స్టోరీస్

10-07-2025

10-07-2025 03:55 PM
దీర్ఘాయుష్షుతో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానని వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. 
10-07-2025 03:39 PM
ఖనిజాభివృద్ధి నుంచి సుమారు 400 లీజులు ఇచ్చినందుకు ప్రభుత్వానికి తిరిగి లీజుదార్లు డబ్బులు చెల్లించారు అని చెబుతున్నారు. అంటే ప్రభుత్వమే ప్రభుత్వ ఆస్థిని కొనబోతుందా?, అంటే భర్త ఆస్తిని భార్య, భార్య...
10-07-2025 03:30 PM
అన్నివర్గాల ప్రజలు మోసం చేయడం చంద్రబాబు నైజం, ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు అమలు చేయడం మన నాయకుడు నైజం
10-07-2025 02:51 PM
రైతుల సమస్యల గురించి మాట్లాడితే, అధికార పార్టీని ప్రశ్నిస్తే... దాడులు చేస్తారా?" అంటూ ప్రశ్నించారు. "ఇది ఏ పాలనకు నిదర్శనం?
10-07-2025 02:43 PM
మీ సిద్ధాంతం ప్రకారం చూస్తే ఇకపై రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే ప్రతి రైతూ, ప్రతి యువకుడూ, ప్రతి నిరుద్యోగి,  ప్రతి మహిళా, ప్రతి ఉద్యోగీ, వారికి అండగా నిలబడేవాళ్లంతా మీదృష్టిలో రౌడీలు,...
10-07-2025 12:37 PM
బంగారుపాళ్యంకు 8 ఫ్లాటూన్ల పోలీసులను తీసుకువచ్చి అడ్డుకున్నా రైతులు, ప్రజలు వేలాదిగా త‌ర‌లివ‌చ్చార‌న్నారు
10-07-2025 12:21 PM
విద్యా, సంస్కారం నేర్పి జ్ఞానాన్ని పంచుతున్న గురువులకు హృదయపూర్వక నమస్కారాలు అంటూ వైయ‌స్ జ‌గ‌న్ ట్విట్టర్ చేశారు.
10-07-2025 11:46 AM
మండల స్థాయిలో నాయకులు గ్రామాల్లో పర్యటించి సీఎం చంద్రబాబు నాయుడు మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. రెడ్ బుక్ కు భయపడేది లేదు అని రెడ్ బుక్ లను ఎన్నో చూసి రాజకీయాల్లో కొనసాగుతున్నామని చెప్పారు.
10-07-2025 11:39 AM
 కార్య‌క్ర‌మంలో పార్టీ జిల్లా  అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్తు రాజు  క్యూఆర్ కోడ్ స్కానింగ్‌, చంద్ర‌బాబు హామీలు, వైయ‌స్ జ‌గ‌న్ సందేశం గురించి వివ‌రిస్తూ రీకాలింగ్ బాబూస్ మేనిఫెస్టోపై దిశానిర్దేశం...
10-07-2025 11:29 AM
రైతు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర రాక వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రాక అల్లాడిపోతున్నారని  తక్షణమే రైతు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు.
10-07-2025 11:21 AM
వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో డీబీటీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోనే నగదు జమ అయ్యేది. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే ఫెయిల్యూర్ అయ్యింది
10-07-2025 11:14 AM
వైయ‌స్‌ జగన్‌ స్పందిస్తూ.. డాక్టర్‌ వైయ‌స్ఆర్ ఏఎఫ్‌యూ విద్యార్థులకు అండగా నిలుస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై న్యాయ పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు.
10-07-2025 11:08 AM
తిరుపతి: సీఎం చంద్రబాబు కుట్రలు, పోలీస్ ఆంక్షలను సైతం ప్రజాభిమానంతో అధిగమించి వైయస్ జగన్ చిత్తూరు పర్యటన విజయవంతంగా జరిగిందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, టీటీడీ మాజీ

09-07-2025

09-07-2025 06:56 PM
నిజంగా మీకు చేతనైతే మామిడికి గిట్టుబాటు ధర వచ్చేలా చేయండి
09-07-2025 06:50 PM
ఇలాంటి తరుణంలో మామిడి రైతులతో మాట్లాడేందుకు వైఎస్‌ జగన్‌ బంగారుపాళ్యంకు వెళ్తే వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమన్నారు
09-07-2025 06:48 PM
వేలాదిమంది పోలీసులను మొహరింపచేసి,చెక్ పోస్టులు పెట్టి, రైతులను రానీయకుండా ఆపడంతో పాటు  స్వయంగా ఎస్ పి లే  లాఠీ చార్జి చేయడం  చాలా అన్యాయంగా కన్పిస్తోందన్నారు. రాజ్యాంగ విలువలను తాకట్టు పెట్టి,...
09-07-2025 06:24 PM
 ఇవాళ నేను అడుగుతున్నా. ఇవాళ ఇక్కడికి జగన్‌ వస్తున్నాడని తెలిసి 2 వేల మంది పోలీసులను మోహరించారు. ప్రతి గ్రామంలోనూ ఏ రైతూ ఇక్కడికి రాకూడదని కట్టడి చేయాలని చూశారు
09-07-2025 05:40 PM
ఇంత దారుణంగా వ్యవహరించాల్సిన పరిస్ధితి ఎందుకొచ్చిందని నిలదీశారు. శశిధర్‌ రెడ్డికి వెంటనే మంచి వైద్యం అందించాలని పార్టీ నేతలకు వైయస్‌ జగన్‌ సూచించారు. 
09-07-2025 03:58 PM
హంగూ ఆర్భాటాలు తప్ప చంద్రబాబుకు రైతులు అవసరం లేదు. పొద్దున్న లేచిన దగ్గర్నుంచి జగన్ నామస్మరణ చేయడమే చంద్రబాబు అండ్ కో పని. జగన్ మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఎక్కడికి వెళుతున్నాడు? ఆయన దగ్గరికి...
09-07-2025 03:33 PM
చిత్తూరు జిల్లా:  రాష్ట్రంలో రైతుల ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని, ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వం నిద్ర‌పోతుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మండిప‌డ
09-07-2025 02:10 PM
ఐపీఎస్ అధికారి అనే విషయాన్ని మరిచి నారా లోకేష్ కోసం చెంచాలు మాదిరిగా కొందరు పోలీసులు పని చేస్తున్నారు. మీ లాఠీతో వైయ‌స్ జగన్ కు వస్తున్న ఆదరణను ఆపలేరు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మామిడి రైతులను...
09-07-2025 01:15 PM
బంగారుపాళ్యంలో పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతో వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు తీవ్రంగా గాయపడ్డారు. వైయస్ ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం కార్యదర్శి  శశిధర్ రెడ్డిపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతో అతడి తలకు బలమైన గాయమై...
09-07-2025 12:55 PM
రాష్ట్రంలో దుర్మార్గమైన రాక్షస పాలన సాగుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టకుండా  కూటమి ప్రభుత్వం వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను వేధించే పనిలో ఉంది
09-07-2025 11:03 AM
మాజీ సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు రాకుండా  రైతులను  పోలీసులు అడ్డుకుంటున్నార‌ని ఫైర్ అయ్యారు.  బంగారు పాల్యం మార్కెట్ యార్డును పోలీసు నిర్బంధంలోకి వెళ్లింద‌ని,
09-07-2025 10:37 AM
‘చంద్రబాబు దుర్మార్గపాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై హత్యాప్రయత్నమే...
09-07-2025 09:16 AM
మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌ పర్యటనలకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వస్తుండటంతో టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా ఆంక్షలు విధిస్తోంది. వైయ‌స్‌ జగన్‌ ఇటీవల నెల్లూరులో పర్యటించాల్సి ఉన్నా.....
09-07-2025 09:15 AM
అడుగడుగునా పోలీసుల దిగ్బంధం.. జగన్‌ పర్యటనలో పాల్గొనకూ­డ­దని వందలాది మందికి నోటీసులు జారీ చేయడం.. రౌడీషీట్లు తెరుస్తామని బెదిరించడం.. జగన్‌ కోసం వచ్చే రైతులను ఆటోల్లో ఎక్కించుకుంటే కేసులు పెడతామని...
09-07-2025 09:05 AM
తమ అభిమాన నాయకుడిని చూడాలని రైతులతో పాటు వైయస్ఆర్‌సీపీ శ్రేణులు, సాధారణ ప్రజలు కూడా వస్తుంటే, వారిని కూడా శాంతిభద్రతల సమస్యను ముందు పెట్టి అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారు.
09-07-2025 09:02 AM
మా ప్రభుత్వ హయాంలోనే 2023–24,  2024–25 బ్యాచ్‌లకు CoA అనుమతులు వచ్చాయి. కానీ ఈ ప్రస్తుత ప్రభుత్వం కొత్త విద్యార్థులను చేర్చుకోవడానికి కనీసం ADCET పరీక్షను కూడా ఇప్పటి వరకు నిర్వహించలేదు.
09-07-2025 08:29 AM
నెల్లూరు: మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక ప్రకారమే టీడీపీ మూకలు బరి తెగించాయి. దాడి దృశ్యాలు, వ్యూహాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

Pages

Back to Top