Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
ఆర్.బి. చౌదరి మృతి పట్ల వైయస్ జగన్ సంతాపం
ఈ విశాఖ రైల్వేజోన్ రాష్ట్రానికి భారమే
*Amaravati land claims misleading public with Rs 7,500 deal vs Rs 50 Cr projection*
అమరావతిలో చంద్రబాబు 'ఇంద్రభవనం'
గ్రేటర్ రాయలసీమ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు
సుపరిపాలనే వైయస్ జగన్..విజయ్ లక్ష్యం
ప్రజలను ఇబ్బంది పెడితే వైయస్ జగన్ ఉపేక్షించరు
ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదు
నేడు ‘చలో దుప్పుతురు’కు వైయస్ఆర్సీపీ పిలుపు
అప్పు చేయడంలో ఇదీ చంద్రబాబు ‘మార్క్’
స్టోరీస్
06-05-2026
ఆర్.బి. చౌదరి మృతి పట్ల వైయస్ జగన్ సంతాపం
06-05-2026 11:17 AM
ఆర్.బి. చౌదరి గారు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ప్రముఖ నిర్మాతగా విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారని జగన్ గుర్తుచేశారు. కుటుంబ సమేతంగా చూసేలా మంచి కథలతో, విలువలతో కూడిన చిత్రాలను అందించడం ఆయన...
05-05-2026
ఈ విశాఖ రైల్వేజోన్ రాష్ట్రానికి భారమే
05-05-2026 05:38 PM
విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్రవాసుల కల. విభజన చట్టంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు విశాఖకు రైల్వేజోన్ అంశాన్ని కూడా స్పష్టంగా పొందుపరిచారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన క...
అమరావతిలో చంద్రబాబు 'ఇంద్రభవనం'
05-05-2026 05:22 PM
అమరావతి ప్రాంతంలో భూముల విలువ ఎకరా రూ. 50 కోట్లు పలుకుతోందని ప్రపంచానికి నమ్మబలికిన చంద్రబాబు, తన కుటుంబం కోసం భూములు కొనేటప్పుడు మాత్రం అసలు రంగు బయటపడింది.
గ్రేటర్ రాయలసీమ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు
05-05-2026 04:05 PM
రాష్ట్ర విభజన తర్వాత నెల్లూరు జిల్లాకు ఉన్న జలవనరుల ప్రాధాన్యతను వివరించారు. సోమశిల, సంగం వంటి ప్రాజెక్టులు రైతులకు జీవనాధారమని, 72 టీఎంసీల నీటిని నిల్వ ఉంచిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి దేనని...
సుపరిపాలనే వైయస్ జగన్..విజయ్ లక్ష్యం
05-05-2026 03:46 PM
ప్రజలకు సంక్షేమం, పారదర్శక పరిపాలన అందించడమే వీరి ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. అందుకే వీరిద్దరూ ఒకే కోవాకు చెందిన నాయకులని వ్యాఖ్యానించారు.
ప్రజలను ఇబ్బంది పెడితే వైయస్ జగన్ ఉపేక్షించరు
05-05-2026 01:39 PM
రాష్ట్రానికి పరిశ్రమలు రావాలని వైఎస్ జగన్ లక్ష్యం అయినప్పటికీ, ప్రజలను ఇబ్బంది పెడితే ఉపేక్షించరని స్పష్టం చేశారు. 750 కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదని పేర్కొన్నారు.
ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదు
05-05-2026 12:51 PM
ఈ ఆరోపణలను ఖండించిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, “నేను ఎస్ఎస్ మాల్ యాజమాన్యం నుంచి ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదు. ఎవరైనా దేవుని ముందు ప్రమాణం చేయమంటే సిద్ధంగా ఉన్నాను” అని స్పష్టం చేశారు
నేడు ‘చలో దుప్పుతురు’కు వైయస్ఆర్సీపీ పిలుపు
05-05-2026 12:44 PM
ఈ పరిణామాల నేపథ్యంలో గ్రామస్తులకు మద్దతుగా వైయస్ఆర్సీపీ నేడు “చలో దుప్పుతురు” కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రైతుల సమస్యలను పరిష్కరించాలని, తక్షణమే సరైన R&R ప్యాకేజీ ప్రకటించాలని పార్టీ...
అప్పు చేయడంలో ఇదీ చంద్రబాబు ‘మార్క్’
05-05-2026 12:19 PM
అమరావతి: ఏ రోజు ఎక్కడ ఎలా అప్పు దొరుకుతుందా... అన్నట్లుగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగుతోంది.
04-05-2026
వెలిగొండ ఖ్యాతి వైయస్ జగన్ గారిదే
04-05-2026 08:15 PM
ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 4.5 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందే అవకాశం ఉందని, దీనివల్ల వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని పేర్కొన్నారు. వర్షాధార వ్యవసాయం నుంచి నీటి ఆధారిత పంటల...
విజయ్కి వైయస్ జగన్ అభినందనలు
04-05-2026 08:09 PM
“నా సోదరుడు విజయ్కి హృదయపూర్వక అభినందనలు. రాజకీయాల్లోకి వచ్చిన మొదటి ఎన్నికల్లోనే ‘సింగిల్ లార్జెస్ట్ పార్టీ’గా (Single Largest Party) అవతరించడం నిజంగా అభినందనీయం
చంద్రబాబు పతనం తమిళనాడులో ప్రారంభమై ఆంధ్రాలో ముగుస్తుంది
04-05-2026 08:04 PM
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న విజయ్కు చంద్రగిరి నియోజకవర్గ ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నామని హర్షిత్ రెడ్డి పేర్కొన్నారు.
ఉపరాష్ట్రపతికి వైయస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు
04-05-2026 08:00 PM
వైయస్ జగన్ చేసిన ట్వీట్కు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ స్పందించారు. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెప్పారాయన. చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ భారత దేశపు 15వ ఉపరాష్ట్రపతి...
03-05-2026
వైయస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు ఆటవిక పాలనకు నిదర్శనం
03-05-2026 06:40 PM
రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని గుర్తు చేస్తూ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు
దశరథరామిరెడ్డిపై టీడీపీ గుండాల దాడి హేయం
03-05-2026 06:38 PM
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. పోలీసులు తమ బాధ్యత పూర్తిగా మర్చిపోయారు. రాష్ట్ర పోలీసులు వైయస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పదేసి కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పి...
ఏకసభ్య కమిషన్ ఏకపక్ష కమిషన్గా మారిపోయింది
03-05-2026 06:35 PM
దినేష్కుమార్ అనే వ్యక్తి ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎస్ అధికారిగా పేరుంది. గతంలో చంద్రబాబు హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆయనకు ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవి ఆశ చూపించి, ఏకసభ్య కమిషన్గా...
అమరావతిలో ప్రపంచ స్థాయి అవినీతి
03-05-2026 03:53 PM
ఎన్నికల్లో ఇబ్బడిముబ్బడిగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను గునపంతో పొడిచినట్టుగా పొడిచి మోసం చేసినందుకు టీడీపీని గునపం పార్టీ అనకూడదా? పిల్లనిచ్చిన మామ దగ్గర నుంచి అధికారం...
రెడ్ బుక్ హోర్డింగ్స్… బ్లడ్ బుక్గా మారాయి
03-05-2026 03:49 PM
చిలకలూరిపేట నియోజకవర్గంలో నేను యాక్టివ్గా ఉంటే ఇక్కడి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల తరపున పోరాడకూడదా? విద్యుత్ ఛార్జీలు తగ్గించమని నిరసన ర్యాలీ చేస్తే...
చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలతో అమరావతికే నష్టం
03-05-2026 03:34 PM
మనం 1500 చదరవు అడుగుల విస్తీర్ణం ఉన్న ఒక అపార్ట్ మెంట్ 50 లక్షలు ఇచ్చి కొంటే, చదరపు అడుగుకు అయ్యే ఖర్చు రూ.2500 నుంచి 3 వేలు అవుతుంది. ఇంకో 50 లక్షలు ఇచ్చి అపార్ట్ మెంట్ కు ఎలివేషన్ పేరుతో అభివృద్ధి...
02-05-2026
పబ్లిసిటీ ఫుల్.. పనితనం నిల్
02-05-2026 05:22 PM
అమరావతిని తన స్వప్రయోజనాల కోసం ఒక 'అవినీతి కేంద్రం'గా మార్చిన చంద్రబాబు, అక్కడ భవనాల అద్దాల కోసం ఏకంగా రూ. 2,500 కోట్లు ఖర్చు చేయడంపై విడదల రజిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
02-05-2026 05:17 PM
డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ 24 గంటలు అందుబాటులో ఉండాలని, మందుల కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు పరామర్శ
02-05-2026 04:45 PM
మేడకోట రోడ్డుపై రక్షణ గోడ (ప్రొటెక్షన్ వాల్) ఏర్పాటు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రతి కార్యకర్తకు ఐడీ కార్డు తప్పనిసరి
02-05-2026 04:39 PM
కర్నూలులో పార్టీ కార్యాలయంలో ఐడి కార్డ్ వెరిఫికేషన్ కార్యక్రమంపై ముఖ్య సమావేశం నిర్వహించారు. ఎస్వీ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో కర్నూల్ అబ్జర్వర్ చల్ల విజ్ఞేశ్వర రెడ్డి సహా పార్టీ...
ఎమ్మెల్యే తప్పులను ప్రశ్నించినందుకు మాధవనాయుడుపై దాడి
02-05-2026 03:27 PM
దాడిలో మాధవనాయుడు తీవ్రంగా గాయపడి, నోటి నుంచి రక్తం కారుతున్నా దుండగులు వదల్లేదని తెలిపారు. రక్తంతో తడిసిన బట్టలతోనే చంద్రగిరి పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఆయనను పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి...
సీపీఐ నేత రామకృష్ణ మాతృమూర్తి మృతిపట్ల వైయస్ జగన్ సంతాపం
02-05-2026 02:09 PM
ఈ దుఃఖ సమయంలో రామకృష్ణకు, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
టీడీపీ నేతల భూకబ్జాలపై కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆగ్రహం
02-05-2026 12:54 PM
ఇలాంటి దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని హెచ్చరించిన ఆయన, భూకబ్జాలను సహించబోమని స్పష్టం చేశారు. వైయస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే కబ్జా చేసిన భూములను తిరిగి ప్రజలకు...
జెడ్పీటీసీలకు గౌరవ వేతనం ఇవ్వకపోవడం సిగ్గు చేటు
02-05-2026 12:45 PM
సమావేశానికి డీఈఓ హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, వచ్చే ఎన్నికల్లో కూటమికి ఒక్క సీటు కూడా రాదని వ్యాఖ్యానించారు.
రాపర్తి చెరువులో అక్రమ మట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి
02-05-2026 12:35 PM
కాకినాడ జిల్లా కలెక్టర్ను వైయస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు వంగాగీతా విశ్వనాథ్ విజ్ఞప్తి చేశారు. రైతుల పేరుమీద తీసుకున్న మట్టి అనుమతులను అధికారులు వెంటనే...
రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నేతల దౌర్జన్యం
02-05-2026 12:30 PM
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.
వైయస్ఆర్సీపీ నేతపై ‘పులివర్తి' అనుచరుల హత్యాయత్నం
02-05-2026 12:24 PM
తనపై జరిగిన హత్యాయత్నానికి ఎమ్మెల్యే అనుచరుడు రామిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »