రేపు వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ సభ్యులతో వైయస్‌ జగన్‌ సమావేశం

తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రేపు ఉదయం 10.30 గంటలకు వైయ‌స్ఆర్‌సీపీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ సభ్యులతో  సమావేశం కానున్న మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌.జగన్.

ఈ సమావేశంలో సమకాలీన రాజకీయ అంశాలు, బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ (రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో…, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ) కార్యక్రమం జరుగుతున్న తీరు, పార్టీ సంస్దాగత నిర్మాణం, ప్రజాసమస్యలు తదితర అంశాలపై పీఏసీ సభ్యులతో చర్చించనున్న వైయస్‌ జగన్‌.

Back to Top