Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
కనక దుర్గమ్మ కటాక్షం అందరిపై ఉండాలి
రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చావా బాబూ?
చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలేవి?
`ముఖ్య` నేతలు ప్రత్యేక ప్రయాణాలు
ఆర్డీటీ పరిరక్షణ బాధ్యత అందరిది
ఉల్లి రైతుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చించాల్సిందే
యూరియా.. యాతన
పోలవరాన్ని నాశనం చేసిందే చంద్రబాబు
ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్లో భారీ అవినీతి
స్టోరీస్
22-09-2025
కనక దుర్గమ్మ కటాక్షం అందరిపై ఉండాలి
22-09-2025 01:11 PM
నేటి నుంచి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో పూజించి అందరూ కనకదుర్గమ్మ కటాక్షం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చావా బాబూ?
22-09-2025 12:57 PM
కూటమి పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు. యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు.
చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలేవి?
22-09-2025 12:33 PM
ఏడాదిన్నర కాలంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు నిత్యం జరుగతూనే ఉన్నాయని, మహిళలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు
`ముఖ్య` నేతలు ప్రత్యేక ప్రయాణాలు
22-09-2025 12:22 PM
మూడేళ్లపాటు అంటే 2022 వరకూ ఏపీ ముఖం చూడలేదన్న సంగతి తెల్సిందే... కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్కే పరిమితమయ్యారని ఎత్తి చూపుతున్నారు.
ఆర్డీటీ పరిరక్షణ బాధ్యత అందరిది
22-09-2025 11:51 AM
కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు. తక్షణం నిధులు విడుదల చేసి ఆర్డీటీ పరిరక్షించాలని డిమాండ్ చేశారు
ఉల్లి రైతుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం
22-09-2025 11:37 AM
`కనీస గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్న ఉల్లి రైతులు చివరకు పంటను రోడ్ల మీద పారవేస్తున్నారు. వారికి అండగా నిలుస్తూ, ఉల్లి కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం, పరిహారం పేరుతో డ్రామాలు ఆడుతోంది.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చించాల్సిందే
22-09-2025 11:34 AM
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయంపై వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు శాసనమండలి ప్రారంభానికి ముందు నల్లకండువాలతో, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ...
యూరియా.. యాతన
22-09-2025 09:05 AM
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం టేకులపల్లి పీఏసీఎస్ పరిధిలో యూరియా పంపిణీ గందరగోళంగా మారింది. యూరియా వచ్చినట్లు తెలియడంతో చౌటపల్లి, గానుగపాడు, జీకొత్తూరు, తదితర గ్రామాల రైతులు ఆదివారం ఉదయం ఆరు...
21-09-2025
పోలవరాన్ని నాశనం చేసిందే చంద్రబాబు
21-09-2025 07:49 PM
అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో చాలా సమస్యలున్నాయని చెబుతున్నారు. భూసేకరణ, కాంట్రాక్టు లిటిగేషన్, రైట్ మెయిన్ కెనాల్ లిటిగేషన్ లాంటి సమస్యల...
ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్లో భారీ అవినీతి
21-09-2025 07:39 PM
కృష్ణయ్య చైర్మన్ అయిన తరువాత తునిలో డక్కన్ కెమికల్స్, పరవాడ లోరస్ ల్యాబ్, కడప ఇండియా సిమెంట్స్, జువారీ సిమెంట్స్ లతో పాటు పెద్దపెద్ద కంపెనీలను టార్గెట్ చేసి, తనిఖీల పేరుతో భారీగా వసూళ్ళకు పాల్పడ్డారు...
పరమ పవిత్ర శ్రీ వేంకేటేశ్వర స్వామి సన్నిధిని ఆట స్థలంగా మార్చేసిన టీడీపీ
21-09-2025 07:35 PM
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి ప్రతిసారీ వైయస్ఆర్సీపీ మీద విమర్శలు గుప్పించడం, ఆ తర్వాత పదిరోజులకు వాటిని నిరూపించలేక పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోవడం పరిపాటిగా మారింది.
మోహన్లాల్కు వైయస్ జగన్ అభినందనలు
21-09-2025 07:30 PM
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో వైయస్ జగన్ పోస్టు చేశారు.
మహాకవి గురజాడకు వైయస్ జగన్ నివాళి
21-09-2025 07:26 PM
నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’ అని వైయస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
స్మృతి మంధనాకు వైయస్ జగన్ అభినందనలు
21-09-2025 07:22 PM
స్మృతి మంధానకు హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్టు చేశారు.
20-09-2025
పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే
20-09-2025 08:33 PM
‘గతంలో కమీషన్ల కోసం ప్రతి సోమవారం పోలవరం వెళ్లారు. కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ ఇలా ప్రతి దానికీ శంకుస్థాపన పేరుతో శిలా ఫలకాలు వేశారు. స్పిల్ వే పూర్తి చేయకుండానే గేటులు పెట్టునట్టు భజన చేయించుకున్నారు.
విశాఖలో బడ్డీ కొట్ల తొలగింపు తక్షణం ఆపాలి
20-09-2025 08:25 PM
కూటమి ప్రభుత్వం అమరావతి ఇమేజ్ ని పెంచడానికి విశాఖ బ్రాండ్ను నాశనం చేస్తున్నారు. పెట్టుబడులన్నీ అమరావతికి తరలిస్తున్నారు. ఇంటర్నేషనల్ మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడానికి అమరావతి బాగుండ...
రాజకీయ ప్రయోజనాలకు తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం వారికి అలవాటు
20-09-2025 08:21 PM
శ్రీవారి హుండీ లెక్కింపులో అమెరికన్ డాలర్ నోట్లు చోరీచేస్తూ సి.వి.రవికుమార్ అనేక వ్యక్తి 2023, ఏప్రిల్ 29న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. వాటి విలువ రూ.72,000లుగా విజిలెన్స్...
మెడికల్ కాలేజీల అమ్మకంపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం
20-09-2025 05:46 PM
రాష్ట్రంలో రైతుల పరిస్ధితి మరింత దారుణంగా ఉంది. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. పెట్టుబడిసాయం కింద అందించే అన్నదాత సుభీభవను తొలి ఏడాది ఎగ్గొట్టారు. ఈ ఏడాది కేవలం రూ.5 వేలు ఇచ్చి చేతులు...
ఉల్లి రైతులకు ప్రభుత్వం దగా
20-09-2025 05:19 PM
కనీస గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్న ఉల్లి రైతులు చివరకు పంటను రోడ్ల మీద పారవేస్తున్నారు. వారికి అండగా నిలుస్తూ, ఉల్లి కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం, పరిహారం పేరుతో డ్రామాలు ఆడుతోంది. తొలుత...
జేసీబీలతో ఫుడ్కోర్టు తొలగించడం దుర్మార్గం
20-09-2025 05:12 PM
మీ ప్రతాపం పేదలు మీద చూపించ వద్దు.. వైజాగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా షాపులను జేసీబీలతో పచ్చడి చేస్తున్నారు. మానవత్వం లేకుండా కూటమి నేతలు
ఏడాదిన్నరలో చంద్రబాబు ఎన్నిసార్లు పొరుగు రాష్ట్రంకు వెళ్ళారు?
20-09-2025 05:08 PM
మాజీ సీఎం వైయస్ జగన్ 51 సార్లు బెంగుళూరు వెళ్ళారంటూ ఈనాడు పత్రికలో వార్త రాశారు. నిత్యం వైయస్ఆర్సీపీ నాయకులు, వైయస్ జగన్ గారి మీద పడి బుదరచల్లడమే తప్ప ప్రజాసమస్యల గురించి ఆ పత్రికకు పట్టదు.
కట్టె కాలే వరకు వైయస్ జగన్ వెంటే
20-09-2025 01:00 PM
నా కట్టె కాలే వరకు వైయస్ జగన్ వెంటే ఉంటాను. అవసరమైతే రాజకీయాలను వదిలేస్తానని వైయస్ఆర్సీపీని వీడను. నాతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా వైయస్ఆర్సీపీలోనే కొనసాగుతారు.
ఓజీ సినిమా టికెట్ ధరలపెంపుపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు
20-09-2025 12:49 PM
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ పిలుపు మేరకు నిర్వహించిన ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం అన్ని చోట్ల విజయవంతం అయింది
రాయచోటి ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
20-09-2025 12:23 PM
నిన్న రాత్రి గల్లంతైన బాలిక యామిని మృతదేహాన్ని ఇవాళ ఉదయం గుర్తించారు. మురుగు కాలువల్లో కొట్టుకుపోయి నలుగురు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని వైయస్ జగన్ పేర్కొన్నారు.
ప్రజల కోసం పోరాడుతున్నాం.. కేసులకు భయపడం
20-09-2025 12:11 PM
360 రోజులు సెక్షన్ 30 పెట్టడం అనేది ధర్మమేనా?. ఈ విషయాన్ని రాష్ట్ర హోం మంత్రి, డీజీపీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారు
ప్రాజెక్టులపై అబద్ధాల ప్రవాహం
20-09-2025 09:25 AM
2009 నాటికే 43 ప్రాజెక్టులను పూర్తి చేసి 32 లక్షల ఎకరాలకు నీళ్లందించారు. జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, గాలేరు–నగరి తొలిదశ, వెలిగొండ సొరంగాలను పూర్తి చేసి.....
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా?
20-09-2025 09:21 AM
డికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజల తరఫున, వారి గొంతును గట్టిగా వినిపిస్తూ, వారితో కలిసి వైయస్ఆర్సీపీ యూత్, స్టూడెంట్ విభాగాల నేతృత్వంలో చేపట్టిన శాంతియుత ఆందోళనలు,
19-09-2025
'ఛలో మెడికల్ కాలేజ్' విజయవంతం
19-09-2025 05:39 PM
గత ఐదేళ్ల వైయస్ఆర్సీపీ పాలనలో రూ.8,500 కోట్ల వ్యయంతో వైయస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి 5 కాలేజీలను పూర్తి చేశారు. వాటిల్లో అడ్మిషన్లు పూర్తయ్యి క్లాసులు జ...
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మండలిలో చర్చకు పట్టు
19-09-2025 04:06 PM
ఎమ్మెల్సీల ఆందోళనతో మండలిని చైర్మన్ వాయిదా వేశారు అయితే, సభలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చ జరపాలంటూ వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన కొనసాగిస్తూ..పీపీపీ విధానం రద్దు చేయాలంటూ నినాదాలు...
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించాలి
19-09-2025 03:48 PM
అన్నమయ్య జిల్లా: వైద్య కళాశాలల ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని లేకపోతే ప్రజాగ్రహానికి గురి కాక తప్పదని వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికో
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »