స్టోరీస్

15-10-2025

15-10-2025 05:18 PM
ప్రభుత్వం తరపున ఇస్తున్న  సబ్సిడీ మాత్రమే 40,795 మంది రైతులు 46వేల మెట్రిక్ టన్నులకు రూ.180 కోట్లు జమ చేసింద‌న్నారు
15-10-2025 04:20 PM
ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని దేవుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు త‌న‌ ప్ర‌గాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
15-10-2025 03:53 PM
పేదలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ విద్య, వైద్య సేవలను దూరం చేయాలని చూస్తున్న ప్రస్తుత ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.బుధవారం ఉదయం 9 గంటలకు అల్లెన గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ప్రారంభమైంది.
15-10-2025 03:48 PM
వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సంస్ధాగత నిర్మాణానికి సంబంధించి మన నాయకుడు వైయ‌స్‌ జగన్‌ గారి ఆలోచనలు, ఇప్పటికే సిద్దమైన బ్లూప్రింట్‌ను ఏ విధంగా అమలు చేయాలనే దానిపై మనం ఏ విధమైన కార్యచరణతో ముందుకెళ్ళాలని...
15-10-2025 03:26 PM
దేశ సార్వభౌమత్వం, భద్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టే సైనికుల త్యాగం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని షేక్ నూరి ఫాతిమా అన్నారు. వీరమరణం పొందిన మేజర్ భరద్వాజ్ కుటుంబానికి ప్రభుత్వం అండ‌గా నిలిచి న తగిన...
15-10-2025 02:39 PM
రచ్చబండ కార్యక్రమం ద్వారా కోటి సంతకాల సేకరణను మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగ‌న్ పిలుపునిచ్చారు. ప్రజా వైద్యాన్ని బలహీనపరచడం, ప్రైవేట్‌ కాపిటలిస్టుల చేతుల్లోకినెట్టడం చంద్రబాబు లక్ష్యం.
15-10-2025 01:09 PM
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నదియాడిన పుట్టపర్తి లో కూడా నకిలీ మద్యం దందా కొన‌సాగుతుంద‌ని మండిప‌డ్డారు
15-10-2025 01:06 PM
ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, పేదరికంను తన పట్టుదల, దీక్షతో జయించిన మహనీయుడు ఏపీజే అబ్ధుల్ కలాం. వీధిదీపాల కింద చదువుకుంటూ, తాను చిన్నతనంలో కన్న కలలను సాకారం చేసుకోవడానికి అహర్నిషలు కష్టపడి తన...
15-10-2025 12:51 PM
సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లోనే రిమాండ్‌లో ఉన్న నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్థన్‌రావుతో కుట్రపూరితంగా వైయస్ఆర్‌సీపీ నాయకుడు జోగి రమేష్‌ పేరును ప్రస్తావిస్తూ వీడియో విడుదల చేయించారని మండిపడ్డారు
15-10-2025 12:39 PM
గత ప్రభుత్వ హయాంలో సకాలంలో రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ, ఎరువులు, విత్తనాలు అందేవి . ఇప్పుడు అధికారులు..
15-10-2025 12:29 PM
ఏ నాయకుడి ఆలోచన అయినా ప్రజలకు మేలు చేసేలా ఉంటే దాన్ని విజన్‌ అంటారు. కానీ దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ పేరుతో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్‌పరం చేస్తున్నారు
15-10-2025 12:14 PM
వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్టేషన్‌కు వస్తారని పోలీసులు ముందుగానే ఊహించారు. దీంతో కాశీబుగ్గ సబ్‌ డివిజన్‌తో పాటు పక్కనే ఉన్న టెక్కలి సబ్‌ డివిజన్‌కు సంబంధించిన ఎస్‌ఐలు, పోలీస్‌...
15-10-2025 09:26 AM
తురకాపాలెంలో అంతుచిక్కని కారణాలతో మరణించిన కుటుంబాలకు సంబంధించి కొందరికి ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించింది. మాకు కలుషితమైన నీరు సరఫరా చేస్తున్నారంటూ తురకపాలెంకు చెందిన ప్రజలు
15-10-2025 09:22 AM
గూగుల్ డేటా సెంట‌ర్ ఏర్పాటుకి భూముల‌కు 25 శాతం రాయితీకి కేటాయిస్తున్నారు. కేపిట‌ల్ స‌బ్సిడీ కింద రూ. 2200 కోట్లు ప్ర‌భుత్వం ఇస్తోంది. ట్రాన్స్‌మిష‌న్ చార్జెస్, ఎల‌క్ట్రిసీటీ డ్యూటీ మిన‌హాయింపు, ప‌వ‌...
15-10-2025 09:18 AM
కేవలం రాష్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఒకే స్కూల్‌లో ఇద్దరు విద్యార్ధినులు మృతి చెందడంతో పాటు, 170 మందికి పైగా జాండిస్‌ బారిన పడ్డారని వైయ‌స్ఆర్‌సీపీ ప్రతినిధుల బృందం జాతీయ ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌కు...
15-10-2025 08:49 AM
‘జుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న జనార్దనరావు వీడియో ఎలా రికార్డ్‌ చేశాడు? అంతకుముందే ఆయన తన ఫోన్‌ పోయిందని పోలీసులకు స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చాడు. ఫోన్‌లేని వ్యక్తి వీడియో ఎలా రికార్డ్‌ చేశాడు? జుడీషియల్‌...

14-10-2025

14-10-2025 05:30 PM
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులుగా మీకు ఇచ్చిన పదవులు అంటే ఒక జవాబుదారీతనం, పరిధి ఉండాలని మన నాయకుడు జగన్‌ గారు ఆలోచించి మీకు ఈ బాధ్యతలు అప్పగించారు
14-10-2025 04:24 PM
అక్టోబరు 3వ తేదీన మొలకల చెరువులో కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఆ సందర్భంలో 2-3 నెలల నుంచి కల్తీ మద్యం తయారు చేస్తున్నట్టు ఎక్సైజ్ పోలీసులు స్పష్టం చేశారు
14-10-2025 02:36 PM
విద్యార్థుల అస్వస్థతకు కారణం ఏంటో ప్రభుత్వం ఇంతవరకూ నిర్ధారించలేదు. ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది. వార్డెన్ మీద విద్యార్థులే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
14-10-2025 02:23 PM
ప్ర‌జ‌ల ఆరోగ్యం ప్ర‌భుత్వ బాధ్య‌త‌గా భావించాలి. కానీ చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం రాజ్యాంగ విరుద్ధంగా మెడిక‌ల్ కాలేజీలను ప్రైవేటుప‌రం చేసి నాణ్య‌మైన వైద్యం పొందే పేద‌వాడి హ‌క్కును కాల‌...
14-10-2025 02:16 PM
తంబాలపల్లి లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన జయ చంద్ర రెడ్డి తన అఫిడవిట్ లో డిస్ట‌ల‌రీలు ఉన్న‌ట్లు పేర్కొన్నారు .అప్పుడు కూటమి నేతలకు కళ్ళు పోయాయా? 16 నెలలు పూర్తయిన తర్వాత ఈ విషయం బయటకి రావడంతో వైయ‌స్ఆర్...
14-10-2025 01:06 PM
సీబీఐ విచారణ కోరుతూ ఇటీవల కేంద్ర హోంమంత్రి కి మిథున్ రెడ్డి లేఖ రాశారు. సీబీఐ విచారణ డిమాండ్ చేయగానే మళ్ళీ మిథున్ రెడ్డి ని చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ చేసింది
14-10-2025 12:36 PM
గత ప్రభుత్వంలో నాటి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ 17 మెడికల్ కాలేజీలను తీసుకొస్తే ఇప్పడు కూటమి వాటిని ప్రైవేట్‌ప‌రం చేస్తుంద‌ని మండిప‌డ్డారు.
14-10-2025 12:22 PM
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, సీఈసీ స‌భ్యుడు మల్లాది విష్ణు ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టారు.
14-10-2025 09:25 AM
టీడీపీ కూటమి ప్రభుత్వం పక్కా పన్నాగంతో రాష్ట్రంలో వ్యవస్థీకృతం చేసిన నకిలీ మద్యం మాఫియా బాగోతం ఆధారాలతో సహా బట్టబయలైంది. ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల దోపిడీ కుతంత్రం పూర్తి ఆధారాలతో బయటపడటంతో మాఫియా...
14-10-2025 09:13 AM
నకిలీ లిక్కర్ కేసులో నా ప్రమేయం లేదని నేను దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. నేను నా భార్యా బిడ్డలతో వస్తాను. చంద్రబాబు, లోకేష్  లకు దమ్ముంటే... శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధికి వచ్చి.. ప్రమాణం చేయగలరా?...

13-10-2025

13-10-2025 08:24 PM
మొలకలచెరువులో ఈ వ్యవహారం బయటపడిన తరువాత దాని డిపో ఇబ్రహీంపట్నంలో బయటపడింది. దీనిని కూడా తమకు అనుకూలంగా చేసుకుని మాజీ మంత్రి జోగి రమేష్ సలహా మేరకే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డిపోను ఏర్పాటు చేశారని
13-10-2025 08:17 PM
కిలీ మద్యం గుట్టు తేల్చేందుకు వెంటనే రాష్ట్రంలో వైన్‌షాప్‌లు, పర్మిట్‌రూమ్‌లు, బార్లు, బెల్టుషాప్‌ల్లో ఎక్సైజ్‌ శాఖ విస్తృతంగా తనిఖీలు చేసి, దీని వెనక ఎంత పెద్ద వారున్నా అరెస్టు చేయాలని.. నకిలీ...
13-10-2025 06:08 PM
సీఆర్‌డీఏ నూతన భవనం గురించి చెప్పుకోవాలంటే... అప్పుచేసి పప్పు కూడు, జనానికి క్షవరం.  రెట్టింపునకు మించి నిర్మాణ వ్యయం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్‌ వ్యాపారాన్ని సీఎం...
13-10-2025 04:34 PM
మిథనాల్ అనే పదార్థం రాష్ట్రంలో ఎక్కడ వచ్చిన సరే యుద్ధ పర్మిట్ ప్రభుత్వ అనుమతులు ఉండాలి. ఏపీ ఐసీసీ ద్వారా  ఇండస్ట్రియల్ అథారిటీ కి వెళ్ళాలి..లిక్కరో కలిపిదే ఈ బాటిల్ లో 40 శాతం ఇథనాల్ ఉంటాది

Pages

Back to Top