Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
అనుబంధ గ్రామ కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలి
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయడం దుర్మార్గం
వక్ఫ్ ఆస్తులను పీపీపీ మోడ్లో అప్పగిస్తే ఊరుకోం
రాయలసీమ లిఫ్ట్తో పాటు హంద్రీనీవా కోసం కూడా పోరాడుదాం
జగనన్న మా కుటుంబంలో ధైర్యం నింపారు
డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డికు వైయస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు
నూతన వధూవరులకు వైయస్ జగన్ ఆశీస్సులు
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించిన వైయస్ఆర్సీపీ నేతలు
నేడు వైయస్ జగన్ భీమవరం పర్యటన
నేడు ‘చలో పోతిరెడ్డిపాడు’
స్టోరీస్
05-02-2026
అనుబంధ గ్రామ కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలి
05-02-2026 03:57 PM
ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ప్రభూజి రాజు, ఎంపీపీ చల్లా చలం నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు బొద్దల చిన్నమనాయుడు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయడం దుర్మార్గం
05-02-2026 03:39 PM
రాయలసీమ ఉద్యమకారులమని చెప్పుకునే కొందరు కూడా గత రెండు మూడు రోజులుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వ్యర్థమని మాట్లాడటం దురదృష్టకరమన్నారు.
వక్ఫ్ ఆస్తులను పీపీపీ మోడ్లో అప్పగిస్తే ఊరుకోం
05-02-2026 03:09 PM
ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని, అవసరమైతే న్యాయపరంగా కూడా పోరాటం చేస్తామని వైయస్ఆర్సీపీ మైనార్టీ విభాగం నేతలు హెచ్చరించారు.
రాయలసీమ లిఫ్ట్తో పాటు హంద్రీనీవా కోసం కూడా పోరాడుదాం
05-02-2026 03:01 PM
2024 మే నెల వరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు కొనసాగాయని, కానీ జూన్ 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక వాటిని నిలిపివేశారని అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు.
జగనన్న మా కుటుంబంలో ధైర్యం నింపారు
05-02-2026 01:23 PM
తమ తండ్రి ఎప్పుడూ చెప్పినట్లే వెంకటేశ్వరస్వామి తమకు అండగా ఉన్నారని, దేవుడి ఆశీస్సులు ఉన్నంతవరకు తమపై వేసే ప్రతి రాయి పువ్వుగా మారుతుందని శ్రీజ అన్నారు. తమ ఇంటిపై అత్యంత దారుణంగా దాడి జరిగిందని,...
డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డికు వైయస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు
05-02-2026 01:07 PM
ఆరోగ్య రంగంలో నూతన మార్గాలను సృష్టిస్తూ లక్షలాది మందికి మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారని అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి గారు దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా, ఆనందంగా...
నూతన వధూవరులకు వైయస్ జగన్ ఆశీస్సులు
05-02-2026 01:00 PM
నూతన వధూవరులు తేజ రిషిత, చిట్టిరాజు (ఐపీఎస్)లకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించిన వైయస్ఆర్సీపీ నేతలు
05-02-2026 12:54 PM
ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.
నేడు వైయస్ జగన్ భీమవరం పర్యటన
05-02-2026 10:01 AM
10.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు.
నేడు ‘చలో పోతిరెడ్డిపాడు’
05-02-2026 09:57 AM
బ్రిటిష్ వారి పీడన పాలనను ప్రత్యక్షంగా చూడని తరం... దాని గురించి కథలు కథలుగా విని ఉంటారు. కానీ బాబు పీడన పాలనను ప్రత్యక్షంగా చూస్తూ, నరకాన్ని అనుభవిస్తున్నాం. రాయల సీమ అంటే కరవు పీడిత ప్రాంతం కాదు,
04-02-2026
రాష్ట్రంలో జంగిల్రాజ్ కొనసాగుతోంది
04-02-2026 10:11 PM
గుంటూరు: రాష్ట్రంలో జంగిల్రాజ్ కొనసాగుతోందని, గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబును హత్య చేయడానికి ప్రయత్నించారని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అ«ధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మో
సీమ ఎత్తిపోతల సాధనే ధ్యేయం
04-02-2026 05:22 PM
కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. యూరియా సకాలంలో అందక రైతులు అనేక నష్టాలు చవిచూస్తున్నారని, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రాజకీయాలకు అతీతంగా
అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ పరామర్శ
04-02-2026 05:14 PM
దాడి ఘటనలో బాధితుడైన అంబటి రాంబాబు పైనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించడం అన్యాయమని వైయస్ జగన్ తప్పుపట్టారు. రాష్ట్రంలో చట్టం, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, అధికార పార్టీకి చెందిన గూండాలు...
ఎస్సీ కమిషన్కు వైయస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు, నేతల వినతి
04-02-2026 04:45 PM
ప్రత్యేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులపై టార్గెట్ చేసిన దాడులు జరుగుతున్నాయని, ఇందులో ఎక్కువగా ఎస్సీ వర్గాలకు చెందిన కార్యకర్తలు బాధితులవుతున్నారని వివరించారు....
సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే జగనన్న లక్ష్యం
04-02-2026 04:21 PM
ప్రతి గ్రామం, ప్రతి మండలంలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ పార్టీ కమిటీల్లో భాగస్వామ్యం కల్పిస్తామని, అన్ని వర్గాల నుంచి నాయకులకు పదవుల్లో అవకాశం ఇచ్చి ప్రజలకు మరింత చేరువయ్యేలా
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
04-02-2026 03:16 PM
తిరుమల లడ్డులో కల్తీ లేదని సీబీఐ, సిట్ నివేదికలు స్పష్టంగా చెప్పినా కూటమి నేతలు విమర్శలు ఆపడం లేదని అన్నారు. ఈ వ్యాఖ్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలిపారు.
పోతిరెడ్డిపాడుకు తరలిరండి
04-02-2026 03:01 PM
1990 నుంచే చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించిన కాటసాని రామభూపాల్ రెడ్డి, సీమ ప్రజలకు నీరు అందే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.
‘ఛలో పోతిరెడ్డిపాడు’ పోస్టర్ ఆవిష్కరణ
04-02-2026 02:58 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఏపీలో సంపూర్ణంగా మానవ హక్కుల ఉల్లంఘన
04-02-2026 02:49 PM
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కులు పూర్తిగా ఉల్లంఘించబడుతున్నాయని మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ ఆరోపించారు.
వార్డు స్థాయి కమిటీలను త్వరగా పూర్తి చేయాలి
04-02-2026 02:37 PM
రానున్న రోజుల్లో పార్టీని మరింత బలంగా నిలబెట్టేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని నేతలు సూచించారు
ముద్దనూరు వైస్ ఎంపీపీ–2 పదవిని కైవసం చేసుకున్న వైయస్ఆర్సీపీ
04-02-2026 02:33 PM
తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ముద్దనూరు మండల అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడమే తన...
రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోంది
04-02-2026 02:30 PM
ఈ సందర్భంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులు, అలాగే సాల్మన్ రాజు హత్యకు సంబంధించిన అంశాలను కమిషన్ ముందు వివరించారు. టీడీపీ నేతలు రాజకీయ ప్రత్యర్థులను భౌతికంగా...
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారు
04-02-2026 02:22 PM
చంద్రబాబు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు నారా లోకేష్, టీడీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. అపర మేధావిగా చెప్పుకునే నారా లోకేష్ ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
జంగిల్రాజ్పై జనాగ్రహం
04-02-2026 12:41 PM
గుంటూరు పర్యటనలో అరుదైన దృశ్యాలు కనిపించాయి. జనం స్వచ్ఛందంగా ముందుండి వైయస్ జగన్ కాన్వాయ్ను ముందుకు నడిపించారు. జగన్ రాక నేపథ్యంలో గుంటూరు వెళ్లే రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి.
వైయస్ఆర్సీపీ నాయకులను అడ్డుకునే ప్రయత్నం
04-02-2026 12:14 PM
ప్రజలను అడ్డుకోడానికే చేసిన కుట్రలను అభిమానులు చేధించారు. జంగిల్ రాజ్ కుట్రలకు ఎదురు తిరిగి ముందుకు సాగారు. గుంటూరులో పరిణామాలపై అటు ప్రజలు, వైయస్ఆర్సీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు.
నేడు గుంటూరుకు వైయస్ జగన్
04-02-2026 09:51 AM
అనంతరం రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితి, ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న దాడులు, జంగిల్ రాజ్ తరహా అరాచకాలపై వైయస్ జగన్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రెడ్బుక్కే రాజ్యాంగం.. నేనే ‘సుప్రీం’!
04-02-2026 08:55 AM
రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నోసార్లు చేతల్లో చూపించారు. అందుకోసం తిరుమల శ్రీవారి ఆలయం, ప్రసాదం పవిత్రకు కూడా భంగం కలిస్తానని... ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలను...
కరకట్ట ప్యాలెస్ కిరాతకమే
04-02-2026 08:36 AM
దాడిలో కీలకంగా పాల్లొన్న షేక్ ఆషా, ఫతావుల్లాలిద్దరూ చంద్రబాబు, లోకేశ్, హోంమంత్రి అనితకు బాగా తెలుసని.. దాడులు చేయడానికి రౌడీ మూకలను కూడగట్టడంలో వారిది అందెవేసిన చేయి అని సమాచారం. ముఖ్య నేతల ఆదేశాలు...
03-02-2026
సుప్రీంకోర్టు ‘సిట్’ రిపోర్ట్పై ప్రభుత్వ విచారణా?
03-02-2026 09:19 PM
సిట్ అధికారులు ఏడాది కాలంగా సుదీర్ఘ విచారణ చేసి నివేదిక ఇచ్చారు. సిట్ అదనపు ఛార్జిషీట్లో కానీ, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులో కానీ, చంద్రబాబు ఆరోపించినట్లు నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, చేప...
మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు అప్రజాస్వామికం
03-02-2026 09:15 PM
ప్రతిపక్షాలు ప్రజల పక్షాన పోరాడుతూ.. ప్రభుత్వ తప్పిదాలను విమర్శించడం సహజం. ప్రజలపట్ల ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షానికి అంతే బాధ్యత ఉంటుంది. కానీ అధికార పక్షం తమ తప్పులను ప్రశ్నించకూడదు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »