Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
చంద్రబాబు పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు
ఇది 'మహానాడా' లేక 'దగానాడా'
వైయస్ఆర్సీపీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు
కుప్పం సాక్షిగా లోకేష్ మోసం బట్టబయలు
కాసేపట్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ భేటీ
చంద్రబాబు సర్కారు అరాచకానికి ఇంతకంటే సాక్ష్యం ఏంకావాలి?
అసలు ప్రభుత్వం ఉందా?
అది మహానాడు కాదు.. ‘దగా నాడు’
‘పద్మ’ పురస్కార గ్రహీతలకు వైయస్ జగన్ అభినందన
రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ భేటీ
స్టోరీస్
28-05-2025
చంద్రబాబు పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు
28-05-2025 06:04 PM
మహానాడు సాక్షిగా నారా లోకేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్గారిని తన తాత అంటు, తాను ఆయన రాజకీయ వారసుడిని అని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగు సంప్రదాయంలో మన తాతగారు ఎవరు అవుతారు? మన నాన్న తండ్రి తాతగారు...
ఇది 'మహానాడా' లేక 'దగానాడా'
28-05-2025 03:51 PM
మహానాడులో టీడీపీ శ్రేణులు తిరుగుబాటు ఎగురవేస్తున్నారని, టీడీపీ పతనానికి అంతకంటే ఏం ఉదాహరణ కావాలని పేర్కొన్నారు. ప్రజల జీవితంలో వెలుగులు నింపిన పార్టీ వైయస్ఆర్సీపీ అని కొనియాడారు.
వైయస్ఆర్సీపీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు
28-05-2025 01:06 PM
గ్రామస్ధాయి వరకూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీల నియామకం యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలి. మీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేయాలి
కుప్పం సాక్షిగా లోకేష్ మోసం బట్టబయలు
28-05-2025 11:58 AM
ఎన్నికల ముందు నారా లోకేష్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, దానికి వైయస్ జగన్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఆ సమయంలో ఆయన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ బోర్డర్కి వెళ్లి, బంక్ల దగ్గర...
కాసేపట్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ భేటీ
28-05-2025 10:34 AM
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు
చంద్రబాబు సర్కారు అరాచకానికి ఇంతకంటే సాక్ష్యం ఏంకావాలి?
28-05-2025 10:32 AM
తెనాలిలో యువకులపై పోలీసుల దాడిని ఉటంకిస్తూ.. ‘‘చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. పోలీసులకు అంతులేని అధికారాన్ని కల్పించి... దళితులు, మైనారిటీలు, ఎస్టీలు, బీసీల...
అసలు ప్రభుత్వం ఉందా?
28-05-2025 10:28 AM
పోలీస్ కానిస్టేబుల్పై హత్యాయత్నం చేశారనడం బూటకమని, తమ పిల్లలపై తప్పుడు కేసులు బనాయించడంపై న్యాయ పోరాటానికి వెనుకాడబోమని స్పష్టం చేస్తున్నారు.
27-05-2025
అది మహానాడు కాదు.. ‘దగా నాడు’
27-05-2025 08:48 PM
తాడేపల్లి: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందక ఏ ఒక్క పేద కుటుంబం కూడా కనీసం పండుగ కూడా జరుపులోని స్థితిలో ఉంటే, అవినీతి సొమ్ముతో చంద్రబాబు మాత్రం మహానాడు పేరుతో సంబరాలు జరుపుకుంటున్నార
‘పద్మ’ పురస్కార గ్రహీతలకు వైయస్ జగన్ అభినందన
27-05-2025 08:24 PM
రాష్ట్రపతి భవన్లో మంగళవారం పద్మ అవార్డులు స్వీకరించిన వారిలో రాష్ట్రానికి చెందిన మంద కృష్ణమాదిగ, కెఎల్ కృష్ణ, వదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి ఉన్నారు.
రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ భేటీ
27-05-2025 06:00 PM
స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా రేపు తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయా ప్రాంతాలకు చెందిన స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ భేటీ అవుతారు.
రాష్ట్రంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన
27-05-2025 05:36 PM
2019–24 మధ్య శ్రీ వైయస్ జగన్, తన పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి నిజమైన నిర్వచనం చెప్పి, దేశానికే ఆదర్శ«ంగా నిల్చారు. పేద వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చేందుకు ఆయన తీసుకున్న విప్లవాత్మక...
పార్టీ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించడం దారుణం
27-05-2025 05:08 PM
ప్రభుత్వ తీరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ వీడియో సందేశం పంపించారు.
రెడ్బుక్ రాజ్యాంగానికి లోబడి పోలీసులు పనిచేస్తున్నారు
27-05-2025 04:33 PM
పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు ప్రతిపక్షం మీదనే ప్రయోగించడం చూశాం. ఇప్పుడు తాజాగా దళిత, మైనార్టీలకు కూడా వర్తింప చేస్తున్నారు.
రైతుల కష్టాలు కనపడవా?
27-05-2025 04:10 PM
గత రబీలో నాణ్యమైన విత్తనాలు వచ్చినా వాటిని కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకోలేదన్నారు. రబీలో సాగు చేసిన వేరుశనగ అంతా ఇతర జిల్లాలకు తరలిపోయిందన్నారు.
తెనాలి ఘటనకు హోంమంత్రి బాధ్యత వహించాలి
27-05-2025 03:00 PM
ఈ ఘటనపై జాతీయ ఎస్సి కమిషన్ ,మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయిస్తామని ఆదిమూలపు సురేష్ తెలిపారు.
రాష్ట్రంలో రెడ్బుక్ పాలనతో అరాచకం
27-05-2025 02:29 PM
రాష్ట్రంలో ఏడాది కాలంగా రెడ్బుక్ పాలన కొనసాగుతోంది. వైయస్ఆర్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలను వేధించడానికి అక్రమ కేసులు బనాయించి, జైళ్ళకు పంపుతున్నారు. అలాంటిదే పల్నాడు జిల్లా గుండ్లపాడులో జరిగిన...
కాకాణి కుటుంబ సభ్యులకు వైయస్ఆర్సీపీ నేతల పరామర్శ
27-05-2025 02:22 PM
కూటమి ప్రభుత్వం కాకాణి పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని వారు మండిపడ్డారు. నోటీసులు ఇవ్వాల్సిన కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని తప్పుపట్టారు.
జూన్ 4న వెన్నుపోటు దినం విజయవంతం చేద్దాం
27-05-2025 01:18 PM
తిరుపతి నియోజకవర్గం అంటే రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. నమ్మకద్రోహం చేసేదానికంటే అంతకన్నా మోసం ఇంక ఏమి లేదు, వ్యక్తిత్వం చంపుకుని బ్రతకాల్సిన పని ఏది లేదు
నితిన్ గడ్కారికి వైయస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు
27-05-2025 01:00 PM
ఆయురారోగ్యాలతో ఉండాలని, దేశానికి నిరంతర సేవ చేసేందుకు దేవుడు శక్తిని అనుగ్రహించాలని వైయస్ జగన్ ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
టీడీపీకి నిజమైన వారసులను దూరం పెట్టారు
27-05-2025 12:46 PM
ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయలేదో చంద్రబాబు చెప్పాలి. పేదల సంక్షేమ పథకాలు ఆపేసి... విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారు.
కడప గడ్డ..వైయస్ అడ్డా
27-05-2025 12:34 PM
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందికు టీడీపీ సంసిద్ధమైందని ఆక్షేపించారు. మహానాడు సభలో ఉన్నవారికి ఎవరికైనా కరోనా ఉంటే రాష్ట్రం అంతా విజృంభిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు
కడపలో వైయస్ఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం
27-05-2025 12:15 PM
గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదని, టీడీపీ కవ్వింపు చర్యలకు దిగడం సరికాదని పి.రవీంద్రనాథ్ రెడ్డి హితవు పలికారు
వైయస్ జగన్ పొదిలి పర్యటన వాయిదా
27-05-2025 10:57 AM
కూటమి పాలన(Kutami Prabhutvam)లో మద్ధతు ధర లేక రైతాంగం అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి స్వయంగా వారి సమస్యలు తెలుసుకోవాలని వైయస్ జగన్ భావిస్తున్నారు.
అన్నా.. నేనున్నా.. అధైర్యపడొద్దు
27-05-2025 09:07 AM
వైయస్ఆర్సీపీ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తిరుపతి జిల్లా వెంకటగిరి జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్...
26-05-2025
గోదావరి నదిలో 8 మంది యువకులు గల్లంతుపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
26-05-2025 10:36 PM
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని తక్షణమే పంపి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గల్లంతైన వారిని రక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు.
కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లో ఎండగడదాం
26-05-2025 06:14 PM
గ్రామస్ధాయి వరకూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీల నియామకం యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలి
రాజకీయ కక్షతో వైయస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు
26-05-2025 06:05 PM
తాడేపల్లి: ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాజకీయ కక్షసాధింపులకే పోలీస్ వ్యవస్థ పరిమితమైందని వైయస్ఆర్సీపీ లీగల్సెల్అధ్యక్షుడు ఎం మనోహర్రెడ్డి మండిపడ్డారు.
నిరుద్యోగుల జీవితాలతో సీఎం చంద్రబాబు చెలగాటం
26-05-2025 06:00 PM
రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడంలో భాగంగానే తమకు నచ్చిన వ్యక్తులను కేసుల్లో ఇరికించడం, నచ్చిన సెక్షన్లు ప్రయోగించడం జరుగుతోంది. దేశ చరిత్రలోనే లేని విధంగా రాష్ట్రంలో డీజీ స్థాయి అధికారిని వేధించడం...
పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం
26-05-2025 04:35 PM
నేడు క్వింటా పొగాకు రూ.10 నుంచి రూ.15వేలకు కూడా కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కనీసం కూలి ఖర్చులు కూడా గిట్టుబాటు కాక, పూర్తిగా నష్టపోయే ప్రమాదంలో...
టీడీపీ కూటమి ప్రభుత్వ దమననీతిని గట్టిగా ఎదుర్కొంటాం
26-05-2025 03:39 PM
నిజానికి ఈ వ్యవహారంలో ఆయనకు ఎలాంటి సంబంధం లేకపోయినా, కొందరు టీడీపీ నాయకులతో ఆరోపణలు, ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేశారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »