స్టోరీస్

29-07-2025

29-07-2025 05:08 PM
ఉత్త‌రాంధ్ర ప్రాంతంలో ఉన్న వేలాది కోట్ల విలువైన భూముల్ని చంద్ర‌బాబు త‌నవారికి అప్ప‌నంగా ధారాద‌త్తం చేసే ప‌నిలో ఉన్నారు. అధికారంలోకి వ‌చ్చిన క్ష‌ణం నుంచి ఉత్త‌రాంధ్ర ప్రాంత అభివృద్ధి మీద వివ‌క్ష
29-07-2025 04:52 PM
లోకేష్‌ ప్రమాణస్వీకారం చేసింది రాజ్యాంగం మీద, కానీ అమలు చేస్తున్నది మాత్రం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని. ప్రజలకు పంగనామాలు పెట్టి, రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేస్తున్నారు. వారి అరాచకాను ప్రశ్నించే గొంతుపై...
29-07-2025 04:48 PM
సరస్వతీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ నుంచి తన కుటుంబ సభ్యులు అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారని, ఈ ప్రక్రియ నిలిపివేయాలంటూ కిందటి ఏడాది సెప్టెంబర్‌లో వైయ‌స్‌ జగన్‌ పిటిషన్‌ వేశారు.
29-07-2025 04:18 PM
 తాడేప‌ల్లి:  త్వ‌ర‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో డిజిటల్ లైబ్రరీ తెస్తున్నామ‌ని, అందరి పేర్లు డేటాతో సహా సేవ్ చేస్తున్నామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ ఎంపీ మా
29-07-2025 04:04 PM
`జెడ్‌ ప్లస్‌ భద్రత ఇస్తున్నట్లు కోర్టులో ప్రభుత్వం అబద్ధం చెప్తోంది. జిల్లాలకు వెళ్లినప్పుడు వైయ‌స్‌ జగన్‌కు భద్రత కల్పించడం లేదు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం.
29-07-2025 03:49 PM
కనీస వసతుల్లేవన్నారు. సంక్షేమ హాస్టళ్ళు సంక్షోభ నిలయాలుగా మారాయన్నారు. గతేడాది నుండి సంక్షేమ హాస్టల్ విద్యార్థులకి ప్రభుత్వం ఒక్క రూపాయి కుడా మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచలేదని విమర్శించారు.
29-07-2025 03:23 PM
మరోవైపు ప్రజలకిచ్చిన హామీల అమల్లో విఫలమైన చంద్రబాబు వారి దృష్టి మరల్చేందుకు కొత్తగా పీ-4 కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు.
29-07-2025 11:45 AM
వైయ‌స్‌ జగన్‌ను చూసేందుకు జనం భారీగా వస్తారు. అభిమానంతో వచ్చే జనాన్ని ఎవరూ ఆపలేరు. వైయ‌స్ జగన్‌ పర్యటనపై ఆంక్షలు విధించడం సరికాదు’ అని భూమన అన్నారు.
29-07-2025 11:25 AM
విజ‌య‌వాడ‌: రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ను విజయవాడలోని రాజ్‌భవన్‌లో సోమవారం మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మర్యాద పూర్వకంగా కల
29-07-2025 11:09 AM
సమకాలీన రాజకీయ అంశాలు, బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ(రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో) కార్యక్రమం జరుగుతున్న తీరు, పార్టీ సంస్థాగత నిర్మాణం
29-07-2025 11:06 AM
ఫైనల్‌లో తలపడిన ఇద్దరు భారతీయ మహిళలు కోనేరు హంపి, దివ్యదేశ్‌ముఖ్‌లకు అభినందనలు తెలిపారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న నాలుగవ మహిళా గ్రాండ్ మాస్టర్ దివ్య చరిత్ర సృష్టించిందంటూ

28-07-2025

28-07-2025 07:20 PM
కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ప్రజల ఆస్తులను తన సొంత మనుషులకు, బినామీలకు పప్పు బెల్లాల్లా పంచిపెడుతున్నారు. చంద్రబాబు
28-07-2025 07:13 PM
తాడేప‌ల్లి: లులూ కంపెనీతో సీఎం చంద్రబాబుకు ఉన్నది అవినీతి బంధం అని మాజీ ఎమ్మెల్సీ మల్లాది విష్ణు మండిపడ్డారు.
28-07-2025 06:17 PM
ఈ సమావేశంలో సమకాలీన రాజకీయ అంశాలు, బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ (రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో…, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ)
28-07-2025 05:58 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇచ్చిన హామీలు అమల్లో  విఫలమైంది. ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా.. వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి, మర్చిపోయేటట్టు చేయడానికి ప్రభుత్వం డైవర్షన్ కు...
28-07-2025 05:47 PM
ప్ర‌భుత్వ సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో స‌దుపాయాల క‌ల్ప‌న‌లో కూట‌మి ప్ర‌భుత్వం ఘోరంగా ఫెయిలైంది. గడిచిన వారం రోజులుగా పేప‌ర్ల నిండా సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో స‌రైన వ‌స‌తులు లేక పిల్ల‌లు ప‌డే అగ‌చాట్ల‌ గురించి...
28-07-2025 08:02 AM
వాతావరణ మార్పులు, గ్రామాల్లో పారిశుధ్యం కొరవడటం తదితర కారణాల వల్ల దోమలు వృద్ధి చెంది, మలేరియాను వ్యాప్తి చేస్తున్నాయి. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు నిండిపోతున్నాయి.

27-07-2025

27-07-2025 07:13 PM
ప్రజా సమస్యలు, పార్టీ కార్యాచరణపై పీఏసీ చర్చించనుంది. 
27-07-2025 07:11 PM
నాలుగు సార్లు మిమ్నల్ని నమ్మి ఓటేసిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం ఒక్కసారి కూడా చేయాలన్న తపన మీకు ఎప్పుడూ లేదు.
27-07-2025 07:04 PM
బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ (రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో…, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ) కార్యక్రమం మండల స్ధాయిలో కూడా గ్రాండ్‌ సక్సెస్‌ అయింది,
27-07-2025 06:57 PM
తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు నివాళులర్పించారు.
27-07-2025 06:31 PM
దేశ పటిష్టత, అభివృద్ధి కోసం అబ్దుల్ కలాం ఎంతో కృషి చేశారు. ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నా’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

26-07-2025

26-07-2025 08:37 PM
సిట్‌ పేరుతో చంద్రబాబు కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. లేని లిక్కర్‌ స్కాంను సృష్టించి, రాజకీయ కక్షలకు పాల్పడుతున్న చంద్రబాబు ఆధ్వర్యంలోని సిట్‌ మరోసారి తెగబడింది.
26-07-2025 08:30 PM
సింగపూర్ కంపెనీలతో గతంలో తనకు ఉన్న లాలూచీ వ్యవహారాలను తిరిగి కొనసాగించేందుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు
26-07-2025 04:31 PM
మన సైనికుల ధైర్యం, అచంచలమైన దేశభక్తి దేశానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయన్న వైయ‌స్‌ జగన్‌.. దేశ సేవలో పాల్గొంటున్న సైనికులు, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 
26-07-2025 03:05 PM
ఈ రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులో ఉందా.? లేక నారా లోకేష్ చెబుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో ఉందా అని నిలదీశారు
26-07-2025 11:51 AM
చంద్రబాబు ప్రభుత్వం ఖర్చులు, సొంత ఆదాయాలపై కాకుండా అప్పులపై ఆధారపడుతున్నాయని, ఇది ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరంగా మారిందని వైయ‌స్ జగన్‌ అభిప్రాయపడ్డారు.
26-07-2025 11:22 AM
యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం భైతాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ డీఎస్పీలు చక్రధరరావు, శాంతారావు మృత్యువాత పడడంపై వైయస్ జగన్ విచారం వ్య‌క్తం చేశారు
26-07-2025 09:49 AM
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కారును అడ్డగించి ఆపి రాళ్లు రువ్వి, పైకెక్కి వారు చేసిన విన్యాసాలను అందరూ చూశారని, తిరుపతిలో ఓ థియేటర్‌ అద్దాలు పగులగొట్టి.. టికెట్‌ లేకుండానే సినిమా చూశారని...
26-07-2025 09:46 AM
ఎస్పీ ఆఫీసు, బంగ్లాలో అనధికారికంగా ఎంతో మంది పని చేస్తున్నారు. తప్పు చేసిన వారిని క్షమించనని చెప్పిన ఎస్పీ మణికంఠ.. ఆదర్శంగా నిలవాలి. అనాధికారికంగా కానిస్టేబుల్స్‌తో ఎస్పీ కార్యాలయం, బంగ్లాతో...

Pages

Back to Top