Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
బీసీల పేరుతో రూ. 245 కోట్ల భారీ స్కామ్
అమరావతి తప్ప మిగిలిన ప్రాంతాల అభివృద్ధి పట్టదా బాబూ?
పేర్లు రాసుకొని పెట్టుకోండి.. ఎవ్వరినీ వదలం
నారాయణరెడ్డి హత్య కేసులో 11 మందికి జీవిత ఖైదు
రాష్ట్రంలో పత్రిక స్వేచ్ఛ ఉందా ?
నేడు స్థానిక సంస్థల పార్టీ ప్రజాప్రతినిధులతో వైయస్ భేటీ
తాడిపత్రిలో వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి
ముంతాజ్ హోటల్కు రూ.వేల కోట్ల విలువైన టీటీడీ భూములు
నో డౌట్.. అధికారంలోకి వచ్చేది మనమే
స్టోరీస్
08-05-2025
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
08-05-2025 04:42 PM
ఈదురు గాలులుతో అకాల వర్షాలు మండలంలోని కొసలి, కీసర, ఘనసరతో పాటు మండలంలోని పలు గ్రామాల అన్నదాతలను నిలువునా ముంచాయని, అన్నదాతల చేతికందిన పంటలను నేలపాలు చేశాయని అన్నారు.
బీసీల పేరుతో రూ. 245 కోట్ల భారీ స్కామ్
08-05-2025 04:33 PM
రూ. 4,300 విలువ చేసే కుట్టు మిషన్ , ట్రైనింగ్ పేరుతో మరో మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం రూ. 23,000 ఖర్చు అంటూ అంచనాలు పెంచి దోపిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు
అమరావతి తప్ప మిగిలిన ప్రాంతాల అభివృద్ధి పట్టదా బాబూ?
08-05-2025 04:21 PM
రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కు విదేశీ నిధులు ఆపడంపై చంద్రబాబు స్పందించాలని, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా తో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలని తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి డిమాండ్ చేశారు.
పేర్లు రాసుకొని పెట్టుకోండి.. ఎవ్వరినీ వదలం
08-05-2025 03:41 PM
ఈరోజు చంద్రబాబు, పోలీసులు చేస్తున్న దుర్మార్గం.. వారు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుందన్నారు. అందుకే ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్ అయినా,...
నారాయణరెడ్డి హత్య కేసులో 11 మందికి జీవిత ఖైదు
08-05-2025 03:03 PM
చెరుకులపాడు నారాయణరెడ్డి, సాంబశివుడు జంట హత్య కేసులో కోర్టు తీర్పును మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి స్వాగతించారు. జంట హత్య కేసులో తమకు న్యాయం జరిగిందని ఆమె పేర్కొన్నారు
రాష్ట్రంలో పత్రిక స్వేచ్ఛ ఉందా ?
08-05-2025 02:36 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికా స్వేచ్చకు సంకెళ్లు పడ్డాయి. కూటమి ప్రభుత్వంలో సాక్షిపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై వార్తలు రాసినందుకు...
నేడు స్థానిక సంస్థల పార్టీ ప్రజాప్రతినిధులతో వైయస్ భేటీ
08-05-2025 11:05 AM
ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్తు కార్యక్రమాల గురించి చర్చించే అవకాశం ఉంది.
తాడిపత్రిలో వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి
08-05-2025 11:00 AM
దాడిలో వైయస్ఆర్సీపీ కార్యకర్తలు వేణుగోపాల్ రెడ్డి, తలారి రంగయ్యలు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గురువారం అనంతపురంలోని సన్రే హాస్పిటల్లో వారిని పరామర్శించారు
07-05-2025
ముంతాజ్ హోటల్కు రూ.వేల కోట్ల విలువైన టీటీడీ భూములు
07-05-2025 07:02 PM
ఈ రోజు తిరుమలలో టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశంను నిర్వహించింది. భక్తుల గురించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకే ఈ అత్యవసర సమావేశం నిర్వహించారని అందరూ భావించారు
నో డౌట్.. అధికారంలోకి వచ్చేది మనమే
07-05-2025 06:15 PM
‘‘ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా పారదర్శకంగా అమలు చేసిన మనకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇక అబద్ధాలు చెప్పి, మోసాలు చేసిన చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుంది?. 2014లో కూడా చంద్రబాబు తానిచ్చిన హామీలను అమలు...
రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ భేటి
07-05-2025 05:23 PM
అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంవైయస్ఆర్సీపీ నేతలతో వైయస్ జగ...
వైయస్ఆర్సీపీలోకి పలువురు ఉద్యోగ సంఘం మాజీ నేతలు
07-05-2025 04:27 PM
కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు న్యాయం జరగడం లేదు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇప్పటికే ఉద్యోగులు గత వైయస్ఆర్సీపీ పాలనను తలుచుకుంటున్నారు
యాలమూరు శ్రీనివాసులు రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక
07-05-2025 04:16 PM
“ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో తిరుపతిలో అభివృద్ధి కుంటుపడింది. ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదు. తిరుపతిని ముందుకు తీసుకెళ్లగల నమ్మకమైన నాయకత్వం భూమన కుటుంబమేనని విశ్వసిస్తున్నాను.
ఎమ్మెల్యే వాసు చేసేవన్నీ స్కామ్లు..చెప్పేవి శ్రీరంగ నీతులు
07-05-2025 03:42 PM
గౌతమీ సూపర్ బజార్ స్థలాన్ని ఎవరైతే పాడుకున్నారో వాళ్ళు నాకు ముడుపులు ఇచ్చారని ఆరోపణ చేసిన నీవు సదరు కాంట్రాక్టర్ ని ఎదురుగ పెట్టి నిజం నిగ్గు తేల్చాలని సవాల్ చేసారు
హంద్రీనీవా ప్రాజెక్టు వైయస్ఆర్ పుణ్యమే
07-05-2025 03:23 PM
చంద్రబాబు చర్యల వల్ల ఆశించిన స్థాయిలో రాయలసీమకు నీటిని తీసుకురాలేమన్నారు. వైయస్ఆర్ కృషి వల్లే కరవు సీమకు కృష్ణా జలాలు వస్తున్నాయని,
రైతులకు అండగా వైయస్ఆర్సీపీ రిలే దీక్ష
07-05-2025 02:54 PM
కోతకు సిద్ధంగా ఉన్న వరి చేలు నేలవాలాయి. అరటి, బొప్పాయి, తమలపాకు, మునగ పంటలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ తరుణంలో ప్రభుత్వం పంట నష్టం నమోదుకు మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంది.
ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలపై దాడి అనివార్య చర్య
07-05-2025 02:42 PM
‘భారత్లో రక్తపాతం సృష్టిస్తున్న ఉగ్రవాదుల, వారి శిబిరాలు, స్థావరాలపై చర్యలు అనివార్యం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడుల నుంచి తన పౌరులను రక్షించుకోడం అన్నది దేశానికి అత్యంత...
అల్లూరి సీతారామరాజు పోరాటం నేటి యువతకు ఆదర్శం
07-05-2025 02:26 PM
నేడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా వైయస్ జగన్ నివాళులర్పించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆయన పోస్టు చేశారు.
సింహాచలం బాధితులకు వైయస్ఆర్సీపీ అండ
07-05-2025 01:20 PM
చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. దేవాలయాలలో ఇలాంటి ఘటనలు జరగడం వల్ల భక్తులు భయాందోళనకు గురవుతున్నారు
నేడు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో వైయస్ జగన్ భేటీ
07-05-2025 09:19 AM
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి పార్టీ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, రీజనల్ కో–ఆర్డినేటర్లు హాజరుకానున్నారు.
మేమంతా అండగా నిలుస్తాం
07-05-2025 09:17 AM
‘పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాయి. మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుంది.
06-05-2025
రేపు పార్టీ పార్లమెంట్ పరిశీలకుతో వైయస్ జగన్ భేటి
06-05-2025 06:03 PM
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్న వైయస్ జగన్. ఈ సమావేశానికి రీజనల్ కో-ఆర్డినేటర్లు కూడా హాజరు కానున్నారు.
అకాల వర్షాలకు కుదేలైన ధాన్యం రైతులు
06-05-2025 04:37 PM
ఒకవైపు పండించిన పంటలకు మద్దతు ధరలు కల్పించడం లేదు, మరోవైపు ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు రైతులకు అండగా నిలబడకుండా చంద్రబాబు తన రైతు వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు.
కుట్టు మిషన్ల కుంభకోణంపై విచారణ చేపట్టాలి
06-05-2025 04:25 PM
ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కుట్టుమిషన్ శిక్షణ ముసుగులో భారీ అవినీతి
06-05-2025 04:08 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దోచుకో.. తినుకో..పంచుకో అనే లక్ష్యంతో పనిచేస్తోంది. రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది మహిళలు ఉన్నారు.
చంద్రబాబు ఎంపీల మద్దతుతోనే వక్ఫ్ బిల్లు
06-05-2025 03:49 PM
రాజమహేంద్రవరం : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మైనార్టీలో ఉన్నప్పటికీ లోక్ సభలో వక్ఫ్ బిల్లు పాసయిందంటే అందుకు చంద్రబాబు కారణమని మాజీ ఎంపీ, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
06-05-2025 03:35 PM
పార్టీ అధినేత వైయస్ జగన్ ఆదేశాల మేరకు తిరువూరు నియోజకవర్గంలో అకాల వర్షాలకు తడిచిన ధాన్యం రాశులను వైయస్ఆర్సీపీ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాస్, పార్టీ నాయకులు పరిశీలించారు.
జగనన్నకు హనుమంతుడిని
06-05-2025 03:09 PM
నా పై బురద చల్లే ముందు, మీరు ఇచ్చిన ఉచిత హామీలను అమలు చేయండి. రాష్ట్రంలో ఎక్కడ జరగని అరాచకాలు, అక్రమాలు, భూ దందాలు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరుగుతున్నాయి
యాక్సిస్ సంస్థలతో విద్యుత్ ఒప్పందాల్లో భారీ అవినీతి
06-05-2025 02:52 PM
చంద్రబాబు తన పదకొండు నెలల పాలనలోనే స్కామ్ల ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఉర్సా స్కామ్ను ప్రజలు మరిచిపోక ముందే, ఏపీఈఆర్సీ అనుమతితో ఈ నెల 2వ తేదీన ఒక జీఓను జారీ చేశారు
`కూటమి`పై తిరుగుబాటు మొదలైంది
06-05-2025 01:08 PM
ప్రభుత్వం ప్రజలపై 15 వేల కోట్ల రూపాయలు అదనపు భారం మోపుతోంది. చంద్రబాబు మిస్సిడ్ పీపీఏలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ చేపట్టాలి.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »