స్టోరీస్

16-06-2026

16-06-2026 08:26 PM
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఏ రాష్ట్రంలోనైనా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడం పోలీసుల విధి. కానీ ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వ 'రెడ్ బుక్ రాజ్యాంగాన్ని' అమలు...
16-06-2026 08:15 PM
ఎన్నికలకు ముందు వైయస్ జగన్ ప్రభుత్వంపై రాష్ట్రం రూ.12 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లు అప్పుల్లో ఉందంటూ కూటమి నేతలు దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందారు.
16-06-2026 08:11 PM
రాజమ‌హేంద్ర‌వ‌రంలో కల్తీ పాలు తాగి 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇప్పటివరకు సీఎం చంద్రబాబు సహా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను పరామర్శించలేదు.
16-06-2026 08:08 PM
తాడేపల్లి:     రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వరుసగా హత్యలు జరుగుతున్నాయని, తాజాగా విజయవాడ కృష్ణలంక పోలీసులు చేసిన సాయికృష్ణ లాకప్ డెత్ ఇందుకు నిదర్శనమని వైఎస్సా
16-06-2026 08:03 PM
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు, జిల్లాల్లో వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసనలు సక్సెస్ అయ్యాయి. ప్రజలకు ఇచ్చిన మ్యానిఫెస్టోను, హామీల్ని వదిలేయడంతో పాటు కొనసాగుతున్న పథకాలను కూడా తొలగిస్తున్నారు.
16-06-2026 08:00 PM
రెండేళ్ల చంద్ర‌బాబు కూట‌మి పాల‌న‌లో ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుక‌పోయింది. 40 ఏళ్ల‌లో ఎప్పుడూ చూడ‌ని సంక్షోభం ఆక్వా రైతులు చూస్తున్నారు. గ‌తంలో ఎప్పుడూ లేనివిధంగా ఆక్వా రైతులు రోడ్డెక్కి నిర‌స...
16-06-2026 07:55 PM
 ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల మధ్య వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆక్వా రైతులతో పాటు, ఏపీ ప్రాన్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి,...
16-06-2026 05:09 PM
వ్య‌వ‌సాయం అనేది ప్రాక్టిక‌ల్‌. థియ‌రీ కాదు. భూమిని సాగుచేసే వాడే రైతు. భూమి క‌లిగిన ప్ర‌తి ఒక్క‌రూ రైతు కాదు. ఓన‌ర్‌కి, కౌలు రైతుల‌కి అందిన ఏకైక స‌బ్సిడీ ఎరువుల స‌బ్సిడీ. భూములు సాగుచేసే వాళ్లే ర‌...
16-06-2026 04:48 PM
రాజకీయాల్లో పదవులు, అధికారం, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. చట్టం ఒక్కటే శాశ్వతమనే విషయాన్ని కూటమి నేతలు గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు,ఎంత పెద్ద నాయకుడైనా చట్టం కంటే పెద్దవాడు కాదు
16-06-2026 04:43 PM
క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్‌ ప్రక్రియపై ప్రతి అంశంలోనూ అప్రమత్తత, నిరంతర సమీక్షలు నిర్వహించాలని వైయస్‌.జగన్‌ ఆదేశించారు.
16-06-2026 04:18 PM
కాలువలు పొంగిపొర్లి అనేక కాలనీల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి సమయంలో ప్రజల కష్టాలను పట్టించుకోకుండా సంబరాలు చేసుకోవడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.
16-06-2026 02:51 PM
తాడేప‌ల్లి: కూట‌మి ప్ర‌భుత్వంలో యాద‌వులు, బీసీల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని, చంద్ర‌బాబు బీసీల‌ను భ‌రించే క్యాస్ట్‌గా చూస్తూ త‌న సామాజిక‌వ‌ర్గ నాయ‌కుల‌తో దాడులు చేయిస్తున్నాడ‌ని వై
16-06-2026 02:43 PM
ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో యాదవులపై జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాధితులపై దాడి చేసి, వారిపైనే కేసులు నమోదు చేశారనే ఆరోపణలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం...
16-06-2026 01:26 PM
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ గాదె సాయికృష్ణ కనిపించడం లేదని ఆయన తల్లి చెబుతున్న విషయాల ఆధారంగా వాస్తవాలు బయటపడాల్సిన అవసరం ఉందన్నారు
16-06-2026 01:24 PM
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉందని, ప్రజా సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురావడం బాధ్యత అని అన్నారు. అయితే ఆ స్వరాన్ని అణచివేయడానికి సోషల్ మీడియా వేదికలపై ఆంక్షలు...
16-06-2026 01:22 PM
కూటమి పాలనలో గత రెండేళ్లుగా వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారని ఆరోపించారు
16-06-2026 12:41 PM
ఆలూరు నియోజకవర్గంలోని హాలహర్వీ మండలం టీ.చాకిబండ, శ్రీధర్ హాల్, బేవినహాల్ గ్రామాల్లో నిర్వహించిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించిన వైయ‌స్ఆర్‌సీపీ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు
16-06-2026 12:36 PM
కేరళలో గ్రామ పంచాయతీలను బలోపేతం చేసేందుకు అమలు చేస్తున్న విధానాలు, స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యంపై పంచాయతీ ప్రతినిధులు వివరించారు.
16-06-2026 12:28 PM
ఇప్పుడు వైయ‌స్ఆర్‌సీపీ అధికారిక సోషల్ మీడియా పేజీ భారత్‌లో కనిపించకుండా చేయడం అత్యంత తీవ్రమైన చర్య అని డాక్టర్ గుమ్మ తనూజ రాణి పేర్కొన్నారు.
16-06-2026 12:24 PM
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వైఎస్‌ జగన్‌ అత్యధిక కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించారు. రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కటుంబాలకు ఆరోగ్యానికి అండగా ఉండాలనే
16-06-2026 12:17 PM
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ప్రజల్లో ఉన్న సందేహాలను తొలగించడం సంబంధిత అధికారుల బాధ్యత అని అన్నారు. అదే సమయంలో రాజకీయ పార్టీలు, బూత్ లెవల్ ఏజెంట్లు, స్థానిక నాయకులు కూడా ప్రజలకు అవగాహన కల్పించడంలో...
16-06-2026 12:09 PM
గ్రామానికి చెందిన అసలు ఓటర్ల పేర్లను తొలగించి, కొత్త వ్యక్తుల పేర్లను చేర్చడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అధికారులు నిర్లక్ష్యంగా మ్యాపింగ్‌ నిర్వహిస్తున్నారని...

15-06-2026

15-06-2026 07:48 PM
ఆర్టీసీలో 59,300 మంది కార్మికులు గతంలో పనిచేస్తుంటే, నేడు ఆ సంఖ్య 42,000కు పడిపోయింది. అంటే దాదాపు 16 వేలకు పైగా ఉద్యోగాలు తగ్గిపోయాయి. కొత్త ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదు? పాతవారితోనే ఎందుకు...
15-06-2026 07:44 PM
రాష్ట్రంలో పోలీసులే సంఘ విద్రోహ శక్తులుగా మారిపోయార‌ని, కాపు యువ‌కుడు గాదె సాయికృష్ణ‌ను కృష్ణ‌లంక పోలీసులు మే 9న‌ అరెస్ట్ చేసి లాక‌ప్ లో చిత్ర‌హింస‌లు పెట్టి దారుణంగా చంపేశార‌ని అంబ‌టి రాంబాబు సంచ‌ల‌...
15-06-2026 07:42 PM
రాష్ట్రంలో గతంలో అనేక ప్రభుత్వాలు పనిచేశాయి. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని తరహాలో ప్రజల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నికల ప్రధానాధికారిని కలిసి వైయ‌స్ఆర్‌సీపీ
15-06-2026 05:07 PM
 ఒక రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే రాయలసీమ లిఫ్టు పూర్తవుతుందని తెలిసినా, సీఎం చంద్రబాబు తన వ్యక్తిగత స్వార్థం కోసం ప్రాజెక్టును పక్కన పెట్టడం హేయం. అమరావతి కోసం రాయలసీమ భవిష్యత్తును చంద్రబాబు...
15-06-2026 04:27 PM
 వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని సోషల్‌ మీడియా ద్వారా అడ్డుకునేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం అనైతికంగా వ్యవహరిస్తోంది. 5 దశల ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ చేస్తూ.. సోషల్‌ మీడియాలో వైయ‌స్ఆర్‌సీపీ సెన్సార్‌...
15-06-2026 03:13 PM
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలను కూడా బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.
15-06-2026 03:08 PM
ప్రజల పక్షాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తుంటే కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతోందన్నారు. సోషల్ మీడియా వేదికగా వాస్తవాలను ప్రజలకు...
15-06-2026 02:58 PM
కుప్పంలో నిర్వహించిన నిరసన ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, దీంతో రాజకీయ కక్షతో పోలీసులు కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ భరత్‌ను ఏ-1గా చేర్చడంతో పాటు మొత్తం 35 మంది...

Pages

Back to Top