స్టోరీస్

05-05-2025

05-05-2025 06:46 PM
కూటమి పాలనలో ఎన్నికల హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం కనిపించడం లేదు. రాష్ట్రంలో పేదలకు అమలు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలను గాలికి వదిలేశారు. ఈ పదకొండు నెలల కాలంగా గత వైయస్ఆర్‌సీపీ పాలనపై...
05-05-2025 05:56 PM
రఫీ హత్య వ్యవహారం మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారి కుటుంబానికి ఏదైనా సహాయం అందేలా చేస్తామ‌న్నారు.
05-05-2025 05:05 PM
ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత మనం తీసుకోవాలి.  వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు, హెల్త్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్, నాడునేడు, అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం వంటి ఎన్నో ఉన్నాయి...
05-05-2025 04:36 PM
తన బినామీల జేబులు నింపడానికే ఇటువంటి అవినీతి ఒప్పందాలకు సీఎం చంద్రబాబు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ విద్యుత్ రంగ చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్కామ్ ఇదేనని ధ్వజమెత్తారు. 
05-05-2025 04:16 PM
ఐదున్నర దశాబ్ధాలుగా ఆర్డీటీ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిందని తెలిపారు. అలాంటి సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌ చేయకపోవడంతో ఆర్డీటీ సేవలకు అంతరాయం ఏర్పడిందన్నారు.
05-05-2025 04:11 PM
భాస్క‌ర్ అకాల మ‌ర‌ణం ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి షేక్ బాబా స‌లామ్‌, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు దిగ్భ్రాంతికి గుర‌య్యారు.
05-05-2025 02:26 PM
‘సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళుగా వైయ‌స్ జగన్ పరిపాలన చేశారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో వైయ‌స్ఆర్‌సీపీ ఓడిపోయింది
05-05-2025 01:03 PM
ఇవాళ వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దీపిక నేతృత్వంలో అదే ప్రాంతంలో నూతనంగా దిమ్మెను ఏర్పాటు చేయించి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేశారు.  
05-05-2025 12:47 PM
పోలీసులు వాళ్లపై చర్యలు తీసుకునేంతవరకు పోరాటాలు చేస్తామ‌న్నారు. దోషులను చట్టబద్ధంగా శిక్షించే వరకు మా పోరాటం జరుగుతుంద‌ని హెచ్చ‌రించారు
05-05-2025 10:51 AM
ఖరీఫ్‌లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక తీవ్ర ఇబ్బందులు పడ్డ వరి రైతులు.. ఈ రబీ సీజన్‌లో కూడా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

04-05-2025

04-05-2025 06:26 PM
రూ. 221 కోట్ల‌తో కూట‌మి ప్ర‌భుత్వం కుట్టుమిష‌న్లు పంపిణీ కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. 1,02,832 మంది మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందించే పేరుతో చేపట్టిన స్కీమ్‌లోదాదాపు రూ.154 కోట్లకు...
04-05-2025 06:19 PM
కూటమి ప్రభుత్వం, పోలీస్‌ అధికారులు, ఎల్లో మీడియా ముగ్గురూ కలిసి ఏమి లేకపోయినా గాలి వార్తలు సృష్టించి లిక్కర్‌ స్కామ్‌ పేరుతో రాజకీయాల్లో టాప్‌ పొజిషన్లలో ఉన్నవారిని, ఐఏఎస్ అధికారులు కొందరిని టార్గెట్...
04-05-2025 06:15 PM
జెడ్ ప్ల‌స్ కేట‌గిరి సెక్యూరిటీ ఉన్న వారికి నిబంధ‌న‌ల ప్ర‌కారం మూడంచెల భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 2 ప్ల‌స్ 8 ఆర్మ్‌డ్ ఫోర్స్ కేటాయించాలి. ఒక‌వేళ జ‌నాలు ఎక్కువైతే 40 నుంచి 50 మంది...
04-05-2025 06:09 PM
కఠోర శ్రమ, పట్టుదలతో ఎంతటి ఆశయాన్ని అయినా సాధించగలమని నిరూపించిన మహనీయులు భగీరథుడు అని కొనియాడారు.
04-05-2025 06:04 PM
కూట‌మి ప్ర‌భుత్వంలో ఇష్టారాజ్యంగా అక్ర‌మ మైనింగ్ జ‌రుగుతున్నా ప‌ట్టించుకోవ‌డం లేదు. మైనింగ్ పీరియ‌డ్ 50 ఏళ్లు దాటినా ప్ర‌భుత్వ స్వాధీనం చేసుకోవ‌డం లేదు. ఈ మైన్స్‌పై పెనాల్టీలు విధించి వ‌సూలు చేస్తే...

03-05-2025

03-05-2025 04:27 PM
రాష్ట్రంలో అరాచక పాలనకు సాగుతుంది. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తణుకులో ఎమ్మెల్యే  గోవద ప్రోత్స హిస్తున్నారు.
03-05-2025 03:59 PM
తాడేపల్లి: అమరావతి రాజధానిలో పేదలు, బడుగువర్గాలు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు మండిపడ్డారు.
03-05-2025 03:36 PM
. రాజధాని లేని రాష్ట్రానికి గొప్ప రాజధానిని, కొత్త నగరాన్నే తీసుకువస్తానంటూ చంద్రబాబు ఊదరగొట్టారు. 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా అమరావతి రాజధాని నిర్మాణంకు రూ.48 వేల కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు...
03-05-2025 03:17 PM
ఇప్పుడు మళ్లీ మరో 44 వేల ఎకరాలు సేకరిస్తానని మంత్రి పి.నారాయణ చెబుతున్నారు. ఇష్టంగా ఇస్తే ఇష్టంగా తీసుకుంటాం.. కష్టంగా ఇస్తే కష్టంగానే తీసుకుంటామని ఆయన రైతులను ముందే హెచ్చరిస్తున్నారు
03-05-2025 02:52 PM
హిందూపురం పట్టణానికి చెందిన వాల్మీకి లోకేష్‌పై కూట‌మి నేత‌లు త‌ప్పుడు కేసు బ‌నాయించి జైల్‌కు పంపించారు.  చేయ‌ని నేరానికి శిక్ష అనుభ‌విస్తున్న లోకేష్‌కు.. త‌న కుమారుడు అశ్విన్ ఆరాధ్య విద్యుదాఘాతానికి...
03-05-2025 02:29 PM
మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశ‌నగ, టమోటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదు. చొరవ చూపి, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న...
03-05-2025 02:12 PM
ఎల్జీ  పొలిమర్స్ ఘటనలో మృతుల కుటుంబాలకు వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం రూ. కోటి నష్ట పరిహారం ఇచ్చింద‌ని గుర్తు చేశారు. ప్రసాద్ స్కీం లో సింహాచలం దేవస్థానానికి రూ. 54 కోట్లు మంజూరు చేశార‌ని
03-05-2025 01:02 PM
ప్రభుత్వం ఉందా.. పాలన సాగుతుందా అనే అనుమానం ప్రజల్లో కల్గుతుంది.  సైదాపురంలోని క్వార్జ్ కూడా దర్జాగా అక్రమ రవాణా చేస్తున్నారు. మైన్స్ ఓనర్స్ ని బెదిరించి.. 50 శాతం వాటాను మాఫియా లాక్కుంటుంది....

02-05-2025

02-05-2025 09:50 PM
ఈ చర్య చట్టవిరుద్ధమని ప్రకటిస్తూ, తదుపరి చర్యలన్ని నిలుపువేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్న అప్పిరెడ్డి. వచ్చే వారం విచారణ జరిగే అవకాశం ఉంది.
02-05-2025 09:45 PM
ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
02-05-2025 03:07 PM
అమరావతిలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై ఎస్వీ మోహ‌న్ రెడ్డి స్పందించారు. శుక్ర‌వారం క‌ర్నూలులో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. సినిమా డైలాగ్ మాదిరిగా  చెల్లికి జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్న‌ట్లుగా...
02-05-2025 02:50 PM
బాధితుల పరామర్శించి సహాయం అందించేందుకు వెళ్తున్న‌ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి కారును కూట‌మి నేత‌లు అడ్డగించి దాడి చేసే ప్రయత్నం చేశారు
02-05-2025 02:31 PM
తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోం శాఖ, డీజీపీ, అనంతపురం ఎస్పీలను కోర్టు ఆదేశించింది.
02-05-2025 01:35 PM
అమరావతి నిర్మాణంపై గురు­వారం ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ ఎడిటర్స్‌ అసోసి­యేషన్‌ ప్రెసిడెంట్‌ కృష్ణంరాజు, ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య, ఆర్టీఐ మాజీ...
02-05-2025 01:28 PM
ప్రజలు ప్రాణాలు పోతాయనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేద‌ని, అంత మంది భ‌క్తులు మృత్యువాత ప‌డితే ఈ ప్ర‌భుత్వానికి చీమ కుట్టిన‌ట్లు కూడా లేద‌న్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ప్రజలకు మేలు చేయాల‌నే ఆలోచ‌...

Pages

Back to Top