Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రౌడీ షీటర్ అయినంత మాత్రాన పోలీసులు చంపేస్తారా ?
ఎస్ఐర్ పేరుతో భారీ ఎత్తున ఓట్లు తొలగించే కుట్ర
బీచ్ షాక్స్ పేరుతో మద్యం విక్రయాలా?
కూటమి పాలనలో మనుషుల కంటే మేకప్కే విలువ ఎక్కువా?
డీఎస్సీలో అక్రమాలు జరగనప్పుడు సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు?
నా వ్యాఖ్యలు మహిళా లోకంపై కాదు.
జ్ఞానేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన దాడిశెట్టి రాజా
డీఎస్సీ అక్రమాలపై చర్చకు సిద్ధం
బనగానపల్లెలో దొంగ ఓట్ల కుట్ర
రైతు సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం
స్టోరీస్
17-06-2026
రౌడీ షీటర్ అయినంత మాత్రాన పోలీసులు చంపేస్తారా ?
17-06-2026 06:44 PM
వైయస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్... హోంమంత్రి అనితను కించపరిచారని, ఆమె మేకప్ గురించి మాట్లాడారని, తద్వారా రాష్ట్రంలో మొత్తం స్త్రీ సమాజాన్ని కించపరిచారంటూ కూటమి పార్టీలు నానా హంగామా చేస్తున్నాయి.
ఎస్ఐర్ పేరుతో భారీ ఎత్తున ఓట్లు తొలగించే కుట్ర
17-06-2026 06:40 PM
ఎస్ఐర్ పేరు మీద ఓట్ల సవరణ కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతోంది. దీన్ని పారదర్శకంగా, ప్రజాస్వామ్య బద్దంగా దీన్ని చేపట్టాలని ముందు నుంచీ కోరుతున్నాం. మా పార్టీ గతంలో ఎన్నోసార్లు అనేక వేదికలపై ఈ డిమాండ్...
బీచ్ షాక్స్ పేరుతో మద్యం విక్రయాలా?
17-06-2026 06:36 PM
కూటమి ప్రభుత్వం పనితీరు పిచ్చోడు చేతిలో రాయి పెట్టినట్లుగా ఉంది. గత రెండేళ్లుగా రాష్ట్రంలో అరాచకాలు, హత్యలు, డ్రగ్స్ మాఫియా కార్యకలాపాలు పెరిగాయి. ఇప్పుడు విశాఖ బీచ్లో బీచ్ షాక్స్ పేరుతో బహిరంగంగా...
కూటమి పాలనలో మనుషుల కంటే మేకప్కే విలువ ఎక్కువా?
17-06-2026 06:28 PM
రాష్ట్ర హోంమంత్రి అనిత మహిళల గౌరవం గురించి మాట్లాడటం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. గత రెండేళ్లుగా మహిళలను అవమానకరంగా మాట్లాడింది ఎవరు? మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, వైయస్ఆర్సీపీ...
డీఎస్సీలో అక్రమాలు జరగనప్పుడు సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు?
17-06-2026 06:22 PM
డీఎస్సీ- 2025 నిర్వహణపై ప్రజల్లో ఉన్న అనుమానాలను లేవనెత్తుతూ వైయస్ జగన్ గారు చాలా ప్రశ్నలు సంధిస్తే దానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంతవరకు కనీసం సమాధానం చెప్పిన పాపానపోకుండా స...
నా వ్యాఖ్యలు మహిళా లోకంపై కాదు.
17-06-2026 06:08 PM
విశాఖపట్నం: గడిచిన కొద్దిరోజులుగా తనపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక ప్రణాళిక ప్రకారం అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తున్నారని వైయస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర
జ్ఞానేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన దాడిశెట్టి రాజా
17-06-2026 03:26 PM
చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, సంబంధిత అధికారులు మరింత వేగంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జ్ఞానేశ్వరి సురక్షితంగా ఇంటికి చేరాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు.
డీఎస్సీ అక్రమాలపై చర్చకు సిద్ధం
17-06-2026 03:05 PM
డీఎస్సీ వ్యవహారంపై చర్చించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాయికి మంత్రి లోకేష్ సరిపోరని వ్యాఖ్యానించారు. తమతోనే చర్చించే ధైర్యం, దమ్ము ఉందా అని ప్రశ్నించారు.
బనగానపల్లెలో దొంగ ఓట్ల కుట్ర
17-06-2026 02:53 PM
మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి బంధువులను రెవెన్యూ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా ఎలా నియమించారని ప్రశ్నించారు. అధికార యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం
17-06-2026 02:28 PM
మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించినా, వినతిపత్రాలు అందజేసినా స్పందించాల్సిన ప్రభుత్వం, బదులుగా
దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలి
17-06-2026 12:57 PM
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను నిరాకరించడం భారత రాజ్యాంగంలోని సమానత్వ హక్కు, వివక్ష నిరసన మరియు మత స్వేచ్ఛకు సంబంధించిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.
సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలి
17-06-2026 11:42 AM
"కాపు యువకుడిని చంపితే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదు?" అంటూ నాయకులు ప్రశ్నించారు. సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడంపై వైయస్ఆర్సీపీ న్యాయ పోరాటం
17-06-2026 11:24 AM
‘శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రభుత్వ నోటీసులను సాకుగా చూపి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరించకూడదని సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చింది.
అప్పులే అప్పులు.. సర్కారు గొప్పలు!
17-06-2026 11:21 AM
మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రూ.4,600 కోట్ల అప్పును ఆర్బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో బడ్జెట్ బయట, బడ్జెట్ లోపల.. కేవలం రెండేళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వం...
సాయికృష్ణను లాకప్లోనే కొట్టి చంపారు
17-06-2026 09:53 AM
ఇటీవల తమిళనాడు మధురై కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. తండ్రీకొడుకులు.. ఇద్దరినీ తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేసి పోలీసులు చంపేస్తే, దానిపై న్యాయ విచారణ జరిపి తొమ్మిది మంది పోలీసులను దోషులుగా...
16-06-2026
హెచ్ ఎం అంటే హోం మంత్రి కాదు.. 'హెడ్ స్ట్రాంగ్' మంత్రి.
16-06-2026 08:26 PM
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఏ రాష్ట్రంలోనైనా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడం పోలీసుల విధి. కానీ ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వ 'రెడ్ బుక్ రాజ్యాంగాన్ని' అమలు...
అసలు సమస్యలు పక్కనపెట్టి డైవర్షన్ డ్రామా!
16-06-2026 08:15 PM
ఎన్నికలకు ముందు వైయస్ జగన్ ప్రభుత్వంపై రాష్ట్రం రూ.12 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లు అప్పుల్లో ఉందంటూ కూటమి నేతలు దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందారు.
కల్తీ పాల ఘటనలో 16 మంది మృతులు.. బాధితులను పరామర్శించరా?
16-06-2026 08:11 PM
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇప్పటివరకు సీఎం చంద్రబాబు సహా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను పరామర్శించలేదు.
కూటమి సర్కార్ లో కాపులపై హద్దుమీరి అరాచకాలు
16-06-2026 08:08 PM
తాడేపల్లి: రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వరుసగా హత్యలు జరుగుతున్నాయని, తాజాగా విజయవాడ కృష్ణలంక పోలీసులు చేసిన సాయికృష్ణ లాకప్ డెత్ ఇందుకు నిదర్శనమని వైఎస్సా
రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన శాంతిభద్రతలు
16-06-2026 08:03 PM
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు, జిల్లాల్లో వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసనలు సక్సెస్ అయ్యాయి. ప్రజలకు ఇచ్చిన మ్యానిఫెస్టోను, హామీల్ని వదిలేయడంతో పాటు కొనసాగుతున్న పథకాలను కూడా తొలగిస్తున్నారు.
జూలై 1, 2 తేదీల్లోపు ఆక్వా రైతులను ఆదుకోవాలి
16-06-2026 08:00 PM
రెండేళ్ల చంద్రబాబు కూటమి పాలనలో ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకపోయింది. 40 ఏళ్లలో ఎప్పుడూ చూడని సంక్షోభం ఆక్వా రైతులు చూస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఆక్వా రైతులు రోడ్డెక్కి నిరస...
ఈనెలాఖరులోగా ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలి
16-06-2026 07:55 PM
ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల మధ్య వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆక్వా రైతులతో పాటు, ఏపీ ప్రాన్ ఫెడరేషన్ ప్రతినిధులు వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి,...
ఎరువుల్లేవ్, విత్తనాల్లేవ్, గిట్టుబాటు ధరలూ లేవ్
16-06-2026 05:09 PM
వ్యవసాయం అనేది ప్రాక్టికల్. థియరీ కాదు. భూమిని సాగుచేసే వాడే రైతు. భూమి కలిగిన ప్రతి ఒక్కరూ రైతు కాదు. ఓనర్కి, కౌలు రైతులకి అందిన ఏకైక సబ్సిడీ ఎరువుల సబ్సిడీ. భూములు సాగుచేసే వాళ్లే ర...
మట్టి మాఫియాను ప్రశ్నిస్తే జేసీబీలతో ఇళ్లు కూలుస్తారా?.
16-06-2026 04:48 PM
రాజకీయాల్లో పదవులు, అధికారం, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. చట్టం ఒక్కటే శాశ్వతమనే విషయాన్ని కూటమి నేతలు గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు,ఎంత పెద్ద నాయకుడైనా చట్టం కంటే పెద్దవాడు కాదు
సర్పై అత్యంత అప్రమత్తంగా ఉండాలి
16-06-2026 04:43 PM
క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్ ప్రక్రియపై ప్రతి అంశంలోనూ అప్రమత్తత, నిరంతర సమీక్షలు నిర్వహించాలని వైయస్.జగన్ ఆదేశించారు.
ప్రజా సమస్యలు వదిలేసి సంబరాలా?
16-06-2026 04:18 PM
కాలువలు పొంగిపొర్లి అనేక కాలనీల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి సమయంలో ప్రజల కష్టాలను పట్టించుకోకుండా సంబరాలు చేసుకోవడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.
ఈదుమూడిలో యాదవులపై దాడి హేయం
16-06-2026 02:51 PM
తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో యాదవులు, బీసీలకు రక్షణ లేకుండా పోయిందని, చంద్రబాబు బీసీలను భరించే క్యాస్ట్గా చూస్తూ తన సామాజికవర్గ నాయకులతో దాడులు చేయిస్తున్నాడని వై
అసలు సమస్యలు పక్కనపెట్టి డైవర్షన్ డ్రామా!
16-06-2026 02:43 PM
ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో యాదవులపై జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాధితులపై దాడి చేసి, వారిపైనే కేసులు నమోదు చేశారనే ఆరోపణలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం...
గాదె సాయికృష్ణ ఆచూకీ వెంటనే వెల్లడించాలి
16-06-2026 01:26 PM
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ గాదె సాయికృష్ణ కనిపించడం లేదని ఆయన తల్లి చెబుతున్న విషయాల ఆధారంగా వాస్తవాలు బయటపడాల్సిన అవసరం ఉందన్నారు
వైయస్ఆర్సీపీ సోషల్ మీడియాపై ఆంక్షలు సిగ్గుచేటు
16-06-2026 01:24 PM
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉందని, ప్రజా సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురావడం బాధ్యత అని అన్నారు. అయితే ఆ స్వరాన్ని అణచివేయడానికి సోషల్ మీడియా వేదికలపై ఆంక్షలు...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »