స్టోరీస్

28-05-2025

28-05-2025 06:29 PM
కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక చంద్రబాబు ఏడాదిగా దౌర్భాగ్యపు పాలన చేస్తున్నారు. ఆయ‌న  ప్రానిథ్యం వహిస్తున్న కుప్పం నుంచే అరాచకాలను ప్రోత్సహించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మన పార్టీల్లో చిన్న...
28-05-2025 06:04 PM
మహానాడు సాక్షిగా నారా లోకేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్‌గారిని తన తాత అంటు, తాను ఆయన రాజకీయ వారసుడిని అని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగు సంప్రదాయంలో మన తాతగారు ఎవరు అవుతారు? మన నాన్న తండ్రి తాతగారు...
28-05-2025 03:51 PM
మహానాడులో టీడీపీ శ్రేణులు తిరుగుబాటు ఎగురవేస్తున్నారని, టీడీపీ పతనానికి అంతకంటే ఏం ఉదాహరణ కావాలని పేర్కొన్నారు. ప్రజల జీవితంలో వెలుగులు నింపిన పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ అని కొనియాడారు.
28-05-2025 01:06 PM
గ్రామస్ధాయి వరకూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కమిటీల నియామకం యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలి. మీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేయాలి
28-05-2025 11:58 AM
ఎన్నికల ముందు నారా లోకేష్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, దానికి వైయ‌స్ జగన్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఆ సమయంలో ఆయన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ బోర్డర్‌కి వెళ్లి, బంక్‌ల దగ్గర...
28-05-2025 10:34 AM
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌లు
28-05-2025 10:32 AM
తెనాలిలో యువకులపై పోలీసుల దాడిని ఉటంకిస్తూ.. ‘‘చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. పోలీసులకు అంతులేని అధికారాన్ని కల్పించి... దళితులు, మైనారిటీలు, ఎస్టీలు, బీసీల...
28-05-2025 10:28 AM
పోలీస్‌ కానిస్టేబుల్‌పై హత్యాయత్నం చేశారనడం బూటకమని, తమ పిల్లలపై తప్పుడు కేసులు బనాయించడంపై న్యాయ పోరాటానికి వెనుకాడబోమని స్పష్టం చేస్తున్నారు. 

27-05-2025

27-05-2025 08:48 PM
తాడేపల్లి: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందక ఏ ఒక్క పేద కుటుంబం కూడా కనీసం పండుగ కూడా జరుపులోని స్థితిలో ఉంటే, అవినీతి సొమ్ముతో చంద్రబాబు మాత్రం మహానాడు పేరుతో సంబరాలు జరుపుకుంటున్నార
27-05-2025 08:24 PM
రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం పద్మ అవార్డులు స్వీకరించిన వారిలో రాష్ట్రానికి చెందిన మంద కృష్ణమాదిగ, కెఎల్‌ కృష్ణ, వదిరాజ్‌ రాఘవేంద్రాచార్య పంచముఖి ఉన్నారు.
27-05-2025 06:00 PM
స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా రేపు తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయా ప్రాంతాల‌కు చెందిన స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో  వైయ‌స్ జ‌గ‌న్ భేటీ అవుతారు.
27-05-2025 05:36 PM
2019–24 మధ్య శ్రీ వైయస్‌ జగన్, తన పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి నిజమైన నిర్వచనం చెప్పి, దేశానికే ఆదర్శ«ంగా నిల్చారు. పేద వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చేందుకు ఆయన తీసుకున్న విప్లవాత్మక...
27-05-2025 05:08 PM
ప్ర‌భుత్వ తీరుపై ఆయ‌న‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ వీడియో సందేశం పంపించారు.
27-05-2025 04:33 PM
పోలీసులు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు ప్రతిపక్షం మీదనే ప్రయోగించడం చూశాం. ఇప్పుడు తాజాగా దళిత, మైనార్టీలకు కూడా వర్తింప చేస్తున్నారు.
27-05-2025 04:10 PM
గత రబీలో నాణ్యమైన విత్తనాలు వచ్చినా వాటిని కొనుగోలు చేసి స్టాక్‌ పెట్టుకోలేదన్నారు. రబీలో సాగు చేసిన వేరుశనగ అంతా ఇతర జిల్లాలకు తరలిపోయిందన్నారు.
27-05-2025 03:00 PM
ఈ ఘటనపై జాతీయ ఎస్సి కమిషన్ ,మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయిస్తామ‌ని ఆదిమూల‌పు సురేష్ తెలిపారు. 
27-05-2025 02:29 PM
రాష్ట్రంలో ఏడాది కాలంగా రెడ్‌బుక్ పాలన కొనసాగుతోంది. వైయస్ఆర్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలను వేధించడానికి అక్రమ కేసులు బనాయించి, జైళ్ళకు పంపుతున్నారు. అలాంటిదే పల్నాడు జిల్లా గుండ్లపాడులో జరిగిన...
27-05-2025 02:22 PM
కూటమి ప్రభుత్వం కాకాణి పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తుంద‌ని వారు మండిప‌డ్డారు. నోటీసులు ఇవ్వాల్సిన కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశార‌ని త‌ప్పుప‌ట్టారు.
27-05-2025 01:18 PM
తిరుపతి నియోజకవర్గం అంటే రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. నమ్మకద్రోహం చేసేదానికంటే అంతకన్నా  మోసం  ఇంక ఏమి లేదు, వ్యక్తిత్వం చంపుకుని బ్రతకాల్సిన పని ఏది లేదు
27-05-2025 01:00 PM
ఆయురారోగ్యాల‌తో ఉండాలని, దేశానికి నిరంతర సేవ చేసేందుకు దేవుడు శ‌క్తిని అనుగ్ర‌హించాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. 
27-05-2025 12:46 PM
ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయలేదో చంద్రబాబు చెప్పాలి. పేదల సంక్షేమ పథకాలు ఆపేసి... విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారు.
27-05-2025 12:34 PM
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందికు టీడీపీ సంసిద్ధమైంద‌ని ఆక్షేపించారు. మహానాడు సభలో ఉన్నవారికి ఎవరికైనా కరోనా ఉంటే రాష్ట్రం అంతా విజృంభిస్తుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు
27-05-2025 12:15 PM
గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదని, టీడీపీ కవ్వింపు చర్యలకు దిగడం సరికాదని పి.రవీంద్రనాథ్ రెడ్డి హిత‌వు ప‌లికారు
27-05-2025 10:57 AM
కూటమి పాలన(Kutami Prabhutvam)లో మద్ధతు ధర లేక రైతాంగం అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి స్వయంగా వారి సమస్యలు తెలుసుకోవాలని వైయ‌స్‌ జగన్‌ భావిస్తున్నారు.
27-05-2025 09:07 AM
వైయ‌స్ఆర్‌సీపీ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ తిరుపతి జిల్లా వెంకటగిరి జ్యూడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌...

26-05-2025

26-05-2025 10:36 PM
ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని తక్షణమే పంపి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గల్లంతైన వారిని రక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు.
26-05-2025 06:14 PM
గ్రామస్ధాయి వరకూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కమిటీల నియామకం యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలి
26-05-2025 06:05 PM
తాడేపల్లి: ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాజకీయ కక్షసాధింపులకే పోలీస్ వ్యవస్థ పరిమితమైందని వైయస్ఆర్‌సీపీ లీగల్‌సెల్అధ్యక్షుడు ఎం మనోహర్‌రెడ్డి మండిపడ్డారు.
26-05-2025 06:00 PM
 రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేయడంలో భాగంగానే తమకు నచ్చిన వ్యక్తులను కేసుల్లో ఇరికించడం, నచ్చిన సెక్షన్లు ప్రయోగించడం జరుగుతోంది. దేశ చరిత్రలోనే లేని విధంగా రాష్ట్రంలో డీజీ స్థాయి అధికారిని వేధించడం...
26-05-2025 04:35 PM
నేడు క్వింటా పొగాకు రూ.10 నుంచి రూ.15వేలకు కూడా కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కనీసం కూలి ఖర్చులు కూడా గిట్టుబాటు కాక, పూర్తిగా నష్టపోయే ప్రమాదంలో...

Pages

Back to Top