స్టోరీస్

06-02-2026

06-02-2026 01:10 PM
వైయ‌స్ జగన్ పర్యటనలతో కూటమి ప్రభుత్వం భయాందోళనకు గురవుతోంది. ఇవాళ మాజీ మంత్రి జోగి ర‌మేష్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వైయ‌స్ జ‌గ‌న్  ఇబ్ర‌హీంప‌ట్నం వెళ్తున్నారు.
06-02-2026 12:33 PM
అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపేందుకు తాము రేపు ఉదయం వెళ్లనున్నట్లు అమరనాథ్ తెలిపారు. దాడులకు పాల్పడిన వారిని వదిలేసి, బాధితులపైనే తప్పుడు కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
06-02-2026 12:27 PM
మాజీ మంత్రి ఇంటిపైనే దాడులకు పాల్పడటం రాష్ట్రంలో భద్రతా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చూపిస్తోందని రోజా విమర్శించారు. ‘‘మాజీ మంత్రి ఇంటిపైనే దాడి చేస్తే సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో...
06-02-2026 11:44 AM
తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి జోగి రమేష్‌ ఇంటికి బయల్దేరారు.
06-02-2026 11:35 AM
తన కుటుంబంపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ, పెట్రోల్‌ బాంబులతో తమ ఇంటిని లక్ష్యంగా చేసుకుని కుటుంబాన్ని మట్టుబెట్టాలని ప్రయత్నించారని జోగి రమేష్‌ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను...
06-02-2026 09:20 AM
ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి వైయస్‌ జగన్‌ ఇబ్రహింపట్నానికి బయలుదేరుతారు. మంగళగిరి బైపాస్‌, కాజా వెస్ట్ బైపాస్‌, నల్లగుంట, గుంటుపల్లి మార్గంగా ఇబ్రహింపట్నంలోని మాజీ మంత్రి జోగి...
06-02-2026 09:12 AM
వైయ‌స్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జు లకు, ముఖ్యనేతలకు నోటీసులు అందించారు.  
06-02-2026 08:51 AM
‘చలో పోతిరెడ్డిపాడు’ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలతో పాటు రైతులు సైతం సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. జనాలను తరలించేందుకు ఎవరూ కూడా ఒక బస్సు, లారీ ఏర్పాటు చేయలేదు
06-02-2026 08:43 AM
ఇటీవల జరిగిన దాడిలో జోగి రమేష్‌ ఇంటిపై విధ్వంసం చోటుచేసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు వైయస్‌ జగన్‌ స్వయంగా వెళ్లి...
06-02-2026 08:27 AM
గత పత్రికా సమావేశంలో నోటికొచ్చినట్లు మాట్లాడిన కూటమి నేతలు ఇవాళ మాత్రం నంగిగా మాట్లాడుతూ... వాస్తవాలు ప్రజలకు చెబుతున్నామంటున్నారు. కానీ వారి మాటల్లో మేం ప్రజలకు దొరికిపోయామన్న విషయం స్పష్టంగా అర్ధం...

05-02-2026

05-02-2026 08:54 PM
2007 జూన్ 2న తిరుమల ఏడు కొండల్ని దివ్యక్షేత్రం అని పిలవాలి,  ఆ కొండల మీద అన్యమత ప్రచారం చేయడం నిషిద్ధమని రాజశేఖర్ రెడ్డి జీవో ఇచ్చింది నిజం కాదా ? నాడు వైఎస్సార్ ఏడు కొండల్ని రెండు కొండలు అన్నారంటూ...
05-02-2026 08:22 PM
ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలను అదుపులో పెట్టాలనే ఉద్దేశంతో పాలన సాగిస్తున్నదని విమర్శించారు
05-02-2026 08:10 PM
లడ్డూ ప్రసాదంలో ఆవునెయ్యికి బదులు జంతుకొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు అత్యంత దారుణంగా కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బ తీశారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు ఆరోపణల మీద సీబీఐతో విచారణ జరిపించాలని...
05-02-2026 06:25 PM
ఈ ప్రక్రియలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. నెయ్యి నాణ్యతపై అనుమానం వ్యక్తమైన వెంటనే అప్పటి టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి బాధ్యతాయుతంగా స్పందించి నమూనాలను మైసూర్‌లోని సెంట్రల్...
05-02-2026 06:21 PM
ఉ.10.30 కు తాడేపల్లి నివాసం నుంచి జగన్‌ ఇబ్రహీంపట్నం బయల్దేరుతారు. కనకదుర్గ వారధి, ఆర్టీసీ బస్టాండ్, భవానీపురం
05-02-2026 05:16 PM
రాయ‌ల‌సీమ లిప్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టును ఇప్ప‌టికైనా మొద‌లుపెట్టి పూర్తిచేయ‌క‌పోతే ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ స‌మాధి కావ‌డం ఖాయం. వైయ‌స్ఆర్‌సీపీ హయాలోనే ప‌నులు 80 శాతం పూర్త‌యినా మిగ‌తా పెండింగ్ ప‌...
05-02-2026 04:37 PM
జనవరి 30న జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనను 15వ అంశంగా అజెండాలో చేర్చారని, ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చ లేకుండానే సభ్యుల స్పష్టమైన ఆమోదం లేకుండా ఏకపక్షంగా ఆమోదించడం పట్ల తీవ్ర అభ్యంతరం...
05-02-2026 03:57 PM
ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ప్రభూజి రాజు, ఎంపీపీ చల్లా చలం నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు బొద్దల చిన్నమనాయుడు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
05-02-2026 03:39 PM
రాయలసీమ ఉద్యమకారులమని చెప్పుకునే కొందరు కూడా గత రెండు మూడు రోజులుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వ్యర్థమని మాట్లాడటం దురదృష్టకరమన్నారు.
05-02-2026 03:09 PM
ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని, అవసరమైతే న్యాయపరంగా కూడా పోరాటం చేస్తామని వైయ‌స్ఆర్‌సీపీ మైనార్టీ విభాగం నేతలు హెచ్చరించారు.
05-02-2026 03:01 PM
2024 మే నెల వరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు కొనసాగాయని, కానీ జూన్ 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక వాటిని నిలిపివేశారని అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు.
05-02-2026 01:23 PM
తమ తండ్రి ఎప్పుడూ చెప్పినట్లే వెంకటేశ్వరస్వామి తమకు అండగా ఉన్నారని, దేవుడి ఆశీస్సులు ఉన్నంతవరకు తమపై వేసే ప్రతి రాయి పువ్వుగా మారుతుందని శ్రీజ అన్నారు. తమ ఇంటిపై అత్యంత దారుణంగా దాడి జరిగిందని,...
05-02-2026 01:07 PM
ఆరోగ్య రంగంలో నూతన మార్గాలను సృష్టిస్తూ లక్షలాది మందికి మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారని అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి గారు దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా, ఆనందంగా...
05-02-2026 01:00 PM
నూతన వధూవరులు తేజ రిషిత, చిట్టిరాజు (ఐపీఎస్‌)లకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.
05-02-2026 12:54 PM
ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.
05-02-2026 10:01 AM
10.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు.
05-02-2026 09:57 AM
బ్రిటిష్‌ వారి పీడన పాలనను ప్రత్యక్షంగా చూడని తరం... దాని గురించి కథలు కథలుగా విని ఉంటారు. కానీ బాబు పీడన పాలనను ప్రత్యక్షంగా చూస్తూ, నరకాన్ని అనుభవిస్తున్నాం.  రాయల సీమ అంటే కరవు పీడిత ప్రాంతం కాదు,

04-02-2026

04-02-2026 10:11 PM
గుంటూరు: రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ కొనసాగుతోందని, గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబును హత్య చేయడానికి ప్రయత్నించారని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అ«ధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మో
04-02-2026 05:22 PM
కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. యూరియా సకాలంలో అందక రైతులు అనేక నష్టాలు చవిచూస్తున్నారని, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రాజకీయాలకు అతీతంగా
04-02-2026 05:14 PM
దాడి ఘటనలో బాధితుడైన అంబటి రాంబాబు పైనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించడం అన్యాయమని వైయ‌స్ జగన్ త‌ప్పుప‌ట్టారు. రాష్ట్రంలో చట్టం, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, అధికార పార్టీకి చెందిన గూండాలు...

Pages

Back to Top