స్టోరీస్

06-05-2026

06-05-2026 12:39 PM
ఈ సమావేశంలో వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడం, పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన విధానాలపై ఇరు దేశాల మధ్య సహకారం ఎలా పెంచుకోవాలన్న దానిపై సమగ్రంగా చర్చించారు...
06-05-2026 11:43 AM
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
06-05-2026 11:37 AM
తాడేపల్లి:    వ్యక్తి చనిపోయినంత మాత్రాన మార్గదర్శి కేసు మూసివేస్తారనుకోవడం భ్రమేనని, సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన ఆదేశాలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయని వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్య
06-05-2026 11:34 AM
తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతులకు కనీస మద్దతు ధర (MSP) కూడా దక్కడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధ
06-05-2026 11:32 AM
నెల్లూరు: ల‌క్ష జ‌నాభా కూడా లేని 29 గ్రామాల అమ‌రావ‌తి మీద ఉన్న శ్ర‌ద్ధ చంద్ర‌బాబుకి రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టు మీద లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు మండిప‌డ్డారు.
06-05-2026 11:17 AM
ఆర్.బి. చౌదరి గారు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ప్రముఖ నిర్మాతగా విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారని జగన్ గుర్తుచేశారు. కుటుంబ సమేతంగా చూసేలా మంచి కథలతో, విలువలతో కూడిన చిత్రాలను అందించడం ఆయన...

05-05-2026

05-05-2026 05:38 PM
విశాఖ రైల్వే జోన్ ఉత్త‌రాంధ్రవాసుల క‌ల‌. విభ‌జ‌న చ‌ట్టంలో రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదాతోపాటు విశాఖకు రైల్వేజోన్ అంశాన్ని కూడా స్ప‌ష్టంగా పొందుప‌రిచారు. 2014 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం, బీజేపీ, జ‌న‌సేన క‌...
05-05-2026 05:22 PM
అమరావతి ప్రాంతంలో భూముల విలువ ఎకరా రూ. 50 కోట్లు పలుకుతోందని ప్రపంచానికి నమ్మబలికిన చంద్రబాబు, తన కుటుంబం కోసం భూములు కొనేటప్పుడు మాత్రం అసలు రంగు బయటపడింది.
05-05-2026 04:05 PM
రాష్ట్ర విభజన తర్వాత నెల్లూరు జిల్లాకు ఉన్న జలవనరుల ప్రాధాన్యతను వివరించారు. సోమశిల, సంగం వంటి ప్రాజెక్టులు రైతులకు జీవనాధారమని, 72 టీఎంసీల నీటిని నిల్వ ఉంచిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి దేనని...
05-05-2026 03:46 PM
ప్రజలకు సంక్షేమం, పారదర్శక పరిపాలన అందించడమే వీరి ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. అందుకే వీరిద్దరూ ఒకే కోవాకు చెందిన నాయకులని వ్యాఖ్యానించారు.
05-05-2026 01:39 PM
రాష్ట్రానికి పరిశ్రమలు రావాలని వైఎస్ జగన్ లక్ష్యం అయినప్పటికీ, ప్రజలను ఇబ్బంది పెడితే ఉపేక్షించరని స్పష్టం చేశారు. 750 కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదని పేర్కొన్నారు.
05-05-2026 12:51 PM
ఈ ఆరోపణలను ఖండించిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, “నేను ఎస్‌ఎస్ మాల్ యాజమాన్యం నుంచి ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదు. ఎవరైనా దేవుని ముందు ప్రమాణం చేయమంటే సిద్ధంగా ఉన్నాను” అని స్పష్టం చేశారు
05-05-2026 12:44 PM
ఈ పరిణామాల నేపథ్యంలో గ్రామస్తులకు మద్దతుగా  వైయ‌స్ఆర్‌సీపీ నేడు “చలో దుప్పుతురు” కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రైతుల సమస్యలను పరిష్కరించాలని, తక్షణమే సరైన R&R ప్యాకేజీ ప్రకటించాలని పార్టీ...
05-05-2026 12:19 PM
అమరావతి: ఏ రోజు ఎక్కడ ఎలా అప్పు దొరుకుతుందా... అన్నట్లుగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగుతోంది.

