిగిరి మండలం చల్లగిరిగల పంచాయతీకి చెందిన తమ్మిశెట్టి పిచ్చమ్మ మరియు ఆమె మనవరాలు తమ్మిశెట్టి రుక్మిణి మృతి చెందారు.
06-04-2026 11:50 AM
ఈమేరకు విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఎంపిక కోసం సరైన ప్రాంతాన్ని సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ అమరావతి పేరుతో పంట భూముల్లో రాజధాని నిర్మాణాన్ని గట్టిగా...

05-04-2026

05-04-2026 09:12 PM
"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత మళ్లీ అమరావతి చట్టం పేరుతో ప్రజలను భ్రమల్లో ముంచే ‘షో పాలిటిక్స్’కు తెరలేపిందని వైయస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. ఆదివారం...
05-04-2026 05:06 PM
గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి బిల్లుకు వైయ‌స్ఆర్‌సీపీ సహకరించిన‌ట్టు ఎమ్మెల్సీ తూమాటి మాధ‌వ‌రావు చెప్పారు
05-04-2026 05:03 PM
 ఏపీలో సామాజిక అసమానతలు, కులవివక్ష, మత స్వేచ్ఛకు భంగం కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యే సుప్రీంకోర్టు దళిత క్రై స్తవులకు ఇచ్చిన తీర్పు మీద ఓ పెద్ద అలజడి వస్తే క్రై స్తవ సమాజం...
05-04-2026 04:13 PM
తాడేప‌ల్లి: కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక దళితుల‌పై దాడులు, వేధింపులు ఎక్కువైపోయాయ‌ని, ద‌ళిత మ‌హిళ‌ల‌ను న‌డి రోడ్డుపైన కూట‌మి నాయ‌కులు లాఠీలు, క‌ర్ర‌ల‌తో కొట్టి దాడి చేస్తున్నా సీఎం చం
05-04-2026 09:44 AM
తొలి దళిత ఉప ప్రధాని గా దేశానికి సేవలందించిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.
05-04-2026 09:39 AM
అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.
05-04-2026 09:37 AM
ప్ర‌తి పేద‌వాడికి నాణ్య‌మైన ఉచిత వైద్యం అందించాల‌ని దివంగ‌త వైయ‌స్సార్ ప్రారంభించిన మ‌హ‌త్త‌ర‌మైన ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని కూట‌మి ప్ర‌భుత్వం నిర్వీర్యం చేస్తోంది.
05-04-2026 09:30 AM
రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో మహిళలకు రక్షణ పూర్తిగా కరవైంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై దాడులు, హత్యలు, అఘాయిత్యాలు పెరిగాయి. ఇవన్నీ తట్టుకోలేక మహిళల ఆత్మహత్యలు కూడా పెరిగాయి....

04-04-2026

04-04-2026 07:42 PM
 చంద్రబాబు రాష్ట్రంలో మూడు ప్రాంతాలను పేకముక్కలతో పోల్చి అవమానిస్తున్నారు. రూ.2 లక్షల కోట్ల అప్పుతో కూడా సాధ్యం కాని అమరావతిపై సంబరాలు చేయమని ఇతర ప్రాంతాలకు చెప్పడం అన్యాయం.
04-04-2026 07:39 PM
విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా, ప్రజల ప్రాథమిక సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొ
04-04-2026 04:03 PM
రాజధాని ఏర్పాటులో 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలని, అది సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండాలని జగన్ ముందుగానే ఆలోచించారని చెప్పారు.
04-04-2026 03:56 PM
పట్టణంలోని చౌత్రా సెంటర్‌లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ, తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ...
04-04-2026 03:52 PM
ఊర్లగట్టుపోడు పంచాయతీ ఎగువపల్లి గ్రామానికి చెందిన సుమారు 20 కుటుంబాల సభ్యులు టిడిపిని వీడి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం. ఈ సందర్భంగా వారందరికీ పార్టీ శాలువాలు కప్పి, కొరముట్ల...
04-04-2026 03:39 PM
 పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగిని అయిన ఓ ఒంటరి మహిళపై కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడటం అత్యంత దురదృష్టకరం. మద్యం మత్తులోనే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు...
04-04-2026 11:31 AM
బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, ఇలాంటి వ్యక్తి తిరుమల వంటి పవిత్ర సంస్థకు చైర్మన్‌గా కొనసాగడం తగదన్నారు. వెంటనే పదవి నుంచి తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు...

Pages

Back to Top