Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
ఆరోపణలొద్దు.. ఆధారాలు ఉంటే చూపించండి
వర్గపోరుతో సొంతపార్టీ నేతల చేతుల్లో టీడీపీ కార్యకర్తల హత్య
ఎల్లోమీడియా ద్వారా వైయస్ జగన్పై నిత్యం విషం చిమ్మారు
ఆ ఘటన తీవ్రంగా కలిచివేసింది
మద్యం కేసులో సొంత ట్రయల్కు ఎల్లో ముఠా ప్రయత్నం
వైయస్ జగన్ ప్రజల తరుఫున ప్రభుత్వాన్ని నిలదీశారు
కడపలో జరిగేది మహానాడు కాదు... 'దగానాడు'
మూడేళ్ళ బాలికపై హత్యాచారం దారుణం
నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు..!
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలి
స్టోరీస్
25-05-2025
ఆరోపణలొద్దు.. ఆధారాలు ఉంటే చూపించండి
25-05-2025 07:34 PM
కాకినాడ జిల్లా: సినీ పరిశ్రమ వివాదంలోకి తనను లాగొద్దంటూ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. సినిమా థియేటర్ల బంద్ తో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
వర్గపోరుతో సొంతపార్టీ నేతల చేతుల్లో టీడీపీ కార్యకర్తల హత్య
25-05-2025 07:30 PM
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన ఇద్దరు టీడీపీ కార్యకర్తలు జెవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన సోదరుడు కోటేశ్వరరావులను సొంత పార్టీకి చెందిన మరో వర్గం వారే...
ఎల్లోమీడియా ద్వారా వైయస్ జగన్పై నిత్యం విషం చిమ్మారు
25-05-2025 07:26 PM
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కానీ కూటమి పార్టీలు అధికారంలోకి రావడానికి అనేక సత్యదూరమైన అవాస్తవాలనే నమ్ముకున్నారు. తమకు తోడుగా ఉన్న ఎల్లోమీడియా ఈనాడు,ఆంధ్రజ్యోతి, ఈటీవీ, టీవీ5...
ఆ ఘటన తీవ్రంగా కలిచివేసింది
25-05-2025 07:23 PM
బాలికను హత్య చేసిన నీచుడు రహమతుల్లాను కఠినంగా శిక్షించాలి. బాలిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వం న్యాయం చేయాలి’’ అని ఆర్కే రోజా ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
24-05-2025
మద్యం కేసులో సొంత ట్రయల్కు ఎల్లో ముఠా ప్రయత్నం
24-05-2025 05:57 PM
మీ (ప్రభుత్వం) దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని. మీరు మనుషులను బెదిరించి, భయపెట్టి, లొంగ దీసుకుని, ప్రలోభపెట్టి తీసుకున్న తప్పుడు వాంగ్మూలాలు, స్టేట్మెంట్స్ తప్ప, ఏ సరుకూ, సాక్ష్యాలు, ఆధారాలు లేవన్నది...
వైయస్ జగన్ ప్రజల తరుఫున ప్రభుత్వాన్ని నిలదీశారు
24-05-2025 05:44 PM
కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా అనుసరిస్తున్న విధానాలపై మీడియా ముఖంగా ప్రతిపక్షనేత వైయస్ జగన్ పలు ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలపై తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఎవరూ సూటిగా జవాబు చెప్పే ప్రయత్నం...
కడపలో జరిగేది మహానాడు కాదు... 'దగానాడు'
24-05-2025 05:09 PM
కడపలో మహానాడు పేరుతో దగానాడును నిర్వహించబోతున్నారు. ఇది ఏపీ ప్రజలకే కాదు, జెండా మోసిన ప్రతి టీడీపీ కార్యకర్తకూ దగానాడు. జిల్లాల్లో జరుగుతున్న మినీ మహానాడులు పార్టీ నేతల ఆక్రోశనాడులుగా మారిపోయాయి.
మూడేళ్ళ బాలికపై హత్యాచారం దారుణం
24-05-2025 04:50 PM
మంత్రులంతా కడపలో మహానాడు ఏర్పాట్లపై బిజీగా ఉన్నారు. చిన్నారిపై హత్యాచారం చేసిన కామాంధుడు మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టాడంటే కారణం విచ్చలవిడిగా బెల్టుషాపులు, మద్యం అమ్మకాలు కారణం కాదా?.
నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు..!
24-05-2025 04:24 PM
ఈనెల 21వ తేదీన ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతున్న సమయంలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్లు...
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలి
24-05-2025 04:11 PM
వైయస్ఆర్ జిల్లా గువ్వల చెరువు ఘాట్ దగ్గర లారీ కారు ను ఢీ కొట్టిన సంఘటనపై బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో చింతపూత్తయ పల్లె కి చెందిన శ్రీకాంత్ రెడ్డి...
మంత్రి కేశవ్వి ఉత్తర కుమారుడి ప్రగల్భాలు
24-05-2025 01:55 PM
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇలాకాలో అరాచక పాలన సాగుతోందని ఆక్షేపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వైయస్ఆర్సీపీ నాయకులను భయపెట్టి, ఇబ్బందులు గురి చేసి టీడీపీ లో చేర్చుకోవాలని చూస్తున్నారని...
