Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకులను చంపేస్తారా?
‘జీరో టారీఫ్’ సుంకాలతో దిగుమతులు మన రైతులకు శాపం
వైయస్ జగన్ గారి భద్రత కల్పనలో ప్రభుత్వం విఫలం
చిల్లకల్లు వైయస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షుడు డి. రాంబాబుకు కన్నీటి వీడ్కోలు
గంజాయి బ్యాచ్ గ్యాంగ్రేప్
చిల్లకల్లు వైయస్ఆర్సీపీ నేత దొంగల రాంబాబు మృతిపై పార్టీ నేతల నివాళి
కల్తీ జరిగిందని నమ్మించడానికే ఏకసభ్య కమిషన్
చిల్లకల్లు వైయస్ఆర్సీపీ నేత డి. రాంబాబు మృతిపై వైయస్ జగన్ సంతాపం
గీతం సంస్థల భూకబ్జా రెగ్యులరైజేషన్ చట్ట విరుద్దం
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ భద్రతపై వైయస్ఆర్సీపీ ఆందోళన
స్టోరీస్
07-02-2026
ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకులను చంపేస్తారా?
07-02-2026 03:06 PM
కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష వైయస్ఆర్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు, రౌడీలతో దాడులు చేయించి ప్రశ్నించే గొంతులను...
‘జీరో టారీఫ్’ సుంకాలతో దిగుమతులు మన రైతులకు శాపం
07-02-2026 02:54 PM
విదేశాల నుంచి దిగుమతి చేసే వ్యవసాయ ఉత్పత్తులు దేశీయ మార్కెట్లోకి ప్రవేశించే ధర, దేశంలో అమలులో ఉన్న కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే కనీసం 10 శాతం ఎక్కువగా ఉండేలా దిగుమతి సుంకాలు విధించాల్సిన అవసరం...
వైయస్ జగన్ గారి భద్రత కల్పనలో ప్రభుత్వం విఫలం
07-02-2026 02:41 PM
జడ్ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన వైయస్ జగన్గారిని ఇరుకు రోడ్లలో, పల్లెటూళ్ల మీదుగా తీసుకురావడం దారుణమని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ ఆక్షేపించారు.
చిల్లకల్లు వైయస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షుడు డి. రాంబాబుకు కన్నీటి వీడ్కోలు
07-02-2026 01:02 PM
ఎన్టీఆర్ జిల్లా: గుండెపోటుతో మృతి చెందిన వైయస్ఆర్సీపీ చిల్లకల్లు గ్రామ పార్టీ అధ్యక్షుడు డి.
గంజాయి బ్యాచ్ గ్యాంగ్రేప్
07-02-2026 12:06 PM
కోవూరు పంచాయతీ పరిధిలోని గుమ్మళ్లదిబ్బ కొత్తకాలనీకి చెందిన ఎస్కే రసూల్ దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అరీఫా (12) గత నెల 30వ తేదీ (శుక్రవారం) రాత్రి...
06-02-2026
చిల్లకల్లు వైయస్ఆర్సీపీ నేత దొంగల రాంబాబు మృతిపై పార్టీ నేతల నివాళి
06-02-2026 10:39 PM
ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, జగ్గయ్యపేట నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి రాంబాబు నివాసానికి...
కల్తీ జరిగిందని నమ్మించడానికే ఏకసభ్య కమిషన్
06-02-2026 10:35 PM
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల్లో కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి సంపాదించలేక నానా అగచాట్లు పడుతోంది. నే తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు,...
చిల్లకల్లు వైయస్ఆర్సీపీ నేత డి. రాంబాబు మృతిపై వైయస్ జగన్ సంతాపం
06-02-2026 10:22 PM
పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. పార్టీ కోసం రాంబాబు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వైయస్ జగన్ పేర్కొన్నారు.
గీతం సంస్థల భూకబ్జా రెగ్యులరైజేషన్ చట్ట విరుద్దం
06-02-2026 10:19 PM
జనవరి 30 న విశాఖ కార్పొరేషన్ లో జరిగిన సర్వసభ్యసమావేశం ప్రజాస్వామ్య విరుద్ధం. ఆ సమావేశంలో మేయర్ తో పాటు కూటమి కార్పొరేటర్లు ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా వ్యవహరించారు. కౌన్సిల్ లో 15 అంశాలను పొందుపరిచి...
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ భద్రతపై వైయస్ఆర్సీపీ ఆందోళన
06-02-2026 10:13 PM
జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రికి తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని వైయస్ఆర్సీపీ ఆరోపించింది. భద్రతా ప్రమాణాలను పాటించకుండా వ్యవహరించడం అత్యంత ప్రమాదకరమని పార్టీ నేతలు...
అరాచకాలు ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తారా?
06-02-2026 10:08 PM
గుంటూరులో కూడా ఇలాంటి ఘటన జరిగింది. అక్కడ, ఇక్కడ చేసిన విధ్వంసం చూసి, రెండు కుటుంబాల సభ్యులను పరామర్శించడం జరిగింది. రాష్ట్రంలో జంగిల్రాజ్ పరిపాలన సాగుతోంది.
జోగి రమేష్ ఇంటిపై దాడి జంగిల్ రాజ్కు నిదర్శనం
06-02-2026 06:54 PM
గుంటూరులో అంబటి రాంబాబు అన్న ఇంటికి వెళ్లి చూసినప్పుడు నాగరిక ప్రపంచం తలవంచుకునే పరిస్థితి కనిపించింది. ఐదు కార్లను ధ్వంసం చేశారు. ఇంట్లోకి చొరబడి అద్దాలు పగలగొట్టారు.
జోగి రమేష్ కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ పరామర్శ..
06-02-2026 06:44 PM
దాడిలో ధ్వంసమైన ఇంటి భాగాలను పరిశీలించిన జగన్, అక్కడి పరిస్థితులను స్వయంగా గమనించారు. అనంతరం జోగి రమేష్ కుటుంబ సభ్యులను కలసి పరామర్శించారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి,...
మా పార్టీ నాయకుడి మృతిపై ఎల్లోమీడియా అసత్య ప్రచారం
06-02-2026 05:35 PM
మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్న సమయంలో రోడ్డుపై అకస్మాత్తుగా కుప్పకూలిపోయారని చెప్పారు. ఆ సమయంలో రాంబాబు మేనల్లుడు కూడా అక్కడే ఉన్నాడని పేర్కొన్నారు
టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయొద్దు
06-02-2026 02:50 PM
వైయస్ జగన్మోహన్ రెడ్డిని హిందూ సమాజం నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఈ వివాదాన్ని రేపుతున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రతిష్టాత్మకమైన తిరుమల వంటి పవిత్రక్షేత్రంపై సీఎం స్థాయిలో వివాదం...
అంబటి కుటుంబానికి వైయస్ఆర్సీపీ ముఖ్య నేతల పరామర్శ
06-02-2026 02:11 PM
వైయస్ఆర్సీపీ పార్టీ ఎల్లప్పుడూ బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున న్యాయపరంగా, ప్రజాస్వామ్యపరంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు
ఆంక్షలు దాటుకొని అభిమాన నేత చెంతకు జనసంద్రం
06-02-2026 01:10 PM
వైయస్ జగన్ పర్యటనలతో కూటమి ప్రభుత్వం భయాందోళనకు గురవుతోంది. ఇవాళ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైయస్ జగన్ ఇబ్రహీంపట్నం వెళ్తున్నారు.
కాపులపై కూటమి ప్రభుత్వ వేధింపులు
06-02-2026 12:33 PM
అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపేందుకు తాము రేపు ఉదయం వెళ్లనున్నట్లు అమరనాథ్ తెలిపారు. దాడులకు పాల్పడిన వారిని వదిలేసి, బాధితులపైనే తప్పుడు కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
చంద్రబాబు, పవన్ వాళ్ల పార్టీకి వాళ్లే సమాధి
06-02-2026 12:27 PM
మాజీ మంత్రి ఇంటిపైనే దాడులకు పాల్పడటం రాష్ట్రంలో భద్రతా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చూపిస్తోందని రోజా విమర్శించారు. ‘‘మాజీ మంత్రి ఇంటిపైనే దాడి చేస్తే సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో...
జోగి రమేష్ ఇంటికి బయల్దేరిన వైయస్ జగన్
06-02-2026 11:44 AM
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి జోగి రమేష్ ఇంటికి బయల్దేరారు.
వైయస్ జగన్ పర్యటనతో ప్రభుత్వంలో వణుకు
06-02-2026 11:35 AM
తన కుటుంబంపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ, పెట్రోల్ బాంబులతో తమ ఇంటిని లక్ష్యంగా చేసుకుని కుటుంబాన్ని మట్టుబెట్టాలని ప్రయత్నించారని జోగి రమేష్ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను...
వైయస్ జగన్ పర్యటన రూట్ మ్యాప్లో స్వల్ప మార్పులు
06-02-2026 09:20 AM
ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి వైయస్ జగన్ ఇబ్రహింపట్నానికి బయలుదేరుతారు. మంగళగిరి బైపాస్, కాజా వెస్ట్ బైపాస్, నల్లగుంట, గుంటుపల్లి మార్గంగా ఇబ్రహింపట్నంలోని మాజీ మంత్రి జోగి...
వైయస్ఆర్సీపీ నేతలకు నోటీసులు
06-02-2026 09:12 AM
వైయస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జు లకు, ముఖ్యనేతలకు నోటీసులు అందించారు.
‘చలో పోతిరెడ్డిపాడు’ గ్రాండ్ సక్సెస్
06-02-2026 08:51 AM
‘చలో పోతిరెడ్డిపాడు’ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైయస్ఆర్సీపీ నేతలతో పాటు రైతులు సైతం సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. జనాలను తరలించేందుకు ఎవరూ కూడా ఒక బస్సు, లారీ ఏర్పాటు చేయలేదు
నేడు జోగి రమేష్ కుటుంబానికి వైయస్ జగన్ పరామర్శ
06-02-2026 08:43 AM
ఇటీవల జరిగిన దాడిలో జోగి రమేష్ ఇంటిపై విధ్వంసం చోటుచేసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు వైయస్ జగన్ స్వయంగా వెళ్లి...
దేవుడ్ని రాజకీయ ఆయుధంగా మార్చుకున్న చంద్రబాబు
06-02-2026 08:27 AM
గత పత్రికా సమావేశంలో నోటికొచ్చినట్లు మాట్లాడిన కూటమి నేతలు ఇవాళ మాత్రం నంగిగా మాట్లాడుతూ... వాస్తవాలు ప్రజలకు చెబుతున్నామంటున్నారు. కానీ వారి మాటల్లో మేం ప్రజలకు దొరికిపోయామన్న విషయం స్పష్టంగా అర్ధం...
05-02-2026
సిట్ రిపోర్ట్ పై విచారణ పేరుతో కొత్త డ్రామా
05-02-2026 08:54 PM
2007 జూన్ 2న తిరుమల ఏడు కొండల్ని దివ్యక్షేత్రం అని పిలవాలి, ఆ కొండల మీద అన్యమత ప్రచారం చేయడం నిషిద్ధమని రాజశేఖర్ రెడ్డి జీవో ఇచ్చింది నిజం కాదా ? నాడు వైఎస్సార్ ఏడు కొండల్ని రెండు కొండలు అన్నారంటూ...
వైయస్ జగన్ పర్యటనకు భారీ మద్దతు..
05-02-2026 08:22 PM
ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను అదుపులో పెట్టాలనే ఉద్దేశంతో పాలన సాగిస్తున్నదని విమర్శించారు
సిట్ స్పష్టం చేసినా చంద్రబాబు దుష్ప్రచారమే
05-02-2026 08:10 PM
లడ్డూ ప్రసాదంలో ఆవునెయ్యికి బదులు జంతుకొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు అత్యంత దారుణంగా కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బ తీశారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు ఆరోపణల మీద సీబీఐతో విచారణ జరిపించాలని...
శ్రీవారి ప్రసాదంపై రాజకీయ కుట్రలు ఆపాలి
05-02-2026 06:25 PM
ఈ ప్రక్రియలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. నెయ్యి నాణ్యతపై అనుమానం వ్యక్తమైన వెంటనే అప్పటి టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి బాధ్యతాయుతంగా స్పందించి నమూనాలను మైసూర్లోని సెంట్రల్...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »