తాడేపల్లి: వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రేపు ఉదయం 10.30 గంటలకు వైయస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో సమావేశం కానున్న మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్. ఈ సమావేశంలో సమకాలీన రాజకీయ అంశాలు, బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ (రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో…, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ) కార్యక్రమం జరుగుతున్న తీరు, పార్టీ సంస్దాగత నిర్మాణం, ప్రజాసమస్యలు తదితర అంశాలపై పీఏసీ సభ్యులతో చర్చించనున్న వైయస్ జగన్.