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
24-05-2025 01:14 PM
జాతర నేపథ్యంలో వీరంతా రాయచోటి నుంచి కడపకు వెళ్ళున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం, ఒకే కుటుంబం వారంతా ఇలా మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు
ప్రజల ప్రాణాలంటే టీడీపీకి లెక్కలేదు
24-05-2025 12:56 PM
కార్పొరేషన్, పంచాయతీ నిధులను కూడా మహానాడుకు వాడుకుంటున్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమంలా ఉంది తప్ప పార్టీ కార్యక్రమం కాదు. కలెక్టర్ నుంచి అందరు అధికారులు అక్కడే పని చేస్తున్నారు
వల్లభనేని వంశీకి అస్వస్థత..
24-05-2025 11:04 AM
వంశీ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. ప్రభుత్వాన్ని నడిపించే వారు తప్పుడు కేసులు పెట్టి మనిషిని చనిపోయేంతగా ఇబ్బంది పెట్టడం, అది చూసి పైశాచిక ఆనందం పొందడం దారుణం
ఎవరి అండతో ఈ దుర్మార్గాలు చేస్తున్నారు?
24-05-2025 10:39 AM
ఎవరి ఆదేశాలతో, ఎవరి అండతో ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారు? ఇది రాజ్య హింస కాదా? ఇక పౌరులకు రక్షణ ఏముంటుంది? ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదంటారా? చట్టాన్ని, న్యాయాన్ని బేఖాతరు చేయడం కాదా?
23-05-2025
వైయస్ఆర్సీపీ కార్యకర్త హరికృష్ణకు పార్టీ నేతల పరామర్శ
23-05-2025 06:03 PM
గురజాల సబ్జైల్కు రిమాండ్కు పంపిన నేపద్యంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు గురజాల సబ్ జైల్లో హరికృష్ణను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం
23-05-2025 05:09 PM
రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ కార్యక్రమం జరుగుతోంది. సోషల్ మీడియా యాక్టివీస్ట్లు, వైయస్ఆర్సీపీ కార్యకర్తలు, గత ప్రభుత్వంలో పనిచేసిన ప్రభుత్వ అధికారులపై తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారు
వైయస్ జగన్ ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి
23-05-2025 04:41 PM
ఒకవైపు డేటా మొత్తం నాశనం చేశారంటూనే, మరోవైపు బ్యాక్ ఎండ్ లో డేటాను సేకరించామనడం చూస్తుంటే చేసిన తప్పులను ఎలా కప్పిపుచ్చుకోవాలనే ప్రయత్నమే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
23-05-2025 04:11 PM
దైవ దర్శనం ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్ళే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు.
ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడం దుర్మార్గం
23-05-2025 02:58 PM
2027 జనవరి వరకు అగ్రిమెంట్లు ఉన్నప్పటికి ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పూనుకుందన్నారు
కుప్పంలో కక్షసాధింపు చర్యలు
23-05-2025 02:28 PM
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైయస్ఆర్సీపీ నేతలు, సానుభూతిపరులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి.
పొగాకు షెడ్లకు నిప్పు
23-05-2025 01:15 PM
చేతికి వచ్చిన పంట 2,3 రోజుల్లో అమ్ముకొనే క్రమంలో ఇలా బుడిద కావడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘స్కాంస్టార్ బాబు’..
23-05-2025 10:39 AM
కేసులోని అబద్ధాలు, కట్టు కథలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం తీరు, ప్రజా వ్యతిరేకతపై ప్రశ్నించే గొంతులను నులుమేస్తున్న తీరుపై మాట్లాడారు.
22-05-2025
అప్పులతో రాష్ట్రం అతలాకుతలం
22-05-2025 06:48 PM
మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది రూ.67,720 కోట్ల అప్పులు చేస్తే.. ఈ పెద్దమనిషి 12 నెలల కాలంలో, ఆర్థిక సంవత్సరంలో చేసిన అప్పులు ఏకంగా రూ.81,597 కోట్లు. అది మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది చేసిన అప్పుల...
ఎండియూ వాహనాల రద్దును ఉపసంహరించుకోవాలి
22-05-2025 04:48 PM
పేదలకు చేరువుగా ఇంటింటికి రేషన్ అందించే వాహనాలను వైయస్ జగన్ ప్రవేశపెట్టారు.పేదలకు దగ్గర ఉన్న ఎండియూ వాహనాలను నిర్వీర్యం చేయ్యడం కరెక్ట్ కాదు.
రోడ్డుప్రమాదంలో కొండా రాజీవ్కు గాయాలు
22-05-2025 04:27 PM
రాజీవ్తో పాటు కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
వైయస్ఆర్సీపీ నాయకుల అక్రమ అరెస్టు తగదు
22-05-2025 03:08 PM
దాచేపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి హరికృష్ణను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు చెప్పారని అన్యాయంగా, అక్రమంగా వైయస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేయడం..
కష్ట సమయాల్లో హనుమాన్ చరితమే ఒక ఉదాహరణ
22-05-2025 02:59 PM
శ్రీ రాముడి బంటు అయిన ఆంజనేయుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
కాసేపట్లో వైయస్ జగన్ ప్రెస్మీట్
22-05-2025 10:40 AM
ఈ ఘరానా మోసాన్ని ఎండగట్టడంతో పాటు కీలక రాజకీయాంశాలపై మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది.
21-05-2025
రేపు వైయస్ జగన్ కీలక మీడియా సమావేశం
21-05-2025 05:45 PM
అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో పాటు ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తగినంత సమయం మైక్ ఇవ్వని పరిస్థితుల్లో తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానంటూ వైయస్ జగన్(YS Jagan), కూటమి ప్రభుత్వం...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »