స్టోరీస్

06-12-2025

06-12-2025 12:59 PM
గుంతకల్లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్  సర్కిల్ లో  అంబేద్కర్ వర్థంతి సందర్బంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ నాయకులు. పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ భవాని,...
06-12-2025 12:53 PM
నిజమైన దేశనిర్మాణం అంటే ప్రజలకు అవకాశాలు, హక్కులు, గౌరవం ఇవ్వడం అని.. వాటిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని గుర్తు చేశారు.
06-12-2025 09:56 AM
. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
06-12-2025 09:47 AM
పోల‌వ‌రం ప్రాజెక్టు ఆంధ్రుల జీవ‌నాడి. ఎన్నో ద‌శాబ్దాల క‌ల‌గా ఉన్న ప్రాజెక్టును సాకారం చేసిన మ‌హనీయుడు మాత్రం దివంగ‌త మ‌హానేత వైయ‌స్సార్ గారు. ప్రాజెక్టు కోసం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డి అన్ని అనుమ‌తులు...
06-12-2025 09:34 AM
 గత ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించిన 5 మెడికల్‌ కాలేజీల్లో మంజూరైన పీజీ సీట్లను టీడీపీ కూటమి ప్రభుత్వం  అమ్మకానికి పెట్టింది. తాము అధికారంలోకి వస్తే, 100 రోజుల్లో మెడికల్‌ కాలేజీల్లో...

05-12-2025

05-12-2025 06:39 PM
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమంకు అన్ని నియోజకవర్గాల్లో అనూహ్య స్పందన వచ్చింది. అన్ని వర్గాల ప్రజల నుంచి ఊహించని ఆదరణ వచ్చింది
05-12-2025 06:33 PM
పరకామణి కేసులో ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు రాజకీయ నాయకులంతా... కరుణారెడ్డే సూత్రధారి అని, అందుకు మా దగ్గర ఆధారులన్నాయని అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు
05-12-2025 06:23 PM
అనంతపురం:  విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చింది ఘనత వైయ‌స్ జగన్ దే అని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, అనంత‌పురం న‌గ‌ర మేయ‌ర్ మ‌హ‌మ్మ‌ద్ వ‌సీం తెలిపారు.
05-12-2025 02:30 PM
ఎంపీ, ఎమ్మెల్యేల ఆదేశాల‌తోనే, ప్ర‌భుత్వానికి తెలిసే ఇళ్ల కూల్చివేత జ‌రిగింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాబ‌ట్టే ఇంత అమానుషంగా ఇళ్ల‌ను కూల్చివేసినా ప‌రామ‌ర్శించ‌డానికి వారు...
05-12-2025 02:16 PM
రాజమండ్రి, నంద్యాల కళా­శాలల్లో 16 సీట్లు చొప్పున, విజయనగరం, మచిలీపట్నం కళాశాలల్లో 12 చొప్పున, ఏలూరు కళా­శాలలో 4 పీజీ సీట్లకు అడ్మిషన్లు చేపట్టనున్నా­రు
05-12-2025 01:14 PM
ఆయ‌న అంత్యక్రియల్లో  వైయ‌స్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, శింగనమల నియోజకవర్గం సమన్వయకర్త సాకే శైలజనాథ్
05-12-2025 12:35 PM
సుప్రీంలో బుధవారం వాదనలు ఉన్నాయని, నాలుగు గంటలపాటు సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.  గురువారం ఉదయం భవానీ పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల అధికారులు అసభ్యంగా ప్రవర్తించారని...
05-12-2025 12:14 PM
ఎంతో ఉన్నత భవిష్యత్ ఉన్న విద్యార్ధులు ఇలా ప్రమాదంలో మరణించిన ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయ‌న త‌న‌ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
05-12-2025 11:47 AM
చంద్రబాబు సర్కార్ నిర్వాకం వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అరటి రైతు నాగలింగం ఆత్మహత్య బాధాకరం. రైతు నాగలింగం మృతదేహానికి తెల్లవారుజామునే పోస్ట్ మార్టం నిర్వహించటం ఏంటి?
05-12-2025 09:33 AM
అప్పటి వరకు ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఇందుకోసం జిల్లా అధ్యక్షులు సమావేశం నిర్వహించుకోవడంతో పాటు అనుబంధ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

04-12-2025

04-12-2025 08:36 PM
తాడేప‌ల్లి:  రైతుల సమస్యలు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌. ఆరోగ్యశ్రీ. సంక్షేమ హాస్టళ్లలో దుర్భర పరిస్థితులు, పిల్లల మరణాలు. కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ.
04-12-2025 05:44 PM
చంద్రబాబు సీఎం అయ్యాక, రాష్ట్రంలో దాదాపు 17 సార్లు ప్రకృతి వైపరీత్యాలు. కానీ, ఒక్కసారి కూడా ఇన్‌పుట్‌ సబ్సిడీ పొందలేదు. దాదాపు రూ.1100 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయిలు. ఇవ్వకుండా రైతులకు అన్యాయం...
04-12-2025 05:26 PM
అవసరమైన అన్ని రకాల వైద్య సేవలను వెంటనే అందించాలని వైద్య బృందాన్ని కోరారు. బాధితుడు త్వరగా కోలుకోవాలని తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
04-12-2025 04:09 PM
తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అంటూ ప్రచారాలు చేసిన వారే బీసీలపై దాడులు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల ముందు ప్రశ్నిస్తా అంటూ ప్రగడ్బాలు పలికిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఇంత అన్యాయాలు
04-12-2025 12:53 PM
తాడేప‌ల్లి:  చంద్ర‌బాబు నాయుడిని ప్ర‌జ‌లు ముఖ్య‌మంత్రిని చేసేందుకు గాడిద‌లు కాసేందుకా అని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ సూటిగా ప్ర‌శ్నించారు.
04-12-2025 11:20 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ భేటీ అయ్యారు.
04-12-2025 10:59 AM
సముద్రాలపై వారు చూపుతున్న ధైర్యం,  దృఢ సంకల్పానికి అభినందనలు అంటూ త‌న ఎక్స్‌ ఖాతాలో వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌ చేశారు.   
04-12-2025 09:02 AM
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.  
04-12-2025 09:00 AM
పార్టీ ప్రధాన కార్యదర్శిగా (ఎన్నారై ఎఫైర్స్) డాక్టర్ ప్రదీప్ చింతా
04-12-2025 08:57 AM
రాయచోటి  : వైయ‌స్ఆర్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి శిబ్యాల విజయభాస్కర్‌పై బుధ­వారం రాత్రి హత్యాప్రయత్నం జరిగింది.
04-12-2025 08:54 AM
సేకరించిన సంతకాలన్నీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజల ముందు, మీడి­యా ముందు ప్రదర్శించి వారి సమక్షంలోనే బా­క్సుల్లో సర్ది వాహనాల్లో పెట్టి నాయకులు జెండా ఊపి జిల్లా పార్టీ కార్యాలయానికి పంపాలని సూచించారు.

03-12-2025

03-12-2025 05:38 PM
తాడేపల్లి: పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర కల్పించిన చంద్రబాబు ప్రభుత్వం అన్నదాతల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
03-12-2025 05:34 PM
 అధికారమే పరమావధిగా ఏ మాత్రం నైతిక విలువలు లేకుండా సీఎం చంద్రబాబు వికృత, నీచ రాజకీయాలు చేస్తారు. అధికారం కోసం ఆయన ఏ అడ్డదారి అయినా తొక్కుతాడు. ఆ చర్యల్లో చంద్రబాబు డబుల్‌ పీహెచ్‌డీ పట్టా పొందారు.
03-12-2025 04:44 PM
భోజన సదుపాయాలను అందించారు. మాజీ జెడ్పిటిసీ సభ్యులు మందల వెంకటశేషయ్య ఆధ్వర్యంలో వెంకటాచలం, ఇందిరమ్మ కాలనీ, జగనన్న కాలనీల్లో ఏర్పాటు చేసిన భోజన కేంద్రాలను పరిశీలించారు. అవసరమైన ప్రతి చోటా భోజనం...
03-12-2025 03:48 PM
కూటమి ప్రభుత్వం పెన్షన్ పెంచామని అబద్ధాలు చెబుతోందని, ‘సదరన్ సర్టిఫికెట్ పర్సెంటేజ్’ పేరుతో దివ్యాంగులకు అనవసర ఇబ్బందులు పెడుతుంద‌ని విమర్శించారు

Pages

Back to Top