స్టోరీస్

17-06-2026

17-06-2026 06:28 PM
రాష్ట్ర హోంమంత్రి అనిత మహిళల గౌరవం గురించి మాట్లాడటం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. గత రెండేళ్లుగా మహిళలను అవమానకరంగా మాట్లాడింది ఎవరు? మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, వైయ‌స్ఆర్‌సీపీ...
17-06-2026 06:22 PM
డీఎస్సీ- 2025 నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌జ‌ల్లో ఉన్న అనుమానాల‌ను లేవనెత్తుతూ వైయ‌స్ జ‌గ‌న్ గారు చాలా ప్ర‌శ్న‌లు సంధిస్తే దానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంత‌వ‌ర‌కు క‌నీసం స‌మాధానం చెప్పిన పాపాన‌పోకుండా స‌...
17-06-2026 06:08 PM
విశాఖపట్నం: గడిచిన కొద్దిరోజులుగా తనపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక ప్రణాళిక ప్రకారం అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర
17-06-2026 03:26 PM
చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, సంబంధిత అధికారులు మరింత వేగంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జ్ఞానేశ్వరి సురక్షితంగా ఇంటికి చేరాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు.
17-06-2026 03:05 PM
డీఎస్సీ వ్యవహారంపై చర్చించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాయికి మంత్రి లోకేష్ సరిపోరని వ్యాఖ్యానించారు. తమతోనే చర్చించే ధైర్యం, దమ్ము ఉందా అని ప్రశ్నించారు.
17-06-2026 02:53 PM
మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి బంధువులను రెవెన్యూ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా ఎలా నియమించారని ప్రశ్నించారు. అధికార యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
17-06-2026 02:28 PM
మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించినా, వినతిపత్రాలు అందజేసినా స్పందించాల్సిన ప్రభుత్వం, బదులుగా
17-06-2026 12:57 PM
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను నిరాకరించడం భారత రాజ్యాంగంలోని సమానత్వ హక్కు, వివక్ష నిరసన మరియు మత స్వేచ్ఛకు సంబంధించిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.
17-06-2026 11:42 AM
"కాపు యువకుడిని చంపితే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదు?" అంటూ నాయకులు ప్రశ్నించారు. సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
17-06-2026 11:24 AM
‘శ్రేయా సింఘాల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ప్రభుత్వ నోటీసులను సాకుగా చూపి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తమ ఇష్టానుసారంగా వ్యవహరించకూడదని సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చింది.
17-06-2026 11:21 AM
మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రూ.4,600 కోట్ల అప్పును ఆర్‌బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో బడ్జెట్‌ బయట, బడ్జెట్‌ లోపల.. కేవలం రెండేళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వం...
17-06-2026 09:53 AM
ఇటీవల తమిళనాడు మధురై కోర్టు ఒక జడ్జిమెంట్‌ ఇచ్చింది. తండ్రీకొడుకులు.. ఇద్దరినీ తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేసి పోలీసులు చంపేస్తే,  దానిపై న్యాయ విచారణ జరిపి తొమ్మిది మంది పోలీసులను దోషులుగా...

16-06-2026

16-06-2026 08:26 PM
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఏ రాష్ట్రంలోనైనా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడం పోలీసుల విధి. కానీ ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వ 'రెడ్ బుక్ రాజ్యాంగాన్ని' అమలు...
16-06-2026 08:15 PM
ఎన్నికలకు ముందు వైయస్ జగన్ ప్రభుత్వంపై రాష్ట్రం రూ.12 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లు అప్పుల్లో ఉందంటూ కూటమి నేతలు దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందారు.
16-06-2026 08:11 PM
రాజమ‌హేంద్ర‌వ‌రంలో కల్తీ పాలు తాగి 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇప్పటివరకు సీఎం చంద్రబాబు సహా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను పరామర్శించలేదు.
16-06-2026 08:08 PM
తాడేపల్లి:     రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వరుసగా హత్యలు జరుగుతున్నాయని, తాజాగా విజయవాడ కృష్ణలంక పోలీసులు చేసిన సాయికృష్ణ లాకప్ డెత్ ఇందుకు నిదర్శనమని వైఎస్సా
16-06-2026 08:03 PM
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు, జిల్లాల్లో వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసనలు సక్సెస్ అయ్యాయి. ప్రజలకు ఇచ్చిన మ్యానిఫెస్టోను, హామీల్ని వదిలేయడంతో పాటు కొనసాగుతున్న పథకాలను కూడా తొలగిస్తున్నారు.
16-06-2026 08:00 PM
రెండేళ్ల చంద్ర‌బాబు కూట‌మి పాల‌న‌లో ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుక‌పోయింది. 40 ఏళ్ల‌లో ఎప్పుడూ చూడ‌ని సంక్షోభం ఆక్వా రైతులు చూస్తున్నారు. గ‌తంలో ఎప్పుడూ లేనివిధంగా ఆక్వా రైతులు రోడ్డెక్కి నిర‌స...
16-06-2026 07:55 PM
 ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల మధ్య వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆక్వా రైతులతో పాటు, ఏపీ ప్రాన్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి,...
16-06-2026 05:09 PM
వ్య‌వ‌సాయం అనేది ప్రాక్టిక‌ల్‌. థియ‌రీ కాదు. భూమిని సాగుచేసే వాడే రైతు. భూమి క‌లిగిన ప్ర‌తి ఒక్క‌రూ రైతు కాదు. ఓన‌ర్‌కి, కౌలు రైతుల‌కి అందిన ఏకైక స‌బ్సిడీ ఎరువుల స‌బ్సిడీ. భూములు సాగుచేసే వాళ్లే ర‌...
16-06-2026 04:48 PM
రాజకీయాల్లో పదవులు, అధికారం, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. చట్టం ఒక్కటే శాశ్వతమనే విషయాన్ని కూటమి నేతలు గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు,ఎంత పెద్ద నాయకుడైనా చట్టం కంటే పెద్దవాడు కాదు
16-06-2026 04:43 PM
క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్‌ ప్రక్రియపై ప్రతి అంశంలోనూ అప్రమత్తత, నిరంతర సమీక్షలు నిర్వహించాలని వైయస్‌.జగన్‌ ఆదేశించారు.
16-06-2026 04:18 PM
కాలువలు పొంగిపొర్లి అనేక కాలనీల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి సమయంలో ప్రజల కష్టాలను పట్టించుకోకుండా సంబరాలు చేసుకోవడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.
16-06-2026 02:51 PM
తాడేప‌ల్లి: కూట‌మి ప్ర‌భుత్వంలో యాద‌వులు, బీసీల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని, చంద్ర‌బాబు బీసీల‌ను భ‌రించే క్యాస్ట్‌గా చూస్తూ త‌న సామాజిక‌వ‌ర్గ నాయ‌కుల‌తో దాడులు చేయిస్తున్నాడ‌ని వై
16-06-2026 02:43 PM
ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో యాదవులపై జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాధితులపై దాడి చేసి, వారిపైనే కేసులు నమోదు చేశారనే ఆరోపణలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం...
16-06-2026 01:26 PM
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ గాదె సాయికృష్ణ కనిపించడం లేదని ఆయన తల్లి చెబుతున్న విషయాల ఆధారంగా వాస్తవాలు బయటపడాల్సిన అవసరం ఉందన్నారు
16-06-2026 01:24 PM
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉందని, ప్రజా సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురావడం బాధ్యత అని అన్నారు. అయితే ఆ స్వరాన్ని అణచివేయడానికి సోషల్ మీడియా వేదికలపై ఆంక్షలు...
16-06-2026 01:22 PM
కూటమి పాలనలో గత రెండేళ్లుగా వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారని ఆరోపించారు
16-06-2026 12:41 PM
ఆలూరు నియోజకవర్గంలోని హాలహర్వీ మండలం టీ.చాకిబండ, శ్రీధర్ హాల్, బేవినహాల్ గ్రామాల్లో నిర్వహించిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించిన వైయ‌స్ఆర్‌సీపీ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు
16-06-2026 12:36 PM
కేరళలో గ్రామ పంచాయతీలను బలోపేతం చేసేందుకు అమలు చేస్తున్న విధానాలు, స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యంపై పంచాయతీ ప్రతినిధులు వివరించారు.

Pages

Back to Top