Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
కాళ్లు.. చేతులు నరికితే చూస్తూ ఊరుకోం..
నెల్లూరు కోర్టుకు హాజరైన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
టెక్కలి జిల్లా ఆసుపత్రిని సందర్శించిన పేరాడ తిలక్
విశాఖ కోర్టుకు హాజరైన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
దామన్నపల్లి ఎంపీటీసీ భీమరాజు మృతి
రైతుల బతుకులు చితికిపోతున్నా పట్టించుకోని కూటమి ప్రభుత్వం
ఫుడ్ పాయిజన్ బాధితులకు చిర్ల జగ్గిరెడ్డి పరామర్శ
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కూటమి ప్రభుత్వంలో ప్రతి రైతుకు కష్టము..కన్నీళ్లే
స్టోరీస్
08-05-2026
కాళ్లు.. చేతులు నరికితే చూస్తూ ఊరుకోం..
08-05-2026 05:49 PM
వైయస్ఆర్సీపీకి చెందిన దశరథ రామిరెడ్డిపై రాజకీయ కక్షతో దాడి చేశారని, దీనికి బాధ్యులు తప్పకుండా శిక్ష అనుభవిస్తారని హెచ్చరించారు
నెల్లూరు కోర్టుకు హాజరైన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
08-05-2026 05:36 PM
ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది
టెక్కలి జిల్లా ఆసుపత్రిని సందర్శించిన పేరాడ తిలక్
08-05-2026 05:30 PM
జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఆసుపత్రిలో నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
విశాఖ కోర్టుకు హాజరైన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
08-05-2026 05:26 PM
లోయర్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హయ్యర్ కోర్టును ఆశ్రయించిన గుడివాడ అమర్నాథ్, విచారణలో భాగంగా కోర్టుకు హాజరైనట్లు సమాచారం.
దామన్నపల్లి ఎంపీటీసీ భీమరాజు మృతి
08-05-2026 05:18 PM
ఇరువురు నేతలు స్వయంగా దగ్గరుండి మృతదేహాన్ని అంబులెన్స్లో ఎక్కించి స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేయించడం పట్ల కుటుంబ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
రైతుల బతుకులు చితికిపోతున్నా పట్టించుకోని కూటమి ప్రభుత్వం
08-05-2026 03:16 PM
అన్నదాతల ఆవేదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కనీస స్పందన కూడా లేకపోవడం బాధాకరమన్నారు.
ఫుడ్ పాయిజన్ బాధితులకు చిర్ల జగ్గిరెడ్డి పరామర్శ
08-05-2026 12:33 PM
అవసరమైతే బాధితులను మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రులకు తరలించాలని వైద్య అధికారులకు ఆయన ఆదేశించారు
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
08-05-2026 12:22 PM
రైతులకు మద్దతు ధర కల్పించే విషయంలో వైయస్ఆర్సీపీ ఎప్పటికీ వెనుకాడదని స్పష్టం చేశారు.
పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
08-05-2026 12:14 PM
ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ నాయకులు మండల సెక్రటరీ డి.వి. రమణయ్య, బీట్-1 కన్వీనర్ డమ్మాయి రమణయ్య, యూత్ ప్రెసిడెంట్ దాసరి మోషే
కూటమి ప్రభుత్వంలో ప్రతి రైతుకు కష్టము..కన్నీళ్లే
08-05-2026 12:10 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు రైతులు పండించిన ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర లేదు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం బాధాకరం.
ఇంగ్లిష్ మీడియం వద్దన్న వాళ్లంతా ఇప్పుడేమంటారు?
08-05-2026 11:18 AM
2019-24 మధ్య తన ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ గారు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే దిక్సూచిలా నిలిచాయి.
07-05-2026
బీఎల్వోల పూర్తి జాబితా విడుదల చేయాలి
07-05-2026 05:46 PM
బీఎల్వోల వివరాలు అందుబాటులో ఉంటే ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని, ఎన్నికల అధికారులు మరియు రాజకీయ పార్టీల మధ్య సమన్వయం మరింత మెరుగుపడుతుందని లేఖలో పేర్కొన్నారు
మొక్కజొన్న రైతులకు రూ.3 వేల కోట్ల నష్టం
07-05-2026 05:43 PM
కూటమి ప్రభుత్వం వచ్చాక రెండు ఖరీఫ్లు, రెండు రబీలు పూర్తయిపోయాయి. ఈ రబీలో సరాసరి సాగుకన్నా ఎక్కువగానే పంటలు పండినందుకు రైతులు సంతోషంగా ఉన్నారు
రైతులు కష్టాల్లో ఉంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్లు ఎందుకు?
07-05-2026 05:17 PM
తాడేపల్లి: రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్ల పేరుతో సీఎం చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని వైయస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ మండ
రవీంద్రనాథ్ ఠాగూర్కు వైయస్ జగన్ నివాళి
07-05-2026 03:57 PM
నేడు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆ మహాకవికి నివాళులు’’ అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
విచారణ పేరుతో వేధింపులు.. అణిచివేత ధోరణికి నిదర్శనం
07-05-2026 03:45 PM
రాజకీయ కక్షసాధింపుతోనే సజ్జల భార్గవ రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం కూటమి ప్రభుత్వ అణిచివేత
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
07-05-2026 03:39 PM
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలను ఒక యూనిట్గా తీసుకుని అన్ని రైస్ మిల్లుల్లో సీఎంఆర్ విధానం అమలు అయ్యేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని ఆయన...
రైతులను కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది
07-05-2026 03:11 PM
రాష్ట్రంలో ఏ పంట పండించిన రైతుకూ న్యాయం జరగడం లేదని మండిపడ్డ శ్రీదేవమ్మ, ధాన్యం పండించిన రైతులు కూడా తమ పంటను అమ్ముకోలేక గిట్టుబాటు ధర కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు
అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో కూటమి ప్రభుత్వంపై పోరాటం
07-05-2026 02:37 PM
వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు పేరును జిల్లాకు పెట్టి గౌరవించిందని గుర్తుచేశారు. అలాగే అల్లూరి పర్యటించిన ప్రాంతాల్లో మ్యూజియంలు ఏర్పాటు చేసి ఆయన చరిత్రను భవిష్యత్ తరాలకు...
కూటమి పాలనలో 'అన్నదాత' విలవిల.
07-05-2026 01:07 PM
వైయస్ జగన్ హయాంలో పేదలకు అందజేసిన ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలను కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. గతంలో తాము ఇచ్చిన ఇళ్లను 'అగ్గిపెట్టెలు' అని విమర్శించిన చంద్రబాబు.. ప్రతి పేదవాడికి 2 నుండి 3 సెంట్ల...
కాకాణి రమణారెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
07-05-2026 01:00 PM
1953లో కేవలం 22 ఏళ్ల వయస్సులోనే తోడేరు పంచాయతీ సర్పంచ్గా ఎన్నికై రాజకీయాల్లో అడుగుపెట్టిన రమణారెడ్డి, ఎలాంటి అండదండలు లేకుండా స్వయంకృషితో ఎదిగి జిల్లా రాజకీయాల్లో కీలక నాయకుడిగా నిలిచారు.
రైతుల గోడు పట్టించుకోని కూటమి ప్రభుత్వం
07-05-2026 12:51 PM
రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులకు అవసరమైన యూరియా, పురుగుమందులు సకాలంలో అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, దీంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని నాయకులు మండిపడ్డారు
కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి, హోమియో డాక్టర్లను నియమించాలి
07-05-2026 12:48 PM
పంటి, కంటి, హోమియోపతి వైద్యులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేసిన నరేన్ రామాంజులరెడ్డి, ముఖ్యంగా వృద్ధులు హోమియోపతి వైద్యంపై ఆధారపడుతున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం డాక్టర్లు లేకపోవడంతో...
ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి వెంటనే కొనుగోలు చేయాలి
07-05-2026 12:45 PM
“రైతుల ఆవేదన ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా..? అన్నదాత కన్నీరు మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు” అంటూ ఆయన మండిపడ్డారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నా, రైతులను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని...
రూ.150 కోట్లు విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు టీడీపీ ఎమ్మెల్యే ప్రయత్నం
07-05-2026 12:27 PM
ఆ భూమిని అమ్ముకునే ప్రయత్నం జరిగిన విషయాన్ని అంగీకరించడం ద్వారా అసలు నిజాలు బయటపడ్డాయని రాచమల్లు పేర్కొన్నారు. ముఖ్యంగా దళితులకు సంబంధించిన భూమిని ఇతరుల పేర్లపై విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని
అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా వైయస్ జగన్ నివాళులు
07-05-2026 11:45 AM
స్వరాజ్య సాధన కోసం ఆ సమరయోధుడు సాగించిన పోరాటాన్ని స్మరించుకుంటూ మన్యం జిల్లాకు ఆయన పేరు పెట్టి గౌరవించుకున్నాం. నేడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా నివాళులు.
విద్యార్థుల చేతుల్లోనే రాయలసీమ భవిష్యత్తు
07-05-2026 11:39 AM
దేశంలోనే అత్యంత కరువుపీడిత ప్రాంతంగా ఉన్న రాయలసీమ మీద చంద్రబాబు కూటమి ప్రభుత్వం మరింత పగబట్టింది. సీఎం చంద్రబాబు సీమలో పుట్టి కూడా సీమ రైతుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తున్నాడు. చంద్ర...
06-05-2026
ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలి
06-05-2026 07:42 PM
పార్టీ నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) సాంకేతికంగా దిట్టగా ఉండాలని, బూత్ లెవల్ అధికారులతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు.
వైయస్ జగన్పై కక్ష సాధింపే లక్ష్యంగా కూటమి ‘డైవర్షన్ పాలిటిక్స్’
06-05-2026 07:12 PM
కొల్లం గంగిరెడ్డికి, వైఎస్ జగన్కు ఎటువంటి సంబంధం లేదని, రెండు దశాబ్దాలుగా పరిచయం కూడా లేదని స్పష్టం చేశారు. గంగిరెడ్డి బీజేపీలో చేరింది పురందేశ్వరి సమక్షంలోనేనని గుర్తుచేస్తూ, ఇప్పుడు జగన్కు ఎలా...
పొగాకు రైతులకు 'మద్దతు' కరువు.
06-05-2026 06:52 PM
రైతులను గాలికొదిలేస్తే చూస్తూ ఉరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. తక్షణమే పొగాకు రైతులను ఆదుకోకపోతే వారి తరపున మరింత ఉధృతంగా పోరాటం చేస్తాం.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »