Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
కడపలో వైయస్ఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం
వైయస్ జగన్ పొదిలి పర్యటన వాయిదా
అన్నా.. నేనున్నా.. అధైర్యపడొద్దు
గోదావరి నదిలో 8 మంది యువకులు గల్లంతుపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లో ఎండగడదాం
నిరుద్యోగుల జీవితాలతో సీఎం చంద్రబాబు చెలగాటం
పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం
టీడీపీ కూటమి ప్రభుత్వ దమననీతిని గట్టిగా ఎదుర్కొంటాం
అక్రమ కేసులకు భయపడం
పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ
స్టోరీస్
27-05-2025
కడపలో వైయస్ఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం
27-05-2025 12:15 PM
గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదని, టీడీపీ కవ్వింపు చర్యలకు దిగడం సరికాదని పి.రవీంద్రనాథ్ రెడ్డి హితవు పలికారు
వైయస్ జగన్ పొదిలి పర్యటన వాయిదా
27-05-2025 10:57 AM
కూటమి పాలన(Kutami Prabhutvam)లో మద్ధతు ధర లేక రైతాంగం అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి స్వయంగా వారి సమస్యలు తెలుసుకోవాలని వైయస్ జగన్ భావిస్తున్నారు.
అన్నా.. నేనున్నా.. అధైర్యపడొద్దు
27-05-2025 09:07 AM
వైయస్ఆర్సీపీ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తిరుపతి జిల్లా వెంకటగిరి జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్...
26-05-2025
గోదావరి నదిలో 8 మంది యువకులు గల్లంతుపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
26-05-2025 10:36 PM
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని తక్షణమే పంపి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గల్లంతైన వారిని రక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు.
కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లో ఎండగడదాం
26-05-2025 06:14 PM
గ్రామస్ధాయి వరకూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీల నియామకం యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలి
రాజకీయ కక్షతో వైయస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు
26-05-2025 06:05 PM
తాడేపల్లి: ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాజకీయ కక్షసాధింపులకే పోలీస్ వ్యవస్థ పరిమితమైందని వైయస్ఆర్సీపీ లీగల్సెల్అధ్యక్షుడు ఎం మనోహర్రెడ్డి మండిపడ్డారు.
నిరుద్యోగుల జీవితాలతో సీఎం చంద్రబాబు చెలగాటం
26-05-2025 06:00 PM
రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడంలో భాగంగానే తమకు నచ్చిన వ్యక్తులను కేసుల్లో ఇరికించడం, నచ్చిన సెక్షన్లు ప్రయోగించడం జరుగుతోంది. దేశ చరిత్రలోనే లేని విధంగా రాష్ట్రంలో డీజీ స్థాయి అధికారిని వేధించడం...
పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం
26-05-2025 04:35 PM
నేడు క్వింటా పొగాకు రూ.10 నుంచి రూ.15వేలకు కూడా కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కనీసం కూలి ఖర్చులు కూడా గిట్టుబాటు కాక, పూర్తిగా నష్టపోయే ప్రమాదంలో...
టీడీపీ కూటమి ప్రభుత్వ దమననీతిని గట్టిగా ఎదుర్కొంటాం
26-05-2025 03:39 PM
నిజానికి ఈ వ్యవహారంలో ఆయనకు ఎలాంటి సంబంధం లేకపోయినా, కొందరు టీడీపీ నాయకులతో ఆరోపణలు, ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేశారు.
అక్రమ కేసులకు భయపడం
26-05-2025 03:20 PM
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు తెర లేపారు. అందులో భాగంగానే ఇవాళ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని అరెస్టు చేశారు
పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ
26-05-2025 03:00 PM
గతేడాది వచ్చిన ఆదాయంతో పోల్చుకుంటే ఈ ఏడాది రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు చూస్తే రైతులకు దిక్కుతోచడం లేదన్నారు. ఎక్కడచూసినా పొగాకు బేళ్లు అమ్ముడుపోక,...
వైయస్ జగన్ మీద అక్కసుతో ప్రజలపై కక్షసాధింపు చర్యలు
26-05-2025 02:35 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన "ఇంటింటికి రేషన్" పథకాన్ని ఇప్పటి కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.
కాకాణి అరెస్ట్ అక్రమం
26-05-2025 12:54 PM
చంద్రబాబు సర్కారు ఒకటే లక్ష్యంతో పనిచేస్తోందని, అది ప్రతిపక్షంపై కక్ష సాధింపులు చేయడం అని ధర్మాన విమర్శించారు. ‘‘సూపర్ సిక్స్ పథకాల గురించి మాటేమీ లేనట్టే, కానీ వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై అణచివేత...
హామీలు అమలు చేతకాక డైవర్షన్ పాలిటిక్స్
26-05-2025 12:50 PM
రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా కాకాణి గారికి ఏమాత్రం సంబంధం లేని కేసులో ప్రభుత్వ పెద్దలు పట్టుబట్టి మరీ ఆయనను అరెస్టు చేయించడం దుర్మార్గం అంటూ శ్యామల ట్వీట్ చేశారు.
మాజీమంత్రి సీదిరిపై సీఐ బూతుపురాణం
26-05-2025 10:48 AM
ఈ విషయంపై బాధితులు పోలీసులను ఆశ్రయించగా వారు స్పందించలేదు. అయితే, నిందితులు అంతకుముందే ఫిర్యాదు ఇవ్వడంతో బాధితులను పిలిచి రోజంతా స్టేషన్లో ఉంచారు
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అరెస్టు అక్రమం
26-05-2025 09:34 AM
యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, టార్గెట్గా పెట్టుకున్న వారిని జైలుకు పంపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. ఇందులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, రిటైర్డ్...
అక్రమ కేసులో మాజీ మంత్రి కాకాణి అరెస్టు
26-05-2025 09:30 AM
ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. వాటిని ప్రజలకు గుర్తు చేస్తున్న నేతలపై కూటమి ప్రభుత్వం కళ్లెర్ర చేస్తోందనేందుకు కాకాణి అరెస్టే నిదర్శనం. ఆయనకు ఏమాత్రం సంబంధం లేని సిల్లీ కేసులో ప్రభుత్వ పెద్దలు...
చంపిందేమో జూలకంటి అనుచరులు.. కేసేమో పిన్నెల్లిపై!
26-05-2025 08:54 AM
తన వర్గంతో కలిసి శ్రీనుపై దాడి చేసి రెండు కాళ్లు విరగ్గొట్టాడు. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న తోట వెంకట్రామయ్య పక్కా కుట్రతో జవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన తమ్ముడు కోటేశ్వరరావును కారుతో ఢీకొట్టి...
25-05-2025
టీడీపీ కీలక నేతతో విజయసాయిరెడ్డి రహస్య భేటీ
25-05-2025 07:42 PM
‘‘మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణకు కొన్ని గంటల ముందు రహస్య సమావేశం జరిగింది. తాడేపల్లి పార్క్ విల్లాలో విల్లా నెం 27కు సాయంత్రం 5:49కు విజయసాయిరెడ్డి వచ్చారు.. 13 నిమిషాల తర్వాత
ఆరోపణలొద్దు.. ఆధారాలు ఉంటే చూపించండి
25-05-2025 07:34 PM
కాకినాడ జిల్లా: సినీ పరిశ్రమ వివాదంలోకి తనను లాగొద్దంటూ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. సినిమా థియేటర్ల బంద్ తో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
వర్గపోరుతో సొంతపార్టీ నేతల చేతుల్లో టీడీపీ కార్యకర్తల హత్య
25-05-2025 07:30 PM
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన ఇద్దరు టీడీపీ కార్యకర్తలు జెవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన సోదరుడు కోటేశ్వరరావులను సొంత పార్టీకి చెందిన మరో వర్గం వారే...
ఎల్లోమీడియా ద్వారా వైయస్ జగన్పై నిత్యం విషం చిమ్మారు
25-05-2025 07:26 PM
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కానీ కూటమి పార్టీలు అధికారంలోకి రావడానికి అనేక సత్యదూరమైన అవాస్తవాలనే నమ్ముకున్నారు. తమకు తోడుగా ఉన్న ఎల్లోమీడియా ఈనాడు,ఆంధ్రజ్యోతి, ఈటీవీ, టీవీ5...
ఆ ఘటన తీవ్రంగా కలిచివేసింది
25-05-2025 07:23 PM
బాలికను హత్య చేసిన నీచుడు రహమతుల్లాను కఠినంగా శిక్షించాలి. బాలిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వం న్యాయం చేయాలి’’ అని ఆర్కే రోజా ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
24-05-2025
మద్యం కేసులో సొంత ట్రయల్కు ఎల్లో ముఠా ప్రయత్నం
24-05-2025 05:57 PM
మీ (ప్రభుత్వం) దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని. మీరు మనుషులను బెదిరించి, భయపెట్టి, లొంగ దీసుకుని, ప్రలోభపెట్టి తీసుకున్న తప్పుడు వాంగ్మూలాలు, స్టేట్మెంట్స్ తప్ప, ఏ సరుకూ, సాక్ష్యాలు, ఆధారాలు లేవన్నది...
వైయస్ జగన్ ప్రజల తరుఫున ప్రభుత్వాన్ని నిలదీశారు
24-05-2025 05:44 PM
కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా అనుసరిస్తున్న విధానాలపై మీడియా ముఖంగా ప్రతిపక్షనేత వైయస్ జగన్ పలు ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలపై తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఎవరూ సూటిగా జవాబు చెప్పే ప్రయత్నం...
కడపలో జరిగేది మహానాడు కాదు... 'దగానాడు'
24-05-2025 05:09 PM
కడపలో మహానాడు పేరుతో దగానాడును నిర్వహించబోతున్నారు. ఇది ఏపీ ప్రజలకే కాదు, జెండా మోసిన ప్రతి టీడీపీ కార్యకర్తకూ దగానాడు. జిల్లాల్లో జరుగుతున్న మినీ మహానాడులు పార్టీ నేతల ఆక్రోశనాడులుగా మారిపోయాయి.
మూడేళ్ళ బాలికపై హత్యాచారం దారుణం
24-05-2025 04:50 PM
మంత్రులంతా కడపలో మహానాడు ఏర్పాట్లపై బిజీగా ఉన్నారు. చిన్నారిపై హత్యాచారం చేసిన కామాంధుడు మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టాడంటే కారణం విచ్చలవిడిగా బెల్టుషాపులు, మద్యం అమ్మకాలు కారణం కాదా?.
నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు..!
24-05-2025 04:24 PM
ఈనెల 21వ తేదీన ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతున్న సమయంలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్లు...
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలి
24-05-2025 04:11 PM
వైయస్ఆర్ జిల్లా గువ్వల చెరువు ఘాట్ దగ్గర లారీ కారు ను ఢీ కొట్టిన సంఘటనపై బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో చింతపూత్తయ పల్లె కి చెందిన శ్రీకాంత్ రెడ్డి...
మంత్రి కేశవ్వి ఉత్తర కుమారుడి ప్రగల్భాలు
24-05-2025 01:55 PM
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇలాకాలో అరాచక పాలన సాగుతోందని ఆక్షేపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వైయస్ఆర్సీపీ నాయకులను భయపెట్టి, ఇబ్బందులు గురి చేసి టీడీపీ లో చేర్చుకోవాలని చూస్తున్నారని...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »