స్టోరీస్

07-05-2026

07-05-2026 12:27 PM
ఆ భూమిని అమ్ముకునే ప్రయత్నం జరిగిన విషయాన్ని అంగీకరించడం ద్వారా అసలు నిజాలు బయటపడ్డాయని రాచమల్లు పేర్కొన్నారు. ముఖ్యంగా దళితులకు సంబంధించిన భూమిని ఇతరుల పేర్లపై విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని
07-05-2026 11:45 AM
స్వరాజ్య సాధన కోసం ఆ సమరయోధుడు సాగించిన పోరాటాన్ని స్మరించుకుంటూ మన్యం జిల్లాకు ఆయన పేరు పెట్టి గౌరవించుకున్నాం. నేడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా నివాళులు.
07-05-2026 11:39 AM
దేశంలోనే అత్యంత క‌రువుపీడిత ప్రాంతంగా ఉన్న రాయ‌ల‌సీమ మీద చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం మ‌రింత ప‌గ‌బ‌ట్టింది. సీఎం చంద్ర‌బాబు సీమ‌లో పుట్టి కూడా సీమ రైతుల ప‌ట్ల నిర్ద‌య‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. చంద్ర‌...

06-05-2026

06-05-2026 07:42 PM
పార్టీ నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) సాంకేతికంగా దిట్టగా ఉండాలని, బూత్ లెవల్ అధికారులతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు.
06-05-2026 07:12 PM
కొల్లం గంగిరెడ్డికి, వైఎస్ జగన్‌కు ఎటువంటి సంబంధం లేదని, రెండు దశాబ్దాలుగా పరిచయం కూడా లేదని స్పష్టం చేశారు. గంగిరెడ్డి బీజేపీలో చేరింది పురందేశ్వరి సమక్షంలోనేనని గుర్తుచేస్తూ, ఇప్పుడు జగన్‌కు ఎలా...
06-05-2026 06:52 PM
 రైతులను గాలికొదిలేస్తే చూస్తూ ఉరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. తక్షణమే పొగాకు రైతులను ఆదుకోకపోతే వారి తరపున మరింత ఉధృతంగా పోరాటం చేస్తాం. 
06-05-2026 05:02 PM
ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
06-05-2026 04:56 PM
విత్తనాలు, ఎరువులు, కార్మిక వ్యయాలు భారీగా పెరిగిన నేపథ్యంలో రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి కొనసాగితే రైతులు అప్పుల్లో కూరుకుపోయే...
06-05-2026 04:49 PM
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచిన ఘనత వైయ‌స్ఆర్‌కు దక్కుతుందని, అలాగే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచినది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని అన్నారు.
06-05-2026 04:17 PM
2021లో ‘బ్లడ్‌ శాండర్స్‌’ పేరుతో ప్రముఖ సీనియర్‌ జర్నలిస్టు ఉడుముల సుధాకర్‌ రెడ్డి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని 2023లో ‘ప్లానెట్‌ కిల్లర్స్‌’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించబడింది
06-05-2026 03:18 PM
వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయం నిర్మాణ సమయంలో టిడిపి నేతలు అడ్డంకులు సృష్టించారని, 90 శాతం పూర్తయిన కార్యాలయాన్ని కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అడ్డుకున్నారని ఆక్షేపించారు
06-05-2026 02:11 PM
మొక్కజొన్న రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల నష్టపోతున్నారని అన్నారు. రైతులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, వెంటనే చర్యలు తీసుకుని సరైన మద్దతు ధర...
06-05-2026 12:57 PM
మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ, గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతులను ఆదుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఒక కిలో పొగాకు సాగు చేయడానికి రూ.300 వరకు...
06-05-2026 12:48 PM
కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా శ్రీహరిని అక్రమంగా అరెస్టు చేసి వేధించడాన్ని తీవ్రంగా ఖండించారు. గత కొద్ది రోజులుగా శ్రీహరిని లక్ష్యంగా చేసుకుని వరుసగా
06-05-2026 12:44 PM
ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం చేయడం అన్యాయమని విమర్శించారు.
06-05-2026 12:39 PM
ఈ సమావేశంలో వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడం, పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన విధానాలపై ఇరు దేశాల మధ్య సహకారం ఎలా పెంచుకోవాలన్న దానిపై సమగ్రంగా చర్చించారు...
06-05-2026 11:43 AM
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
06-05-2026 11:37 AM
తాడేపల్లి:    వ్యక్తి చనిపోయినంత మాత్రాన మార్గదర్శి కేసు మూసివేస్తారనుకోవడం భ్రమేనని, సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన ఆదేశాలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయని వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్య
06-05-2026 11:34 AM
తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతులకు కనీస మద్దతు ధర (MSP) కూడా దక్కడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధ
06-05-2026 11:32 AM
నెల్లూరు: ల‌క్ష జ‌నాభా కూడా లేని 29 గ్రామాల అమ‌రావ‌తి మీద ఉన్న శ్ర‌ద్ధ చంద్ర‌బాబుకి రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టు మీద లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు మండిప‌డ్డారు.
06-05-2026 11:17 AM
ఆర్.బి. చౌదరి గారు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ప్రముఖ నిర్మాతగా విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారని జగన్ గుర్తుచేశారు. కుటుంబ సమేతంగా చూసేలా మంచి కథలతో, విలువలతో కూడిన చిత్రాలను అందించడం ఆయన...

05-05-2026

05-05-2026 05:38 PM
విశాఖ రైల్వే జోన్ ఉత్త‌రాంధ్రవాసుల క‌ల‌. విభ‌జ‌న చ‌ట్టంలో రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదాతోపాటు విశాఖకు రైల్వేజోన్ అంశాన్ని కూడా స్ప‌ష్టంగా పొందుప‌రిచారు. 2014 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం, బీజేపీ, జ‌న‌సేన క‌...
05-05-2026 05:22 PM
అమరావతి ప్రాంతంలో భూముల విలువ ఎకరా రూ. 50 కోట్లు పలుకుతోందని ప్రపంచానికి నమ్మబలికిన చంద్రబాబు, తన కుటుంబం కోసం భూములు కొనేటప్పుడు మాత్రం అసలు రంగు బయటపడింది.
05-05-2026 04:05 PM
రాష్ట్ర విభజన తర్వాత నెల్లూరు జిల్లాకు ఉన్న జలవనరుల ప్రాధాన్యతను వివరించారు. సోమశిల, సంగం వంటి ప్రాజెక్టులు రైతులకు జీవనాధారమని, 72 టీఎంసీల నీటిని నిల్వ ఉంచిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి దేనని...
05-05-2026 03:46 PM
ప్రజలకు సంక్షేమం, పారదర్శక పరిపాలన అందించడమే వీరి ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. అందుకే వీరిద్దరూ ఒకే కోవాకు చెందిన నాయకులని వ్యాఖ్యానించారు.
05-05-2026 01:39 PM
రాష్ట్రానికి పరిశ్రమలు రావాలని వైఎస్ జగన్ లక్ష్యం అయినప్పటికీ, ప్రజలను ఇబ్బంది పెడితే ఉపేక్షించరని స్పష్టం చేశారు. 750 కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదని పేర్కొన్నారు.
05-05-2026 12:51 PM
ఈ ఆరోపణలను ఖండించిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, “నేను ఎస్‌ఎస్ మాల్ యాజమాన్యం నుంచి ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదు. ఎవరైనా దేవుని ముందు ప్రమాణం చేయమంటే సిద్ధంగా ఉన్నాను” అని స్పష్టం చేశారు
05-05-2026 12:44 PM
ఈ పరిణామాల నేపథ్యంలో గ్రామస్తులకు మద్దతుగా  వైయ‌స్ఆర్‌సీపీ నేడు “చలో దుప్పుతురు” కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రైతుల సమస్యలను పరిష్కరించాలని, తక్షణమే సరైన R&R ప్యాకేజీ ప్రకటించాలని పార్టీ...
05-05-2026 12:19 PM
అమరావతి: ఏ రోజు ఎక్కడ ఎలా అప్పు దొరుకుతుందా... అన్నట్లుగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగుతోంది.

04-05-2026

04-05-2026 08:15 PM
ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 4.5 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందే అవకాశం ఉందని, దీనివల్ల వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని పేర్కొన్నారు. వర్షాధార వ్యవసాయం నుంచి నీటి ఆధారిత పంటల...

Pages

Back to Top