Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
Form - General Election 2024
Form C2 – General Election 2024
Form C7 – General Election 2024
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
7 ఘటనల ఫుల్ వీడియోలు ఎందుకు బయటపెట్టదు?
టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రాలేదు
ఈసీ ఆధీనంలోని వీడియో లోకేష్ ట్విట్టర్లోకి ఎలా చేరింది
రిగ్గింగ్ చేసినోళ్లను వదిలేసి .. ప్రతిఘటించినోళ్లపై కేసులా..?
చంద్రబాబు, లోకేశ్ విదేశీ పర్యటనల్లోనూ గోప్యమెందుకో..?
ఓట్లు కొనుగోలు చేసిన టీడీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోండి
జూలకంటి బ్రహ్మారెడ్డిపై ఎమ్మెల్యే పిన్నెల్లి ఫైర్
దోచిన డబ్బు దాచడానికి చంద్రబాబు దుబాయ్ వెళ్లాడా..?
సీబీఐ విచారణకు నేను రెడీ.. నా సవాల్కు మీరు సిద్ధమా..?
సిట్ చీఫ్ను కలిసిన వైయస్ఆర్ సీపీ ప్రతినిధుల బృందం
స్టోరీస్
23-05-2024
7 ఘటనల ఫుల్ వీడియోలు ఎందుకు బయటపెట్టదు?
23-05-2024 03:06 PM
తాడేపల్లి: మాచర్లలో టీడీపీ గూండాలే దాడులు చేశారని, అమాయక ఓటర్లపై దాడులకు తెగబడ్డారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రాలేదు
23-05-2024 02:48 PM
నరసరావుపేట: పోలింగ్ రోజు 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయ్యాయని చెబుతున్న ఈసీ.. ఆ వీడియోలను ఎందుకు బయటపెట్టలేదు..?
ఈసీ ఆధీనంలోని వీడియో లోకేష్ ట్విట్టర్లోకి ఎలా చేరింది
23-05-2024 11:35 AM
సత్తెనపల్లి: ఎన్నికల కమిషన్ రిలీజ్ చేయాల్సిన వీడియో..
22-05-2024
రిగ్గింగ్ చేసినోళ్లను వదిలేసి .. ప్రతిఘటించినోళ్లపై కేసులా..?
22-05-2024 08:23 PM
గురజాల: అక్రమ కేసులతో భయపెట్టి మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని, ఈవీఎంల ధ్వంసాలపై వీడియోలన్నీ ఎన్నికల కమిషన్ బయట పెట్టాలని వైయస్ఆర్ సీ
చంద్రబాబు, లోకేశ్ విదేశీ పర్యటనల్లోనూ గోప్యమెందుకో..?
22-05-2024 10:48 AM
విజయవాడ: రానున్న ఎన్నికల ఫలితాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175కి 175 చోట్ల ఘన విజయం సాధిస్తుందని, జూన్ 9న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి విశాఖ
21-05-2024
ఓట్లు కొనుగోలు చేసిన టీడీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోండి
21-05-2024 08:00 PM
సచివాలయం: డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసిన టీడీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది.
జూలకంటి బ్రహ్మారెడ్డిపై ఎమ్మెల్యే పిన్నెల్లి ఫైర్
21-05-2024 06:48 PM
పల్నాడు: మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డిపై వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలకంటి బ్రహ్మారెడ్డిది మర్డర్లు చేసే చరిత్ర..
దోచిన డబ్బు దాచడానికి చంద్రబాబు దుబాయ్ వెళ్లాడా..?
21-05-2024 06:40 PM
తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎక్కడకి వెళ్ళాడు.. ఏమైపోయాడు..
సీబీఐ విచారణకు నేను రెడీ.. నా సవాల్కు మీరు సిద్ధమా..?
21-05-2024 06:11 PM
విజయవాడ: ‘నాపై రెండు సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి, మూడోసారి కూడా ఓడిపోబోతున్నాడని తెలిసి, అక్కసుతో నాపై దుష్ప్రచారం చేస్తున్నాడు, రేవ్ పార్టీలు, రేప్ పార్టీలకు వెళ్లే అలవాటు టీడీపీ
20-05-2024
సిట్ చీఫ్ను కలిసిన వైయస్ఆర్ సీపీ ప్రతినిధుల బృందం
20-05-2024 05:49 PM
మంగళగిరి: పోలింగ్, ఆ తరువాతి రోజు రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై సమగ్ర విచారణ జరగాలని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ను కోరింది.
ఫలితాల తర్వాత టీడీపీ నేతలు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో
20-05-2024 12:45 PM
తిరుపతి: నారాలోకేష్ లాంటి మూర్ఖులు బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నారని, అందుకే ఆయనను పప్పు లోకేష్ అంటారన్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.
చింతమనేని, అచ్చెన్నలను వెంటనే అరెస్ట్ చేయాలి
20-05-2024 11:07 AM
సచివాలయం: పోలింగ్, ఆ తరువాతి రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పలు ప్రాంతాలలో హింసకు, దౌర్జన్యాలకు పాల్పడిన దృష్ట్యా కౌంటింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని వై
రాష్ట్రంలో హింసకు కారణం చంద్రబాబు, పురందేశ్వరిల కుట్రే..
20-05-2024 10:57 AM
సత్తెనపల్లి: రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో పలుచోట్ల పోలింగ్ బూత్లను కైవసం చేసుకుని ఈవీఎంలను పగులకొట్టాలనే ఉద్దేశంలో దాడులు కూడా జరిగాయని, ముఖ్యంగా పలనాడు, అనంతపురంతో ప
18-05-2024
లండన్లో జై జగన్ నినాదాలు
18-05-2024 07:24 PM
సీఎం వైయస్ జగన్ లండన్లో అడుగుపెట్టిన సందర్భంలో అక్కడ ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. సీఎం వైయస్ జగన్ విమానం దిగుతున్న క్రమంలో జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సీఎం వైయస్ జగన్తో...
అందుకే సీఎం వైయస్ జగన్ విక్టరీ వ్యాఖ్యలు!
18-05-2024 07:19 PM
జగన్కు అనుకూలంగా వేవ్ వస్తే మాత్రం ఆ సీట్ల సంఖ్య 140-150 వరకు వెళ్లవచ్చని లెక్కగడుతున్నారు. కాగా ఇండియా టుడ్-ఎక్సిస్ అనే సంస్థ వైయస్ఆర్సీపీ 142-157 వరకు సీట్లు రావచ్చని అంచనావేసింది. అలాగే టుడేస్...
ఓటమి భయంతోనే టీడీపీ దాడులు
18-05-2024 02:21 PM
కృష్ణా: ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు దాడులు చేయిస్తున్నాడని, టీడీపీకి ఓటు వేయలేదన్న అక్కసుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులకు తెగబడుతున్నాడని గృహ నిర్మాణ శాఖ మంత
మహిళలపై దాడులకు టీడీపీ మూల్యం చెల్లించుకుంటుంది
18-05-2024 10:43 AM
విశాఖపట్నం: పెత్తందార్లంతా కలిసి పేదవర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద ఇష్టానుసారంగా దాడులకు పాల్పడి గాయాలకు గురిచేసి రక్తాన్ని పారిస్తున్నారని, రాజకీయాల్లో ముందెన్నడూ లే
17-05-2024
దాడులు, అల్లర్లకు బాబు, పురందేశ్వరి ధ్వంసరచనే కారణం
17-05-2024 07:36 PM
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముందెన్నడూ ఎరుగని రీతిలో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో దాడులు, అల్లర్లు జరిగాయని, ఇంకా జరుగుతూనే ఉన్నాయని, ఇందుకు కారణాల్ని పరిశీలిస్తే..
కంచరపాలెం ఘటనకు, రాజకీయాలకు సంబంధం లేదు
17-05-2024 07:23 PM
విశాఖపట్నం: విశాఖలో కుటుంబంపై దాడికి, రాజకీయాలకు సంబంధం లేదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
గుంటూరు రేంజ్ ఐజీ, అనంతపురం ఏఎస్పీపై వైయస్ఆర్ సీపీ ఫిర్యాదు
17-05-2024 07:03 PM
సచివాలయం: గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠిని బదిలీ చేయాలని, అనంతపురం ఏఎస్పీ రామకృష్ణను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చ
పెత్తందార్లతో జరిగిన ఎన్నికల యుద్ధంలో అంతిమ విజయం పేదలదే
17-05-2024 06:55 PM
తాడేపల్లి: పెత్తందార్లు- పేదలకు మధ్య జరిగిన ఎన్నికల యుద్ధంలో అంతిమ విజయం పేదలదే అని, పేదలవైపు ఉన్న వైయస్ఆర్ సీపీకి ప్రజలు అఖండ విజయం చేకూర్చబోతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్
విజయంపై మేం ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నాం
17-05-2024 03:32 PM
తాడేపల్లి: ఎన్నికల్లో విజయంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉందని, గతం కంటే ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుస్తామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యద
జూన్ 9న విశాఖలో వైయస్ జగన్ ప్రమాణస్వీకారం
17-05-2024 11:32 AM
విజయవాడ: దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల్లో సీఎం వైయస్ జగన్ నూతన ట్రెండ్ను తీసుకొచ్చారని, వైయస్ఆర్ సీపీ మేనిఫెస్టోలో చెప్పినట్లు ఈ ఐదేళ్లలో మేలు జరిగితేనే ఓటేయండి అని ధైర
16-05-2024
టీడీపీ దాడులపై గవర్నర్కు వైయస్ఆర్ సీపీ ఫిర్యాదు
16-05-2024 06:21 PM
విజయవాడ: పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత వైయస్ఆర్ సీపీపై టీడీపీ చేసిన దాడులపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం గవర్నర్కు ఫిర్యాదు చేసింది.
మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం
16-05-2024 01:11 PM
విజయవాడ: ఐప్యాక్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ భేటీ అయ్యారు. బెంజ్ సర్కిల్లోని ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లిన సీఎం వైయస్ జగన్.. వారితో కాసేపు ముచ్చటించారు.
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?
16-05-2024 10:39 AM
తాడేపల్లి: ఎక్కడైతే పోలీస్ అధికారులను మార్చారో అక్కడే హింస జరిగిందని, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?
15-05-2024
పెత్తందార్లకు బుద్ధిచెప్పేలా ప్రజాతీర్పు ఉండబోతుంది
15-05-2024 06:01 PM
తాడేపల్లి: ఎన్నికల క్షేత్రంలో అపూర్వమైన తీర్పు వచ్చే సమయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించే సందర్భం, వైయస్ జగన్మోహన్రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహి
సీఎం వైయస్ జగన్కు వేదపండితుల ఆశీర్వచనం
15-05-2024 05:39 PM
తాడేపల్లి: 41 రోజులుగా 45 మంది వేద పండితులతో తాడేపల్లిలో నిర్వహించిన శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం పూర్తయింది.
బస్సు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి
15-05-2024 12:11 PM
తాడేపల్లి: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
15-05-2024 11:21 AM
తాడేపల్లి: పోలింగ్ వేళ, మరుసటి రోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »