స్టోరీస్

25-03-2026

25-03-2026 04:28 PM
మహిళల సాధికారతకు వైయ‌స్ఆర్‌సీపీ ఎప్పటినుంచో ప్రాధాన్యత ఇస్తోందని వైయ‌స్ జగన్ పేర్కొన్నారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులు, అలాగే నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చే పనులు
25-03-2026 03:26 PM
వైయస్.జగన్ హయాంలో రాష్ట్రం లోని ప్రతి గడపకీ రేషన్ డోర్ డెలివరీ చేస్తే.. కూటమి నేతలు మాత్రం ప్రతి గడపకీ కక్షా రాజకీయాలు పరిచయం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబులో తడబాటు కనిపిస్తోంది
25-03-2026 03:11 PM
ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంలో చొరవ చూపిన కళావతమ్మకు నులకజోడు గ్రామ ప్రజలు, భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.
25-03-2026 03:01 PM
జిల్లా అభివృద్ధి, నిరుపేద ప్రజల సంక్షేమంపై ఆయనకు ఉన్న అంకితభావానికి ఈ విజయమే నిదర్శనమని నేతలు ప్రశంసించారు. ఆర్డీటీ సంస్థకు నిధుల కొరత లేకుండా ఆయన చేసిన కృషి జిల్లా చరిత్రలో నిలిచిపోతుందని...
25-03-2026 02:48 PM
కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎస్‌ఈసీ సభ్యులు, నియోజకవర్గ పరిశీలకులు
25-03-2026 02:45 PM
అనంతరం దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ 3 టౌన్ సిఐకు ఫిర్యాదు పత్రం అందజేశారు
25-03-2026 02:28 PM
కామాక్షమ్మ, సిద్దేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుత శిల్పకళా నైపుణ్యంతో నిర్మించడం అభినందనీయం, ఆదర్శనీయమన్నారు. ఈ దేవాలయం ప్రాంతీయ ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధికి కేంద్రంగా నిలవాలని,
25-03-2026 01:15 PM
ఇదిలా ఉండగా, రూమ్ నంబర్–11ను కేటాయించారంటూ, దానిపై అసంతృప్తితో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు స్పీకర్‌ను కలిశారంటూ కొన్ని ఎల్లో మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేశాయి
25-03-2026 11:59 AM
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి మరియు జననేత వైయస్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి పాలనలో క్రిస్టియన్ మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అందాయని వివరించారు
25-03-2026 11:51 AM
మంత్రులు ఎందుకొచ్చారో.. అధికారులకు ఏం ఆదేశాలు ఇచ్చారో అర్థం కావడం లేదు. బోట్ల చోరీ విషయంలో మత్స్యకారులకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుంది. చోరీ వెనుక పోలీసులు, టీడీపీ నేతల హస్తం ఉంది.
25-03-2026 11:10 AM
తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. 
25-03-2026 10:58 AM
తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని వైయ‌స్‌ జగన్‌ ఆయనకు భరోసా ఇచ్చారు. ప్రజల పక్షాన చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు

24-03-2026

24-03-2026 05:51 PM
ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్య, వైద్యం, పర్యావరణం, సామాజిక అభివృద్ధి రంగాల్లో రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్  సంస్థ చేస్తున్న సేవలు పేదల జీవితాల్లో కీలక మార్పు తీసుకొచ్చాయని పేర్కొన్నారు.
24-03-2026 05:44 PM
 ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు దమ్ము, ధైర్యం లేక వేరే వారితో మాట్లాడించారని షర్మిల అన్నారు
24-03-2026 05:41 PM
శ్వేత విప్లవం మన దేశాన్ని పాల కొరత ఉన్న దేశం నుండి ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా మార్చింది. ఏదైనా వస్తువు కొరత ఉన్నప్పుడే కల్తీ జరుగుతుందని, అది సమృద్ధిగా ఉన్నప్పుడు కాదని మనందరికీ తెలుసు
24-03-2026 05:34 PM
నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.
24-03-2026 05:23 PM
Leaders highlighted that representations were also submitted to Union Home Minister Amit Shah, and protests were carried out in Delhi and Parliament, which collectively contributed to the restoration...
24-03-2026 05:15 PM
కరువు సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న అనంతపురం జిల్లాలో రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ట్ర‌స్ట్‌ (ఆర్డీటీ) ప్రజలకు జీవనాధారంగా నిలిచింది. భూగర్భ జలాల పెంపు, హరిజన–గిరిజనులు సహా పేదల అభ్యున్నతికి సంస్థ...
24-03-2026 04:34 PM
 ఇప్పుడు తప్పు చేస్తున్న పోలీసులు ఎవ్వరినీ వదిలిపెట్టబోము. రేపు మా ప్రభుత్వం వచ్చాక పోలీస్‌లు వ్యవహరించిన తీరుపై విచారణ చేయిస్తాం. నిందితులను వదిలేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం
24-03-2026 02:34 PM
మనం సాధించలేని ఘనత గురించి మనమే సాధించినట్లు చెప్పుకోవచ్చనే దానికి నిన్న అనకాపల్లి జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ శంఖుస్ధాపనే ఉదాహరణ. చంద్రబాబు, లోకేష్, మంత్రులు పరస్పరం భజన చేసుకున్నారు.
24-03-2026 01:32 PM
మండపేట ఈస్ట్ గోదావరి జిల్లాలో కలిసిపోవడం, రామచంద్రపురం డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొనసాగడం వల్ల పరిపాలనలో విభజన మరింత పెరిగిందని ఆయన చెప్పారు.
24-03-2026 01:23 PM
నిరుద్యోగ యువతను మోసం చేసే విధంగా హామీలు ఇస్తూ, వాస్తవానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమవుతున్నారని మండిపడ్డారు. “ఉగాది పండుగ రోజున యువతకు ఆశలు కలిగించాల్సింది పోయి, మాయమాటలతో మోసం చేయడం...
24-03-2026 12:42 PM
ఈ నిర్వాకం కారణంగా ప్రత్యేకంగా శ్రీ సత్యసాయి జిల్లాలో అనేక ప్రాంతాలు సాగు, తాగునీటి సమస్యలను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రాజెక్ట్ లక్ష్యాలు నెరవేరకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన...
24-03-2026 12:28 PM
ఏ జిల్లానైతే కరువు రక్కసి వేధిస్తుందో..ఏ ప్రజలకైతే ఆకలి కేకలు అలవాటయ్యాయో.. ఆ పేద ప్రజల కళ్లలో వెలుగులు నింపే RDT (రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్) సంస్థపై పడిన నీలి నీడలు నేటితో తొలగిపోయాయి. కేంద్ర...

23-03-2026

23-03-2026 10:31 PM
షర్మిల, సునీత ఇద్దరికీ అవినాష్‌రెడ్డి, శివప్రసాద్‌రెడ్డి ప్రశ్నలు వేశారని, అయితే వాటికి ఇప్పటి వరకు ఆ ఇద్దరూ బదులివ్వలేదని తెలిపారు. ఆ ప్రశ్నలకు వారిద్దరూ సమాధానాలు చెప్పలేరా? అని, విశాఖలో మీడియాతో...
23-03-2026 09:16 PM
  ఏపీలో అప్పులు పెరుగుతున్నాయి...జీఎస్టీ రాబడి తగ్గుతోంది. ఏపీ తీవ్ర ఆందోళనకర పరిస్థితిలో ఉంది. ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దెందుకు కేంద్రం  జోక్యం చేసుకోవాలి.
23-03-2026 09:06 PM
నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా చంద్రబాబుకు రాయలసీమ సాగు, తాగునీటి ప్రాజెక్టులపై ఏనాడూ చిత్తశుద్ధి లేదు. అడుగడుగునా మోసపు మాటలతో సీమ ప్రజలను వంచిస్తున్నారు.
23-03-2026 08:48 PM
బీఆర్ నాయుడు గురించి ఒక మహిళ ఎన్నిక‌ల‌కు ముందుగానే చంద్ర‌బాబుకు లేఖ రాసినా పట్టించుకోకుండా ఆయ‌న్ను టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం సిగ్గుచేటు.
23-03-2026 07:02 PM
ఈ అంశాలపై రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసేందుకు మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌కు బాధ్యతలు అప్పగించారు.
23-03-2026 06:53 PM
 స్థానిక ఈవీఎం ఎమ్మెల్యేను ఒకటే అడుగుతున్నాం. పొద్దున లేస్తే ఆయన మీ భద్రత– మా బాధ్యత అంటాడు. ఇదేనా మీరిచ్చే భద్రత?, మీ పార్టీ ఎంపీయే డ్రగ్స్‌ తీసుకుని రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిన సందర్భం ఎప్పుడూ లేదు...

Pages

Back to Top