స్టోరీస్

09-05-2026

09-05-2026 06:42 PM
మూడు పార్టీలు క‌లిసి కూట‌మిగా ఏర్పడి మాయ‌మాట‌ల‌తో రైతుల‌ను నిండా ముంచేశాయి. రెండేళ్ల కూట‌మి పాల‌న మొత్తం చూస్తే ఫ‌లానా విష‌యంలో రైతుకు మేలు చేశామ‌ని చెప్పుకోవ‌డానికి ఒక్కటంటే
09-05-2026 08:25 AM
బాధిత కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలపై అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
09-05-2026 08:23 AM
లావణ్య బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారని, అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా,
09-05-2026 08:16 AM
ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.  
09-05-2026 08:07 AM
ప్రజాస్వామ్య వ్యవస్థలోని మూల స్తంభాల్లో ఒకటైన వాక్‌ స్వాతంత్య్రాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్‌–19లో పొందుపరిచారు.
09-05-2026 08:04 AM
విశాఖ రైల్వే జోన్ కోసం వైయస్ఆర్‌సీపీ అలుపెరగని పోరాటం చేసింది. నాలుగు దశాబ్దాల విశాఖ ప్రజల కల అయిన రైల్వే జోన్ కోసం వైయస్ జగన్ ఆదేశాల మేరకు వైయస్ఆర్‌సీపీ నేతలతోపాటు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆరోజు...
09-05-2026 07:59 AM
కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన రెండేళ్ల‌లో విద్యారంగం భ్ర‌ష్టుప‌ట్టిపోయింది. వైయ‌స్సార్సీపీ హ‌యాంలో ఐదేళ్లూ వంద శాతం ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ చెల్లించి విద్యార్థుల‌ను ఉన్న‌త చ‌దువుల‌కు ప్రోత్స‌హించ‌డం జ‌...

08-05-2026

08-05-2026 05:49 PM
వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన దశరథ రామిరెడ్డిపై రాజకీయ కక్షతో దాడి చేశారని, దీనికి బాధ్యులు తప్పకుండా శిక్ష అనుభవిస్తారని హెచ్చరించారు
08-05-2026 05:36 PM
ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది
08-05-2026 05:30 PM
జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఆసుపత్రిలో నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
08-05-2026 05:26 PM
లోయర్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హయ్యర్ కోర్టును ఆశ్రయించిన గుడివాడ అమర్‌నాథ్, విచారణలో భాగంగా కోర్టుకు హాజరైనట్లు సమాచారం.
08-05-2026 05:18 PM
ఇరువురు నేతలు స్వయంగా దగ్గరుండి మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఎక్కించి స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేయించడం పట్ల కుటుంబ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.  
08-05-2026 03:16 PM
అన్నదాతల ఆవేదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కనీస స్పందన కూడా లేకపోవడం బాధాకరమన్నారు.
08-05-2026 12:33 PM
అవసరమైతే బాధితులను మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రులకు తరలించాలని వైద్య అధికారులకు ఆయన ఆదేశించారు
08-05-2026 12:22 PM
రైతులకు మద్దతు ధర కల్పించే విషయంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎప్పటికీ వెనుకాడదని స్పష్టం చేశారు.
08-05-2026 12:14 PM
ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు మండల సెక్రటరీ డి.వి. రమణయ్య, బీట్-1 కన్వీనర్ డమ్మాయి రమణయ్య, యూత్ ప్రెసిడెంట్ దాసరి మోషే
08-05-2026 12:10 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు రైతులు పండించిన ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర లేదు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం బాధాకరం.
08-05-2026 11:18 AM
2019-24 మ‌ధ్య త‌న ఐదేళ్ల పాల‌న‌లో ముఖ్య‌మంత్రిగా వైయ‌స్ జ‌గ‌న్ గారు విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయ రంగాల్లో తీసుకొచ్చిన సంస్క‌ర‌ణ‌లు దేశానికే దిక్సూచిలా నిలిచాయి.

07-05-2026

07-05-2026 05:46 PM
బీఎల్వోల వివరాలు అందుబాటులో ఉంటే ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని, ఎన్నికల అధికారులు మరియు రాజకీయ పార్టీల మధ్య సమన్వయం మరింత మెరుగుపడుతుందని లేఖలో పేర్కొన్నారు
07-05-2026 05:43 PM
కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక రెండు ఖ‌రీఫ్‌లు, రెండు ర‌బీలు పూర్త‌యిపోయాయి. ఈ ర‌బీలో స‌రాస‌రి సాగుక‌న్నా ఎక్కువగానే పంట‌లు పండినందుకు రైతులు సంతోషంగా ఉన్నారు
07-05-2026 05:17 PM
 తాడేప‌ల్లి: రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ల పేరుతో సీఎం చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని వైయ‌స్సార్‌సీపీ నేత‌, మాజీ మంత్రి జోగి ర‌మేష్ మండ
07-05-2026 03:57 PM
నేడు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆ మహాకవికి నివాళులు’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌  చేశారు.
07-05-2026 03:45 PM
రాజకీయ కక్షసాధింపుతోనే సజ్జల భార్గవ రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం కూటమి ప్రభుత్వ అణిచివేత
07-05-2026 03:39 PM
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలను ఒక యూనిట్‌గా తీసుకుని అన్ని రైస్ మిల్లుల్లో సీఎంఆర్ విధానం అమలు అయ్యేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని ఆయన...
07-05-2026 03:11 PM
రాష్ట్రంలో ఏ పంట పండించిన రైతుకూ న్యాయం జరగడం లేదని మండిపడ్డ శ్రీదేవమ్మ, ధాన్యం పండించిన రైతులు కూడా తమ పంటను అమ్ముకోలేక గిట్టుబాటు ధర కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు
07-05-2026 02:37 PM
వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు పేరును జిల్లాకు పెట్టి గౌరవించిందని గుర్తుచేశారు. అలాగే అల్లూరి పర్యటించిన ప్రాంతాల్లో మ్యూజియంలు ఏర్పాటు చేసి ఆయన చరిత్రను భవిష్యత్ తరాలకు...
07-05-2026 01:07 PM
వైయస్ జగన్ హయాంలో పేదలకు అందజేసిన ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలను కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. గతంలో తాము ఇచ్చిన ఇళ్లను 'అగ్గిపెట్టెలు' అని విమర్శించిన చంద్రబాబు.. ప్రతి పేదవాడికి 2 నుండి 3 సెంట్ల...
07-05-2026 01:00 PM
1953లో కేవలం 22 ఏళ్ల వయస్సులోనే తోడేరు పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికై రాజకీయాల్లో అడుగుపెట్టిన రమణారెడ్డి, ఎలాంటి అండదండలు లేకుండా స్వయంకృషితో ఎదిగి జిల్లా రాజకీయాల్లో కీలక నాయకుడిగా నిలిచారు.
07-05-2026 12:51 PM
రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులకు అవసరమైన యూరియా, పురుగుమందులు సకాలంలో అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, దీంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని నాయకులు మండిపడ్డారు
07-05-2026 12:48 PM
పంటి, కంటి, హోమియోపతి వైద్యులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేసిన నరేన్ రామాంజులరెడ్డి, ముఖ్యంగా వృద్ధులు హోమియోపతి వైద్యంపై ఆధారపడుతున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం డాక్టర్లు లేకపోవడంతో...

Pages

Back to Top