04-05-2026

04-05-2026 08:15 PM
ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 4.5 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందే అవకాశం ఉందని, దీనివల్ల వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని పేర్కొన్నారు. వర్షాధార వ్యవసాయం నుంచి నీటి ఆధారిత పంటల...
04-05-2026 08:09 PM
“నా సోదరుడు విజయ్‌కి హృదయపూర్వక అభినందనలు. రాజకీయాల్లోకి వచ్చిన మొదటి ఎన్నికల్లోనే ‘సింగిల్ లార్జెస్ట్ పార్టీ’గా (Single Largest Party) అవతరించడం నిజంగా అభినందనీయం
04-05-2026 08:04 PM
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న విజయ్‌కు చంద్రగిరి నియోజకవర్గ ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నామని హర్షిత్ రెడ్డి పేర్కొన్నారు.
04-05-2026 08:00 PM
వైయ‌స్‌ జగన్‌ చేసిన ట్వీట్‌కు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ స్పందించారు. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెప్పారాయన. చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌ భారత దేశపు 15వ ఉపరాష్ట్రపతి...

03-05-2026

03-05-2026 06:40 PM
రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని గుర్తు చేస్తూ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా  కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు
03-05-2026 06:38 PM
 రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. పోలీసులు తమ బాధ్యత పూర్తిగా మర్చిపోయారు. రాష్ట్ర పోలీసులు వైయస్సార్సీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టుల మీద పదేసి కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పి...
03-05-2026 06:35 PM
దినేష్‌కుమార్‌ అనే వ్యక్తి ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎస్ అధికారిగా పేరుంది. గతంలో చంద్రబాబు హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆయనకు ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవి ఆశ చూపించి, ఏకసభ్య కమిషన్‌గా...
03-05-2026 03:53 PM
ఎన్నిక‌ల్లో ఇబ్బ‌డిముబ్బ‌డిగా హామీలిచ్చి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌జ‌ల‌ను గున‌పంతో పొడిచిన‌ట్టుగా పొడిచి మోసం చేసినందుకు టీడీపీని గునపం పార్టీ అన‌కూడ‌దా? పిల్ల‌నిచ్చిన మామ ద‌గ్గ‌ర నుంచి అధికారం...
03-05-2026 03:49 PM
చిలకలూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో నేను  యాక్టివ్‌గా ఉంటే ఇక్కడి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల తరపున పోరాడకూడదా? విద్యుత్ ఛార్జీలు తగ్గించమని నిరసన ర్యాలీ చేస్తే...
03-05-2026 03:34 PM
మనం 1500 చదరవు అడుగుల విస్తీర్ణం ఉన్న ఒక అపార్ట్ మెంట్ 50 లక్షలు ఇచ్చి కొంటే, చదరపు అడుగుకు అయ్యే ఖర్చు రూ.2500 నుంచి 3 వేలు అవుతుంది. ఇంకో 50 లక్షలు ఇచ్చి అపార్ట్ మెంట్ కు ఎలివేషన్ పేరుతో అభివృద్ధి...

02-05-2026

02-05-2026 05:22 PM
అమరావతిని తన స్వప్రయోజనాల కోసం ఒక 'అవినీతి కేంద్రం'గా మార్చిన చంద్రబాబు, అక్కడ భవనాల అద్దాల కోసం ఏకంగా రూ. 2,500 కోట్లు ఖర్చు చేయడంపై విడదల రజిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
02-05-2026 05:17 PM
డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ 24 గంటలు అందుబాటులో ఉండాలని, మందుల కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.
02-05-2026 04:45 PM
మేడకోట రోడ్డుపై రక్షణ గోడ (ప్రొటెక్షన్ వాల్) ఏర్పాటు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
02-05-2026 04:39 PM
కర్నూలులో పార్టీ కార్యాలయంలో ఐడి కార్డ్ వెరిఫికేషన్ కార్యక్రమంపై ముఖ్య సమావేశం నిర్వహించారు. ఎస్వీ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో కర్నూల్ అబ్జర్వర్ చల్ల విజ్ఞేశ్వర రెడ్డి సహా పార్టీ...
02-05-2026 03:27 PM
దాడిలో మాధవనాయుడు తీవ్రంగా గాయపడి, నోటి నుంచి రక్తం కారుతున్నా దుండగులు వదల్లేదని తెలిపారు. రక్తంతో తడిసిన బట్టలతోనే చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆయనను పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి...
02-05-2026 02:09 PM
ఈ దుఃఖ సమయంలో రామకృష్ణకు, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Pages

Back to Top