స్టోరీస్

10-01-2026

10-01-2026 12:21 PM
ప‌చ్చ‌మూక‌ల దాడిలో సాల్మ‌న్‌  తీవ్రంగా గాయపడటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుని సాల్మన్‌ను పరామర్శించారు
10-01-2026 12:14 PM
ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, పోలీసుల తీరుపై స్పష్టత ఇవ్వాలని, ప్రజాస్వామ్య హక్కులను హరించే విధంగా వ్యవహరించవద్దని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు డిమాండ్ చేశారు. ప్రతిపక్షాన్ని అణచివేయాలనే ప్రయత్నాలు...
10-01-2026 12:09 PM
కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని నేతలు స్పష్టం చేశారు.
10-01-2026 12:00 PM
చక్ర నవావరణార్చన వంటి విశిష్ట పూజల్లో ఆవు పాలు ఉపయోగించాల్సి ఉండగా, టెట్రాప్యాక్ పాలు వాడటం ఏ విధమైన ఆచారమని ప్రశ్నించారు. విశిష్ట పూజలకు వినియోగించే పాలల్లో పురుగులు కనిపించడం అత్యంత దురదృష్టకరమని...
10-01-2026 11:58 AM
వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు.

09-01-2026

09-01-2026 07:53 PM
చంద్రబాబు, ఆయన అనుచరులు ప్రతిరోజూ వైయస్‌ జగన్‌ పేరును జపం చేస్తున్నారని, పాతేశాం, లేవడు అంటూ మాట్లాడుతూనే భయంతోనే ఆయన పేరును పదే పదే ప్రస్తావిస్తున్నారు. రామోజీ, రాధాకృష్ణల పత్రికల్లోనూ ప్రతిరోజూ...
09-01-2026 07:50 PM
 అమరావతి కోసం రైతుల నుంచి మీరు భూములు తీసుకుని 11 ఏళ్లు దాటింది, రైతులకిస్తామన్నది ఇవ్వండని అడగడం తప్పా? మరో రెండేళ్ల వరకు మీరు రాజధానిలో ఏం చేస్తారో అర్ధం కాని పరిస్దితి? అలాంటి నేపధ్యంలో రైతు తన...
09-01-2026 05:16 PM
 సంక్రాంతికి కోడి పందేలు ఆడుకోమని సీఎం చంద్రబాబుగారు స్వయంగా ప్రోత్సహిస్తున్నారు. ఒకవేళ ఆ పని మా పార్టీ కార్యకర్తలు చేస్తే మాత్రం అరెస్ట్‌ చేసినా చేస్తారు. ఇంకా కనుమ రోజు మా పార్టీకి చెందిన కుటుంబాలు...
09-01-2026 05:00 PM
ప్రతి సచివాలయం పరిధిలో తప్పనిసరిగా ప్రధాన కమిటీలు, అనుబంధ కమిటీలు ఏర్పాటు చేయాలని వాసుపల్లి గణేష్‌కుమార్ ఆదేశించారు. ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందన్న భరోసా ఇచ్చారు
09-01-2026 04:52 PM
ఎవరైతే అధికారులు పొగరుగా వ్యవహరిస్తారో వారికి కోర్టు తీర్పు ఒక​ హెచ్చరిక. ప్రజల పన్నులతో మీరు బ్రతుకుతున్నారు. పాలేరులా పని చేయవద్దు. బ్రిటీష్ వాళ్లకు తొత్తులుగా మారినప్పుడు ఏం చేశారో రేపు ప్రజలే...
09-01-2026 04:13 PM
లోకేష్ ప్రస్తావిస్తున్న “రెడ్ బుక్ రాజ్యాంగం” పేరుతో ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని విమర్శించారు. ఈరోజు ఇబ్బందులు పెడుతున్న వారు భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో...
09-01-2026 03:41 PM
రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేస్తున్న విద్యార్థి, యువజన సంఘాల నేతలపై అక్రమ కేసులు పెట్టడం, రౌడీషీట్లు ఓపెన్ చేయడం అన్యాయమని అన్నారు.
09-01-2026 03:31 PM
మల్లెలలో హంద్రీనీవాకు ప్రాజెక్టు 834 అడుగుల నీటిమట్టం వద్ద నుంచి లిఫ్ట్ చేయాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత.. కిందస్దాయిలో నీళ్లు తోడేస్తున్న నేపధ్యంలో...834 అడుగులకి  చేరడం కష్టం అవుతుంది కాబట్టి...
09-01-2026 03:14 PM
ఈ నిరసన కార్యక్రమానికి తిరుపతి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి భూమన అభినయ్ రెడ్డి, రాష్ట్ర వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి హాజరయ్యారు
09-01-2026 02:57 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగిస్తోందని విమర్శించారు. పార్టీ శ్రేణులు గ్రామ గ్రామానికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను
09-01-2026 02:47 PM
ప్రభుత్వం వెంటనే టీటీడీ కళ్యాణ మండపాన్ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని, లేకపోతే ఉద్యమాలు చేపడతామని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు హెచ్చరించారు.
09-01-2026 01:32 PM
తిరుప‌తి:  ఏపీలో ఆధ్యాత్మిక విధ్వంసానికి చంద్ర‌బాబే కార‌కుడ‌ని, బీఆర్ నాయుడు టీటీడీ చైర్మ‌న్ అయిన నాటి నుంచి తిరుమ‌ల ప్ర‌తిష్ట రోజురోజుకీ దిగ‌జారిపోతోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అ
09-01-2026 01:27 PM
వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జివిఎంసీ కార్యాలయం ఎదుట మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన నిర్వహించారు
09-01-2026 12:12 PM
తిరుపతి కొర్లగుంట కట్టకిందపల్లి సర్కిల్ వద్ద కోడిని కోసి రక్తాభిషేకం చేయడం ద్వారా ప్రజలకు భయాందోళన కలిగించి ప్రజాశాంతికి భంగం కలిగించారని పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు
09-01-2026 12:06 PM
మరోవైపు బాధితులైన వైయ‌స్ఆర్‌సీపీ నేతలపైనే తిరిగి పోలీసులు కేసులు నమోదు చేయడం, 13 మంది వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడం పోలీసుల పక్షపాత ధోరణికి నిదర్శనంగా మారిందని పార్టీ నేతలు...
09-01-2026 11:50 AM
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రజల హక్కు అని, ఆ హక్కును అణిచివేయడానికి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని తీవ్రంగా విమర్శించారు
09-01-2026 09:05 AM
రాజధాని ప్రాంతంలో ఆరు ఎత్తిపోతల పథకాలు, మూడు రిజర్వాయర్లా ? మతి ఉండే పనిచేస్తున్నారా ? రాజ్యాంగంలో రాజధానిపై ఏం ఉందో ఓసారి చదువుకోవాలి. ప్రజల కోసం వైయస్.జగన్ మాట్లాడుతున్నారు.
09-01-2026 09:01 AM
 శ్రీశైలం కింద నాగార్జునసాగర్‌ వద్ద కూడా ఎడమ కాల్వ ఆపరేషన్స్, లెఫ్ట్‌ బ్యాంక్‌ పవర్‌హౌజ్‌ కూడా తెలంగాణ అధీనంలో ఉన్నాయి. ఇంకా రైట్‌ బ్యాంక్‌ ఆపరేషన్‌ కూడా తెలంగాణ అధీనంలో ఉంటే, మన ప్రభుత్వం వచ్చాక,...
09-01-2026 08:53 AM
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, వైయ‌స్ఆర్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కె.జాలిరెడ్డి, ప్రధాన కా­ర్యదర్శి ఎస్‌కే జంషీద్, ట్రెజరర్‌ ఎస్‌.ప్రేమ్‌ సాగర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సీకే వెంకట్‌నాథ్‌రెడ్డి...

08-01-2026

08-01-2026 04:59 PM
ఈ పరామర్శ కార్యక్రమంలో ఎనుములదొడ్డి సర్పంచ్ విజయకుమార్‌తో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
08-01-2026 04:39 PM
చంద్రబాబు చర్యలతో భూములు ఇచ్చిన రైతులు బోరుమంటున్నారు. వారికి ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇంకా రెండో దశ పేరుతో భూములు ఎందుకు తీసుకుంటున్నారు?.
08-01-2026 04:13 PM
ప్రాజెక్టు పూర్తయితే వైయ‌స్ఆర్‌సీపీకి పేరు వస్తుందన్న భయంతోనే టీడీపీ ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ స్కీమ్‌పై “చంద్రగ్రహణం” పడిందని వ్యాఖ్యానించారు.
08-01-2026 03:41 PM
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సత్తెనపల్లి రైల్వే స్టేషన్ రోడ్డులోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో నిర్వహించిన కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు...
08-01-2026 03:06 PM
రాయలసీమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరని ద్రోహం చేశారని కేతిరెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కాకుండా అడ్డుపడ్డారని, అలాగే అనంతపురం జిల్లాలో ఎయిమ్స్ ఏర్పాటు కావడాన్ని...
08-01-2026 11:52 AM
ఇరిగేషన్ శాఖ అధికారులతో నిత్యం అవినీతి అంశాలపై సంప్రదింపులు జరుపుతున్నారని ఆరోపించిన కాకాణి, తన కాల్ లిస్ట్ డేటాను బయటపెట్టే ధైర్యం ఉందా అంటూ సవాల్ విసిరారు

Pages

Back to Top