Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ క్యాలెండర్, డైరీల ఆవిష్కరణ
పెట్టుబడులు బూటకం.. దోపిడీ నిజం
టీడీపీ దండుపాళ్యం బ్యాచ్తో జాగ్రత్త
దావోస్ లో బాబు పొలిటికల్ మార్కెటింగ్
అనపర్తి ఎమ్మెల్యే వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం
‘ఆత్మస్తుతి. పరనింద’.. ఇదే కూటమి పాలన
కూటమి ప్రభుత్వంలో పాలన అస్తవ్యస్తం
క్రెడిట్ చోరీ, స్కాంలు, అక్రమాలకు కేరాఫ్ టీడీపీ
మాజీ సీఎం నివాసం వద్ద భద్రతా లోపం
ఫసల్ బీమా జాబితాలో ఏపీ ఔట్..!
స్టోరీస్
20-01-2026
విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ క్యాలెండర్, డైరీల ఆవిష్కరణ
20-01-2026 06:59 PM
వైయస్ఆర్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కారుమూరి నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు జి. మహేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున
పెట్టుబడులు బూటకం.. దోపిడీ నిజం
20-01-2026 04:01 PM
కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో విచిత్ర వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రిగా పెట్టుబడుల పేరుతో దావోస్ పర్యటనలు చేసే తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ పబ్లిసిటీ పిచ్చికి వందల కోట్ల ప్రజాధ...
టీడీపీ దండుపాళ్యం బ్యాచ్తో జాగ్రత్త
20-01-2026 03:56 PM
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి భార్యను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఘటనపై కూడా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గానీ, మంత్రి నారా లోకేష్ గానీ స్పందించకపోవడం
దావోస్ లో బాబు పొలిటికల్ మార్కెటింగ్
20-01-2026 03:50 PM
ప్రముఖ స్ధానాల్లో ఉన్న వ్యక్తులు ప్రపంచ వేదికల మీదకి వెళ్లినప్పుడు సహజంగా రాష్ట్రం గురించి, ఇక్కడున్న వనరులు, అవకాశాలతో పాటు పెట్టుబడులు పెట్టడానికున్న అనుకూలతలు గురించి చెప్పుకోవడం సహజం.
అనపర్తి ఎమ్మెల్యే వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం
20-01-2026 03:37 PM
ఇది తొలిసారి కాదని, ఇటీవల స్వర్గీయ వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతి సందర్భంగా సుభద్రంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ సమయంలో మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ గారిని స్థానిక ఎమ్మెల్యే...
‘ఆత్మస్తుతి. పరనింద’.. ఇదే కూటమి పాలన
20-01-2026 03:24 PM
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైయస్ఆర్సీపీ దళిత కార్యకర్త మంద సాల్మన్ చేసిన తప్పేమితి? నచ్చిన నాయకుడికి, నచ్చిన పార్టీకి ఓటు వేయడమే ఆయన చేసిన నేరమా? ప్రాణభయంతో ఎక్కడో...
కూటమి ప్రభుత్వంలో పాలన అస్తవ్యస్తం
20-01-2026 02:30 PM
కూటమి ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలపరచాల్సిన ప్రభుత్వం, పంచాయతీలకు ఉన్న అధికారాలను హరించి వ్యవస్థను...
క్రెడిట్ చోరీ, స్కాంలు, అక్రమాలకు కేరాఫ్ టీడీపీ
20-01-2026 12:15 PM
రాష్ట్రంలో నకిలీ మద్యం ఒక కుటీర పరిశ్రమగా తయారైందని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నకిలీ మద్యం, అక్రమ వ్యాపారాలన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న...
మాజీ సీఎం నివాసం వద్ద భద్రతా లోపం
20-01-2026 11:20 AM
రహదారి ఫుట్పాత్ వెంబడి లైట్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ లైట్లకు భద్రత కోసం డిజైన్ కలిగిన ఐరన్ గ్రిల్స్ను పెట్టారు. కొద్దిరోజులుగా గ్రిల్స్ సహా లైట్లను వచ్చినంత వరకు దొంగలు కట్ చేసి...
ఫసల్ బీమా జాబితాలో ఏపీ ఔట్..!
20-01-2026 11:07 AM
20 ఎకరాల్లో వేసిన మిరప పంట అధిక వర్షాలతో దెబ్బతినగా వైఎస్సార్సీపీ హయాంలో రూ.2.80 లక్షల బీమా పరిహారం వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపివేసింది.
మద్యం అక్రమ కేసులో మోహిత్కు భారీ ఊరట
20-01-2026 11:01 AM
మద్యం కేసులో 39వ నిందితునిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్రెడ్డి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో గత ఏడాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి డాక్టర్...
19-01-2026
హామీలిచ్చి తప్పడమే చంద్రబాబుకున్న క్రెడిబులిటీ
19-01-2026 09:00 PM
రాష్ట్రాన్ని పరిపాలించిన సీఎంలను చూసుకుంటే... ఎవరికి క్రెడిబులిటీ ఉందన్న విషయం ప్రజలందరికీ తెలుసు. విశ్వసనీయతకు మారుపేరులాగా ఎవరు పనిచేశారు?
రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు
19-01-2026 05:39 PM
ఒక పార్టీని, ఆ పార్టీ అధినాయకుడిని ప్రేమించడం తప్పా? అదేమైనా నేరమా? మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత ప్రజల కష్టాల నుంచి పుట్టిన ఉద్యమ పార్టీ వైయస్ఆర్సీపీ. ఎంతో ప్రజాదరణ పొందిన ఆ...
బీసీల గౌరవాన్ని కాపాడినది వైయస్ కుటుంబమే
19-01-2026 05:34 PM
ప్రస్తుత రాష్ట్రంలో “రెడ్బుక్ రాజ్యాంగం” పేరుతో అణచివేత పాలన సాగుతోందని ఎంఎన్ ప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు కనీసం మాట్లాడే హక్కు కూడా లేకుండా పోలీసు పాలన అమలవుతోందని
వైయస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యం
19-01-2026 05:21 PM
ప్రతి మండలం, గ్రామ స్థాయిలో బాధ్యతల స్పష్టత, సమన్వయం, ప్రజలతో నిరంతర అనుసంధానం ఉండాలన్నారు. రాష్ట్రంలో దళితులు, పేదలు, బలహీన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలను వైయస్ఆర్సీపీ సహించదని స్పష్టం చేస్తూ,
పోలీసుల నిర్లక్ష్యంతోనే మందా సాల్మన్ హత్య
19-01-2026 04:56 PM
అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడటానికి వచ్చిన మందా సాల్మన్ ని తెలుగుదేశం గూండాలు దారుణంగా కొట్టి చంపేశారు. పోలీసుల ఉదాసీన, నిర్లక్ష్య వైఖరి కారణంగానే సాల్మన్ హత్య జరిగింది.
డీజీపీ ఆఫీస్ ముందు వైయస్ఆర్సీపీ నేతల ధర్నా
19-01-2026 03:05 PM
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైయస్ఆర్సీపీకి చెందిన దళిత కార్యకర్త మందా సాల్మన్ దారుణ హత్యపై డీజీపీకి వినతిపత్రం అందజేయాలని ఆ పార్టీ నిర్ణయించింది.
మహాకవి యోగి వేమనకు వైయస్ జగన్ నివాళులు
19-01-2026 02:56 PM
“ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు”, “ఆత్మశుద్ధి లేని ఆచారమేల” అంటూ మనిషి మారితేనే సమాజం మారుతుందని శతాబ్దాల క్రితమే చెప్పిన వేమన జయంతి సందర్భంగా
పండగలోనూ ప్రజల్లో తీవ్ర నిరుత్సాహం
19-01-2026 10:08 AM
కూటమి పాలనలో రైతులు, రైతుకూలీలు, పేదవాళ్లు, ఉద్యోగులు, విద్యార్ధులు సహా ఏ వర్గమూ సంతోషంగా లేదు. పండగపూడ ఉండాల్సిన ఆనందం వారి కళ్లల్లోనూ, కార్యక్రమాల్లోనూ కనిపించకపోవడం దురదృష్టం
చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి ఎస్వీయూ పోలీసుల నోటీసులు
19-01-2026 10:02 AM
ఈ కేసుకు సంబంధించి ఆదివారం రాత్రి ఎస్వీయూ పోలీసులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి నోటీసులు అందజేశారు. పోలీసుల తీరుపై వైయస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సార్లంక అగ్నిప్రమాద బాధితులకు అండగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
19-01-2026 09:56 AM
అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నివసిస్తున్న దుస్థితిని ప్రభుత్వం గమనించి యుద్ధప్రాతిపదికన పక్కా ఇళ్ల నిర్మాణం
18-01-2026
యరపతినేని అరాచకాలపై ఎక్కడైనా చర్చకు సిద్ధం
18-01-2026 07:15 PM
1994లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన అతికొద్ది కాలంలోనే ఆయనకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఈనాడులో తప్పుడు వార్తలు రాయించి ఎన్టీఆర్ వ్యక్తిత్వ హననం చేశాడు
సర్వేపల్లిలో సరికొత్త దోపిడి
18-01-2026 07:05 PM
పొదలకూరులో లేఅవుట్ యజమానులను బెదిరించి, కేసులు బనాయించి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేశారని కాకాణి ఆరోపించారు
హత్యా రాజకీయాలపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు
18-01-2026 05:48 PM
ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు సైతాన్ మాదిరిగా మాట్లాడారు. చంద్రబాబూ.. ‘నీవు నమ్మిన వేంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేసి పల్నాడులో మందా సాల్మన్ మరణానికి తాను కారకుడు కాదని చెప్పగలడా?
సాల్మన్ హత్యపై వినతిపత్రం ఇస్తాం
18-01-2026 05:12 PM
ఊరు విడిచి ఎక్కడో తలదాచుకుంటూ, తన భార్యను చూసేందుకు వచ్చిన, వైయస్ఆర్సీపీ దళిత కార్యకర్త మంద సాల్మన్ను పిన్నెల్లిలో దారుణంగా ఐరన్ రాడ్లతో కొట్టి హత్య చేశారని,
ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు మోసాలను గ్రహించాలి
18-01-2026 05:09 PM
భార్యను చూడటానికి గ్రామానికి వచ్చిన మందా సాల్మన్ ని రాడ్లతో కొట్టి చంపడం దుర్మార్గం. ఇంత నీచమైన పరిపాలన ఏపీలో ఎప్పుడూ జరగలేదు. ఇలాంటి దుర్మార్గాలను సహిస్తున్న మోడీకి లేఖ రాస్తా
డా. సుంకర వెంకట ఆదినారాయణ రావు మృతి పట్ల శ్రీ వైయస్ జగన్ సంతాపం
18-01-2026 10:27 AM
పోలియో బాధితులకు లక్షలాది శస్త్రచికిత్సలు చేసి, వేలాది మందికి నడక నేర్పిన గొప్ప వైద్యుడు డా. ఆదినారాయణ రావు అని శ్రీ వైయస్ జగన్ కొనియాడారు. పోలియో రోగులు, వికలాంగుల కోసం లక్షకు పైగా ఉచిత...
17-01-2026
వైయస్ఆర్సీపీ కార్యకర్త సాల్మన్ ది ప్రభుత్వ హత్యే
17-01-2026 05:05 PM
గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లిలో వైయస్ఆర్సీపీ దళిత కార్యకర్త సాల్మన్ ను టీడీపీ నాయకులు తీవ్రంగా కొట్టడంతో ఆయన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
17-01-2026 03:43 PM
గత ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేసినట్లు గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పని...
చంద్రగిరిలో వైయస్ఆర్సీపీ కార్యకర్త అరెస్ట్..
17-01-2026 03:31 PM
అరెస్టు చేసిన కార్యకర్తను వెంటనే విడుదల చేయకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని ప్రకటించారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »