Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
పార్టీ బలోపేతమే లక్ష్యం
అక్షరాలకు ఆత్మనిచ్చిన మహాకవి
మామిళ్లపల్లెలో ఉద్రిక్తత
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు
కాసు బ్రహ్మానందరెడ్డి సేవలు చిరస్మరణీయం
ఆంధ్రకేసరి సేవలు భావితరాలకు చేరాలి
టంగుటూరి ప్రకాశం నేటి తరాలకు స్ఫూర్తి దాయకం
కావలి సభలో నిస్సిగ్గుగా చంద్రబాబు అబద్ధాలు
చంద్రబాబు పాలనే రాష్ట్రానికి గొడ్డలి పెట్టు
వైయస్ జగన్ను కలిసిన దివ్యాంగ ప్రతినిధులు
స్టోరీస్
20-05-2026
పార్టీ బలోపేతమే లక్ష్యం
20-05-2026 01:57 PM
పార్టీ కార్యకర్తలతో సమన్వయం పెంచుతూ ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లాలని నాయకులు సూచించినట్లు తెలిసింది.
అక్షరాలకు ఆత్మనిచ్చిన మహాకవి
20-05-2026 12:27 PM
భావానికి భాషను, భాషకు భావోద్వేగాన్ని జోడించిన ఆయన కలం తెలుగు సినీ సాహిత్యానికి అపూర్వమైన గౌరవాన్ని తీసుకొచ్చింది.
మామిళ్లపల్లెలో ఉద్రిక్తత
20-05-2026 12:21 PM
ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల వ్యవహార శైలిపై వైయస్ఆర్సీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు
20-05-2026 12:16 PM
కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మంత్రి టిజి భరత్. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు చేసిన త్రీ టౌన్ పోలీసులు.
కాసు బ్రహ్మానందరెడ్డి సేవలు చిరస్మరణీయం
20-05-2026 12:01 PM
దేశ రాజకీయాల్లో విశిష్ట ముద్ర వేసిన కాసు బ్రహ్మానందరెడ్డి గారు పరిపాలనలో దూరదృష్టి కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారని నాయకులు కొనియాడారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ...
ఆంధ్రకేసరి సేవలు భావితరాలకు చేరాలి
20-05-2026 11:54 AM
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు జ్వాలాపురం శ్రీకాంత్, ద్రోణంరాజు శ్రీవాత్సవ, రాంపల్లి రవిచంద్ర, పురుషోత్తమ శర్మ,
టంగుటూరి ప్రకాశం నేటి తరాలకు స్ఫూర్తి దాయకం
20-05-2026 11:50 AM
ధైర్యానికి ప్రతీక, నిజాయితీకి మారుపేరు, ప్రజాసేవకు చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిన గొప్పనాయకుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు.
కావలి సభలో నిస్సిగ్గుగా చంద్రబాబు అబద్ధాలు
20-05-2026 11:47 AM
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది మత్సకారుల భరోసా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. అంటే మత్సకారుల్ని వేట నిషేధం సమయంలో డబ్బులు ఇవ్వకుండా తొలి ఏడాది మోసం చేశారు.
19-05-2026
చంద్రబాబు పాలనే రాష్ట్రానికి గొడ్డలి పెట్టు
19-05-2026 06:23 PM
శ్రీకాకుళం: జువ్వలదిన్నె పర్యటన సందర్భంగా వైయస్ జగన్ గారికి వచ్చిన ప్రజా స్పందన, ఆయన ఇచ్చిన పిలుపుతో చంద్రబాబులో వణుకు మొదలైందని, అందుకే పచ్చి అబద్ధాలు వల్లె వ
వైయస్ జగన్ను కలిసిన దివ్యాంగ ప్రతినిధులు
19-05-2026 04:17 PM
ఉన్నత విద్యను అభ్యసించి, పీహెచ్డీలు పూర్తి చేసిన దివ్యాంగులు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారని తెలిపారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పాలకొల్లులో వైయస్ఆర్సీపీ నిరసన
19-05-2026 03:50 PM
ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు.
వైయస్ఆర్సీపీ నేతలు, సానుభూతిపరులపై కక్షసాధింపు
19-05-2026 03:45 PM
గ్రామంలోని సర్వే నంబర్ 308 పరిధిలో ఉన్న పెద్ద ఊరకుంట సమీపంలోని బీసీ కాలనీలో గుంతలు తీయడానికి పొక్లైన్లు, ట్రాక్టర్లు మోహరించారని తెలిపారు.
గుంటూరు డీలిమిటేషన్ అంశంపై వైయస్ఆర్సీపీ కీలక సమావేశం
19-05-2026 03:43 PM
అంబటి రాంబాబు మాట్లాడుతూ.. డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని అన్నారు.
నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా వైయస్ జగన్ నివాళి
19-05-2026 03:25 PM
ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన నీలం సంజీవరెడ్డి గారు ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో ఎల్లప్పుడూ ముందుండారని పేర్కొన్నారు
మరోసారి మాట తప్పిన సీఎం చంద్రబాబు
19-05-2026 03:16 PM
చంద్రబాబు ఇప్పుడు మాత్రం ఇంధనం పొదుపు చేయాలి, కార్లలో తిరగకూడదు, దగ్గరి ప్రాంతాలకు సైకిళ్లపై వెళ్లిపోండి, ఒకరోజు నో వెహికల్ డే పాటించాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు.
పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి
19-05-2026 02:55 PM
ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలు, వైయస్ఆర్సీపీ చేపడుతున్న కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగించాలని సూచించారు
మదనపల్లె మునిసిపల్ వార్డుల పునర్వ్యవస్థీకరణపై సమావేశం
19-05-2026 02:48 PM
వార్డుల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని పేర్కొన్నారు. సమస్యాత్మకంగా ఉన్న విభజిత వార్డులపై ప్రతిపాదిత అభ్యంతరాలను ఆయా వార్డుల నాయకులు, మాజీ కౌన్సిలర్లు
పాలనలో వైఫల్యం… ప్రచారంలో వైయస్ఆర్సీపీపై ఆరోపణలు
19-05-2026 02:27 PM
నిన్న అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం జరిల్లా సమీపంలో భరోసా పార్టీ అధ్యక్షుడు, పాస్టర్ అభినయ దర్శన్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి ఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ...
బీసీలను అణగదొక్కే కుట్ర
19-05-2026 02:22 PM
టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న ఈనాడు పత్రిక బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. రాష్ట్ర జనాభాలో ఓసీలు, ఎస్సీలు, ఎస్టీల సంఖ్యను ప్రస్తావించిన ఈనాడు.. బీసీల సంఖ్యను కావాలనే ప్రస్తావించలేదు.
18-05-2026
సోషల్ మీడియా దెబ్బకి చంద్రబాబులో వణుకు
18-05-2026 05:47 PM
కాంగ్రెస్, బీజేపీలు కలిసి ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేశాయి. రాజధాని నిర్మాణం జరగాలంటే 40 ఏళ్ల అనుభవం ఉన్న నేనే ముఖ్యమంత్రి కావాలని ప్రచారం చేసుకుని చంద్రబాబు 2014లో అధికారంలోకి వ...
33 ఏళ్లకే గుర్తింపు తెచ్చుకున్నాను
18-05-2026 05:17 PM
ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని పోటీ చేయాలంటూ తనపై మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు సిద్ధార్థరెడ్డి. టీజీ భరత్ 48 సంవత్సరాల వయసులో మంత్రి అయ్యారని,
రాజమహేంద్రవరంలో వైయస్ఆర్సీపీ వినూత్న నిరసన
18-05-2026 04:48 PM
ప్రజలకు ఇంధనం పొదుపు చేయాలని చెప్పే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాత్రం ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
33 ఏళ్లకే గుర్తింపు తెచ్చుకున్నాను
18-05-2026 04:41 PM
ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని పోటీ చేయాలంటూ తనపై మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు సిద్ధార్థరెడ్డి. టీజీ భరత్ 48 సంవత్సరాల వయసులో మంత్రి అయ్యారని, 43 ఏళ్ల వయసులో...
చంద్రబాబు పాలనలో పెట్రోల్ ధరల మంట..!
18-05-2026 04:15 PM
అల్లూరి జిల్లా: ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పాడేరు ఎమ్మెల్యే, అల్లూరి జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ
బూత్ లెవల్ ఏజెంట్ల పాత్ర కీలకం
18-05-2026 03:55 PM
బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తారని, బీఎల్వోలు – బీఎల్ఏల మధ్య సమన్వయం సమర్థవంతంగా ఉండాలని తెలిపారు. బీఎల్ఏలకు ముందుగానే శిక్షణ, ఓరియెంటేషన్ ఇవ్వాలని సూచించారు
మంగళగిరిలో వైయస్ఆర్సీపీ భారీ నిరసన
18-05-2026 03:42 PM
దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయని ఆరోపించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గిస్తామని హామీ
కూటమి ‘మరో మోసం’..
18-05-2026 02:47 PM
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని, దీనికి కారణం అధిక వ్యాట్, అదనపు పన్నులేనని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఆ పన్నులు తగ్గిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి,
ప్రొద్దుటూరులో భారీ నిరసన
18-05-2026 02:41 PM
ఎన్నికల ముందు ఇంధన ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై మరింత భారం మోపుతోందని మండిపడ్డారు.
పలమనేరులో వైయస్ఆర్సీపీ భారీ ధర్నా
18-05-2026 02:37 PM
ఎన్నికల మేనిఫెస్టోలో వ్యాట్ తగ్గిస్తామని ప్రకటించిన చంద్రబాబు, నారా లోకేష్ ఇప్పుడు ఆ హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ప్రజలను మోసం చేసినట్టేనని వెంకటే గౌడ గారు ఆరోపించారు
రాజాంలో వినూత్న నిరసన..
18-05-2026 02:20 PM
రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కేవీ సూర్యనారాయణరాజు, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు సిరిపురం జగన్మోహన్రావు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »