స్టోరీస్

27-05-2025

27-05-2025 12:15 PM
గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదని, టీడీపీ కవ్వింపు చర్యలకు దిగడం సరికాదని పి.రవీంద్రనాథ్ రెడ్డి హిత‌వు ప‌లికారు
27-05-2025 10:57 AM
కూటమి పాలన(Kutami Prabhutvam)లో మద్ధతు ధర లేక రైతాంగం అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి స్వయంగా వారి సమస్యలు తెలుసుకోవాలని వైయ‌స్‌ జగన్‌ భావిస్తున్నారు.
27-05-2025 09:07 AM
వైయ‌స్ఆర్‌సీపీ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ తిరుపతి జిల్లా వెంకటగిరి జ్యూడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌...

26-05-2025

26-05-2025 10:36 PM
ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని తక్షణమే పంపి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గల్లంతైన వారిని రక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు.
26-05-2025 06:14 PM
గ్రామస్ధాయి వరకూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కమిటీల నియామకం యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలి
26-05-2025 06:05 PM
తాడేపల్లి: ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాజకీయ కక్షసాధింపులకే పోలీస్ వ్యవస్థ పరిమితమైందని వైయస్ఆర్‌సీపీ లీగల్‌సెల్అధ్యక్షుడు ఎం మనోహర్‌రెడ్డి మండిపడ్డారు.
26-05-2025 06:00 PM
 రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేయడంలో భాగంగానే తమకు నచ్చిన వ్యక్తులను కేసుల్లో ఇరికించడం, నచ్చిన సెక్షన్లు ప్రయోగించడం జరుగుతోంది. దేశ చరిత్రలోనే లేని విధంగా రాష్ట్రంలో డీజీ స్థాయి అధికారిని వేధించడం...
26-05-2025 04:35 PM
నేడు క్వింటా పొగాకు రూ.10 నుంచి రూ.15వేలకు కూడా కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కనీసం కూలి ఖర్చులు కూడా గిట్టుబాటు కాక, పూర్తిగా నష్టపోయే ప్రమాదంలో...
26-05-2025 03:39 PM
నిజానికి ఈ వ్యవహారంలో ఆయనకు ఎలాంటి సంబంధం లేకపోయినా, కొందరు టీడీపీ నాయకులతో ఆరోపణలు, ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేశారు.  
26-05-2025 03:20 PM
ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చంద్ర‌బాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర లేపారు. అందులో భాగంగానే ఇవాళ మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డిని అరెస్టు చేశారు
26-05-2025 03:00 PM
గతేడాది వచ్చిన ఆదాయంతో పోల్చుకుంటే ఈ ఏడాది రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు చూస్తే రైతులకు దిక్కుతోచడం లేదన్నారు. ఎక్కడచూసినా పొగాకు బేళ్లు అమ్ముడుపోక,...
26-05-2025 02:35 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి గ‌త‌ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన "ఇంటింటికి రేషన్" పథకాన్ని ఇప్పటి కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింద‌ని మండిప‌డ్డారు.
26-05-2025 12:54 PM
చంద్రబాబు సర్కారు ఒకటే లక్ష్యంతో పనిచేస్తోందని, అది ప్రతిపక్షంపై కక్ష సాధింపులు చేయడం అని ధర్మాన విమర్శించారు. ‘‘సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి మాటేమీ లేనట్టే, కానీ వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై అణచివేత...
26-05-2025 12:50 PM
రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా కాకాణి గారికి ఏమాత్రం సంబంధం లేని కేసులో ప్ర‌భుత్వ పెద్ద‌లు ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఆయ‌న‌ను అరెస్టు చేయించ‌డం దుర్మార్గం అంటూ శ్యామ‌ల ట్వీట్ చేశారు.
26-05-2025 10:48 AM
ఈ విషయంపై బాధితులు పోలీసుల­ను ఆశ్రయించగా వారు స్పందించలేదు. అయితే, నిందితులు అంతకుముందే ఫిర్యాదు ఇవ్వడంతో బాధితులను పిలిచి రోజంతా స్టేషన్‌లో ఉంచారు
26-05-2025 09:34 AM
యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తూ, టార్గెట్‌గా పెట్టుకున్న వారిని జైలుకు పంపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది.  ఇందులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, రిటైర్డ్‌...
26-05-2025 09:30 AM
ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. వాటిని ప్రజలకు గుర్తు చేస్తున్న నేతలపై కూటమి ప్రభుత్వం కళ్లెర్ర చేస్తోందనేందుకు కాకాణి అరెస్టే నిదర్శనం. ఆయనకు ఏమాత్రం సంబంధం లేని సిల్లీ కేసులో ప్రభుత్వ పెద్దలు...
26-05-2025 08:54 AM
తన వర్గంతో కలిసి శ్రీనుపై దాడి చేసి రెండు కాళ్లు విరగ్గొట్టాడు. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న తోట వెంకట్రామయ్య పక్కా కుట్రతో జవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన తమ్ముడు కోటేశ్వరరావును కారుతో ఢీకొట్టి...

25-05-2025

25-05-2025 07:42 PM
 ‘‘మ‌ద్యం కుంభ‌కోణంపై సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌ల ముందు ర‌హ‌స్య స‌మావేశం జరిగింది. తాడేప‌ల్లి పార్క్ విల్లాలో విల్లా నెం 27కు సాయంత్రం 5:49కు విజ‌య‌సాయిరెడ్డి వచ్చారు.. 13 నిమిషాల త‌ర్వాత
25-05-2025 07:34 PM
కాకినాడ జిల్లా: సినీ పరిశ్రమ వివాదంలోకి తనను లాగొద్దంటూ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. సినిమా థియేటర్ల బంద్ తో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
25-05-2025 07:30 PM
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్ల‌పాడుకు చెందిన ఇద్ద‌రు టీడీపీ కార్య‌క‌ర్త‌లు జెవిశెట్టి వెంక‌టేశ్వ‌ర్లు, ఆయన సోదరుడు కోటేశ్వరరావుల‌ను సొంత పార్టీకి చెందిన మ‌రో వ‌ర్గం వారే...
25-05-2025 07:26 PM
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కానీ కూటమి పార్టీలు అధికారంలోకి రావడానికి అనేక సత్యదూరమైన అవాస్తవాలనే నమ్ముకున్నారు. తమకు తోడుగా ఉన్న ఎల్లోమీడియా ఈనాడు,ఆంధ్రజ్యోతి, ఈటీవీ, టీవీ5...
25-05-2025 07:23 PM
బాలికను హత్య చేసిన నీచుడు రహమతుల్లాను కఠినంగా శిక్షించాలి. బాలిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వం న్యాయం చేయాలి’’ అని ఆర్కే రోజా ఎక్స్‌ వేదికగా డిమాండ్‌ చేశారు.

24-05-2025

24-05-2025 05:57 PM
మీ (ప్రభుత్వం) దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని. మీరు మనుషులను బెదిరించి, భయపెట్టి, లొంగ దీసుకుని, ప్రలోభపెట్టి తీసుకున్న తప్పుడు వాంగ్మూలాలు, స్టేట్‌మెంట్స్‌ తప్ప, ఏ సరుకూ, సాక్ష్యాలు, ఆధారాలు లేవన్నది...
24-05-2025 05:44 PM
కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా అనుసరిస్తున్న విధానాలపై మీడియా ముఖంగా ప్రతిపక్షనేత వైయస్ జగన్ పలు ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలపై తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఎవరూ సూటిగా జవాబు చెప్పే ప్రయత్నం...
24-05-2025 05:09 PM
కడపలో మహానాడు పేరుతో దగానాడును నిర్వహించబోతున్నారు. ఇది ఏపీ ప్రజలకే కాదు, జెండా మోసిన ప్రతి టీడీపీ కార్యకర్తకూ దగానాడు. జిల్లాల్లో జరుగుతున్న మినీ మహానాడులు పార్టీ నేతల ఆక్రోశనాడులుగా మారిపోయాయి.
24-05-2025 04:50 PM
మంత్రులంతా కడపలో మహానాడు ఏర్పాట్లపై బిజీగా ఉన్నారు. చిన్నారిపై హత్యాచారం చేసిన కామాంధుడు మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టాడంటే కారణం విచ్చలవిడిగా బెల్టుషాపులు, మద్యం అమ్మకాలు కారణం కాదా?.
24-05-2025 04:24 PM
ఈనెల 21వ తేదీన ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరుగుతున్న సమయంలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌లు...
24-05-2025 04:11 PM
వైయ‌స్ఆర్‌ జిల్లా గువ్వల చెరువు ఘాట్ దగ్గర లారీ కారు ను ఢీ కొట్టిన సంఘటనపై బ‌ద్వేల్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ దాసరి సుధ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ ప్ర‌మాదంలో చింతపూత్త‌య పల్లె కి చెందిన శ్రీకాంత్ రెడ్డి...
24-05-2025 01:55 PM
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇలాకాలో అరాచక పాలన సాగుతోంద‌ని ఆక్షేపించారు.  పోలీసులను అడ్డుపెట్టుకుని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను భయపెట్టి, ఇబ్బందులు గురి చేసి టీడీపీ లో చేర్చుకోవాలని చూస్తున్నార‌ని...

Pages

Back to Top