Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
హెచ్ ఎం అంటే హోం మంత్రి కాదు.. 'హెడ్ స్ట్రాంగ్' మంత్రి.
అసలు సమస్యలు పక్కనపెట్టి డైవర్షన్ డ్రామా!
కల్తీ పాల ఘటనలో 16 మంది మృతులు.. బాధితులను పరామర్శించరా?
కూటమి సర్కార్ లో కాపులపై హద్దుమీరి అరాచకాలు
రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన శాంతిభద్రతలు
జూలై 1, 2 తేదీల్లోపు ఆక్వా రైతులను ఆదుకోవాలి
ఈనెలాఖరులోగా ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలి
ఎరువుల్లేవ్, విత్తనాల్లేవ్, గిట్టుబాటు ధరలూ లేవ్
మట్టి మాఫియాను ప్రశ్నిస్తే జేసీబీలతో ఇళ్లు కూలుస్తారా?.
సర్పై అత్యంత అప్రమత్తంగా ఉండాలి
స్టోరీస్
16-06-2026
హెచ్ ఎం అంటే హోం మంత్రి కాదు.. 'హెడ్ స్ట్రాంగ్' మంత్రి.
16-06-2026 08:26 PM
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఏ రాష్ట్రంలోనైనా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడం పోలీసుల విధి. కానీ ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వ 'రెడ్ బుక్ రాజ్యాంగాన్ని' అమలు...
అసలు సమస్యలు పక్కనపెట్టి డైవర్షన్ డ్రామా!
16-06-2026 08:15 PM
ఎన్నికలకు ముందు వైయస్ జగన్ ప్రభుత్వంపై రాష్ట్రం రూ.12 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లు అప్పుల్లో ఉందంటూ కూటమి నేతలు దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందారు.
కల్తీ పాల ఘటనలో 16 మంది మృతులు.. బాధితులను పరామర్శించరా?
16-06-2026 08:11 PM
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇప్పటివరకు సీఎం చంద్రబాబు సహా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను పరామర్శించలేదు.
కూటమి సర్కార్ లో కాపులపై హద్దుమీరి అరాచకాలు
16-06-2026 08:08 PM
తాడేపల్లి: రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వరుసగా హత్యలు జరుగుతున్నాయని, తాజాగా విజయవాడ కృష్ణలంక పోలీసులు చేసిన సాయికృష్ణ లాకప్ డెత్ ఇందుకు నిదర్శనమని వైఎస్సా
రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన శాంతిభద్రతలు
16-06-2026 08:03 PM
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు, జిల్లాల్లో వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసనలు సక్సెస్ అయ్యాయి. ప్రజలకు ఇచ్చిన మ్యానిఫెస్టోను, హామీల్ని వదిలేయడంతో పాటు కొనసాగుతున్న పథకాలను కూడా తొలగిస్తున్నారు.
జూలై 1, 2 తేదీల్లోపు ఆక్వా రైతులను ఆదుకోవాలి
16-06-2026 08:00 PM
రెండేళ్ల చంద్రబాబు కూటమి పాలనలో ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకపోయింది. 40 ఏళ్లలో ఎప్పుడూ చూడని సంక్షోభం ఆక్వా రైతులు చూస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఆక్వా రైతులు రోడ్డెక్కి నిరస...
ఈనెలాఖరులోగా ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలి
16-06-2026 07:55 PM
ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల మధ్య వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆక్వా రైతులతో పాటు, ఏపీ ప్రాన్ ఫెడరేషన్ ప్రతినిధులు వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి,...
ఎరువుల్లేవ్, విత్తనాల్లేవ్, గిట్టుబాటు ధరలూ లేవ్
16-06-2026 05:09 PM
వ్యవసాయం అనేది ప్రాక్టికల్. థియరీ కాదు. భూమిని సాగుచేసే వాడే రైతు. భూమి కలిగిన ప్రతి ఒక్కరూ రైతు కాదు. ఓనర్కి, కౌలు రైతులకి అందిన ఏకైక సబ్సిడీ ఎరువుల సబ్సిడీ. భూములు సాగుచేసే వాళ్లే ర...
మట్టి మాఫియాను ప్రశ్నిస్తే జేసీబీలతో ఇళ్లు కూలుస్తారా?.
16-06-2026 04:48 PM
రాజకీయాల్లో పదవులు, అధికారం, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. చట్టం ఒక్కటే శాశ్వతమనే విషయాన్ని కూటమి నేతలు గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు,ఎంత పెద్ద నాయకుడైనా చట్టం కంటే పెద్దవాడు కాదు
సర్పై అత్యంత అప్రమత్తంగా ఉండాలి
16-06-2026 04:43 PM
క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్ ప్రక్రియపై ప్రతి అంశంలోనూ అప్రమత్తత, నిరంతర సమీక్షలు నిర్వహించాలని వైయస్.జగన్ ఆదేశించారు.
ప్రజా సమస్యలు వదిలేసి సంబరాలా?
16-06-2026 04:18 PM
కాలువలు పొంగిపొర్లి అనేక కాలనీల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి సమయంలో ప్రజల కష్టాలను పట్టించుకోకుండా సంబరాలు చేసుకోవడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.
ఈదుమూడిలో యాదవులపై దాడి హేయం
16-06-2026 02:51 PM
తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో యాదవులు, బీసీలకు రక్షణ లేకుండా పోయిందని, చంద్రబాబు బీసీలను భరించే క్యాస్ట్గా చూస్తూ తన సామాజికవర్గ నాయకులతో దాడులు చేయిస్తున్నాడని వై
అసలు సమస్యలు పక్కనపెట్టి డైవర్షన్ డ్రామా!
16-06-2026 02:43 PM
ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో యాదవులపై జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాధితులపై దాడి చేసి, వారిపైనే కేసులు నమోదు చేశారనే ఆరోపణలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం...
గాదె సాయికృష్ణ ఆచూకీ వెంటనే వెల్లడించాలి
16-06-2026 01:26 PM
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ గాదె సాయికృష్ణ కనిపించడం లేదని ఆయన తల్లి చెబుతున్న విషయాల ఆధారంగా వాస్తవాలు బయటపడాల్సిన అవసరం ఉందన్నారు
వైయస్ఆర్సీపీ సోషల్ మీడియాపై ఆంక్షలు సిగ్గుచేటు
16-06-2026 01:24 PM
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉందని, ప్రజా సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురావడం బాధ్యత అని అన్నారు. అయితే ఆ స్వరాన్ని అణచివేయడానికి సోషల్ మీడియా వేదికలపై ఆంక్షలు...
వైయస్ఆర్సీపీ సోషల్ మీడియాపై ఆంక్షలు తొలగించాలి
16-06-2026 01:22 PM
కూటమి పాలనలో గత రెండేళ్లుగా వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారని ఆరోపించారు
ప్రజాస్వామ్య పరిరక్షణలో బీఎల్ఏల పాత్ర కీలకం
16-06-2026 12:41 PM
ఆలూరు నియోజకవర్గంలోని హాలహర్వీ మండలం టీ.చాకిబండ, శ్రీధర్ హాల్, బేవినహాల్ గ్రామాల్లో నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన వైయస్ఆర్సీపీ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు
కేరళలో పర్యటించిన విజయనగరం జెడ్పీ బృందం
16-06-2026 12:36 PM
కేరళలో గ్రామ పంచాయతీలను బలోపేతం చేసేందుకు అమలు చేస్తున్న విధానాలు, స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యంపై పంచాయతీ ప్రతినిధులు వివరించారు.
వైయస్ఆర్సీపీ గొంతు నొక్కే కుట్ర జరుగుతోంది
16-06-2026 12:28 PM
ఇప్పుడు వైయస్ఆర్సీపీ అధికారిక సోషల్ మీడియా పేజీ భారత్లో కనిపించకుండా చేయడం అత్యంత తీవ్రమైన చర్య అని డాక్టర్ గుమ్మ తనూజ రాణి పేర్కొన్నారు.
నాడు ఆరోగ్య బీమాలో ఏపీ టాప్
16-06-2026 12:24 PM
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వైఎస్ జగన్ అత్యధిక కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించారు. రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కటుంబాలకు ఆరోగ్యానికి అండగా ఉండాలనే
సర్ ప్రక్రియలో వైయస్ఆర్సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి
16-06-2026 12:17 PM
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ప్రజల్లో ఉన్న సందేహాలను తొలగించడం సంబంధిత అధికారుల బాధ్యత అని అన్నారు. అదే సమయంలో రాజకీయ పార్టీలు, బూత్ లెవల్ ఏజెంట్లు, స్థానిక నాయకులు కూడా ప్రజలకు అవగాహన కల్పించడంలో...
ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు కుట్ర
16-06-2026 12:09 PM
గ్రామానికి చెందిన అసలు ఓటర్ల పేర్లను తొలగించి, కొత్త వ్యక్తుల పేర్లను చేర్చడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అధికారులు నిర్లక్ష్యంగా మ్యాపింగ్ నిర్వహిస్తున్నారని...
15-06-2026
లక్ష కోట్ల ఆర్టీసీ ఆస్తులపై చంద్రబాబు కన్ను:
15-06-2026 07:48 PM
ఆర్టీసీలో 59,300 మంది కార్మికులు గతంలో పనిచేస్తుంటే, నేడు ఆ సంఖ్య 42,000కు పడిపోయింది. అంటే దాదాపు 16 వేలకు పైగా ఉద్యోగాలు తగ్గిపోయాయి. కొత్త ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదు? పాతవారితోనే ఎందుకు...
రాష్ట్రంలో చంద్రబాబు జంగిల్ రాజ్ పాలన
15-06-2026 07:44 PM
రాష్ట్రంలో పోలీసులే సంఘ విద్రోహ శక్తులుగా మారిపోయారని, కాపు యువకుడు గాదె సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు మే 9న అరెస్ట్ చేసి లాకప్ లో చిత్రహింసలు పెట్టి దారుణంగా చంపేశారని అంబటి రాంబాబు సంచల...
ఎస్ఐఆర్ ప్రారంభించిన తొలిరోజే టీడీపీ డేటా చోరీ
15-06-2026 07:42 PM
రాష్ట్రంలో గతంలో అనేక ప్రభుత్వాలు పనిచేశాయి. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని తరహాలో ప్రజల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నికల ప్రధానాధికారిని కలిసి వైయస్ఆర్సీపీ
రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సిందే
15-06-2026 05:07 PM
ఒక రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే రాయలసీమ లిఫ్టు పూర్తవుతుందని తెలిసినా, సీఎం చంద్రబాబు తన వ్యక్తిగత స్వార్థం కోసం ప్రాజెక్టును పక్కన పెట్టడం హేయం. అమరావతి కోసం రాయలసీమ భవిష్యత్తును చంద్రబాబు...
ఆంధ్రప్రదేశ్లో అప్రకటిత ఎమర్జెన్సీ
15-06-2026 04:27 PM
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని సోషల్ మీడియా ద్వారా అడ్డుకునేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం అనైతికంగా వ్యవహరిస్తోంది. 5 దశల ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ.. సోషల్ మీడియాలో వైయస్ఆర్సీపీ సెన్సార్...
ఎస్ఐఆర్ ప్రక్రియలో అక్రమాలను అడ్డుకోవాలి
15-06-2026 03:13 PM
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలను కూడా బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.
వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు దుర్మార్గం
15-06-2026 03:08 PM
ప్రజల పక్షాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తుంటే కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతోందన్నారు. సోషల్ మీడియా వేదికగా వాస్తవాలను ప్రజలకు...
కుప్పంలో వైయస్ఆర్సీపీ నేతలపై కేసులు
15-06-2026 02:58 PM
కుప్పంలో నిర్వహించిన నిరసన ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, దీంతో రాజకీయ కక్షతో పోలీసులు కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ భరత్ను ఏ-1గా చేర్చడంతో పాటు మొత్తం 35 మంది...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »