స్టోరీస్

05-07-2025

05-07-2025 11:38 AM
వ్యవసాయం, విద్యా, వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు చేశారు. ప్రజలకు సంక్షేమం అందించడంలో.. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడా రాజీ పడలేద‌ని గోవింద‌రెడ్డి చెప్పారు.
05-07-2025 11:18 AM
బూతులు తిడుతూ బెదిరింపులకు దిగారు. ఇంటి ముందు ఉన్న రెండు బైకులు, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఇంటిపై నిద్రిస్తున్న ఎంపీటీసీ భర్త భాస్కర్ ప్రాణ భయంతో కిందకు దూకడంతో కాలికి గాయమైం ది. ఆయన్ను...
05-07-2025 10:49 AM
ఆలూరు సాంబ‌శివారెడ్డి తాత్కాలికంగా పార్టీ అనుబంధ విభాగాల వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షిస్తార‌ని పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
05-07-2025 10:39 AM
తిరుపతి: వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్‌ బియ్యం పథకాన్ని తొలగించి, కూటమి ప్రభుత్వం తెచ్చిన పాత రేషన్‌ డీలర్ల వ్యవస్థలో తూకాల్లో మోసాలు చేసి పేదల
05-07-2025 09:41 AM
ఈ నెల 8 న దివంగత నేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారి జయంతిని మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ...
05-07-2025 08:51 AM
వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్త­లపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు.. అదీ వీలుకాకపోతే, తన వాళ్లను ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు.

04-07-2025

04-07-2025 06:23 PM
తాడేపల్లి : డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్‌ కళ్యాణ్‌కు హెలికాప్టర్‌లో సీటు,  స్పెషల్‌ ఫ్లైట్‌ తప్ప ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉందా?
04-07-2025 05:13 PM
కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసంపై  ఇంటింటికి వెళ్ళి అవగాహన కల్పిచాలి. బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ కార్యక్రమం తో ప్రతి ఇంటికి వెళ్తాం.
04-07-2025 04:55 PM
మహిళా వైద్య విద్యార్ధినిలను  జుత్తు పట్టుకుని పోలీసులు అత్యంత జుగుప్సాకరంగా ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లడం దారుణం. విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకోవడమే వాళ్లు చేసిన తప్పా? అందుకోసం ప్రభుత్వం...
04-07-2025 04:12 PM
కలుషిత ఆహారం తినడం వల్ల 20 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఆసుపత్రికి తరలించకుండా వసతి గృహంలోనే అరకొర చికిత్స అందించడం, అధికారులు...
04-07-2025 03:09 PM
చిత్తూరు జిల్లాలో ఉన్న మాదిరిగానే పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోనూ మామిడి రైతులు కనీస గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. మామిడి రైతుల స‌మ‌స్య‌ల‌పై క‌ర్నాట‌క‌ లోని జేడీఎస్ పార్టీ నాయ‌కుడు, కేంద్ర...
04-07-2025 02:47 PM
అమరావతిలో రియల్ ఎస్టేట్‌ వ్యాపారాలు చేసుకోవడం, కాంట్రాక్టర్‌ల నుంచి ముడుపులు స్వీకరించడమే పాలనగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజల గురించి, రైతుల గురించి ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రభుత్వం ఆలోచించలేదు
04-07-2025 02:40 PM
ఈ నెల 3వ తేదీ విజయవాడ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఎదుట శాంతియుత నిరసన చేప‌ట్టిన మెడికల్ విద్యార్థులను దారుణంగా పోలీసుల చేత ఈడ్చిపడేసింద‌ని
04-07-2025 01:21 PM
బ్రిటిష్‌ పాలనను ఎదురించి, స్వరాజ్య సాధనలో ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు గారు. గిరిజనుల హక్కులకోసం, వారి ఆత్మగౌరవం కోసం, వారితో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర్య...
04-07-2025 12:58 PM
ఇలాగే అప్పులు చేస్తూ పోతే భవిష్యత్తుల ఆంధ్రప్రదేశ్ ..అఫ్రికాలోని సూడాన్ దేశం మాదిరిగా మారిపోతుంది` అంటూ కాసు మ‌హేష్‌రెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.
04-07-2025 12:37 PM
ఇవాళ రోశ‌య్య జ‌యంతి సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘ‌న నివాళుల‌ర్పిస్తూ త‌న ఎక్స్ ఖాతాలో త‌న తండ్రి, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డితో రోశ‌య్య ఉన్న ఫొటోను పోస్టు చేశారు.
04-07-2025 12:31 PM
అల్లూరి త్యాగాన్ని భావితరాలకు గుర్తుగా నిలుపాలనే లక్ష్యంతో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న పాల‌న‌లో ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టార‌ని గుర్తు చేశారు.
04-07-2025 12:07 PM
పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, మండల కన్వీనర్‌ మణి, మాజీ కన్వీనర్‌ అనంతరెడ్డి, జిల్లా క్రియాశీలక కార్యదర్శి...
04-07-2025 12:06 PM
దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనంతగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలో ప్రజలకు రూ.2.85 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అందించాం.
04-07-2025 11:42 AM
ఇంత చదివి.. రోడ్డు మీద పోరాటాలు చేయాల్సిన పరిస్థితిని చంద్రబాబు గారు తీసుకురావడం శోచనీయం. వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే వారి పోరాటాల్లో మేం కూడా భాగస్వాములు అవుతాం` అంటూ బొత్స స‌త్య‌...
04-07-2025 11:26 AM
జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న జగన్‌కు రక్షణ కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కనీస స్థాయిలో కూడా పాటించడంలేదన్నారు.
04-07-2025 11:14 AM
ఈ ప్రభుత్వ వైఖరితో 1500 మంది విద్యార్ధుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. శాంతియుతంగా నిరసన చేస్తున్న విదేశీ విద్యార్థులను అరెస్ట్‌ చేయడం దుర్మార్గం.

03-07-2025

03-07-2025 08:23 PM
విజయవాడలో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్టార్‌ను కలిసేందుకు వచ్చిన యువ వైద్యులను పోలీసులు అడ్డుకోవడం ఏ మాత్రం సరి కాదు. వారికి సంఘీభావంగా వచ్చిన విద్యార్థి సంఘాల ప్రతినిధులపైనా పోలీసులు...
03-07-2025 08:16 PM
విజయవాడ: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్ల కోసం వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. వైద్య విద్యార్థుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.
03-07-2025 07:54 PM
పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు వైద్యశాలకు తరలిస్తున్నట్లు సమాచారం. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
03-07-2025 05:51 PM
డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌లో భాగంగా చంద్ర‌బాబు సింగయ్య మృతిపై శ‌వ రాజ‌కీయాలు చేస్తున్నారు. ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ స‌త్తెన‌ప‌ల్లి ప‌ర్య‌ట‌న‌లో సింగ‌య్య అనే వైయస్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త ప్ర‌మాద‌వ‌...
03-07-2025 05:10 PM
గత ఆరు నెలలుగా వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్ళినా అనూహ్యమైన జన స్పందన వస్తోంది. ఈనెల 9 న జరిగే వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి
03-07-2025 04:35 PM
చంద్రబాబు దళితులను చులకన చేస్తూ వారి పట్ల ఎంతో అహంకారంతో మాట్లాడారు. సింగయ్య ప్రమాదానికి గురయ్యాడని తెలియగానే వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు హాస్పటల్‌కు తరలించాలని ప్రయత్నిస్తే, పోలీసులు వారిని వారించి...
03-07-2025 03:54 PM
45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నా చంద్రబాబు భాషలో మార్పు రావ‌డం లేదు. దళితులు, అణగారిన వర్గాల పట్ల త‌న అస‌హ‌నాన్ని ప్ర‌దర్శించ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు
03-07-2025 03:04 PM
 వైయ‌స్‌ జగన్‌ పాలనలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామన్నారు. డిబీటీ, నాన్‌ డీబీటీ కింద ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. దళితులను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేశామన్నారు

Pages

Back to Top