Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
దేవాలయాల పట్ల అవమానకర వైఖరి బాధాకరం
వైయస్ జగన్ హయాంలో ఆలయాలకు పెద్దపీట..
చంద్రబాబుది ఏకంగా క్రెడిట్ దోపిడి
2029లో మహిళా రిజర్వేషన్ అమలును స్వాగతిస్తున్నా
ఎల్లో మీడియా 'కట్టుకథల' ఆధారంగా అధికారులపై కక్షసాధింపా?
కళావతమ్మ కృషితో శ్రీ రామమందిరం నిర్మాణం పూర్తి
ఆర్డీటీ కోసం తలారి రంగయ్య పోరాటం స్ఫూర్తిదాయకం
30న “మన మూలపేట పోర్ట్కు పోదాం పదండి”
దళితులపై దాడులకు వ్యతిరేకంగా రాజమండ్రిలో వైయస్ఆర్సీపీ నిరసన
కామాక్షి సిద్దేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలి
స్టోరీస్
25-03-2026
దేవాలయాల పట్ల అవమానకర వైఖరి బాధాకరం
25-03-2026 05:58 PM
తిరుపతి లడ్డూ అంశాన్ని ప్రస్తావిస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను గుర్తు చేశారు. అబద్ధాలు చెప్పడంలోనూ, అపవిత్ర చర్యల్లోనూ ఎమ్మెల్యే తన నాయకుడి బాటలోనే నడుస్తున్నారని విమర్శించారు.
వైయస్ జగన్ హయాంలో ఆలయాలకు పెద్దపీట..
25-03-2026 05:51 PM
రాయచోటి నియోజకవర్గంలో ఆలయాల నిర్మాణానికి భారీగా నిధులు మంజూరు చేయించడంలో శ్రీకాంత్ రెడ్డి కృషి అభినందనీయమన్నారు.
చంద్రబాబుది ఏకంగా క్రెడిట్ దోపిడి
25-03-2026 04:36 PM
తాడేపల్లి: చంద్రబాబు ఏకంగా క్రెడిట్ దోపిడి చేస్తున్నారని, ఆ దిశలోనే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ తామే తెచ్చినట్లు బిల్డప్ ఇస్తూ ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారని మాజీ ముఖ
2029లో మహిళా రిజర్వేషన్ అమలును స్వాగతిస్తున్నా
25-03-2026 04:28 PM
మహిళల సాధికారతకు వైయస్ఆర్సీపీ ఎప్పటినుంచో ప్రాధాన్యత ఇస్తోందని వైయస్ జగన్ పేర్కొన్నారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులు, అలాగే నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చే పనులు
ఎల్లో మీడియా 'కట్టుకథల' ఆధారంగా అధికారులపై కక్షసాధింపా?
25-03-2026 03:26 PM
వైయస్.జగన్ హయాంలో రాష్ట్రం లోని ప్రతి గడపకీ రేషన్ డోర్ డెలివరీ చేస్తే.. కూటమి నేతలు మాత్రం ప్రతి గడపకీ కక్షా రాజకీయాలు పరిచయం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబులో తడబాటు కనిపిస్తోంది
కళావతమ్మ కృషితో శ్రీ రామమందిరం నిర్మాణం పూర్తి
25-03-2026 03:11 PM
ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంలో చొరవ చూపిన కళావతమ్మకు నులకజోడు గ్రామ ప్రజలు, భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్డీటీ కోసం తలారి రంగయ్య పోరాటం స్ఫూర్తిదాయకం
25-03-2026 03:01 PM
జిల్లా అభివృద్ధి, నిరుపేద ప్రజల సంక్షేమంపై ఆయనకు ఉన్న అంకితభావానికి ఈ విజయమే నిదర్శనమని నేతలు ప్రశంసించారు. ఆర్డీటీ సంస్థకు నిధుల కొరత లేకుండా ఆయన చేసిన కృషి జిల్లా చరిత్రలో నిలిచిపోతుందని...
30న “మన మూలపేట పోర్ట్కు పోదాం పదండి”
25-03-2026 02:48 PM
కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎస్ఈసీ సభ్యులు, నియోజకవర్గ పరిశీలకులు
దళితులపై దాడులకు వ్యతిరేకంగా రాజమండ్రిలో వైయస్ఆర్సీపీ నిరసన
25-03-2026 02:45 PM
అనంతరం దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ 3 టౌన్ సిఐకు ఫిర్యాదు పత్రం అందజేశారు
కామాక్షి సిద్దేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలి
25-03-2026 02:28 PM
కామాక్షమ్మ, సిద్దేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుత శిల్పకళా నైపుణ్యంతో నిర్మించడం అభినందనీయం, ఆదర్శనీయమన్నారు. ఈ దేవాలయం ప్రాంతీయ ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధికి కేంద్రంగా నిలవాలని,
పార్లమెంట్లో వైయస్ఆర్సీపీకి రూమ్ నం.12 కేటాయింపు..
25-03-2026 01:15 PM
ఇదిలా ఉండగా, రూమ్ నంబర్–11ను కేటాయించారంటూ, దానిపై అసంతృప్తితో వైయస్ఆర్సీపీ ఎంపీలు స్పీకర్ను కలిశారంటూ కొన్ని ఎల్లో మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేశాయి
సంక్షేమ పాలనలోనే నిజమైన సేవ
25-03-2026 11:59 AM
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి మరియు జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో క్రిస్టియన్ మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అందాయని వివరించారు
బోట్ల చోరీలో టీడీపీ నేతల హస్తం
25-03-2026 11:51 AM
మంత్రులు ఎందుకొచ్చారో.. అధికారులకు ఏం ఆదేశాలు ఇచ్చారో అర్థం కావడం లేదు. బోట్ల చోరీ విషయంలో మత్స్యకారులకు వైయస్ఆర్సీపీ అండగా ఉంటుంది. చోరీ వెనుక పోలీసులు, టీడీపీ నేతల హస్తం ఉంది.
నేడు అద్దంకి నియోజకవర్గ నాయకులతో వైయస్ జగన్ భేటీ
25-03-2026 11:10 AM
తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది.
వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్తో పిన్నెల్లి భేటీ
25-03-2026 10:58 AM
తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని వైయస్ జగన్ ఆయనకు భరోసా ఇచ్చారు. ప్రజల పక్షాన చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు
24-03-2026
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాకు ధన్యవాదాలు
24-03-2026 05:51 PM
ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్య, వైద్యం, పర్యావరణం, సామాజిక అభివృద్ధి రంగాల్లో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంస్థ చేస్తున్న సేవలు పేదల జీవితాల్లో కీలక మార్పు తీసుకొచ్చాయని పేర్కొన్నారు.
దమ్ము, ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ వైయస్ జగన్
24-03-2026 05:44 PM
ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైయస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్కు దమ్ము, ధైర్యం లేక వేరే వారితో మాట్లాడించారని షర్మిల అన్నారు
కల్తీ పాల నిందితులను కఠినంగా శిక్షించాలి
24-03-2026 05:41 PM
శ్వేత విప్లవం మన దేశాన్ని పాల కొరత ఉన్న దేశం నుండి ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా మార్చింది. ఏదైనా వస్తువు కొరత ఉన్నప్పుడే కల్తీ జరుగుతుందని, అది సమృద్ధిగా ఉన్నప్పుడు కాదని మనందరికీ తెలుసు
రేపు అద్దంకి నేతలతో వైయస్ జగన్ సమావేశం
24-03-2026 05:34 PM
నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.
*YSRCP struggle secures RDT FCRA restoration*
24-03-2026 05:23 PM
Leaders highlighted that representations were also submitted to Union Home Minister Amit Shah, and protests were carried out in Delhi and Parliament, which collectively contributed to the restoration...
ఫలించిన వైయస్ఆర్సీపీ పోరాటం
24-03-2026 05:15 PM
కరువు సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ప్రజలకు జీవనాధారంగా నిలిచింది. భూగర్భ జలాల పెంపు, హరిజన–గిరిజనులు సహా పేదల అభ్యున్నతికి సంస్థ...
టీడీపీలో రోజుకో ‘రత్నం’ బయట పడుతోంది
24-03-2026 04:34 PM
ఇప్పుడు తప్పు చేస్తున్న పోలీసులు ఎవ్వరినీ వదిలిపెట్టబోము. రేపు మా ప్రభుత్వం వచ్చాక పోలీస్లు వ్యవహరించిన తీరుపై విచారణ చేయిస్తాం. నిందితులను వదిలేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం
ఆర్సెలార్–మిట్టల్ సరే.. బల్క్ డ్రగ్ పార్క్ ఏమైంది?
24-03-2026 02:34 PM
మనం సాధించలేని ఘనత గురించి మనమే సాధించినట్లు చెప్పుకోవచ్చనే దానికి నిన్న అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ శంఖుస్ధాపనే ఉదాహరణ. చంద్రబాబు, లోకేష్, మంత్రులు పరస్పరం భజన చేసుకున్నారు.
కోటిపల్లి వద్ద గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మించాలి
24-03-2026 01:32 PM
మండపేట ఈస్ట్ గోదావరి జిల్లాలో కలిసిపోవడం, రామచంద్రపురం డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొనసాగడం వల్ల పరిపాలనలో విభజన మరింత పెరిగిందని ఆయన చెప్పారు.
ఉగాది జాబ్ క్యాలెండర్ మోసపూరితం
24-03-2026 01:23 PM
నిరుద్యోగ యువతను మోసం చేసే విధంగా హామీలు ఇస్తూ, వాస్తవానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమవుతున్నారని మండిపడ్డారు. “ఉగాది పండుగ రోజున యువతకు ఆశలు కలిగించాల్సింది పోయి, మాయమాటలతో మోసం చేయడం...
హంద్రీనీవా పనుల్లో భారీ అవినీతి
24-03-2026 12:42 PM
ఈ నిర్వాకం కారణంగా ప్రత్యేకంగా శ్రీ సత్యసాయి జిల్లాలో అనేక ప్రాంతాలు సాగు, తాగునీటి సమస్యలను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రాజెక్ట్ లక్ష్యాలు నెరవేరకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన...
క్రెడిట్ చోరీలో చంద్రబాబును మించినోడు ఈ భూమండలంపై ఉంటాడా?
24-03-2026 12:28 PM
ఏ జిల్లానైతే కరువు రక్కసి వేధిస్తుందో..ఏ ప్రజలకైతే ఆకలి కేకలు అలవాటయ్యాయో.. ఆ పేద ప్రజల కళ్లలో వెలుగులు నింపే RDT (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) సంస్థపై పడిన నీలి నీడలు నేటితో తొలగిపోయాయి. కేంద్ర...
23-03-2026
షర్మిలకు విశ్వసనీయత లేదు. ఆమె మాటలకు విలువ లేదు
23-03-2026 10:31 PM
షర్మిల, సునీత ఇద్దరికీ అవినాష్రెడ్డి, శివప్రసాద్రెడ్డి ప్రశ్నలు వేశారని, అయితే వాటికి ఇప్పటి వరకు ఆ ఇద్దరూ బదులివ్వలేదని తెలిపారు. ఆ ప్రశ్నలకు వారిద్దరూ సమాధానాలు చెప్పలేరా? అని, విశాఖలో మీడియాతో...
‘ఇది ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేయడమే’
23-03-2026 09:16 PM
ఏపీలో అప్పులు పెరుగుతున్నాయి...జీఎస్టీ రాబడి తగ్గుతోంది. ఏపీ తీవ్ర ఆందోళనకర పరిస్థితిలో ఉంది. ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దెందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలి.
రాయలసీమ ప్రాజెక్టులపై చంద్రబాబు 'కుట్రలు' సాగనివ్వం
23-03-2026 09:06 PM
నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా చంద్రబాబుకు రాయలసీమ సాగు, తాగునీటి ప్రాజెక్టులపై ఏనాడూ చిత్తశుద్ధి లేదు. అడుగడుగునా మోసపు మాటలతో సీమ ప్రజలను వంచిస్తున్నారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »