నిజమైన దేశభక్తుడు ఏపిజే అబ్దుల్ కలాం

అబ్దుల్ కలాంకు వైయ‌స్ జగన్ నివాళి 
 

తాడేపల్లి: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. క్షిపణి శాస్త్రవేత్త, దార్శనికుడు, నిజమైన దేశభక్తుడు ఏపిజే అబ్దుల్ కలాం. ఆయన మాటలు దేశ యువతకు స్ఫూర్తిదాయకం. దేశ పటిష్టత, అభివృద్ధి కోసం అబ్దుల్ కలాం ఎంతో కృషి చేశారు. ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నా’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Back to Top