Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
తుపాన్ బాధితులకు చేయూత
మోంథా తుపాన్తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
కరోనా అయినా.. తుపానులైనా..
తుపాన్లోనూ `కోటి సంతకాల సేకరణ`
కేజీబీవీ విద్యార్థినులకు పరామర్శ
గోశాల నిర్వహణ సరిగ్గా లేదని టీటీడీ చైర్మనే ఒప్పుకున్నారు
కళ్యాణదుర్గంలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఎమ్మెల్యే దగ్గుపాటి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు
తిరుపతిలో వైయస్ఆర్సీపీ ప్రచార విభాగం ఆధ్వర్యంలో ‘కోటి సంతకాల సేకరణ`
స్టోరీస్
29-10-2025
తుపాన్ బాధితులకు చేయూత
29-10-2025 05:03 PM
నిత్యావసర వస్తువులు, దుస్తులు, రగ్గులు పంపిణీ చేశారు.
మోంథా తుపాన్తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
29-10-2025 04:17 PM
మోంథా తుపాను వల్ల గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీట మునిగి పంట నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 50 వేల రూపాయలు ప్రభుత్వం నేరుగా చెల్లించాలని వైయ...
కరోనా అయినా.. తుపానులైనా..
29-10-2025 03:52 PM
ప్రజల కోసం జనం నుంచి పుట్టిన పార్టీ వైయస్ఆర్సీపీ. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్సందించి వారికి ఆపన్న హస్తం అందిస్తోంది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా జనం కోసమే నిలబడుతుంది.
తుపాన్లోనూ `కోటి సంతకాల సేకరణ`
29-10-2025 03:12 PM
సీఎం చంద్రబాబు నాయుడివి చెత్త ఆలోచనలు అని, ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రక్రియను వెంటనే విరమించుకోవాలని వైయస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు
కేజీబీవీ విద్యార్థినులకు పరామర్శ
29-10-2025 02:23 PM
విషయం తెలుసుకున్న వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు జిల్లా అధికారులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
గోశాల నిర్వహణ సరిగ్గా లేదని టీటీడీ చైర్మనే ఒప్పుకున్నారు
29-10-2025 01:21 PM
బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డిని నాపై ఉసిగొల్పి నా మీద గోవుల మరణంపై నేను ప్రకటించటం కారణంగా మత విద్వేషాలను హిందూ ధార్మికతను దెబ్బతీస్తున్నానని నామీద అనేక సెక్షన్లతో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్...
కళ్యాణదుర్గంలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
29-10-2025 11:48 AM
దీంతో జీర్ణించుకోలేని టీడీపీ నేతలు తమ పైనే ఫిర్యాదు చేస్తారా అంటూ విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
29-10-2025 09:27 AM
తుపాను సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తోడుగా నిలవాలని వైయస్ జగన్ పిలుపునిచ్చారు.
28-10-2025
ఎమ్మెల్యే దగ్గుపాటి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు
28-10-2025 07:51 PM
మూడు విడతల్లో పనులు చేయాల్సి ఉండగా ఎన్నికల కంటే ముందే ఏడు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఇందులో సోమనాథ్ నగర్ బ్రిడ్జి కూడా టెండర్లు పిలిచామని ఎన్నికల రావడంతో...
తిరుపతిలో వైయస్ఆర్సీపీ ప్రచార విభాగం ఆధ్వర్యంలో ‘కోటి సంతకాల సేకరణ`
28-10-2025 05:37 PM
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి గుండెల నిరసన
28-10-2025 04:46 PM
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు జరుగుతున్న కోటి సంతకాల సేకరణ..అది కేవలం ఒక సంతకం కాదు, కోటి గుండెల నిరసన.
తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో అండగా వైయస్ఆర్సీపీ శ్రేణులు
28-10-2025 04:13 PM
తుపాన్ ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్ట పోయారని, వారిని ప్రభుత్వం సకాలంలో ఆదుకోవాలని కోరారు. పునరావాస కేంద్రాలకు కొంత మంది ప్రజలు వెళ్ళడం లేదు..
హరీష్రావు పితృవియోగంపై వైయస్ జగన్ విచారం
28-10-2025 02:26 PM
హరీష్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావుగారి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
బెంగళూరులో వైయస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ
28-10-2025 01:04 PM
ఈనెల 10వ తేదీ నుంచి నవంబర్ 22వ తేదీ వరకూ రచ్చబండ కార్యక్రమం ద్వారా కోటి సంతకాల సేకరణ చేపట్టాలని పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రజల...
వైయస్ జగన్ తాడేపల్లి పర్యటన వాయిదా
28-10-2025 12:47 PM
తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తిచేశారు ముందుజాగ్రత్త, సహాయ పునరావాస చర్యల్లో ప్రజలకు తోడుగా నిలవాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు ఆయన ఇప్పటికే పిలుపునిచ్చారు.
వైకుంఠ ఏకాదశి దర్శనాలను రద్దు చేయాలన్న టీటీడీ ఆలోచన సరికాదు
28-10-2025 12:44 PM
ఇవాళ దాన్ని అమలు చేయడం చేతకాక, చేష్టలుడిగి, చేతులెత్తేసిన ఈ పాలకమండలి తమ పైరవీకారులకు ఎలా దర్శనం టిక్కెట్లు ఇప్పించాలని పరస్పరం తమలో తాము కొట్లాడుకుంటున్నారు. గతేడాది వైకుంఠఏకాదశి పర్వదినాన...
27-10-2025
న్యూయార్క్లో ఎంపీ మిథున్రెడ్డికి ఘన స్వాగతం
27-10-2025 06:28 PM
ఈ సందర్భంగా వైయస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ సభ్యులను ఎంపీ మిథున్రెడ్డి ఆప్యాయంగా పలకరించారు.
రేపు తాడేపల్లికి వైయస్ జగన్
27-10-2025 04:59 PM
తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది.
ప్రాణాలు బలికోరుతున్న టీడీపీ నకిలీ మద్యం
27-10-2025 04:26 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం ఏరులై పారుతోంది. పగలూ రాత్రీ అనే తేడాలేకుండా అర్థరాత్రి కూడా విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారు. ఒకవైపు మద్యం షాపుల మాఫియా, మరోవైపు బెల్ట్ షాపుల...
రాష్ట్రంలో ప్రజారోగ్య రంగాన్ని ఖూనీ చేస్తున్నారు
27-10-2025 04:19 PM
ఈ రాష్ట్ర చరిత్రలో స్వర్గీయ డాక్టర్ వైయస్ఆర్ పేరు ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచిపోవడానికి కారణం ఆరోగ్యశ్రీ పథకం. ప్రపంచంలోనే ఈ దేశం కూడా ప్రజారోగ్య రంగంలో ఇటువంటి గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టలేదు. కానీ...
రేషన్ డీలర్పై టీడీపీ గూండాల దాడి
27-10-2025 04:15 PM
ఈ ఘటనలో అర్జున్ రావు గాయపడగా, స్థానికుల సహకారంతో వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఏపీలో 1.50 లక్షల బెల్ట్ షాపులు
27-10-2025 03:47 PM
అయ్యా చంద్రబాబు, లోకేష్.. మీరు నిబంధనలు ఉల్లంగించి వైన్ షాపులు ఏర్పాటు చేసింది వాస్తవం కాదా? రాష్ట్రంలో అసలు బెల్టు షాపులు లేవు, వాటి వల్ల ఎలాంటి ఘటనలూ జరగడం లేదని మీరు చెబుతున్నది పచ్చి...
కూటమి ప్రభుత్వంలో విలేకరులకు రక్షణ కరువు
27-10-2025 03:28 PM
దళిత కులానికి చెందిన ప్రజాశక్తి విలేకరి పెద్దన్నపై టిడీపీ కార్యకర్తలు హరి, పవన్ అర్ధరాత్రి దారుణంగా ఇంటిలోకి చొరబడి దాడికి యత్నించి, కులం పేరుతో దూషించడంతో పాటు, అక్కడ ఉన్న మహిళలను అనుచిత పదజాలంతో...
ప్రభుత్వ వైఫల్యం వల్లే బస్సు ప్రమాదం
27-10-2025 02:48 PM
ప్రమాద ఘటనలో చనిపోయిన కుటుంబాలకు కూటమి ప్రభుత్వం రూ. 5 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటుందని తప్పుపట్టారు. కనీసం ఒక కుటుంబానికి 25 లక్షలు చొప్పున ఇవ్వాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున...
ఏడాదికి రూ.1000 కోట్లు ఖర్చు చేయలేరా?
27-10-2025 02:24 PM
ఎక్కడ చూసినా భూ ఆక్రమణలు పెరిగిపోయాయి. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వం అవలంభిస్తోంది.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుందాం
27-10-2025 01:22 PM
పేదల పిల్లలు సైతం ఇంజినీరింగ్ వంటి ఉన్నతవిద్యను అభ్యసించేందుకు మహానేత డాక్టర్ వైయస్. రాజశేఖరరెడ్డి ఫీజురీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు
దుర్గమ్మ సన్నిధిలో మాజీ మంత్రి జోగి రమేష్ సత్యప్రమాణం
27-10-2025 12:16 PM
నేను ఏ తప్పు చేయలేదని నిండు మనసుతో అమ్మవారి ఎదుట ప్రమాణం చేశా. నా కుటుంబాన్ని అవమానపరిచి నా హృదయాన్ని గాయపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మని కోరుకున్నా.
కర్నూలు బస్సు ప్రమాదానికి కల్తీ మద్యమే కారణం
27-10-2025 10:13 AM
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు కేటాయించింది. మరోవైపు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకు రూ.2, రూ.3 లక్షలకు బెల్టు షాపులు...
బస్సు ప్రమాదంలో చంద్రబాబే మొదటి ముద్దాయి
27-10-2025 10:08 AM
బెంగుళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై బస్సు దహనం ఘటన దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదం కాదు.. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం, స్వార్ధంతో జరిగిన హత్యలివి. ఈ హత్యల్లో మొదటి ముద్దాయి ముఖ్యమంత్రి చంద్రబాబు...
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
27-10-2025 10:03 AM
మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »