Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
కాకినాడ జిల్లాలో వైయస్ఆర్సీపీపై టీడీపీ కక్షసాధింపు
వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట
వైయస్ఆర్సీపీ కార్యకర్తపై దాడి..
పండగలోపు షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లించాల్సిందే
జోగి రమేష్ కుటుంబంపై కొనసాగుతున్న కూటమి కక్ష సాధింపు
కూలీల కడుపుకొట్టిన బాబు సర్కారు!
సంపద సృష్టి లేదాయే .. ఉన్నదీ ఆవిరాయే
చంద్రబాబు విదేశీ పర్యటనపై గోప్యత దేనికి?
వైయస్ఆర్సీపీ జెడ్పీటీసీపై హత్యాయత్నం
కొత్త ఏడాదిలో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి
స్టోరీస్
02-01-2026
కాకినాడ జిల్లాలో వైయస్ఆర్సీపీపై టీడీపీ కక్షసాధింపు
02-01-2026 04:02 PM
గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన సమయంలో పోలీసులు అవసరం లేని బలప్రయోగానికి పాల్పడ్డారని వైయస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు
వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట
02-01-2026 03:57 PM
వంశీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, రాజకీయ కక్షతోనే ఈ కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వంశీకి ప్రాణహాని ఉందని, అరెస్ట్ అవసరం లేదని పేర్కొన్నారు
వైయస్ఆర్సీపీ కార్యకర్తపై దాడి..
02-01-2026 03:36 PM
ఈ దాడిలో రామచంద్రారెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది. తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించగా, వైద్యుల సూచన మేరకు కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు
పండగలోపు షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లించాల్సిందే
02-01-2026 03:20 PM
సహకార రంగంలో మిగిలిన ఏకైక షుగర్ ఫ్యాక్టరీని కూడా కూటమి ప్రభుత్వం కాపాడలేకపోతోందని వైయస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ మండిపడ్డారు.
జోగి రమేష్ కుటుంబంపై కొనసాగుతున్న కూటమి కక్ష సాధింపు
02-01-2026 01:10 PM
గతంలో ప్రభుత్వాసుపత్రిలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో మాచవరం పోలీసులు జోగి రమేష్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయడం రాజకీయ దురుద్దేశంతో కూడిన చర్యగా వైయస్ఆర్సీపీ అభిప్రాయపడుతోంది
కూలీల కడుపుకొట్టిన బాబు సర్కారు!
02-01-2026 12:45 PM
దేశంలో చాలా రాష్ట్రాలు గత ఆర్థిక సంవత్సరం ఉపాధి కూలీల రోజువారీ వేతనం నోటిఫై (నిర్దేశిత) చేసిన మేరకు చెల్లించినా, ఏపీ దానిని పాటించలేదు. రోజువారీ కూలి రూ.300 నోటిఫై చేయగా రూ.256 చొప్పున మాత్రమే...
సంపద సృష్టి లేదాయే .. ఉన్నదీ ఆవిరాయే
02-01-2026 12:30 PM
చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. డిసెంబర్ 2023 డిసెంబర్లో రూ.3,545 కోట్లుగా ఉన్న స్థూల జీఎస్టీ ఆదాయం డిసెంబర్ 2025 నాటికి రూ.3,137 కోట్లకు పడిపోయింది
01-01-2026
చంద్రబాబు విదేశీ పర్యటనపై గోప్యత దేనికి?
01-01-2026 07:00 PM
తాడేపల్లి: నా జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పుకునే సీఎం చంద్రబాబు తన విదేశీ పర్యటనపై ఎందుకంత గోప్యత పాటిస్తున్నారని వైయస్ఆర్సీపీఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీ
వైయస్ఆర్సీపీ జెడ్పీటీసీపై హత్యాయత్నం
01-01-2026 01:18 PM
శింగనమల నియోజకవర్గం యల్లనూరులో పచ్చ బ్యాచ్ రెచ్చిపోయారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న వైయస్ఆర్సీపీ నేతలపై దాడి చేశారు. యల్లనూరు వైయస్ఆర్సీపీ జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డి
కొత్త ఏడాదిలో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి
01-01-2026 01:09 PM
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం.. ప్రతీ ఒక్కరి జీవితాలలో ఆరోగ్యం, ఆనందం, సంతృప్తి నింపే సంవత్సరం కావాలి. మీరు, మీ కుటుంబ సభ్యులు వెలుగుతో, నవ్వులతో నిండిన ఏడాది గడపాలని కోరుకుంటున్నా...
31-12-2025
భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడంలో చంద్రబాబు దిట్ట
31-12-2025 09:39 PM
8వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్యలో నిర్మించిన ద్రాక్షారామం ఆలయంలో నిన్న కపాలేశ్వర శివలింగం ధ్వంసం జరిగింది. ఈ ఘటన జరిగిన తీరుపై సమగ్ర విచారణ చేయలేదు, అదే సమయంలో శివలింగానికి జరిగిన అపచారం తర్వాత,
ద్రాక్షారామంలో శివలింగ ధ్వంసం ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి
31-12-2025 07:48 PM
ఈ ఘటన అనంతరం ఆగమశాస్త్ర నియమ నిబంధనలు పాటించకుండా హడావుడిగా సాయంత్రంలోగానే మరో శివలింగాన్ని ప్రతిష్ఠించడం అనేక అనుమానాలకు తావిస్తోందని నేతలు పేర్కొన్నారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైయస్ జగన్మోహన్రెడ్డి
31-12-2025 07:33 PM
2026వ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని, ప్రతి ఇంటా సుఖ శాంతులు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. ఈ 2026వ సంవత్సరం ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందం నింపాలని
సింహాచలం పులిహోర ప్రసాదంలో నత్త!
31-12-2025 07:24 PM
టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలతో రాష్ట్రంలో ఇప్పటికే అన్ని ప్రధాన వ్యవస్థలు నిర్వీర్యం కాగా, ఆలయాల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా మారింది. ఆలయాలను రాజకీయాలకు వేదిక చేయడంతో ఈ దుస్థితి దాపురించింది.
మహిళల రక్షణ గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం
31-12-2025 05:37 PM
రాష్ట్రంలో టీడీపీ కూటమి అ«ధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల్లో ఐదు కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి అమ్మకానికి పెట్టేసిన పరిస్ధితి చూస్తున్నాం. నెలకో డ్రామా, రోజుకో అబద్ధం, గంటకో అరాచకం ఈ...
ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం
31-12-2025 05:26 PM
దక్షిణ కాశీగా పేరొందిన ఆలయంలో శివలింగం ధ్వంసం అనేది అత్యంత బాధాకరం. పోలీసులు ఈ వ్యవహారాన్ని నీరు గారుస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అనేక చోట్ల ఆలయాలలో భక్తులు చనిపోయారు
రెడ్ బుక్ మీద ఉన్న శ్రద్ధ హిందూ దేవాలయాల మీద లేదు
31-12-2025 03:46 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ ధర్మాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వరుసగా దేవాలయాలపై దాడులు జరుగుతుండటం దానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు
యాప్ పేరుతో సచివాలయ ఉద్యోగులను వేధించడం సరి కాదు
31-12-2025 03:20 PM
తాడేపల్లి: మనమిత్ర యాప్ పేరుతో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలను 68 శాతం మంది ప్రజలు ఉపయోగించడం లేదని ప్రభుత్వ సర్వేలో వెల్లడైంది.
ప్రసాదంలో నత్త పడిందని ప్రశ్నిస్తే కేసా?
31-12-2025 01:00 PM
భక్తులపై పెట్టిన అన్ని కేసులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన మజ్జి చిన శ్రీనివాస్, “కూటమి పాలనలో ప్రశ్నించే హక్కు కూడా లేకుండా చేస్తున్నారా? ఇదేనా ప్రజాస్వామ్యం?
కోనసీమ ద్రాక్షారామంలో వైయస్ఆర్సీపీ నేతల పర్యటన
31-12-2025 12:50 PM
దక్షిణ కాశీగా పేరుగాంచిన ద్రాక్షారామంలో శివాలయంపై దాడి దుర్మార్గం. ఇంతటి ఘోర ఘటన జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించలేదు? ఎలాంటి సంప్రోక్షణ జరగకుండానే విగ్రహాన్ని పునఃప్రతిష్టించడం...
గుంటూరును నాశనం చేశారు
31-12-2025 12:04 PM
ఫ్లైఓవర్ కూల్చివేతతో రాకపోకలకు ప్రజలు ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సిటికీ జరుగుతున్న అన్యాయాలపై తాను గళం విప్పితే మహిళల చేత తనను తిట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటిలేటర్పై... సంజీవని!
31-12-2025 11:26 AM
ఆరోగ్యశ్రీ కార్డు చేతిలో ఉంటే వైద్యం చెంతనున్నట్లే.. ఎంత పెద్ద జబ్చొచ్చినా చింత లేనట్లే. పేదలకు అదో సంజీవనే. భారీ కార్పొరేట్ ఆస్పత్రికైనా ధైర్యంగా వెళ్లి చికిత్స పొందే వెసులుబాటు... ఆ తర్వాత...
వేమూరులో కూటమికి షాక్
31-12-2025 11:16 AM
వరికూటి అశోక్ బాబు కొత్తగా చేరిన నాయకులు, యువకులకు పార్టీ కండువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఏకైక పార్టీ వైయస్ఆర్సీపీయేనని
ద్రాక్షారామంలో జరిగిన మహాఘోరం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం
31-12-2025 09:18 AM
ఆలయాల నిర్వహణ, భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పంచారామాల వంటి దివ్యక్షేత్రాల్లోనే ఇలాంటి ఘటన జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం
కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్ధం
31-12-2025 09:12 AM
తాడేపల్లి: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల్లో విద్యా వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్థం చేసిందని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ప్రయోగాలతో విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్లు
30-12-2025
మంచు కొండల మధ్య ఎగిరిన వైయస్ఆర్సీపీ జెండా…
30-12-2025 08:06 PM
ప్రజాసంక్షేమమే లక్ష్యంగా, పేదల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే పాలన దృష్టితో ముందుకు సాగిన నేతగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు
రాష్ట్రంలో ఏదైనా వాహనం కొంటే బాబు ట్యాక్స్ కట్టాల్సిందే
30-12-2025 07:49 PM
కేబినెట్ సమావేశంపై ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూశారు. కొత్త ఏడాది సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏదైనా ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంటుందేమోనని అన్ని వర్గాల ప్రజలు ఆశించారు.
డీజీపీ సమాధానం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం
30-12-2025 05:20 PM
తాడేపల్లి: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్ధ పూర్తిగా గాడి తప్పిందని, డీజీపీ బాధ్యతారాహిత్య సమాధానమే దీనికి నిదర్శనమని వైయస్ఆర్సీపీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి ఆగ్ర
సీనియర్ జర్నలిస్ట్ టికె లక్ష్మణ్ రావు మృతిపై సజ్జల సంతాపం
30-12-2025 05:06 PM
ఆయన మృతి జర్నలిజం రంగానికి తీరని లోటు అని అన్నారు. లక్ష్మణ్ రావు గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ,
వెంకుపాలెంలో ముళ్లమూరి వెంకటేశ్వర్లు విగ్రహ ఆవిష్కరణ
30-12-2025 02:48 PM
ముళ్లమూరి వెంకటేశ్వర్లు పార్టీ బలోపేతం కోసం చేసిన సేవలు మరువలేనివని అన్నారు. గ్రామస్థుల సమస్యల పరిష్కారానికి, పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన కృషి యువ నాయకులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »