స్టోరీస్

17-10-2025

17-10-2025 03:59 PM
గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కోటి సంతకాల సేకరణ చేపట్టామని, త్వరలో నే రాష్ట్ర గవర్నర్ దృష్టి తీసుకొని వెళ్ళి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించకుండా అడ్డుకుంటామని ఆయన తెలిపారు.
17-10-2025 03:42 PM
విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం రూ.22వేల కోట్ల రాయితీలిస్తున్న ప్రభుత్వం.. సంస్థ ఏర్పాటు ద్వారా రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలమీద మాత్రం స్పష్టతనివ్వడం లేదు. డేటా సెంటర్ ఏర్పాటు వల్ల  రానున్న...
17-10-2025 03:14 PM
క్యూఆర్ కోడ్ అనే స‌రికొత్త విధానాన్ని తొలిసారిగా ఏపీలోనే ప్ర‌వేశ‌పెట్టార‌ని, అది కూడా కూట‌మి ప్ర‌భుత్వంలోనే జ‌రిగింద‌ని, ఈ క్యూఆర్ కోడ్ ద్వారానే లిక్క‌ర్ అమ్మ‌కాలు సాగుతాయ‌ని, ఇదొక వినూత్న ఆలోచ‌న...
17-10-2025 03:07 PM
పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించే సంకల్పంతో స్థాపించబడిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలన్న కూటమి ప్రభుత్వ యత్నాలను తీవ్రంగా ఖండిస్తూ, వాటిని కాపాడేందుకు పోరాటం చ‌స్తున్నామ‌ని...
17-10-2025 02:54 PM
ఈనెల పదో తేదీన దుగ్గిరాల మండల సర్వసభ్య సమావేశంలో బెల్ట్‌షాప్‌ లపై బాధ్యత కలిగిన ఒక జెడ్పీటీసీ సభ్యురాలుగా అధికారులను ప్రశ్నించాను. మా మండలంలో ప్రతి వీధిలోనూ బెల్ట్‌షాప్‌ లను ఏర్పాటు చేసి, మద్యాన్ని...
17-10-2025 02:38 PM
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వమే చేపట్టాలని.. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తుంటే దాన్ని పచ్చ మీడియా తప్పుదోవ పట్టిస్తుందంటూ విరూపాక్షి దుయ్యబట్టారు.
17-10-2025 02:32 PM
మంచి నీరు కలుషితం అయ్యాయి కాబట్టి పచ్చ కామెర్లు వచ్చాయని చెప్పుకోవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గు చేటు అని బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.  గిరిజ‌న హాస్ట‌ల్ విద్యార్థుల‌ పిల్లల విషయంలో...
17-10-2025 11:47 AM
ప్రతిపక్ష నాయకులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగంగానే ఈ విధమైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు.
17-10-2025 11:37 AM
మెడికల్‌ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేసి, పేద విద్యార్థులకు వైద్యవిద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వ దుష్ట చర్యలను నిరసిస్తూ సంతకాల సేకరణ, రచ్చబండ...
17-10-2025 11:27 AM
పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా వైద్య కళాశాల నిర్మాణాలు చేపడితే.. వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూడడం సిగ్గుచేటన్నారు.
17-10-2025 08:55 AM
తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజమండ్రి అక్రమాలకు వేదికగా మారుతుంది. లేని మద్యం స్కామ్ ని తీసుకొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం... వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మిధున్ రెడ్డిని అరెస్టు చేసి 71 రోజులు  జైల్లో...

16-10-2025

16-10-2025 06:38 PM
తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలకు, ఆ పార్టీ నేతలకు మహిళలంటే కనీస గౌరవం లేదు. చంద్రబాబు నాయుడు ప్రోత్సాహమే ఇందుకు కారణం. ఆ ధైర్యం తోనే ఇలా దిగజారి ప్రవర్తిస్తున్నాను. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఏకంగా...
16-10-2025 06:36 PM
ప్రభుత్వ అండదండతోనే నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. నకిలీ మద్యం, రేషన్ బియ్యం మాఫియాల నుంచి పొందుతున్న వాటాల్లో తేడాలు రావడం వల్లే ఈ విషయాలు వెలుగుచూస్తున్నాయి.
16-10-2025 06:28 PM
వైయ‌స్ఆర్‌సీపీది ప్రజల పక్షమేనని అధినేత జగన్‌ గారు చెప్పినట్లు నిరుద్యోగులను, యువతను మోసగించిన కూటమి ప్రభుత్వ తీరుపై ఎప్పటికప్పుడు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించి వారి పక్షాన నిలబడాలి
16-10-2025 06:18 PM
కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక న‌కిలీ మ‌ద్యం కార‌ణంగా రాష్ట్రంలో ల‌క్ష‌లాది మంది ప్రాణాలు అపాయంలో ప‌డ్డాయి. అమాయ‌కుల ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి మ‌రీ న‌కిలీ మ‌ద్యం త‌యారీ ద్వారా ఇప్ప‌టికే వేలాది కోట్లు అక్ర‌...
16-10-2025 03:08 PM
జోగి రమేష్‌కు వైఎస్సార్‌సీపీ పూర్తి అండగా ఉంటుంది. నకిలీ మద్యం వ్యవహారంలో సీబీఐ ఎంక్వైరీ వేయాలని జోగి రమేష్ ధైర్యంగా అడిగారు. తనపై వస్తున్న
16-10-2025 03:04 PM
ప్రభుత్వ రంగంలో నిర్వహించాల్సిన కాలేజీలను గంపగుత్తగా ప్రైవేటు వారికి అప్పగించడం వల్ల పేదలు దారుణంగా నష్టపోతారని, బిజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా కొత్త మెడికల్ కాలేజీల నిర్వహణ ప్రభుత్వ పరంగానే

15-10-2025

15-10-2025 10:34 PM
ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు, తాను ముఖ్యమంత్రి కాకముందు ఎలాంటి అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని మర్చిపోయి ఎక్కడ, ఏం జరిగినా అది నేను, నా వల్లే అన్న అంటూ.. తాను ఏర్పాటు చేసుకున్న...
15-10-2025 10:29 PM
సూప‌ర్ సిక్స్ హామీల‌ను అమ‌లు చేయ‌లేక‌, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌లేక పీక‌ల్లోతు అవినీతిలో కూరుకుపోయిన‌ కూట‌మి ప్ర‌భుత్వం డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తోంది. ఒక‌పక్క సోష‌ల్ మీడియాను టార్గెట్ చేసి...
15-10-2025 10:25 PM
ఒక బీసీ నాయకుడిగా ఉన్న నాపైన కావాలనే ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారు. నకిలీ మద్యం దందాలో అరెస్ట్ అయిన జనార్థన్‌ది ఇబ్రహీంపట్నం అయినంత మాత్రాన అతడితో ఈ దందాతో నాకేం సంబంధం? జనార్థన్ వాట్సాప్...
15-10-2025 10:21 PM
ములకల చెరువు దగ్గర చంద్రబాబు ప్రభుత్వం నకిలీ మద్యం తయారు చేసే అతిపెద్ద ఇండస్ట్రీ తీసుకొచ్చింది. ఈ లిక్కర్ కేసులో జనార్ధనారావు అనే నిందితుడు తొలుత ఈ వ్యవహారంలో ఎవరికీ సంబందం లేదని చెప్పారు.
15-10-2025 06:03 PM
ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో తాము ఎంచుకున్న కొన్ని బాధిత కుటుంబాలకు మాత్రమే రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారు. దళితుల ప్రాణాలకు రూ.5 లక్షలతో ఖరీదు...
15-10-2025 05:54 PM
నకిలీ మద్యం కేసులో తనపై సోష‌ల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని,  దీనిపై విచారణ జరపాలని జోగి ర‌మేష్ సీపీని కోరారు
15-10-2025 05:40 PM
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే చంద్రబాబు ఒక పథకం ప్రకారం కుట్రలకు పాల్పడుతున్నారు. నకిలీ మద్యం విషయంలో చంద్రబాబు నీచమైన డ్రామాలకు పాల్పడుతున్నారనే దానిని ప్రజలు గమనిస్తున్నారు. నకిలీ మద్యం తయారీ...
15-10-2025 05:18 PM
ప్రభుత్వం తరపున ఇస్తున్న  సబ్సిడీ మాత్రమే 40,795 మంది రైతులు 46వేల మెట్రిక్ టన్నులకు రూ.180 కోట్లు జమ చేసింద‌న్నారు
15-10-2025 04:20 PM
ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని దేవుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు త‌న‌ ప్ర‌గాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
15-10-2025 03:53 PM
పేదలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ విద్య, వైద్య సేవలను దూరం చేయాలని చూస్తున్న ప్రస్తుత ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.బుధవారం ఉదయం 9 గంటలకు అల్లెన గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ప్రారంభమైంది.
15-10-2025 03:48 PM
వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సంస్ధాగత నిర్మాణానికి సంబంధించి మన నాయకుడు వైయ‌స్‌ జగన్‌ గారి ఆలోచనలు, ఇప్పటికే సిద్దమైన బ్లూప్రింట్‌ను ఏ విధంగా అమలు చేయాలనే దానిపై మనం ఏ విధమైన కార్యచరణతో ముందుకెళ్ళాలని...
15-10-2025 03:26 PM
దేశ సార్వభౌమత్వం, భద్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టే సైనికుల త్యాగం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని షేక్ నూరి ఫాతిమా అన్నారు. వీరమరణం పొందిన మేజర్ భరద్వాజ్ కుటుంబానికి ప్రభుత్వం అండ‌గా నిలిచి న తగిన...
15-10-2025 02:39 PM
రచ్చబండ కార్యక్రమం ద్వారా కోటి సంతకాల సేకరణను మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగ‌న్ పిలుపునిచ్చారు. ప్రజా వైద్యాన్ని బలహీనపరచడం, ప్రైవేట్‌ కాపిటలిస్టుల చేతుల్లోకినెట్టడం చంద్రబాబు లక్ష్యం.

Pages

Back to Top