Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
Form - General Election 2024
Form C2 – General Election 2024
Form C7 – General Election 2024
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
ఆ ఆప్యాయత ఏమైందో అర్థం కావడం లేదు
పులివెందులలో సీఎం వైయస్ జగన్ గెలుపు
పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు
ప్రతి ఓటు విలువైనదే
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం
కౌంటింగ్ సమయంలో వైయస్ఆర్సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే జనామోదం ఎక్కువ
లెక్క ఏదైనా.. ‘ఫ్యాన్’ పక్కా
పోస్టల్ బ్యాలెట్పై వైయస్ఆర్సీపీ న్యాయ పోరాటం
ఏపీలో మళ్లీ వైయస్ఆర్సీపీదే అధికారం
స్టోరీస్
04-06-2024
ఆ ఆప్యాయత ఏమైందో అర్థం కావడం లేదు
04-06-2024 07:03 PM
54 లక్షల మంది రైతులకు మంచి చేశాం. రైతన్నలకు తోడుగా రైతు భరోసా ఇచ్చాం. కోటి ఐదు లక్షల మందికి సంక్షేమం అందించాం. ఇచ్చిన మాట తప్పకుండా పేదలకు అండగా నిలబడ్డాం. పిల్లలు బాగుండాలని అడుగులు వేశాం.
పులివెందులలో సీఎం వైయస్ జగన్ గెలుపు
04-06-2024 06:56 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పులివెందుల అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి రవీంద్రనాథ్రెడ్డిపై 61,169 ఓట్ల మెజారిటీతో సీఎం వైయస్ జగన్ విజయం సాధించారు...
03-06-2024
పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు
03-06-2024 09:48 PM
ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను అంటూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
ప్రతి ఓటు విలువైనదే
03-06-2024 08:44 PM
175 కి 175 టార్గెట్ అలానే ఉంది.టిడిపి అంచనాలు తలకిందులవుతాయి.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం
03-06-2024 04:55 PM
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. ఏజెంట్లు నిర్ణీత సమయం కంటే ముందుగానే కౌంటింగ్ సెంటర్లకు చేరుకోవాలన్నారు. ఏపీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్పోల్స్ను ఎవరూ...
కౌంటింగ్ సమయంలో వైయస్ఆర్సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి
03-06-2024 02:39 PM
తాడేపల్లి: కౌంటింగ్ సమయంలో వైయస్ఆర్సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే జనామోదం ఎక్కువ
03-06-2024 12:06 PM
గడచిన ఐదేళ్లలో ఎన్ని లక్షల మంది యువతీయువకులకు ఏఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చాయనే చర్చ ఎన్నికల ప్రచారం సందర్భంగా జనంలో జరిగింది. ఈ విషయంలో కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే జనామోదం ఎక్కువ...
లెక్క ఏదైనా.. ‘ఫ్యాన్’ పక్కా
03-06-2024 11:47 AM
అమరావతి: పేదలకు, పెత్తందారులకు.. విశ్వసనీయతకు, వంచనకు మధ్య పోరుగా దేశ వ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం ఖాయమని...
02-06-2024
పోస్టల్ బ్యాలెట్పై వైయస్ఆర్సీపీ న్యాయ పోరాటం
02-06-2024 08:55 PM
పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారమ్పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి.. పేరు, హోదా, సీల్ లేకపోయినా కూడా వాటిని ఆమోదించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్త...
ఏపీలో మళ్లీ వైయస్ఆర్సీపీదే అధికారం
02-06-2024 07:42 PM
కౌంటింగ్ మొదలైనప్పటి నుండి చివరి వరకు ప్రతీది ఏజెంట్లు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. పేదలు, బడుగు బలహిన వర్గాలు, మహిళలు, గ్రామీణ ప్రాంత ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లశారు..
కౌంటింగ్లో ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలి
02-06-2024 07:32 PM
పోస్టల్ బ్యాలెట్పై ఉన్న అధికారి సంతకం విషయంలో అనుమానుం ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రత్యర్థులు రెచ్చగొట్టి మీ ఫోకస్ను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారు.
01-06-2024
ఏపీలో మళ్లీ ‘ఫ్యాన్’ ప్రభంజనమే
01-06-2024 08:35 PM
వైయస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి రాబోతుందని ఆరా సంస్థ తేల్చింది. 94 నుంచి 104 స్థానాల్లో వైయస్ఆర్సీపీ గెలవబోతుందని ఆరా మస్తాన్ తెలిపారు.
‘ప్రజా తీర్పు’ అంటే టీడీపీకి ఎందుకు భయం?
01-06-2024 08:28 PM
‘ప్రజల నాడి, హృదయ స్పందన వైయస్ఆర్సీపీ వైపు ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంటే టీడీపీ భయపడుతుంది. ప్రజా తీర్పు అంటే టీడీపీ ఎందుకు భయం?.
చంద్రబాబు పర్యటనపై ఎందుకంత గోప్యత?
01-06-2024 08:26 PM
ఈ రహస్య పర్యటన వెనుక కారణం ఏంటి?. దోచుకున్న డబ్బుని దాచుకోవటానికి వెళ్లారా?. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలి.
సీఎం వైయస్ జగన్కు ఘన స్వాగతం
01-06-2024 08:41 AM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి సీఎం వైయస్.జగన్ నేరుగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు.
31-05-2024
చట్టం.. మీ చుట్టమా?
31-05-2024 11:59 AM
న్యాయ వ్యవస్థతో సమానంగా బాధ్యతగా మెలగాల్సిన హోదాలో, ఎన్నికల సంఘంలో ప్రమాణం చేసి, ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకోవడం అంటే ఒక పార్టీ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోందన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వైయస్ఆర్సీపీ న్యాయ పోరాటం
31-05-2024 11:40 AM
టీడీపీకి అనుకూలంగా వాటిని సడలించారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి.. పేరు, హోదా వివరాలు చేతితో రాయకపోయినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్ను ఆమోదించాలంటూ ఈ నెల 25, 27వ...
30-05-2024
మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ..
30-05-2024 05:19 PM
దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది.
వైయస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు
30-05-2024 02:46 PM
మా ప్రభుత్వం చట్టానికి అనుగుణంగానే పని చేస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు దళితుల భూములను కొట్టేసినట్టు తప్పుడు పనులు చేయమని స్పష్టం చేశారు. కుట్రపూరితంగా వ్యవహరించం, అమరావతిలో చంద్రబాబు దళితులకు...
కౌంటింగ్ రోజు అలర్ట్గా ఉండాలి
30-05-2024 02:03 PM
చంద్రబాబు అడ్డదారిలో పట్టు నిలుపుకోవాలి అనుకుంటున్నారు. ఈసీ, ఎన్డీయే కూటమి ఏ విధంగా అన్యాయంగా వ్యవహరిస్తుందో అందరికీ తెలుసు అన్నారు. ప్రజా తీర్పు వైయస్ఆర్సీపీకి అనుకుంలాగా ఉంది.. పోస్టల్ బ్యాలెట్...
సీఈవో మెమోపై వైయస్ఆర్ సీపీ లంచ్ మోషన్ పిటిషన్..
30-05-2024 12:44 PM
ఈ మేరకు సీఈవో మెమోపై వైయస్ఆర్ సీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. లంచ్ మోషన్ పిటిషన్ అత్యవసర విచారణకు హైకోర్టు అంగీకారం తెలిపింది.
వైయస్ జగన్ అనే నేను..
30-05-2024 11:50 AM
వైయస్ఆర్సీపీ అఖండ విజయం సాధించడంతో 2019, మే 30న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసి.. ప్రజాపరిపాలనకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన...
29-05-2024
కేంద్ర ఎన్నికల సంఘానికి వైయస్ఆర్సీపీ ఫిర్యాదు
29-05-2024 03:16 PM
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఇచ్చిన మెమో భారత ఎన్నికల కమిషన్ నిబంధనల కు విరుద్ధం అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అటెస్టింగ్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధం.
జూన్ 9న వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం.. ఎలాంటి అనుమానం వద్దు..!
29-05-2024 02:23 PM
ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి అని తెలిపారు. కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. అవతల పార్టీ వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా జాగ్రత్తగా ఉండాలి అని...
జూన్ 9న సీఎం వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు
29-05-2024 11:57 AM
గత ఐదేళ్లు అందించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అదే విధంగా ముందుకు సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. మా నమ్మకం ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని విశ్వాసం...
28-05-2024
కౌంటింగ్ సందర్భంగా అభ్యర్దులందరూ అప్రమత్తంగా ఉండాలి
28-05-2024 10:35 PM
ఈసి ఇటీవల వ్యవహరిస్తున్నతీరు, అధికారయంత్రాంగం పై అనుమానాలు ఉన్ననేపధ్యంలో అందరూ ప్రజాస్వామ్యయుతంగా కౌంటింగ్ జరిగేలా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు.
చంద్రబాబు ఎన్నికలలో అలజడులు సృష్టించారు
28-05-2024 06:39 PM
ఎన్నికల కమీషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలు ఇక్కడ ఎలా అమలు చేస్తారు. ఈ ఆదేశాలపై రాష్ట్ర ఎన్నికల కమీషన్ పునరాలోచించాలని కోరారు.
కూటమి ఏర్పడిన తరువాత ఈసీ వ్యవహార శైలి మారింది
28-05-2024 01:33 PM
ఎన్నికల సమయంలో జరుగుతున్న సంఘటనలను బట్టి మేం మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈసీ కక్షసాధింపు ధోరణిలో వెళ్లాల్సిన...
ప్రత్యేక గైడ్ లైన్స్పై వైయస్ఆర్సీపీ అభ్యంతరం
28-05-2024 12:42 PM
ప్రత్యేక గైడ్ లైన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘంలో లేని సడలింపులు ఏపీలో ఎందుకు...
నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం
28-05-2024 12:26 PM
ఇవాళ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చంద్రబాబు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన తీరును గుర్తుకు తెచ్చుకుని అసహ్యించుకుంటున్నారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »