స్టోరీస్

10-02-2026

10-02-2026 05:33 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, వైసీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు
10-02-2026 05:18 PM
టీడీపీ కూటమి ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల్లో రికార్డులు సృష్టిస్తోంది. 2025లో ఏపీలో జరిగిన రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలపై పోలీసులు ఓ నివేదిక ఇచ్చారు. 2025లో మొత్తం 2,865 మంది రైతులు, రైతుకూలీలు ఆత్యహత్య...
10-02-2026 04:33 PM
మొన్నటి వరకు జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేసిన కూటమి నేతలు ఇప్పుడు లడ్డూలో కెమికల్స్ కలిసాయని మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్...
10-02-2026 04:06 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  హిందూ దేవాలయాలకు వచ్చే భక్తులకు భద్రత లేకుండా పోతుంది. ఇప్పటికే పలుదఫాలుగా ఈ విషయం స్పష్టమైంది.  శివరాత్రి పర్వదినాన వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది...
10-02-2026 02:50 PM
స్వార్థ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీలో జంతువుల కొవ్వు క‌లిసింద‌ని ఏడాది క్రితం సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసే స్థాయికి తీసుకొచ్చాయి.
10-02-2026 02:45 PM
లడ్డూ తయారీలో ఎటువంటి కల్తీ జరగలేదని, జంతు కొవ్వు కలవలేదని సీబీఐ విచారణలో తేల్చినా చంద్రబాబు మాత్రం సోషల్ మీడియా, ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం కొనసాగిస్తున్నారని విమర్శించారు.
10-02-2026 02:40 PM
ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ఆ ప్రశ్నలు వచ్చినప్పుడల్లా లడ్డూ వివాదంతో దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు.
10-02-2026 12:58 PM
ఆప్కాస్‌తో ఎలాంటి సంబంధంలేకుండా కాంట్రాక్టు సంస్థలే వేతనాలు చెల్లించేలా చర్యలు చేపట్టారు. అయితే, ఈ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అవు­ట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఆప్కాస్‌ ద్వారా ఒక్కరోజు మినహాయించి 12...
10-02-2026 12:53 PM
భగవంతుడి మహిమలను చంద్రబాబు లాంటి వ్యక్తి నిర్ణయించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. తిరస్కరించిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని మళ్లీ ఎందుకు వినియోగించారనే అంశంపై కుట్ర కోణం ఉందో ప్రభుత్వం స్పష్టం
10-02-2026 12:38 PM
కూటమి నేతలు లడ్డూ అంశంపై తప్పుడు ప్రచారం మానుకుని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని
10-02-2026 12:32 PM
వైయ‌స్ఆర్ , వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రాజెక్టులపై మాత్రం టీడీపీ నేతలతో కోర్టుల్లో కేసులు వేయించారని ఆరోపించారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆలమట్టి అంశంపై కోర్టులను ఆశ్రయించినప్పటికీ...
10-02-2026 12:26 PM
తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నప్పటికీ బీజేపీ నేతలు ఎందుకు మౌనం పాటిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇటీవల తిరుపతి లడ్డూ అంశాన్ని ప్రస్తావించిన చంద్రబాబు, ఇప్పుడు శ్రీశైలం...
10-02-2026 12:17 PM
తిరుపతిలోని పెద్ద జీయంగార్‌ మఠంపై ఇలాగే ఒత్తిడి తెచ్చి లేఖ విడుదల చేయించారు. కొన్నిరోజులుగా ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నా నిరాకరించిన నేపథ్యంలో నేరుగా సీఎంవో కార్యాలయమే రంగంలోకి దిగింది.
10-02-2026 12:08 PM
సాధారణంగా కేవలం 22 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గాన్ని పక్కనపెట్టి, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో దాదాపు 47 కిలో మీటర్ల పొడవైన ప్రత్యామ్నా­య మార్గానికి ఎ­లాంటి స్పష్టమైన కార­ణం లే­కుండా రూట్‌...
10-02-2026 11:59 AM
2014 నుంచి 2019 మధ్య కాలంలో వందలాది హిందూ దేవాలయాలు కూల్చివేశారని చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. శ్రీశైలం ఆలయంలో శివభక్తులపై పోలీసులు దారుణంగా దాడులు జరిపిన ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు.

09-02-2026

09-02-2026 09:36 PM
అంబటి రాంబాబు ఇల్లు ధ్వంసం చేస్తుంటే ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసుల  పాలన ఎక్కడైనా ఉంటుందా ? తొమ్మిది  గంటల పాటు గుంటూరు నడిబొడ్డున అంబటి ఇంట్లో విధ్వంసం జరుగుతుంటే పోలీసులు నిద్రపోతున్నారా ?
09-02-2026 08:34 PM
కేసుకు సంబంధించి గుంటూరు కోర్టులో పోలీసులు అంబటిని హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దీంతో  చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారంటూ జనవరి 31న అరెస్టు చేసిన కేసులో బెయిల్‌
09-02-2026 08:22 PM
తాడేపల్లి: గడిచిన 20 నెలలుగా పాలనను గాలికొదిలేసిన చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లుతోందని మాజీ ఎమ్మ
09-02-2026 06:56 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో విద్యార్థుల‌కు  గోరుముద్ద పేరుతో పౌష్టికాహారంతో కూడిన నాణ్య‌మైన మ‌ధ్యాహ్న భోజ‌నం అందిస్తే, కూట‌మి ప్ర‌భుత్వం దాన్ని ఘోర ముద్ద‌గా మార్చేసి చిన్నారుల ఆరోగ్యంతో ఆట‌...
09-02-2026 06:53 PM
ఉద్యోగుల కోసం ప్రభుత్వం తాజాగా ముసాయిదా నిబంధనలు తీసుకొచ్చింది. కొత్త రూల్స్ వస్తున్నాయంటే తమకు మేలు జరుగుతుందని ఉద్యోగులు, పెన్షనర్లు భావిస్తుంటారు.
09-02-2026 06:47 PM
వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో రొయ్య ఫీడ్, సీడ్, ధ‌ర‌ల హెచ్చుత‌గ్గులు, ఎగుమ‌తులు.. వంటి ప్ర‌తిదీ రైతుల ప్ర‌భుత్వ భాగ‌స్వామ్యంతో జ‌రిగింది. కానీ కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక ఆక్వా రంగాన్ని ద‌ళారుల చేతుల్లో...
09-02-2026 05:24 PM
వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని, దీనిపై నిరసన తెలుపుతుండగా పోలీసుల లాఠీచార్జీ చేసి తనతో పాటు 27 మందిపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.
09-02-2026 04:44 PM
రాష్ట్ర మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాన్, మంగళగిరి ఇన్‌చార్జ్ వేమారెడ్డి, తాడికొండ ఇన్‌చార్జ్ బాల వజ్రబాబు, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ ఖాదర్ బాషా, తెనాలి–ప్రత్తిపాడు అబ్జర్వర్ గులాం రసూల్...
09-02-2026 04:30 PM
మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్ల‌పై దాడులకు పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకులు బహిరంగంగా తిరుగుతూ మ‌ళ్లీ బెదిరింపులకు పాల్పడుతున్నా ఇప్పటివరకు ఒక్కరిపై కూడా చర్యలు...
09-02-2026 04:15 PM
నిజంగా చంద్రబాబుకి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి పట్ల భక్తి ఉన్నా, ముఖ్యమంత్రి స్ధానం పట్ల గౌరవం ఉన్నా, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఎవరైనా పోలీసులు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా లడ్డూ...
09-02-2026 03:13 PM
శ్రీవారి లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు లేదని సిట్, సీబీఐ, ఎన్డీడీబీ, ఎన్డీఆర్‌ఐ వంటి సంస్థలు స్పష్టమైన నివేదికలు ఇచ్చినా, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే లడ్డూలో గొడ్డు, పంది కొవ్వు...
09-02-2026 03:08 PM
కృష్ణాజిల్లా పరిధిలోని వక్ఫ్ భూముల్లో ఒక్క సెంటు భూమిని కూడా ప్రభుత్వానికి ఇవ్వబోమని నాయకులు స్పష్టం చేశారు. వక్ఫ్ భూములకు పూర్తి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా గ్రీవెన్స్ కార్యక్రమంలో...
09-02-2026 01:27 PM
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు చేస్తున్న దుష్ప్రచారం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని జగ్గిరెడ్డి పేర్కొన్నారు. లడ్డూకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని...
09-02-2026 01:17 PM
గిరిజన విద్యార్థులకు కనీస భద్రత కూడా కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శించారు. ఇప్పటికే నివాస పాఠశాలల్లో ఆహార విషబాధ ఘటనలు, మరణాలు జరిగినప్పటికీ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆమె...
09-02-2026 01:12 PM
మైనారిటీల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు.

Pages

Back to Top